2015年6月29日 星期一

2015-06-30 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్ రహానె   
ఆంధ్రజ్యోతి
ముంబై (జూన్ 29): త్వరలో ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఖరారైంది. ఈ టూర్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. యువ ఆటగాడు రహానెకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. సినియర్లు ధోని, కోహ్లీ, ధవన్, అశ్విన్, యాదవ్‌లకు విశ్రాంతి ప్రకటించారు. కాగా, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రహానేకు పట్టం   ప్రజాశక్తి
రహానేకు పగ్గాలు   సాక్షి
టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్   వెబ్ దునియా
thatsCricket Telugu   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఇందర్జీత్, జాన్సన్‌లకు స్వర్ణాలు   
సాక్షి
చాంతబురి (థాయ్‌లాండ్): ఆసియా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని చివరి మీట్‌లోనూ భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం జరిగిన ఈ మీట్‌లో భారత్‌కు ఎనిమిది పతకాలు వచ్చాయి. ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), దేవేందర్ సింగ్ (జావెలిన్ త్రో) స్వర్ణ పతకాలు సాధించారు. ఇందర్జీత్, జాన్సన్‌లకు వరుసగా ఇది మూడో పసిడి పతకం ...

ఆసియన్‌ అథ్లెటిక్స్‌గ్రాండ్‌ ప్రీ సిరీస్‌‌లో ఇంద్రజిత్‌, జాన్సన్‌ హ్యాట్రిక్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైనా, జడేజాలకు క్లీన్‌చిట్   
సాక్షి
ముంబై: ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు పాల్పడి భారీగా ముడుపులు అందుకున్నారన్న మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఆరోపణలపై బీసీసీఐ తాజాగా స్పందించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవోలకు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం భారీ ముడుపులు ఇచ్చినట్టు లలిత్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు ...

రైనా, జడేజా, బ్రోవోలపై మోడీ ఆరోపణల్ని ఖండించిన బీసీసీఐ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


అగర్తల అసిస్టెంట్ కలెక్టర్‌గా నిజామాబాద్‌వాసి   
సాక్షి
కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన బోగ నిత్యానంద్, అరుణ దంపతుల పెద్ద కూతురు విశ్వశ్రీ త్రిపురలోని అగర్తలా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2014 జూన్ 12న వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో విశ్వశ్రీ సివిల్స్‌కు ఎంపికయ్యూరు. ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్) ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మచిలీపట్నంలో మద్యం దరఖాస్తుదారుల నిరసన   
ఆంధ్రజ్యోతి
కృష్ణాజిల్లా, జూన్ 29 : మద్యం టెండర్లకు లాటరీ నిర్వహించడంలేదంటూ మచిలీపట్నంలో మద్యం దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11.30కి జిల్లా కలెక్టర్‌ వేలం ప్రారంభించినప్పటికీ అధికారులు లాటరీ విషయంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మద్యం దరఖాస్తు దారులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ...

అంతటా ఉత్కంఠ   Andhrabhoomi
లాటరీ షురూ   సాక్షి

అన్ని 41 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లే నిబంధన తొలగింపు : ఐసీసీ కీలక నిర్ణయం   
వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్‌లో పరిమిత 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లలో ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చిన పవర్ ప్లే బ్యాటింగ్ నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలగిస్తూ కీలకనిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బార్బోడాస్‌ వేదికగా జరిగిన ఐసీసీ వార్షికస్థాయి సమావేశంలో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈవో డేవ్ ...

బౌలర్లకు ని'బంధనా'లు తొలిగాయ్‌   ఆంధ్రజ్యోతి
ఊచకోత తప్పనుంది..   సాక్షి
వన్డే క్రికెట్‌లో కొత్త రూల్స్: జులై 5 నుంచి అమల్లోకి   thatsCricket Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి   
సాక్షి
యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మూడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన భారత పురుషుల జట్టు వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్ 'ఎ' చివరి మ్యాచ్‌లో సర్దార్ సింగ్ బృందం 2-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ 'ఎ'లో రెండో స్థానంలో ...

ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి   ఆంధ్రజ్యోతి
సిరిలో విజృంభణ   Andhrabhoomi
ఆసీస్‌ చేతిలో భారీ పరాభవం   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండో హరిత విప్లవం కావాలి   
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): దేశంలో రెండో హరిత విప్లవం కావాలని.. అది తక్షణమే తూర్పు భారతదేశం నుంచి మొదలవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగం పెట్టుబడులు, సాగునీరు, విలువ పెంపు, మార్కెట్ అనుసంధానం వంటి వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించి, మరింత ఉత్పాదకంగా మలచేందుకు ...

రెండో హరిత విప్లవం అవసరం   ప్రజాశక్తి
దేశంలో మరో హరిత విప్లవం రావాలి: మోదీ   ఆంధ్రజ్యోతి
రెండో హరిత విప్లవం రావాలన్న మోదీ   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్ సిరీస్‌తో సంగక్కర గుడ్‌బై   
సాక్షి
కొలంబో : స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర స్పష్టం చేశాడు. ఆగస్టులో జరిగే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్టే తనకు ఆఖరిదని చెప్పా డు. 'ప్రపంచ కప్ తర్వాతే వీడ్కోలు చెబుదామని సిద్ధమయ్యా. కానీ సెలక్టర్ల విజ్ఞప్తి మేరకు కొనసాగా. నాలుగు టెస్టులు ఆడేందుకు ...

భారత్‌తో సిరీస్‌తో సంగా రిటైర్మెంట్‌   ఆంధ్రజ్యోతి
సంగక్కర రిటైర్మెంట్‌ ఖరారు   ప్రజాశక్తి
క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న సంగక్కర   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్‌‌కు పాల్పడ్డారని అంగీకరించిన ఐసీసీ   
వెబ్ దునియా
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ యవ్వారం రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురూ మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు అంగీకరించి బుకీల నుంచి పెద్దఎత్తున డబ్బు స్వీకరించినట్టు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు సురేష్ రైనా, ...

లలిత్ ఆరోపణ తప్పు: ఆ ముగ్గురికి బీసీసీఐ క్లీన్ చిట్   thatsCricket Telugu
'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'   సాక్షి
ఐపీఎల్‌ బెట్టింగ్‌లో రైనా, జడేజా, బ్రావో..?   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言