2015年6月27日 星期六

2015-06-28 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ధోనీ కెప్టెన్సీకి తెర!   
Andhrabhoomi
టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రమంగా ఎదుగుతూ, సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో భారత వనే్డ, టి-20 ఫార్మెట్ జట్ల సారథ్య బాధ్యతలు కూడా మహేంద్ర సింగ్ ధోనీ చేతి నుంచి జారిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనుకాకుండా, నింపాదిగా నిర్ణయాలు తీసుకునే తత్వం ఉన్న ధోనీ 'మిస్టర్ కూల్' అన్న పేరు ...

నీది.. నాది చెరో దారి   ఆంధ్రజ్యోతి
కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించేనా?   Oneindia Telugu
ధోనీ, కోహ్లీకి మధ్య ఆధిపత్య పోరు లేదు.. అవన్నీ ఊహాగానాలే: గంగూలీ   వెబ్ దునియా
thatsCricket Telugu   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హాకీ వరల్డ్‌ లీగ్‌ : డ్రాగా ముగిసిన దాయాదుల పోరు   
వెబ్ దునియా
బెల్జియం వేదికగా శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌లో పోటీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోల్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ... మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ సమాన గోల్స్ చేశాయి. దీంతో మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో ఓటమెరుగని భారత్‌ గ్రూప్‌-ఎలో మళ్లీ అగ్రస్థానంలోకి ...

సమరం సమం   సాక్షి
హాకీ వరల్డ్‌ లీగ్‌లో డ్రా దాయాదుల పోరులో తేలని ఫలితం   ఆంధ్రజ్యోతి
పాక్‌తో భారత్ మ్యాచ్ డ్రా   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
వన్డే క్రికెట్ నిబంధనల్లో కీలక సవరణలు   
సాక్షి
బార్బోడాస్: ఇప్పటివరకూ మనం వన్డే క్రికెట్ లో చూసిన ఆటతీరుకు ఫుల్ స్టాప్ పడనుందా?, ఈ ఫార్మాట్ లో మరింత అందాన్నిఅలంకరించేందుకు క్రికెట్ పెద్దలు సన్నద్ధమయ్యారా? అంటే అవుననక తప్పదు. వన్డే క్రికెట్ లో బౌలర్లకు అత్యంత ఊరటనిస్తూ తొలి పది ఓవర్ల పవర్ ప్లేను ఐసీసీ తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు చివరి పది ఓవర్లలో 30 యార్డ్ ...

బౌలర్లకు ని'బంధనా'లు తొలిగాయ్‌   ఆంధ్రజ్యోతి
వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లే నిబంధన తొలగింపు : ఐసీసీ కీలక నిర్ణయం   వెబ్ దునియా
వన్డే క్రికెట్‌లో కొత్త రూల్స్: జులై 5 నుంచి అమల్లోకి   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్ సిరీస్‌తో సంగక్కర గుడ్‌బై   
సాక్షి
కొలంబో : స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర స్పష్టం చేశాడు. ఆగస్టులో జరిగే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్టే తనకు ఆఖరిదని చెప్పా డు. 'ప్రపంచ కప్ తర్వాతే వీడ్కోలు చెబుదామని సిద్ధమయ్యా. కానీ సెలక్టర్ల విజ్ఞప్తి మేరకు కొనసాగా. నాలుగు టెస్టులు ఆడేందుకు ...

భారత్‌తో సిరీస్‌తో సంగా రిటైర్మెంట్‌   ఆంధ్రజ్యోతి
సంగక్కర రిటైర్మెంట్‌ ఖరారు   ప్రజాశక్తి
క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న సంగక్కర   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సత్నమ్‌ సింగ్‌కు పంజాబ్‌ ఒలింపిక్‌ ప్రశంసలు   
ప్రజాశక్తి
చంఢఘీర్‌ : ఎన్‌బిఎలో ఆడుతున్న సత్నమ్‌ సింగ్‌కు పంజాబ్‌ ఒలింపిక్‌ సంఘం అభినందనలు తెలిపింది. సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యు లు సుఖ్‌దేవ్‌ సింగ్‌ దింద్సా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదలు చేశారు. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరు కున్న సత్నమ్‌ చూసి భారతీయులు అంతా గర్వపడాల్సిన సమయం ఇదని ఆ ప్రకటనలో సుఖ్‌దేవ్‌ తెలిపారు. అలాగే ...

'చోటూ' బన్‌గయా సూపర్ హీరో   సాక్షి
యువతకు ఆదర్శం   Andhrabhoomi
ఎన్‌బీఏ జట్టులో సత్నామ్‌ సింగ్‌ 7.2 అడుగుల ఆటగాడి ఘనత   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్   
సాక్షి
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సరం పాటు జహీర్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. పాలసీ ప్రకారం అధ్యక్ష పదవి పాకిస్తాన్‌కు దక్కాల్సి ఉండగా.... పీసీబీ అబ్బాస్ పేరును ...

ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా జహీర్‌ అబ్బాస్‌   ఆంధ్రజ్యోతి
ఐసిసి అధ్యక్షుడిగా జహీర్ బాధ్యతల స్వీకరణ   Andhrabhoomi
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్   వెబ్ దునియా
ప్రజాశక్తి   
thatsCricket Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
21వ శాతాబ్దపు గొప్ప టెస్ట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్... ఆస్ట్రేలియా సర్వే వెల్లడి..   
వెబ్ దునియా
21వ శతాబ్దపు గొప్ప క్రికెట్ టెస్ట్ క్రీడాకారుడిగా భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఎంపిక చేయబడ్డారు. ఆ వెబ్‌సైట్ తాజాగా 2000 సంవత్సరం తర్వాత టెస్ట్ క్రికెట్‌ మ్యాచ్‌లలో ప్రత్యేకతను చాటుకున్న 100 మంది క్రికెట్ క్రీడాకారుల పేర్లతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ...

ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్   సాక్షి
21 శతాబ్దపు బెస్ట్ టెస్టు ప్లేయర్ గా సచిన్ టెండుల్కర్   Teluguwishesh
ఈ శతాబ్దపు ఉత్తమ ఆటగాడు సచిన్   ఆంధ్రజ్యోతి
Telangana99   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెమీస్‌లో జ్వాల జోడి   
సాక్షి
కాల్గారి (కెనడా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని... కెనడా గ్రాండ్ ప్రి టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో జ్వాల-అశ్విని 21-19, 21-13తో హాంకాంగ్ ద్వయం చాన్ కాకా-యున్ సిన్ యంగ్‌లపై నెగ్గారు. మరో మ్యాచ్‌లో ప్రద్నా గాద్రె-సిక్కి రెడ్డి 18-21, 25-23, 15-21తో పున్‌లాక్ యన్-సి ...

టైటిల్‌ దిశగా జ్వాల జోడీ   ఆంధ్రజ్యోతి
టైటిల్ దిశగా జ్వాల, అశ్వినీ జోడీ   Andhrabhoomi
సెమీస్‌లో జ్వాల - అశ్విని   ప్రజాశక్తి

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సానియా జంటకు షాక్   
సాక్షి
ఈస్ట్‌బోర్న్ (లండన్) : ఎగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా జోడి 5-7, 4-6తో గార్సియా (ఫ్రాన్స్)- స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడింది. సానియా జోడీకి 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చినా ...

ఏగాన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సానియా జోడీ అవుట్‌   ఆంధ్రజ్యోతి
సానియా జోడీ ఓటమి ఏగాన్‌ ఇంటర్నేషనల్‌   ప్రజాశక్తి
ఏగాన్ టోర్నీ: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జా జోడీ   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
శ్రీలంక 315 ఆలౌట్   
Andhrabhoomi
కొలంబో, జూన్ 27: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 315 పరుగులకు ఆలౌటైంది. తొమ్మిది వికెట్లకు 304 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజు, శనివారం ఆటను కొనసాగించిన ఈ జట్టు మరో 11 పరుగులు జోడించి అలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే ఆలౌటైన కారణంగా 177 పరుగులు వెనుకంజలో ఉన్న పాక్ వర్షం కారణంగా మూడో ...

కోలుకున్న పాకిస్తాన్   సాక్షి
ఆదుకున్న అహ్మద్‌, అజార్‌   ప్రజాశక్తి
పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో లంకకు భారీ ఆధిక్యం   ఆంధ్రజ్యోతి

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言