2015年6月23日 星期二

2015-06-24 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
సిస్టర్ నిర్మల కన్నుమూత   
సాక్షి
కోల్‌కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ...

తుది శ్వాస విడిచిన సిస్టర్‌ నిర్మల   ప్రజాశక్తి
సిస్టర్ నిర్మల కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి   Oneindia Telugu
మదర్ థెరిసా వారసురాలు సిస్టర్ నిర్మల కన్నుమూత: కేసీఆర్ దిగ్భ్రాంతి   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 20 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కండ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తాం   
Namasthe Telangana
కోల్‌కతా, జూన్ 23: పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీని సవాల్ చేసే ధైర్యంచేస్తే కండ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ హెచ్చరించడం వివాదానికి తెర తీసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో సోమవారం సాయంత్రం నిర్వహించిన యువజన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎవరైనా కండ్లు ఎత్తి చూస్తే.. వారి ...

'తృణమూల్‌ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా'   సాక్షి
కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం...విపక్షాలకు హెచ్చరిక (23-Jun-2015)   ఆంధ్రజ్యోతి
కళ్లు పీకేస్తాం......చేతులు నరికేస్తాం: తృణమూల్ ఎంపి   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోదీ జీ నన్ను చూసి నేర్చుకోండి... కేజ్రీవాల్   
వెబ్ దునియా
తప్పు చేసిన వాడు ఎవడైనా ఒకటి వాడు చేసింది తప్పా...! ఒప్పా..! అని విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందుకే నేను నా మంత్రి వర్గంలో పని చేస్తున్న తోమర్ ను మంత్రివర్గం నుంచి తప్పించా... మీరు కూడా సుష్మస్వరాజ్ ను తప్పించండి అని ప్రధాని మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న తన ...

ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా, మోడీకి కేజ్రీవాల్ సవాల్   Oneindia Telugu
'మోదీ.. మీ సుష్మాను దించేయండి'   సాక్షి
ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గందరగోళం   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దొంగల బీభత్సం: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ   
Oneindia Telugu
కర్నూలు: ముంబయి నుంచి చెన్నై వెళ్లే లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి సమీపంలోని మటమర్రి వద్దకు రైలు చేరుకోగానే దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 85 గ్రాముల బంగారం, రూ.25వేల నగదు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు. సోమవారం సాయంత్రం ముంబాయి నుంచి ...

కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి   సాక్షి
ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు.. దొరికినంత దోచుకున్నారు..   వెబ్ దునియా
రైలు దోపిడీ   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు   
సాక్షి
రాంచీ: హత్యాయత్నం, దోపిడీ కేసులో జార్ఖండ్ చెందిన ఏజేఎస్ యూ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ కు ఏడేళ్ల జైలు శిక్షపడింది. మంగళవారం రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 23 ఏళ్ల కిందటి ఈ కేసులో కమల్ తో పాటు మరో ఏజేఎస్ యూ సభ్యుడిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. కమల్ ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. 1993లో డాక్టర్ ...

హత్యాయత్నం కేసులో.. జార్ఖండ్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు   ఆంధ్రజ్యోతి
ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు శిక్ష   Andhrabhoomi
23 సంవత్సరాలు విచారణ....7సంవత్సరాలు శిక్ష...   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
జయలలిత కేసులో సుప్రీంకు కర్ణాటక   
ప్రజాశక్తి
చెన్నై : ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో నిర్దోషిగా బయటకు వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జయలలిత ఒకవైపు ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించగా మరోవైపు కర్నాటక ప్రభుత్వం మాత్రం ఆమెను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేసింది. ఆమెను ...

అప్పీలు చేశారు   సాక్షి
జయకు షాక్: 4 వేల పేజీలతో సుప్రీంకు కర్ణాటక అప్పీల్   Oneindia Telugu
జయలలితపై సుప్రీంలో కర్నాటక ప్రభుత్వం పిటిషన్‌   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పాక్‌పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండి   
సాక్షి
న్యూయార్క్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ జకీర్ రెహమాన్ లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్యను కోరుతూ ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ చేసిన డిమాండ్‌కు చైనా అడ్డుకట్ట వేసింది. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘించి లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్‌పై చర్య తీసుకోవాలన్న భారత్ అభ్యర్థన మేరకు ఐరాస ఆంక్షల కమిటీ ఇక్కడ ...

ఐరాసలో భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్‌ దేశం...   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మణిపూర్‌లో విశాఖ జవాన్ వీరమరణం   
Oneindia Telugu
హైదరాబాద్: తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో విశాఖ జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ మజ్జి శంకరరావు (25) మృతిచెందారు. మణిపూర్ రాష్ట్ర సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి. మజ్జి శంకరరావు 2010లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మణిపూర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో తన విధులను నిర్వహిస్తున్నారు.
మణిపూర్‌లో ఆర్మీ జవాన్ మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కల్తీ మద్యం నిందితులకు ఉరిశిక్ష వేయాలి'   
సాక్షి
ముంబై (మహారాష్ట్ర): కల్తీ మద్యం కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ముంబైలో కల్తీ మద్యం సేవించిన కారణంగా 102 మృతిచెందిన కేసులో ప్రధాన నిందితుడు మన్సూర్ లతీఫ్ షేక్ అలియాస్ అతిఖ్ ను న్యూఢిల్లీ పోలీసులు ...

ముంబయి కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు‌   Andhrabhoomi
ముంబై కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పార్టీలో పాట పాడలేదని డీజేని కాల్చి చంపేశారు   
Oneindia Telugu
లక్నో: పుట్టిన రోజు సందర్బంగా నచ్చిన పాట పాడలేదని ఆరోపిస్తూ డీజే (డిస్కో జాకీ)ని అతి దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాయ్ బరేలీ లోని మీర్ గంజ్ సమీపంలోని సిదౌలి ప్రాంతంలో సోమవారం రాత్రి డీజే హత్యకు గురైనాడు. డీజే అరుణ్ వాల్మీకి (30) పాటలకు ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాలలో మంచి డిమాండ్ ఉంది.
పాట పాడలేదని... కాల్చి చంపేశారు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言