2015年6月22日 星期一

2015-06-23 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి(వీడియో)   
Oneindia Telugu
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా దేశ పార్లమెంటుపైనే ఆత్మహుతి దాడికి తెగబడ్డారు. మొదట పలువురు సాయుధులైన ఉగ్రవాది తుపాకులతో భవనంపై కాల్పులు జరిపారు. పార్లమెంటు భవనానికి సమీపంలో ఉన్న భవనాల నుంచి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం పలువురు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియాలు ...

'అది పిరికిపందల చర్య'   సాక్షి
అఫ్ఘాన్‌ అగ్నిగుండం   ఆంధ్రజ్యోతి
ఆప్ఘన్‌ పార్లమెంట్‌పై దాడి   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 22 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కోపా అమెరికా కప్‌ క్వార్టర్స్‌లో బ్రెజిల్‌   
ఆంధ్రజ్యోతి
శాంటియాగో: స్టార్‌ ఆటగాడు నెమార్‌ లేకపోయినా కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌-సి పోరులో భాగంగా వెనిజులాతో ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 2-1తో విజయం సాధించింది. బ్రెజిల్‌ తరఫున తియాగో సిల్వ, రాబెర్టో ఫిర్మినో చెరో గోల్‌ సాధించి జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. వెనిజులా తరఫున 84వ నిమిషంలో ...

క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్   సాక్షి
కోపా అమెరికా ఫుట్‌బాల్ క్వార్టర్స్‌కు బ్రెజిల్   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐఎస్ఐఎస్ వెబ్ అకౌంట్ లకు చెక్: ప్రత్యేక పోలీసులు   
Oneindia Telugu
లండన్: సోషల్ మీడియా నుండి ఉగ్రవాదుల ఖాతాలను తొలగించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని అకౌంట్లను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. యూరప్ లో అందుకు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఆ పోలీసులకు యూరోపోల్ అని పేరు పెట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలకు సైబర్ క్రైం పోలీసులు పూర్తి సహకారం ...

ఉగ్రవాదుల ఖాతాల కోసం పోలీసుల వేట   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒబామాపై జోక్ పేల్చిన మంత్రి భార్య క్షమాపణలు   
సాక్షి
జెరూసలేం: బరాక్ ఒబామా.. ఆయనొక అగ్ర దేశాధ్యక్షుడు. అయితే ఆయనపై ఓ మంత్రి భార్య జోక్ పేల్చి భంగపడింది. ఇస్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్ యాహూ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న సిల్వాన్ షాలోమ్ భార్య జూడీ షాలోమ్ నిర్ మోజెస్ తాజాగా ఒబామా పర్సనాలిటీపై ట్విట్టర్ లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 'ఒబామా కాఫీ' అంటే ఎంటో ...

ఒబామా కాఫీ అంటే ఏంటో తెలుసా? మంత్రిగారి మిసెస్ ట్వీట్స్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీబీసీ న్యూస్ కు ప్రధాని బెదిరింపులు   
సాక్షి
లండన్: 'నా మీదా, మా పార్టీ విధానాల మీదా వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం మీకు? చూస్తా.. అధికారదండం నా చేతికొచ్చిన తర్వాత మీ అంతు చూస్తా..' ఇవీ బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ బీబీసీ న్యూస్ ప్రతినిధితో అన్న మాటలు. గడిచిన మేలో బ్రిటన్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించడం, ఆ పార్టీకి ...

మీ సంస్థ మూయించేస్తా...! బిబిసికి బ్రిటన్ ప్రధాని బెదిరింపులు   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ లో వడగాడ్పులు: 140 మంది మృతి   
సాక్షి
కరాచీ: భారత దేశాన్ని వర్షాలు ముంచెత్తుతుంటే.. మన పొరుగు దేశం పాకిస్తాన్ లో వడగాడ్పులు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా కరాచీలో ఇప్పటి వరకు 140 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. శనివారం నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. కరాచీ - 44.8 డిగ్రీలు, జకోబాబాద్, లర్కనా, సుక్కుర్ జిల్లాలో 48 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలోనే నమోదైన ...

పాక్‌లో వడగాడ్పులు.. పిట్టల్లా రాలుతున్న జనం   Andhrabhoomi
పాక్‌లో వడగాడ్పులు :141 మంది మృతి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బ్రిటన్ ప్రిన్స్ సోదరులను బుట్టలో వేసుకున్న లలిత్ మోడీ!   
వెబ్ దునియా
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే స్వదేశంలో వందల కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడి దేశం నుంచి పారిపోయి లండన్‌లో నివశిస్తున్నారు. తాజాగా, బ్రిటన్ ప్రిన్స్ సోదరుల పేరును వాడుకున్నట్టు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆయన మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ...

ప్రిన్స్ సోదరులనూ బుట్టలో వేసుకున్న లలిత్ మోడీ!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ యోగా చేస్తున్నారా?   
సాక్షి
సెయింట్ పీటర్స్ బర్గ్: భారతదేశంలో యోగా విద్యను విస్తరించడానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన కూడా యోగా చేయడానికి సిద్ధమవుతున్నారా?అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరదాగా వ్యాఖ్యానించారు. భారత్ లో యోగాకు మోదీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ(మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో యోగా ఒక భాగం, ఏ-ఆయుర్వేదా, వై-యోగా, ...

ఇంతకీ మోడీ యోగా చేస్తుంటారా? : పుతిన్‌   ప్రజాశక్తి
మోదీ యోగా చేస్తారా? : పుతిన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రెస్టారెంట్ లో కాల్పులు: 10 మంది కాల్చివేత   
Oneindia Telugu
మెక్సికో: రెస్టారెంట్ లో చోరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన సంఘటన మెక్సికోలో జరిగింది. దాడి చేసిన దుండగులు రక్తపుమడుగులో పడి ఉన్న వారి దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తులు లూటీ చేశారు. మెక్సికోలోని అంత్యంత సంపన్నులు నివాసం ఉంటున్న మోంటరీ నగరంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ...

రెస్టారెంట్ లో కాల్పులు: మందుబాబులు మృతి   సాక్షి
మెక్సిక్ పబ్ లో కాల్పులు- పది మంది మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బ్రిటన్‌లో భారత నర్సులకు కష్టకాలం   
Namasthe Telangana
లండన్, జూన్ 22: బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం భారతీయ నర్సులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ చట్టం వల్ల బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్‌హెచ్‌ఎస్) కింద పని చేస్తున్న భారత్, యూరప్‌యేతర దేశాలకు చెందిన 30 వేల మందికి పైగా నర్సులు వారి స్వదేశాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నర్సులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడంతో విదేశీ నర్సుల ...

భారత నర్సులకు వలస చిక్కులు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言