ఆంధ్రజ్యోతి
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోంది: దయాకర్రెడ్డి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోందని టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్లు ఉన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని, వారందరి అరెస్టుకు ...
కొద్ది గంటల్లో సంచలనం, ప్రధాన వ్యక్తుల అరెస్ట్: టీ-టీడీపీ కొత్తకోటOneindia Telugu
'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి'సాక్షి
ఈ రాత్రికే అరెస్ట్ చేయబోతున్నాం!Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోందని టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్లు ఉన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని, వారందరి అరెస్టుకు ...
కొద్ది గంటల్లో సంచలనం, ప్రధాన వ్యక్తుల అరెస్ట్: టీ-టీడీపీ కొత్తకోట
'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి'
ఈ రాత్రికే అరెస్ట్ చేయబోతున్నాం!
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసు : మొదలయిన నోటీసుల పర్వం.. అర్థరాత్రి వేం ఇంట్లో ఏసీబీ హడావుడి
వెబ్ దునియా
తెలంగాణ ఏసీబీ అధికారులు హడావుడి మొదలు పెట్టారు. రేవంత్, ఇతర నిందితుల విచారణ పూర్తయిన తరువాత మిగిలిన వారికి నోటీసులు ఇచ్చే తదుపరి చర్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై తొలుత దృష్టి సారించింది. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో... ఏసీబీ అధికారులు ...
ఆ 20 మంది ఎవరు?సాక్షి
ఏసీబీ దూకుడు..10tv
నోటుకు ఓటుకు కేసు: టిడిపి ఎమ్మెల్యే సండ్రకు ఎసిబి నోటీసుOneindia Telugu
తెలుగువన్
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 36 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ఏసీబీ అధికారులు హడావుడి మొదలు పెట్టారు. రేవంత్, ఇతర నిందితుల విచారణ పూర్తయిన తరువాత మిగిలిన వారికి నోటీసులు ఇచ్చే తదుపరి చర్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై తొలుత దృష్టి సారించింది. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో... ఏసీబీ అధికారులు ...
ఆ 20 మంది ఎవరు?
ఏసీబీ దూకుడు..
నోటుకు ఓటుకు కేసు: టిడిపి ఎమ్మెల్యే సండ్రకు ఎసిబి నోటీసు
ఆంధ్రజ్యోతి
సెక్షన్ 8 చెల్లకుంటే.. విభజన చట్టమూ చెల్లదు
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్ : విభజన చట్టంలోని సెక్షన్ 8 చెల్లకుంటే విభజన చట్టం కూడా చెల్లదని, 23 జిల్లాలకు చంద్రబాబే ముఖ్యమంత్రి అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సెక్షన్ 8పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్షన్ 8 చెల్లదని కేసీఆర్ పేర్కొంటున్నారు. అది చెల్లకుంటే విభజన చట్టం ...
ఆ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని విభజించారు - దేవినేని ఉమప్రజాశక్తి
చట్టాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబుAndhrabhoomi
'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'సాక్షి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్ : విభజన చట్టంలోని సెక్షన్ 8 చెల్లకుంటే విభజన చట్టం కూడా చెల్లదని, 23 జిల్లాలకు చంద్రబాబే ముఖ్యమంత్రి అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సెక్షన్ 8పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్షన్ 8 చెల్లదని కేసీఆర్ పేర్కొంటున్నారు. అది చెల్లకుంటే విభజన చట్టం ...
ఆ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని విభజించారు - దేవినేని ఉమ
చట్టాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు
'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'
వెబ్ దునియా
'సెక్షన్ 8ను హైదరాబాదీలు అంగీకరించరు'
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని హైదరాబాదీలు అంగీకరించరని ఒవైసీ చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగిస్తారా అని ఒవైసీ ప్రశ్నించారు.
చంద్రబాబు హైకోర్టు కు వెళ్ళవచ్చు కదాNews Articles by KSR
సెక్షన్ 8ను హైదరాబాదీలు ఒప్పుకోరు .. ఓవైసీవెబ్ దునియా
చంద్రబాబు తీరుపై అసదుద్దీన్ ఓవైసీ ధ్వజంNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని హైదరాబాదీలు అంగీకరించరని ఒవైసీ చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగిస్తారా అని ఒవైసీ ప్రశ్నించారు.
చంద్రబాబు హైకోర్టు కు వెళ్ళవచ్చు కదా
సెక్షన్ 8ను హైదరాబాదీలు ఒప్పుకోరు .. ఓవైసీ
చంద్రబాబు తీరుపై అసదుద్దీన్ ఓవైసీ ధ్వజం
వెబ్ దునియా
పట్టాలు తప్పిన రైలు
సాక్షి
చెన్నై: తృటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి చెన్నై వెళుతున్న బెంగళూరు-చెన్నై మెయిల్ రైలు బుధవారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. చెన్నైకి కొంచెం దూరంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో రైలు లోని రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, ఆర్టీఎఫ్ సహాయక చర్యలు ...
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై మెయిల్.. మరో చోట లారీని ఢీకొన్న రైలు.. ఒకరి మృతివెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: తృటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి చెన్నై వెళుతున్న బెంగళూరు-చెన్నై మెయిల్ రైలు బుధవారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. చెన్నైకి కొంచెం దూరంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో రైలు లోని రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, ఆర్టీఎఫ్ సహాయక చర్యలు ...
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై మెయిల్.. మరో చోట లారీని ఢీకొన్న రైలు.. ఒకరి మృతి
Oneindia Telugu
వంద తప్పులు, అరెస్ట్ భయం పట్టుకుంది: చంద్రబాబుపై అంబటి
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుందని ...
'వంద తప్పులు చేస్తున్నారు'సాక్షి
ఒక తప్పుకు వంద తప్పులు చేస్తున్న బాబు : అంబటివెబ్ దునియా
తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులుప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుందని ...
'వంద తప్పులు చేస్తున్నారు'
ఒక తప్పుకు వంద తప్పులు చేస్తున్న బాబు : అంబటి
తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు
Oneindia Telugu
ఢిల్లీలో చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు: కర్నె ప్రభాకర్
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గవర్నర్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిలదీశారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామంటే ...
బాబు తప్పించుకోలేరు.. గవర్నర్ను బెదిరిస్తున్నారు: కర్నె ప్రభాకర్వెబ్ దునియా
కేసును పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ : కర్నె ప్రభాకర్ఆంధ్రజ్యోతి
గవర్నర్ను బ్లాక్మెయిల్ చేస్తారా?Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గవర్నర్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిలదీశారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామంటే ...
బాబు తప్పించుకోలేరు.. గవర్నర్ను బెదిరిస్తున్నారు: కర్నె ప్రభాకర్
కేసును పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ : కర్నె ప్రభాకర్
గవర్నర్ను బ్లాక్మెయిల్ చేస్తారా?
వెబ్ దునియా
కేసీఆర్ కేసులపై సిట్.. మత్తయ్య కేసు సీఐడీకి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్లో దాఖలైన పలు కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేక పరిశోధనా విభాగాన్ని (సిట్) నియమించడంతోపాటు, కేసీఆర్పై మత్తయ్య నమోదుచేసిన కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కూడా నిర్ణయించింది. టీ సీఎం కేసీఆర్కు ...
కెసిఆర్పై కేసులు సిఐడికి బదిలీAndhrabhoomi
ఏం జరుగుతోంది?: మంత్రులతో బాబు హడావుడి భేటీ, కేసీఆర్పై మత్తయ్య కేసు సీఐడీకిOneindia Telugu
కేసీఆర్ బెదిరించాడు.. ప్రాణహాని ఉంది... మత్తయ్య ఫిర్యాదు..వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్లో దాఖలైన పలు కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేక పరిశోధనా విభాగాన్ని (సిట్) నియమించడంతోపాటు, కేసీఆర్పై మత్తయ్య నమోదుచేసిన కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కూడా నిర్ణయించింది. టీ సీఎం కేసీఆర్కు ...
కెసిఆర్పై కేసులు సిఐడికి బదిలీ
ఏం జరుగుతోంది?: మంత్రులతో బాబు హడావుడి భేటీ, కేసీఆర్పై మత్తయ్య కేసు సీఐడీకి
కేసీఆర్ బెదిరించాడు.. ప్రాణహాని ఉంది... మత్తయ్య ఫిర్యాదు..
సాక్షి
'జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు తగ్గాయి'
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడులు 25 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లోని భద్రతా అంశాలపై ప్రస్తావిస్తూ అక్కడ ఉగ్రదాడులు 25 తగ్గాయని ఆయన పేర్కొన్నారు. భద్రతా పరమైన అంశాలలో విశేషమైన అభివృద్ధి సాధించామని హోం మంత్రి వివరించారు. శాంతి ...
కాశ్మీర్ లో తగ్గిన ఉగ్రవాదం.. రాజనాథ్వెబ్ దునియా
సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ భేటీప్రజాశక్తి
సుష్మాకు పార్టీ, ప్రభుత్వాలు బాసట : జైట్లీ, రాజ్ నాథ్Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడులు 25 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లోని భద్రతా అంశాలపై ప్రస్తావిస్తూ అక్కడ ఉగ్రదాడులు 25 తగ్గాయని ఆయన పేర్కొన్నారు. భద్రతా పరమైన అంశాలలో విశేషమైన అభివృద్ధి సాధించామని హోం మంత్రి వివరించారు. శాంతి ...
కాశ్మీర్ లో తగ్గిన ఉగ్రవాదం.. రాజనాథ్
సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ భేటీ
సుష్మాకు పార్టీ, ప్రభుత్వాలు బాసట : జైట్లీ, రాజ్ నాథ్
Oneindia Telugu
కేసులు ఏమీ చేయలేవు, కెసిఆర్వి గల్లీ రాజకీయాలు: నారా లోకేష్
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తాజాగా సంభవించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావువి గల్లీ రాజకీయాలని, చంద్రబాబువి దేశ రాజకీయాలని ఆయన అన్నారు. పార్టీ ...
ఆయన గేమ్ ఆయనది.. మన ఆట మనది: లోకేశ్సాక్షి
చంద్రబాబువి ఢిల్లీ రాజకీయాలైతే.. కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలు: లోకేష్వెబ్ దునియా
కెసిఆర్వి గల్లీ పాలిటిక్స్ :నారా లోకేష్ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తాజాగా సంభవించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావువి గల్లీ రాజకీయాలని, చంద్రబాబువి దేశ రాజకీయాలని ఆయన అన్నారు. పార్టీ ...
ఆయన గేమ్ ఆయనది.. మన ఆట మనది: లోకేశ్
చంద్రబాబువి ఢిల్లీ రాజకీయాలైతే.. కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలు: లోకేష్
కెసిఆర్వి గల్లీ పాలిటిక్స్ :నారా లోకేష్
沒有留言:
張貼留言