వెబ్ దునియా
ఉగ్రవాదులూ...! యోగా చేసి.. మీ విజ్ఞానాన్నిపెంపొందించుకోండి..!! రాజ్ నాథ్
వెబ్ దునియా
ఉగ్రవాదులూ చాలా విజ్ఞానులేనని...వారు కూడా యోగా చేసి మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేంద్రహోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. వారిని మేధావులుగా అభివర్ణించారు. కాకపోతే, ఓ చిన్న మెలిక పెట్టారు. వారు తన విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని కోరారు. యోగాకు అంతటి పవర్ ఉందని తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
ఉగ్రవాదులు జ్ఞానులే: హోం మంత్రిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉగ్రవాదులూ చాలా విజ్ఞానులేనని...వారు కూడా యోగా చేసి మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేంద్రహోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. వారిని మేధావులుగా అభివర్ణించారు. కాకపోతే, ఓ చిన్న మెలిక పెట్టారు. వారు తన విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని కోరారు. యోగాకు అంతటి పవర్ ఉందని తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
ఉగ్రవాదులు జ్ఞానులే: హోం మంత్రి
సాక్షి
విదేశాలకు సోనియా.. ఎక్కడికో తెలియదు
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం విదేశాలకు పయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టునుంచి బయలుదేరిన ఆమె.. వారం రోజులపాటు విదేశాల్లోనే ఉంటారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలా మీడియాకు చెప్పారు. అయితే సోనియా గాంధీ ఏ దేశం వెళ్లారో, ఏ కారణం చేత వెళ్లారో మాత్రం ఆయన వెల్లడించలేదు. సోనియా పర్యటన పూర్తిగా ...
సోనియా గాంధీ ఏ దేశానికి వెళ్ళారో తెలియదు- కాంగ్రెస్ఆంధ్రజ్యోతి
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియా... రణదీప్ వెల్లడివెబ్ దునియా
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియాNamasthe Telangana
తెలుగువన్
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం విదేశాలకు పయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టునుంచి బయలుదేరిన ఆమె.. వారం రోజులపాటు విదేశాల్లోనే ఉంటారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలా మీడియాకు చెప్పారు. అయితే సోనియా గాంధీ ఏ దేశం వెళ్లారో, ఏ కారణం చేత వెళ్లారో మాత్రం ఆయన వెల్లడించలేదు. సోనియా పర్యటన పూర్తిగా ...
సోనియా గాంధీ ఏ దేశానికి వెళ్ళారో తెలియదు- కాంగ్రెస్
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియా... రణదీప్ వెల్లడి
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియా
వెబ్ దునియా
జయ స్థానంలో కరుణ పేరు... నాలుక కరుచుకున్న విద్యాశాఖ... 3 లక్షల పుస్తకాలు వెనక్కి..
వెబ్ దునియా
పుస్తకాల ప్రింటింగ్ సమయంలో తప్పులు దొర్లటం సహజమే. తాజాగా పదకొండో తరగతి పాఠ్య పుస్తకాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్థానంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనే పేరుకు బదులు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అని ఉండటంతో విద్యాశాఖ నాలుక కరుచుకుంది. వెంటనే తప్పుగా ఉన్న 3.20 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
3 లక్షల తరగతి పుస్తకాలు వెనక్కి!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పుస్తకాల ప్రింటింగ్ సమయంలో తప్పులు దొర్లటం సహజమే. తాజాగా పదకొండో తరగతి పాఠ్య పుస్తకాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్థానంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనే పేరుకు బదులు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అని ఉండటంతో విద్యాశాఖ నాలుక కరుచుకుంది. వెంటనే తప్పుగా ఉన్న 3.20 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
3 లక్షల తరగతి పుస్తకాలు వెనక్కి!
సాక్షి
లలిత్మోదీ కేసులో ప్రధాని మౌనమేల? : జైరాం రమేశ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్మోదీకి కేంద్రమంత్రి ...
వర్షాకాల పార్లమెంట్ కష్టమే!Andhrabhoomi
లలిత్ మోదీ విషయంలో ప్రధాని మౌనం వీడాలి సుష్మా, వసుంధర రాజీనామా చేయాలి: జైరాంఆంధ్రజ్యోతి
అవినీతి 'యోగం'లో మోడీ సర్కారుప్రజాశక్తి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్మోదీకి కేంద్రమంత్రి ...
వర్షాకాల పార్లమెంట్ కష్టమే!
లలిత్ మోదీ విషయంలో ప్రధాని మౌనం వీడాలి సుష్మా, వసుంధర రాజీనామా చేయాలి: జైరాం
అవినీతి 'యోగం'లో మోడీ సర్కారు
ఆంధ్రజ్యోతి
యోగాపథ్గా మారిన రాజ్పథ్.. ఆరోగ్యదిశా నిర్దేశం చేసిన దేశ రాజధాని
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 21: నిత్యం రాజకీయ వాతావరణంతో వాడివేడిగా ఉండి దేశరాజధాని ఢిల్లీ నగరం యోగాలయంగా మారింది. యోగాసనాలతో జాతికి ఆరోగ్యదిశా నిర్దేశం చేసింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్పథ్ ప్రధానే వేదికగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 40 వేలమంది పాల్గొని సామూహిక యోగాసన కార్యక్రమాన్ని ...
యోగా వేడుకలకు సర్వం సిద్ధంసాక్షి
యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి, ప్రధానిNamasthe Telangana
తెవివిలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలుNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
Telugu Times (పత్రికా ప్రకటన)
Teluguwishesh
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 21: నిత్యం రాజకీయ వాతావరణంతో వాడివేడిగా ఉండి దేశరాజధాని ఢిల్లీ నగరం యోగాలయంగా మారింది. యోగాసనాలతో జాతికి ఆరోగ్యదిశా నిర్దేశం చేసింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్పథ్ ప్రధానే వేదికగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 40 వేలమంది పాల్గొని సామూహిక యోగాసన కార్యక్రమాన్ని ...
యోగా వేడుకలకు సర్వం సిద్ధం
యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి, ప్రధాని
తెవివిలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
సాక్షి
6 నెలల పాటు మీడియాతో మాట్లాడను: కేంద్ర మంత్రి
సాక్షి
పనాజీ (గోవా): కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని ఆయన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పనాజీలో ఏర్పాటుచేసిన మూడురోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. పనాజీకి సమీపంలోని మండూరు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన విలేకరులు ...
ఆరు నెలలు మీడియాతో మాట్లాడను... మనోహర్ పారికర్ వ్యాఖ్య..వెబ్ దునియా
మీడియాపై అలిగిన రక్షణ మంత్రిఆంధ్రజ్యోతి
మీడియాతో మాట్లాడనంటున్న కేంద్ర మంత్రిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పనాజీ (గోవా): కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని ఆయన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పనాజీలో ఏర్పాటుచేసిన మూడురోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. పనాజీకి సమీపంలోని మండూరు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన విలేకరులు ...
ఆరు నెలలు మీడియాతో మాట్లాడను... మనోహర్ పారికర్ వ్యాఖ్య..
మీడియాపై అలిగిన రక్షణ మంత్రి
మీడియాతో మాట్లాడనంటున్న కేంద్ర మంత్రి
Oneindia Telugu
వెంకయ్యతో రహస్యంగా మాట్లాడలేదు: కేటీఆర్, 'పక్కా'గా వెళ్లండి: బాబు
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాను రహస్యంగా చర్చలు జరపలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఆయన వెంకయ్యతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పని లేక ...
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?వెబ్ దునియా
కేంద్రమంత్రి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీఆంధ్రజ్యోతి
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాను రహస్యంగా చర్చలు జరపలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఆయన వెంకయ్యతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పని లేక ...
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?
కేంద్రమంత్రి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్
Oneindia Telugu
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళపై గ్యాంగ్ రేప్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం వచ్చిన 22 ఏళ్ల మహిళపై ఏడుగురు వ్యక్తులు అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారణ సంఘటన గత బుధవారం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన బాధితురాలు గత కొంత కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఏడుగురు నిందితుల్లో ...
ఉద్యోగం పేరుతో యువతిపై...సాక్షి
హర్యానా : మహిళపై సామూహిక అత్యాచారంఆంధ్రజ్యోతి
ఉద్యోగం పేరుతో సామూహిక అత్యాచారంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం వచ్చిన 22 ఏళ్ల మహిళపై ఏడుగురు వ్యక్తులు అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారణ సంఘటన గత బుధవారం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన బాధితురాలు గత కొంత కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఏడుగురు నిందితుల్లో ...
ఉద్యోగం పేరుతో యువతిపై...
హర్యానా : మహిళపై సామూహిక అత్యాచారం
ఉద్యోగం పేరుతో సామూహిక అత్యాచారం
కోర్టుకు హజరైన ఏనుగులు
ప్రజాశక్తి
గౌహతి: చిన్ని చిన్న నేరాలు చేస్తున్న వారి దగ్గర నుంచి హంతకులు, నేరస్తులు, కరుడుగట్టిన తీవ్రవాదులు దాకా అందరిని కోర్టు ముందు విచారణకు హాజరు పరచడం మనందరికి తెలిసిన విషయమే. కానీ నిన్న గౌహతిలో జరిగిన ఈ ఘటన ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదేమో. ఒక ఏనుగు, ఏనుగు పిల్లను (తల్లి, బిడ్డ) కోర్టు విచారణకు తీసుకు వచ్చారు. న్యాయస్థానం ముందు హాజరైన ఆ ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
గౌహతి: చిన్ని చిన్న నేరాలు చేస్తున్న వారి దగ్గర నుంచి హంతకులు, నేరస్తులు, కరుడుగట్టిన తీవ్రవాదులు దాకా అందరిని కోర్టు ముందు విచారణకు హాజరు పరచడం మనందరికి తెలిసిన విషయమే. కానీ నిన్న గౌహతిలో జరిగిన ఈ ఘటన ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదేమో. ఒక ఏనుగు, ఏనుగు పిల్లను (తల్లి, బిడ్డ) కోర్టు విచారణకు తీసుకు వచ్చారు. న్యాయస్థానం ముందు హాజరైన ఆ ...
సాక్షి
బస్సు లోయలో పడి 17 మంది మృతి
సాక్షి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందగా 22 మంది గాయపడ్డారు. 40 మంది ప్రయాణికులతో పిథోరాగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సు ధ్యారీ వద్ద వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు ...
లోయలో పడ్డ బస్సు 17 మంది మృతిAndhrabhoomi
ఉత్తరాఖండ్: లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతిఆంధ్రజ్యోతి
బస్సు లోయలో పడి 15 మంది మృతిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందగా 22 మంది గాయపడ్డారు. 40 మంది ప్రయాణికులతో పిథోరాగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సు ధ్యారీ వద్ద వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు ...
లోయలో పడ్డ బస్సు 17 మంది మృతి
ఉత్తరాఖండ్: లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
బస్సు లోయలో పడి 15 మంది మృతి
沒有留言:
張貼留言