వెబ్ దునియా
వేం... ఏం నీ సంగతి...? టికెట్టు నీకే ఎందుకు ఇచ్చారు..? ఏసీబీ
వెబ్ దునియా
'చూడండి నరేందర్ రెడ్డిగారు. మాకు అన్నీ తెలుసు మీరు పొంతన లేని సమాధానాలు చెబితే ఎలా.? ఎంత సంబంధం లేకపోతే రేవంత మీరు పేరు వాడుతారు. అసలు మీకే టిక్కెట్టు ఇప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఇంకా ఎవరెవరికి డబ్బులు ఎరగా చూపారు. చెప్పండి' అంటూ ఏసీబీ అధికారులు వేం నరేంధర్ రెడ్డిని ప్రశ్నించారు. దాదాపు ఆయనపై 50 ప్రశ్నలు సంధించినట్లు ...
వేం నరేందర్ రెడ్డి అరెస్టు కాలేదు..10tv
వేం నరేందర్రెడ్డిని ప్రశ్నించిన ఏసిబిAndhrabhoomi
వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టిన ఏసీబీసాక్షి
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 45 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'చూడండి నరేందర్ రెడ్డిగారు. మాకు అన్నీ తెలుసు మీరు పొంతన లేని సమాధానాలు చెబితే ఎలా.? ఎంత సంబంధం లేకపోతే రేవంత మీరు పేరు వాడుతారు. అసలు మీకే టిక్కెట్టు ఇప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఇంకా ఎవరెవరికి డబ్బులు ఎరగా చూపారు. చెప్పండి' అంటూ ఏసీబీ అధికారులు వేం నరేంధర్ రెడ్డిని ప్రశ్నించారు. దాదాపు ఆయనపై 50 ప్రశ్నలు సంధించినట్లు ...
వేం నరేందర్ రెడ్డి అరెస్టు కాలేదు..
వేం నరేందర్రెడ్డిని ప్రశ్నించిన ఏసిబి
వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టిన ఏసీబీ
వెబ్ దునియా
నేరుగా నాతో కనెక్ట్ అవ్వండి... ప్రధాని మోదీ
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ను విడుదల చేశారు. తన వివరాలతోపాటు తనతో కనెక్ట్ అయ్యే అవకాశం దీని ద్వారా కలుగుతుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తన డిజిటల్ ప్రచారాన్ని మరింత విస్తృత చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరుతోనే ఒక మొబైల్ ...
మొబైల్లో నాతో కనెక్ట్ అవ్వండి: మోదీసాక్షి
మోడీ పేరుతో మొబైల్ యాప్: విడుదల చేసిన ప్రధానిOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ను విడుదల చేశారు. తన వివరాలతోపాటు తనతో కనెక్ట్ అయ్యే అవకాశం దీని ద్వారా కలుగుతుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తన డిజిటల్ ప్రచారాన్ని మరింత విస్తృత చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరుతోనే ఒక మొబైల్ ...
మొబైల్లో నాతో కనెక్ట్ అవ్వండి: మోదీ
మోడీ పేరుతో మొబైల్ యాప్: విడుదల చేసిన ప్రధాని
Oneindia Telugu
ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 17: ఓటుకు నోటు కేసు ఫిర్యాదుదారుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు 1.40 గంటలపాటు ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు. స్టీఫెన్సన్తో పాటు ఆయన ...
గంటన్నరపాటు స్టీఫెన్ సన్ వాంగ్మూలం నమోదుసాక్షి
నోటుకు ఓటు: గవర్నర్తో కెసిఆర్, స్టీఫెన్సన్ వాంగ్మూలం (పిక్చర్స్)Oneindia Telugu
గంటన్నరపాటు స్టీఫెన్సన్ వాంగ్మూలం... ఎప్పుడు.. ఎవరు.. ఎక్కడ..?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 29 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 17: ఓటుకు నోటు కేసు ఫిర్యాదుదారుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు 1.40 గంటలపాటు ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు. స్టీఫెన్సన్తో పాటు ఆయన ...
గంటన్నరపాటు స్టీఫెన్ సన్ వాంగ్మూలం నమోదు
నోటుకు ఓటు: గవర్నర్తో కెసిఆర్, స్టీఫెన్సన్ వాంగ్మూలం (పిక్చర్స్)
గంటన్నరపాటు స్టీఫెన్సన్ వాంగ్మూలం... ఎప్పుడు.. ఎవరు.. ఎక్కడ..?
Oneindia Telugu
చెప్పుతో కొడతా!: ఎయిర్ హోస్టెస్తో ఎంపీ అనుచితంగా, తిట్లు(వీడియో)
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు పప్పూ యాదవ్ ఓ విమానంలోని ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. పాట్నా నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. తినగా మిగిలిన ఆహారాన్ని నడిచే దారిలో వేయవద్దని చెప్పినందుకు పప్పూ యాదవ్ తన పైన తిట్ల దండకం అందుకున్నాడని ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది.
వివాదంలో మరో ఎంపీసాక్షి
ఎయిర్ హోస్టెస్తో పప్పూయాదవ్ అనుచిత ప్రవర్తనఆంధ్రజ్యోతి
చిక్కుల్లో పప్పూ యాదవ్: ఎయిర్ హోస్టెస్తో అనుచిత ప్రవర్తన... అందుకే రచ్చ...వెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు పప్పూ యాదవ్ ఓ విమానంలోని ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. పాట్నా నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. తినగా మిగిలిన ఆహారాన్ని నడిచే దారిలో వేయవద్దని చెప్పినందుకు పప్పూ యాదవ్ తన పైన తిట్ల దండకం అందుకున్నాడని ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది.
వివాదంలో మరో ఎంపీ
ఎయిర్ హోస్టెస్తో పప్పూయాదవ్ అనుచిత ప్రవర్తన
చిక్కుల్లో పప్పూ యాదవ్: ఎయిర్ హోస్టెస్తో అనుచిత ప్రవర్తన... అందుకే రచ్చ...
Oneindia Telugu
ఓటుకు నోటు, సెక్షన్ 8: టీడీపీ దాడి, గవర్నర్కు టీఆర్ఎస్ బాసట
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారంపై తాజాగా జరుగుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహాన్కు వివరిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరిస్తున్న నరసింహాన్పై ఏపీ మంత్రులు విమర్శల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఓటుకు నోటు కేసు నుంచి ...
గవర్నరే బాధ్యత వహించాలిAndhrabhoomi
శాంతి భద్రతలు గవర్నర్కు ఎలా బదిలీ చేస్తారు?Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారంపై తాజాగా జరుగుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహాన్కు వివరిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరిస్తున్న నరసింహాన్పై ఏపీ మంత్రులు విమర్శల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఓటుకు నోటు కేసు నుంచి ...
గవర్నరే బాధ్యత వహించాలి
శాంతి భద్రతలు గవర్నర్కు ఎలా బదిలీ చేస్తారు?
Oneindia Telugu
కేసీఆర్లా నీచంగా చేయలేదు: మోత్కుపల్లి, గవర్నర్తో వేగలేం, 3 నిమిషాలే ఉన్నారు ...
Oneindia Telugu
హైదరాబాద్: గతంలో కూడా పదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడూ చేయలేదని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. సీఎంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప, ఇతర రాష్ర్టాల సీఎంలను తిడుతూ బతకాలనుకోవడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఛీ కొడుతున్నారు: మోత్కుపల్లివెబ్ దునియా
ప్రతీ పాపానికి కారకుడు కేసీఆరే చంద్రబాబును అభాసుపాలు చేయాలనుకుంటున్నారుఆంధ్రజ్యోతి
కేసీఆర్ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు : మోత్కుపల్లిAndhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: గతంలో కూడా పదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడూ చేయలేదని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. సీఎంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప, ఇతర రాష్ర్టాల సీఎంలను తిడుతూ బతకాలనుకోవడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఛీ కొడుతున్నారు: మోత్కుపల్లి
ప్రతీ పాపానికి కారకుడు కేసీఆరే చంద్రబాబును అభాసుపాలు చేయాలనుకుంటున్నారు
కేసీఆర్ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు : మోత్కుపల్లి
సాక్షి
గంగిరెద్దులా తలూపడం వల్లే సమస్య
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని కోరితే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయలేదంటూ కుంటిసాకులు చెబుతారా? విభజన చట్టంలోన్ని 34 సెక్షన్లలో ఏ సెక్షన్ అమలుకైనా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా గంగిరెద్దులా గవర్నర్ తలూపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ ...
గంగిరెద్దులా గవర్నర్!ఆంధ్రజ్యోతి
గవర్నర్పై స్వరం పెంచిన టిడిపి: గంగిరెద్దులా అంటూ వ్యాఖ్యOneindia Telugu
గవర్నర్ ఒక గంగిరెద్దు!Namasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని కోరితే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయలేదంటూ కుంటిసాకులు చెబుతారా? విభజన చట్టంలోన్ని 34 సెక్షన్లలో ఏ సెక్షన్ అమలుకైనా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా గంగిరెద్దులా గవర్నర్ తలూపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ ...
గంగిరెద్దులా గవర్నర్!
గవర్నర్పై స్వరం పెంచిన టిడిపి: గంగిరెద్దులా అంటూ వ్యాఖ్య
గవర్నర్ ఒక గంగిరెద్దు!
వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్కు రాజ్యాంగం కూడా తెలియదు: నన్నపనేని
వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్పై టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. గవర్నర్పై విమర్శలు కురిపిస్తున్న వారి జాబితాలో నన్నపనేని కూడా చేరిపోయారు. నరసింహన్కు రాజ్యాంగం కూడా తెలియదని... అలాంటి వ్యక్తిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కేసు ...
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్తో మేం వేగలేం - నన్నపనేని రాజకుమారిఆంధ్రజ్యోతి
గవర్నర్ నరసింహన్ను తెలంగాణకే పరిమితం చేయాలి :నన్నపనేనిAndhrabhoomi
గవర్నర్ కు రాజ్యాంగం తెలియదు- రాజకుమారిNews Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్పై టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. గవర్నర్పై విమర్శలు కురిపిస్తున్న వారి జాబితాలో నన్నపనేని కూడా చేరిపోయారు. నరసింహన్కు రాజ్యాంగం కూడా తెలియదని... అలాంటి వ్యక్తిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కేసు ...
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్తో మేం వేగలేం - నన్నపనేని రాజకుమారి
గవర్నర్ నరసింహన్ను తెలంగాణకే పరిమితం చేయాలి :నన్నపనేని
గవర్నర్ కు రాజ్యాంగం తెలియదు- రాజకుమారి
సాక్షి
రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ 24కి వాయిదా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24 కు వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ...
రేవంత్ బెయిల్ పిటిషన్పై 24లోగా కౌంటర్ అఫిడవిట్Andhrabhoomi
విచారణ వాయిదా: ఈ నెల 24వరకు జైల్లోనే రేవంత్ రెడ్డిOneindia Telugu
ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జూన్ 24కు వాయిదావెబ్ దునియా
Palli Batani
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24 కు వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ...
రేవంత్ బెయిల్ పిటిషన్పై 24లోగా కౌంటర్ అఫిడవిట్
విచారణ వాయిదా: ఈ నెల 24వరకు జైల్లోనే రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జూన్ 24కు వాయిదా
వెబ్ దునియా
స్టీఫెన్ కు ఇచ్చిన రూ. 50 లక్షల్లో దొంగనోట్లు?
వెబ్ దునియా
ఓటుకు కోట్లు కేసులో స్వాధీనం చేసుకున్న నగదులో దొంగ నోట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని నోట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించిన సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ...
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు కోట్లు కేసులో స్వాధీనం చేసుకున్న నగదులో దొంగ నోట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని నోట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించిన సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ...
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?
沒有留言:
張貼留言