Oneindia Telugu
నారాయణ క్యాంపస్లో విద్యార్ధుల ఫైటింగ్: 40 మందికి గాయాలు
Oneindia Telugu
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో ఉన్న మిథులాపురి కాలనీలోని నారాయణ కాలేజ్ క్యాంపస్లో శనివారం తెల్లవారుజామున విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో 40 మంది విద్యార్ధులకు గాయలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులను చికిత్స నిమిత్తం ఉజ్వల ...
తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడిసాక్షి
'నారాయణ' విద్యార్థులు గ్యాంగ్ వార్.. 31 మందికి తీవ్ర గాయాలు..వెబ్ దునియా
విశాఖ నారాయణకాలేజ్లో విద్యార్థుల మధ్య ఘర్షణ 31మంది విద్యార్థులకు గాయాలు ...ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో ఉన్న మిథులాపురి కాలనీలోని నారాయణ కాలేజ్ క్యాంపస్లో శనివారం తెల్లవారుజామున విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో 40 మంది విద్యార్ధులకు గాయలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులను చికిత్స నిమిత్తం ఉజ్వల ...
తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి
'నారాయణ' విద్యార్థులు గ్యాంగ్ వార్.. 31 మందికి తీవ్ర గాయాలు..
విశాఖ నారాయణకాలేజ్లో విద్యార్థుల మధ్య ఘర్షణ 31మంది విద్యార్థులకు గాయాలు ...
Oneindia Telugu
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్: 'తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు బాలేదు'
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తొలిసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్వవహరిస్తున్న తీరు బాగాలేదని అన్నారు. నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో ఈరోజు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ...
'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి'సాక్షి
గవర్నర్ను కించపర్చేలా మాట్లాడటం తగదు - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుఆంధ్రజ్యోతి
వారిద్దరి తీరు బాగోలేదు.. వివాదాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడాలి : వెంకయ్యవెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తొలిసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్వవహరిస్తున్న తీరు బాగాలేదని అన్నారు. నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో ఈరోజు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ...
'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి'
గవర్నర్ను కించపర్చేలా మాట్లాడటం తగదు - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
వారిద్దరి తీరు బాగోలేదు.. వివాదాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడాలి : వెంకయ్య
ఆంధ్రజ్యోతి
ఓటేయకుంటే 2.5 కోట్లు ఇస్తామన్నారు టీడీపీకి వేస్తే రూ.5 కోట్లు: స్టీఫెన్సన్ ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు గైర్హాజరైతే రూ.2.5 కోట్లు... తమ అభ్యర్థికే ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు'... ఇది ముడుపుల కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చెప్పిన మాట! న్యాయమూర్తి ఎదుట స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాలు బయటపడ్డాయి. ఈ వాంగ్మూలంలో ఆయన ఏపీ ...
అన్నింటికీ నేనున్నా..సాక్షి
స్టీఫెన్సన్ వాంగ్మూలం లీక్: చంద్రబాబుపై ఏం చెప్పారు?Oneindia Telugu
తుస్సుమన్న స్టీఫెన్సన్ వాంగ్మూలంతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు గైర్హాజరైతే రూ.2.5 కోట్లు... తమ అభ్యర్థికే ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు'... ఇది ముడుపుల కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చెప్పిన మాట! న్యాయమూర్తి ఎదుట స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాలు బయటపడ్డాయి. ఈ వాంగ్మూలంలో ఆయన ఏపీ ...
అన్నింటికీ నేనున్నా..
స్టీఫెన్సన్ వాంగ్మూలం లీక్: చంద్రబాబుపై ఏం చెప్పారు?
తుస్సుమన్న స్టీఫెన్సన్ వాంగ్మూలం
సాక్షి
విదేశాలకు సోనియా.. ఎక్కడికో తెలియదు
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం విదేశాలకు పయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టునుంచి బయలుదేరిన ఆమె.. వారం రోజులపాటు విదేశాల్లోనే ఉంటారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలా మీడియాకు చెప్పారు. అయితే సోనియా గాంధీ ఏ దేశం వెళ్లారో, ఏ కారణం చేత వెళ్లారో మాత్రం ఆయన వెల్లడించలేదు. సోనియా పర్యటన పూర్తిగా ...
సోనియా గాంధీ ఏ దేశానికి వెళ్ళారో తెలియదు- కాంగ్రెస్ఆంధ్రజ్యోతి
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియా... రణదీప్ వెల్లడివెబ్ దునియా
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియాNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం విదేశాలకు పయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టునుంచి బయలుదేరిన ఆమె.. వారం రోజులపాటు విదేశాల్లోనే ఉంటారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలా మీడియాకు చెప్పారు. అయితే సోనియా గాంధీ ఏ దేశం వెళ్లారో, ఏ కారణం చేత వెళ్లారో మాత్రం ఆయన వెల్లడించలేదు. సోనియా పర్యటన పూర్తిగా ...
సోనియా గాంధీ ఏ దేశానికి వెళ్ళారో తెలియదు- కాంగ్రెస్
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియా... రణదీప్ వెల్లడి
విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియా
సాక్షి
లలిత్మోదీ కేసులో ప్రధాని మౌనమేల? : జైరాం రమేశ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్మోదీకి కేంద్రమంత్రి ...
వర్షాకాల పార్లమెంట్ కష్టమే!Andhrabhoomi
అవినీతి 'యోగం'లో మోడీ సర్కారుప్రజాశక్తి
సుష్మా, వసుంధర రాజీనామా చేయాలి : జైరాం రమేష్ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్మోదీకి కేంద్రమంత్రి ...
వర్షాకాల పార్లమెంట్ కష్టమే!
అవినీతి 'యోగం'లో మోడీ సర్కారు
సుష్మా, వసుంధర రాజీనామా చేయాలి : జైరాం రమేష్
ఆంధ్రజ్యోతి
యోగాపథ్గా మారిన రాజ్పథ్.. ఆరోగ్యదిశా నిర్దేశం చేసిన దేశ రాజధాని
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 21: నిత్యం రాజకీయ వాతావరణంతో వాడివేడిగా ఉండి దేశరాజధాని ఢిల్లీ నగరం యోగాలయంగా మారింది. యోగాసనాలతో జాతికి ఆరోగ్యదిశా నిర్దేశం చేసింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్పథ్ ప్రధానే వేదికగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 40 వేలమంది పాల్గొని సామూహిక యోగాసన కార్యక్రమాన్ని ...
యోగా వేడుకలకు సర్వం సిద్ధంసాక్షి
యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి, ప్రధానిNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 21: నిత్యం రాజకీయ వాతావరణంతో వాడివేడిగా ఉండి దేశరాజధాని ఢిల్లీ నగరం యోగాలయంగా మారింది. యోగాసనాలతో జాతికి ఆరోగ్యదిశా నిర్దేశం చేసింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్పథ్ ప్రధానే వేదికగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 40 వేలమంది పాల్గొని సామూహిక యోగాసన కార్యక్రమాన్ని ...
యోగా వేడుకలకు సర్వం సిద్ధం
యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి, ప్రధాని
Oneindia Telugu
ఎపిలో కుండపోత: పొంగిపొర్లుతున్న వాగులు, జాలర్ల గల్లంతు
Oneindia Telugu
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ ...
మత్స్యకారుల కోసం హెలికాప్టర్లతో అన్వేషణసాక్షి
కాకినాడ : గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాఫ్టర్ ద్వారా గాలిస్తాం- మంత్రి రావెల ...ఆంధ్రజ్యోతి
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయంవెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ ...
మత్స్యకారుల కోసం హెలికాప్టర్లతో అన్వేషణ
కాకినాడ : గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాఫ్టర్ ద్వారా గాలిస్తాం- మంత్రి రావెల ...
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి
రోడ్డు ప్రమాదంలో కవితకు గాయాలు
సాక్షి
కృష్ణా: టీడీపీ నాయకురాలు, సీనీనటి కవిత రోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. శనివారం మద్యాహ్నం జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద కవిత ప్రయాణిస్తోన్న కారు.. ఆగిఉన్న కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కవితను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ...
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకురాలు, సినీ నటి కవితకు గాయాలు..వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో సినీ నటి కవితకు గాయాలుఆంధ్రజ్యోతి
సినీ నటి కవితకు గాయాలుNews Articles by KSR
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కృష్ణా: టీడీపీ నాయకురాలు, సీనీనటి కవిత రోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. శనివారం మద్యాహ్నం జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద కవిత ప్రయాణిస్తోన్న కారు.. ఆగిఉన్న కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కవితను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ...
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకురాలు, సినీ నటి కవితకు గాయాలు..
రోడ్డు ప్రమాదంలో సినీ నటి కవితకు గాయాలు
సినీ నటి కవితకు గాయాలు
సాక్షి
విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
టి న్యూస్కు నోటీసులపై.. తెలంగాణ జర్నలిస్టుల ఆందోళనAndhrabhoomi
టీ న్యూస్కు నోటీసులివ్వటం అక్రమంNamasthe Telangana
బాబు ఆడియో టేప్ లీక్: టీ న్యూస్కు జారీ చేసిన నోటీస్ పాఠంOneindia Telugu
అన్ని 51 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
టి న్యూస్కు నోటీసులపై.. తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన
టీ న్యూస్కు నోటీసులివ్వటం అక్రమం
బాబు ఆడియో టేప్ లీక్: టీ న్యూస్కు జారీ చేసిన నోటీస్ పాఠం
సాక్షి
6 నెలల పాటు మీడియాతో మాట్లాడను: కేంద్ర మంత్రి
సాక్షి
పనాజీ (గోవా): కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని ఆయన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పనాజీలో ఏర్పాటుచేసిన మూడురోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. పనాజీకి సమీపంలోని మండూరు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన విలేకరులు ...
ఆరు నెలలు మీడియాతో మాట్లాడను... మనోహర్ పారికర్ వ్యాఖ్య..వెబ్ దునియా
మీడియాపై అలిగిన రక్షణ మంత్రిఆంధ్రజ్యోతి
మీడియాతో మాట్లాడనంటున్న కేంద్ర మంత్రిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పనాజీ (గోవా): కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని ఆయన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పనాజీలో ఏర్పాటుచేసిన మూడురోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. పనాజీకి సమీపంలోని మండూరు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన విలేకరులు ...
ఆరు నెలలు మీడియాతో మాట్లాడను... మనోహర్ పారికర్ వ్యాఖ్య..
మీడియాపై అలిగిన రక్షణ మంత్రి
మీడియాతో మాట్లాడనంటున్న కేంద్ర మంత్రి
沒有留言:
張貼留言