Oneindia Telugu
ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్ జనరల్ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...
పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే ఏపీ చర్యలపై జాగ్రత్త: అధికారులకు టీ సీఎస్ ఆదేశంఆంధ్రజ్యోతి
సంస్థలన్నీ తెలంగాణవేAndhrabhoomi
ఇక్కడి సంస్థలన్నీ మావే: తెలంగాణ సర్కారుసాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్ జనరల్ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...
పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే ఏపీ చర్యలపై జాగ్రత్త: అధికారులకు టీ సీఎస్ ఆదేశం
సంస్థలన్నీ తెలంగాణవే
ఇక్కడి సంస్థలన్నీ మావే: తెలంగాణ సర్కారు
తెలుగువన్
సెక్షన్: 8పై కేంద్రం నేడు నిర్ణయం తీసుకొనే అవకాశం?
తెలుగువన్
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిధిలో గవర్నర్ కి విశేషాదికారాలు కల్పించే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని అమలు చేయాలా...వద్దా? అనే అంశంపై కేంద్రం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 11గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ తో సమావేశమవుతారు. అనంతరం ఆయన ప్రధాని మోడీతో కూడా ఇదే విషయం ...
పరాకాష్టకు ఏపీ కుట్రలు!Namasthe Telangana
సెక్షన్ 8పై చంద్రబాబుకు షాక్: నిన్న వెంకయ్య, తాజాగా సదానందOneindia Telugu
'గవర్నర్ కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'సాక్షి
Kandireega
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిధిలో గవర్నర్ కి విశేషాదికారాలు కల్పించే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని అమలు చేయాలా...వద్దా? అనే అంశంపై కేంద్రం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 11గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ తో సమావేశమవుతారు. అనంతరం ఆయన ప్రధాని మోడీతో కూడా ఇదే విషయం ...
పరాకాష్టకు ఏపీ కుట్రలు!
సెక్షన్ 8పై చంద్రబాబుకు షాక్: నిన్న వెంకయ్య, తాజాగా సదానంద
'గవర్నర్ కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
వెబ్ దునియా
ఆడియో.. వీడియో టేపులను మాకు అప్పగించండి... ఎన్నికల సంఘం
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు, కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా జరిగిన వ్యవహారం కాబట్టి టేపులు, పత్రాల నకళ్లు అవసరమని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీదేవసేన అల్లంరాజు పేరుతో ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ...
రంగంలోకి ఈసీసాక్షి
రేవంత్ కేసు: ఆ టేపులు మాకివ్వండి కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం మెమోఆంధ్రజ్యోతి
ఆ టేపులు మాకివ్వండిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు, కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా జరిగిన వ్యవహారం కాబట్టి టేపులు, పత్రాల నకళ్లు అవసరమని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీదేవసేన అల్లంరాజు పేరుతో ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ...
రంగంలోకి ఈసీ
రేవంత్ కేసు: ఆ టేపులు మాకివ్వండి కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం మెమో
ఆ టేపులు మాకివ్వండి
సాక్షి
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ
సాక్షి
నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని 'భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ...
ఓల్వో బస్సులో ఆరు కిలోల బంగారం మాయంAndhrabhoomi
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కిలోల బంగారు నగల చోరీప్రజాశక్తి
కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నాOneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని 'భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ...
ఓల్వో బస్సులో ఆరు కిలోల బంగారం మాయం
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కిలోల బంగారు నగల చోరీ
కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నా
Oneindia Telugu
చంద్రబాబు, మంత్రులపై కేసు
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 25: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు, పలువురు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎల్బీనగర్ పోలీసులను గురువారం ఆదేశించారు. ఓటుకు ...
ఏపీ సీఎం, మంత్రులపై కేసు నమోదుకు ఆదేశంసాక్షి
చంద్రబాబుపై కేసు నమోదుNamasthe Telangana
డ్రామాలు ఆపండి: గణేశ్, చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశంOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 25: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు, పలువురు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎల్బీనగర్ పోలీసులను గురువారం ఆదేశించారు. ఓటుకు ...
ఏపీ సీఎం, మంత్రులపై కేసు నమోదుకు ఆదేశం
చంద్రబాబుపై కేసు నమోదు
డ్రామాలు ఆపండి: గణేశ్, చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
వెబ్ దునియా
సెక్షన్ 5, 8ల అమలుకు ఆదేశించండి.... హైకోర్టులో మరో పిటీషన్
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో సెక్షన్ 8 హాట్ టాపిక్ గా మారింది. సామాన్య జనం మొదలుకుని నాయకుల వరకూ అందరూ ఇదే పాట పాడుతున్నారు. ఇది అమలయ్యేది కేవలం హైదరాబాద్ లోనే అయినా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సెక్షన్ 5, సెక్షన్ 8ను అమలు చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం ...
సెక్షన్-8 అమలు చేసేలా ఆదేశాలివ్వండిసాక్షి
సెక్షన్ 8 అమలు చేయాల్సిందే : ముద్దు కృష్ణమఆంధ్రజ్యోతి
హైకోర్టుకు ఎక్కిన సెక్షన్ 8News Articles by KSR
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో సెక్షన్ 8 హాట్ టాపిక్ గా మారింది. సామాన్య జనం మొదలుకుని నాయకుల వరకూ అందరూ ఇదే పాట పాడుతున్నారు. ఇది అమలయ్యేది కేవలం హైదరాబాద్ లోనే అయినా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సెక్షన్ 5, సెక్షన్ 8ను అమలు చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం ...
సెక్షన్-8 అమలు చేసేలా ఆదేశాలివ్వండి
సెక్షన్ 8 అమలు చేయాల్సిందే : ముద్దు కృష్ణమ
హైకోర్టుకు ఎక్కిన సెక్షన్ 8
వెబ్ దునియా
ఆంధ్రా విద్యార్థులను బస్సులో ఎక్కించుకోవద్దు : టీఎస్ ఆర్టీసీ అధికారుల ఆదేశం!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతి చిన్న విషయం పెను వివాదంగా మారుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్-8ను అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి ఏపీలోకి వచ్చే టీఎస్ ...
విద్యార్థులకూ సెగ: తెలంగాణ ఆర్టీసీలో ఏపీ స్టూడెంట్స్కి నో, ఆందోళనOneindia Telugu
ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీతెలుగువన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం ఏపీ విద్యార్థులను ఎక్కించుకోని టి.ఆర్టీసీ ...ఆంధ్రజ్యోతి
Teluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతి చిన్న విషయం పెను వివాదంగా మారుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్-8ను అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి ఏపీలోకి వచ్చే టీఎస్ ...
విద్యార్థులకూ సెగ: తెలంగాణ ఆర్టీసీలో ఏపీ స్టూడెంట్స్కి నో, ఆందోళన
ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం ఏపీ విద్యార్థులను ఎక్కించుకోని టి.ఆర్టీసీ ...
Oneindia Telugu
'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు ...
మాకు సంబంధంలేదు: టీడీపీపై కిషన్, సెక్షన్8 సహా తేల్చేసిన బీజేపీOneindia Telugu
ప్రస్తుతం సెక్షన్-8 అవసరం లేదు: కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి
సెక్షన్ 8 అమలు చేస్తే ఉద్రిక్తత- కిషన్ రెడ్డి వాదనNews Articles by KSR
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు ...
మాకు సంబంధంలేదు: టీడీపీపై కిషన్, సెక్షన్8 సహా తేల్చేసిన బీజేపీ
ప్రస్తుతం సెక్షన్-8 అవసరం లేదు: కిషన్రెడ్డి
సెక్షన్ 8 అమలు చేస్తే ఉద్రిక్తత- కిషన్ రెడ్డి వాదన
Oneindia Telugu
ఎసి గదుల్లో కూర్చుని ముఖానికి రంగు: పవన్ కళ్యాణ్పై జగన్ పార్టీ నేత
Oneindia Telugu
కాకినాడ: తెలుగు చలన చిత్ర నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. అవినీతిపై ప్రశ్నిస్తానని ...
'చంద్రబాబు బాటలోనే పవన్ కల్యాణ్'సాక్షి
పవన్ కళ్యాణ్ తక్కువేంతినలేదు.. చంద్రబాబు బాటలోనే : ద్వారంపూడివెబ్ దునియా
పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేశారుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాకినాడ: తెలుగు చలన చిత్ర నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. అవినీతిపై ప్రశ్నిస్తానని ...
'చంద్రబాబు బాటలోనే పవన్ కల్యాణ్'
పవన్ కళ్యాణ్ తక్కువేంతినలేదు.. చంద్రబాబు బాటలోనే : ద్వారంపూడి
పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేశారు
వెబ్ దునియా
కేసీఆర్ దమ్ము ధైర్యం ఉందా? సెక్షన్ 8 గురించి వాళ్లిద్దరికీ ముందే తెలుసు..
వెబ్ దునియా
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్గా ఉంటున్న పొన్నాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులకు సెక్షన్-8 గురించి విభజన సమయంలోనే బాగా తెలుసునని దుయ్యబట్టారు. ఇంకా ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించిన పొన్నాల.. ఏపీ నేతల ...
వరంగల్ : ఇద్దరు సీఎంలు ప్రజలను మోసం చేస్తున్నారు- మాజీమంత్రి పొన్నాలఆంధ్రజ్యోతి
కేసీఆర్ కి చెప్పే ధైర్యం ఉందా? పొన్నాలతెలుగువన్
టాపింగ్ జరిగిందని పొన్నాల అంటున్నారాNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్గా ఉంటున్న పొన్నాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులకు సెక్షన్-8 గురించి విభజన సమయంలోనే బాగా తెలుసునని దుయ్యబట్టారు. ఇంకా ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించిన పొన్నాల.. ఏపీ నేతల ...
వరంగల్ : ఇద్దరు సీఎంలు ప్రజలను మోసం చేస్తున్నారు- మాజీమంత్రి పొన్నాల
కేసీఆర్ కి చెప్పే ధైర్యం ఉందా? పొన్నాల
టాపింగ్ జరిగిందని పొన్నాల అంటున్నారా
沒有留言:
張貼留言