2015年6月30日 星期二

2015-07-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
రహానే సమర్థుడు: సచిన్   
సాక్షి
భారత జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని, బాగా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న రహానే కెప్టెన్‌గానూ సమర్థుడని సచిన్ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత ముంబై క్రికెటర్‌కు భారత జట్టు కెప్టెన్సీ దక్కింది. జూన్ 21న బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తుది జట్టులో రహానే స్థానం కోల్పోయాడు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఏకంగా ...

రహానే కెప్టెన్‌గా రాణిస్తాడు: సిన్సియర్ అంటూ సచిన్ ప్రశంసలు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగ్లాదేశ్ పత్రిక అకృత్యం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 30: ఇటీవల బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత క్రికెట్ జట్టును ఘోరంగా అవమానిస్తూ ఆ దేశానికి చెందిన వార్తాపత్రిక దారుణ అకృత్యానికి పాల్పడింది. భారత జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు 'అర గుండు' గీయించుకుని నిలబడినట్లు 'మార్ఫింగ్' చేసిన (నకిలీ) ఫొటోతో ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ను ప్రచురించి వారితో పాటు టీమిండియాను తీవ్రంగా ...

ఇదేం పైశాచికానందం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌పై బంగ్లా రికార్డు విజయం: మీడియా ఓవరాక్షన్.. అర గుండుతో మన క్రికెటర్లు..   
వెబ్ దునియా
భారత జట్టు తొలిసారి బంగ్లాదేశ్ గడ్డపై రికార్డు సృష్టించింది. అయిుతే టీమిండియాపై వన్డే సిరీస్ నెగ్గడంపై బంగ్లాదశ్ మీడియా ఓవరాక్షన్ చేస్తోంది. బంగ్లా ప్రముఖ పత్రిక పోతమ్ అలో వీక్లీ మ్యాగజైన్ రోష్ అలోలో క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మరిచిపోయింది. ఇంకా టీమిండియాను అవమానపరిచేలా ఓ వ్యంగ్యాత్మక కటౌట్ ప్రకటించింది. ఆ కటౌట్‌ ఆఫ్ ...

బంగ్లా మీడియా ఓవర్‌ యాక్షన్‌   ఆంధ్రజ్యోతి
బంగ్లా మీడియా వెకిలి: భారత క్రికెటర్లకు అరగుండు   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
వింబుల్డన్ రెండో రౌండ్‌కు క్విటోవా   
Andhrabhoomi
లండన్, జూన్ 30: వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) శుభారంభం సాధించింది. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన క్విటోవా మంగళవారం ఇక్కడ పూర్తి ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో నెదర్లాండ్స్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కికీ బెర్టెన్స్‌ను 6-1, 6-0 తేడాతో ...

సాఫీగా... ముందుకు...   సాక్షి
రెండో రౌండ్‌కు నాదల్‌, పెట్రా క్విటోవా   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణ 6కు వాయిదా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణను హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును నిలిపేస్తూ సింగిల్ ...

విద్యుత్ సంస్థల అప్పీళ్లపై విచారణ వాయిదా   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డబ్ స్మాష్: మిత్రుడు చెంపపై కోహ్లీ దెబ్బ(వీడియో)   
Oneindia Telugu
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డబ్ స్మాష్ వీడియోతో అలరించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డబ్ స్మాష్ క్రేజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ తారలు, సానియా మిర్జా, సైనా నెహ్వాల్‌లు తమ డబ్ స్మాష్ వీడియోలను సోషల్ మీడియాలో వెబ్ సైట్స్‌లలో పోస్ట్ చేశారు. ఇప్పుడు కోహ్లీ కూడా వారి సరసన చేరాడు. వీడియోలో ...

ధోనీ సినిమాతో సుశాంత్‌కు గాయం- డబ్ స్మాష్‌ వీడియో కోహ్లీ అదుర్స్   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వన్డే టీమ్ లోకి వస్తానని ఊహించాను'   
సాక్షి
చెన్నై: భారత వన్డే జట్టులో మళ్లీ చోటు దక్కుతుందని ఊహించానని తమిళనాడు బ్యాట్స్ మన్ మురళీ విజయ్ అన్నాడు. టెస్టుల్లో తాను రాణించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన రహానే సారథ్యంలోని భారత జట్టులో విజయ్ కు స్ధానం లభించింది. ఈ సిరీస్ కు బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువకులకు అవకావం ...

ముందే ఊహించా.. టెస్టుల్లో రాణించడం కలిసొచ్చింది: మురళీ విజయ్   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్యాంగ్‌రేప్: ప్రైవేట్ భాగాల్లో గుడ్డ ముక్క చొప్పించారు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇంటికి సమీపంలో ఉన్న షాపులో బిస్కెట్లు, స్వీట్స్ కొనుక్కునేందుకు వెళుతున్న బాలికను ఇంటి పక్కనే నివసించే యువకుడు ఎవరో పిలుస్తున్నారంటూ పక్కకు ...

యుపి లో నిర్భయ తరహ ఘటన   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టీమిండియా ఆటగాళ్లను అవమానించిన బంగ్లా మీడియా   
Namasthe Telangana
ఢాకా: స్వంత గడ్డ మీద భారత్‌పై బంగ్లాదేశ్ సిరీస్ విజయం సాధించడం అభినందనీయం. కానీ, ఈ విజయం మీద బంగ్లాదేశ్ మీడియా చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. బంగ్లా పత్రిక ప్రోతమ్ అలో వీక్లీ మేగజైన్ రోష్ అలోలో టీమిండియా ఆటగాళ్ళను అవమానకర రీతిలో చూపిస్తున్న ఓ ప్రకటనను ప్రచురించింది. ఆ ప్రకటనలో ఆఫ్ కటర్‌లతో బంగ్లా విజయంలో కీలక పాత్ర ...

ఆ ఏడుగురు ఆటగాళ్లకు అరగుండు చేశారు!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
కారెక్కనున్న డిఎస్?   
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. డిఎస్ గులాబీ కారు ఎక్కనున్నారన్న ప్రచారం మంగళవారం భారీగా జరిగింది. టిఆర్‌ఎస్‌లో చేరేందుకు తమ నాయకుడు ఆలోచన చేయలేదని, ఆ పార్టీ నుంచే ఆహ్వానం అందిందని డిఎస్ అనుచరులు చెబుతున్నారు ...

కారెక్కనున్న డిఎస్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言