ఆంధ్రజ్యోతి
మంత్రి ఈటల వాహనం బోల్తా
సాక్షి
కరీంనగర్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కరీంనగర్కు ఆయన బుల్లెట్ప్రూఫ్ కారు (టొయోటా ఫార్చునర్ టీఎస్ 09పీఏ 1648)లో వెళ్తుండగా మార్గమధ్యంలో మానకొండూరు నియోజకవర్గంలోని ఈదులగట్టపల్లి సమీపంలో ఆయన వాహనం టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ...
నిలకడగా మంత్రి ఈటెల ఆరోగ్యపరిస్థితి10tv
ఈదులగట్టెపల్లిలో మంత్రి కారుకు ప్రమాదంAndhrabhoomi
ఈటెల కారు బోల్తా.. స్వల్ప గాయాలతో బయటపడిన మంత్రిఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Kandireega
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
కరీంనగర్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కరీంనగర్కు ఆయన బుల్లెట్ప్రూఫ్ కారు (టొయోటా ఫార్చునర్ టీఎస్ 09పీఏ 1648)లో వెళ్తుండగా మార్గమధ్యంలో మానకొండూరు నియోజకవర్గంలోని ఈదులగట్టపల్లి సమీపంలో ఆయన వాహనం టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ...
నిలకడగా మంత్రి ఈటెల ఆరోగ్యపరిస్థితి
ఈదులగట్టెపల్లిలో మంత్రి కారుకు ప్రమాదం
ఈటెల కారు బోల్తా.. స్వల్ప గాయాలతో బయటపడిన మంత్రి
వెబ్ దునియా
ముఖ్యమంత్రులూ.! మీకు ప్రశాంతత అవసరం. రండి యోగా చేద్దాం..!! కిషన్ రెడ్డి
వెబ్ దునియా
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శారీరకంగా, మానసికంగా గొడవపడి అలసిపోయారనీ, వారికి ప్రస్తుతం ప్రశాంతత అవసరమని, అందుకోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతతను పొందాలని భారతీయ జనతాపార్టీ తెలంగాణ పార్టీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హితవు పలికారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ...
'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం'సాక్షి
ఇద్దరు సీఎంలకు మానసిక ప్రశాంతత అవసరం: కిషన్ రెడ్డిఆంధ్రజ్యోతి
రాజధాని శాంతిభద్రతలపై బిజెపి భిన్న వైఖరిNews Articles by KSR
Andhrabhoomi
తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శారీరకంగా, మానసికంగా గొడవపడి అలసిపోయారనీ, వారికి ప్రస్తుతం ప్రశాంతత అవసరమని, అందుకోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతతను పొందాలని భారతీయ జనతాపార్టీ తెలంగాణ పార్టీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హితవు పలికారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ...
'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం'
ఇద్దరు సీఎంలకు మానసిక ప్రశాంతత అవసరం: కిషన్ రెడ్డి
రాజధాని శాంతిభద్రతలపై బిజెపి భిన్న వైఖరి
సాక్షి
అట్టహాసంగా పయ్యావుల కేశవ్ నామినేషన్
సాక్షి
అనంతపురం క్రైం : స్థానిక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా కొనసాగింది. శనివారం కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బి. లక్ష్మీకాంతం చాంబర్లో పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్. ప్రభుత్వ ఛీప్ విప్ కాలువ ...
అనంతపురం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన పయ్యావులవెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం క్రైం : స్థానిక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా కొనసాగింది. శనివారం కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బి. లక్ష్మీకాంతం చాంబర్లో పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్. ప్రభుత్వ ఛీప్ విప్ కాలువ ...
అనంతపురం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన పయ్యావుల
ఆంధ్రజ్యోతి
మూడు తరాలు.. మృత్యువాత ధవళేశ్వరం ఆనకట్టపై ఘోర ప్రమాదం
ఆంధ్రజ్యోతి
తిరుమల వెళ్లారు. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. విజయవాడ వచ్చారు. కనకదుర్గమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. వారంరోజులపాటు మరికొంతమంది దేవుళ్లను, దేవతలనూ ఆనందంగా దర్శించుకున్నారు. సింహాచలం వెళ్లి అప్పన్న దర్శనం కూడా చేసుకోవాలని భావించారు. అంతలోనే ఘోరం! పెను ప్రమాదం మూడు తరాలను బ్యారేజీ మింగేసింది.
ఆస్పత్రిలో ఆ రెండు గంటలు..సాక్షి
మృతులకు రూ.2లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాAndhrabhoomi
అంతా మృతి: కుటుంబంలో మిగిలింది ఒక్కడే!Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరుమల వెళ్లారు. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. విజయవాడ వచ్చారు. కనకదుర్గమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. వారంరోజులపాటు మరికొంతమంది దేవుళ్లను, దేవతలనూ ఆనందంగా దర్శించుకున్నారు. సింహాచలం వెళ్లి అప్పన్న దర్శనం కూడా చేసుకోవాలని భావించారు. అంతలోనే ఘోరం! పెను ప్రమాదం మూడు తరాలను బ్యారేజీ మింగేసింది.
ఆస్పత్రిలో ఆ రెండు గంటలు..
మృతులకు రూ.2లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా
అంతా మృతి: కుటుంబంలో మిగిలింది ఒక్కడే!
Oneindia Telugu
గ్యాస్ లీక్: 6గురు మృతి, వందమందికి అస్వస్థత
Oneindia Telugu
లూథియానా: అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పంజాబ్లోని లూథియానాకు సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్తో ఓ ట్యాంకర్ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ...
ఆమ్మోనియా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్...6గురు మృతి,100 మందికి అస్వస్థతఆంధ్రజ్యోతి
ట్యాంకర్ నుంచి అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతిసాక్షి
లూథియానాలో గ్యాస్ ట్యాంకర్ లీక్... ఆరుగురువెబ్ దునియా
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లూథియానా: అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పంజాబ్లోని లూథియానాకు సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్తో ఓ ట్యాంకర్ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ...
ఆమ్మోనియా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్...6గురు మృతి,100 మందికి అస్వస్థత
ట్యాంకర్ నుంచి అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతి
లూథియానాలో గ్యాస్ ట్యాంకర్ లీక్... ఆరుగురు
ఆంధ్రజ్యోతి
టిఎస్-ఐపాస్లో పారిశ్రామిక వేత్తలకు ఆకర్షించే ప్రతిపాదనలు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు పలు ప్రతిపాదనలతో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం విడుదలైంది. క్షణాల్లో అనుమతులు, రోజుల్లో క్లియరెన్సులు, సకల సౌకర్యాల కల్పన, అవినీతిరహిత మంజూరీలు.. పెట్టుబడిదారులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కూర్చున్న చోటికే ...
టిఎస్-ఐపాస్!Andhrabhoomi
పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్Oneindia Telugu
నేడు తెలంగాణ ఐపాస్ ఆవిష్కరణ.. విధివిధానాలను ప్రకటించనున్న కేసీఆర్వెబ్ దునియా
అన్ని 30 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు పలు ప్రతిపాదనలతో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం విడుదలైంది. క్షణాల్లో అనుమతులు, రోజుల్లో క్లియరెన్సులు, సకల సౌకర్యాల కల్పన, అవినీతిరహిత మంజూరీలు.. పెట్టుబడిదారులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కూర్చున్న చోటికే ...
టిఎస్-ఐపాస్!
పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్
నేడు తెలంగాణ ఐపాస్ ఆవిష్కరణ.. విధివిధానాలను ప్రకటించనున్న కేసీఆర్
వెబ్ దునియా
సముద్రంలో దొరికిన కూలిన ఎయిర్ క్రాఫ్ట్ జాడలు
వెబ్ దునియా
గల్లంతైన కోస్టుగార్డు విమానం జాడలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమాన సిగ్నళ్ల ను అధికారులు శనివారం గుర్తించారు. ఇప్పటికే దీనికి ఆచూకీలో తలనమునకలై ఉన్న ఐఎన్ ఎస్ సాంధ్యక్ .. డోర్నియర్ ఎయిర్ క్రాప్ట్ రాడార్ సంకేతాలను గుర్తించినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
కోస్ట్ గార్డ్ విమానం: సముద్రంలో ఆనవాళ్లుOneindia Telugu
ఆ విమానం కూలిపోయిందా?సాక్షి
డోర్నియర్ గాలింపులో పురోగతిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గల్లంతైన కోస్టుగార్డు విమానం జాడలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమాన సిగ్నళ్ల ను అధికారులు శనివారం గుర్తించారు. ఇప్పటికే దీనికి ఆచూకీలో తలనమునకలై ఉన్న ఐఎన్ ఎస్ సాంధ్యక్ .. డోర్నియర్ ఎయిర్ క్రాప్ట్ రాడార్ సంకేతాలను గుర్తించినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
కోస్ట్ గార్డ్ విమానం: సముద్రంలో ఆనవాళ్లు
ఆ విమానం కూలిపోయిందా?
డోర్నియర్ గాలింపులో పురోగతి
Oneindia Telugu
ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతి
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంట్ వైరు తీగలు తెగి పడ్డాయి. దీంతో బస్సులో మంటలు చేలరేగాయి. ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ దుర్ఘటన టోంక్ ...
బస్సుకు కరెంట్ షాక్సాక్షి
పెళ్లి బస్సుకు విద్యుదాఘాతంAndhrabhoomi
రాజస్థాన్లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంట్ వైరు తీగలు తెగి పడ్డాయి. దీంతో బస్సులో మంటలు చేలరేగాయి. ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ దుర్ఘటన టోంక్ ...
బస్సుకు కరెంట్ షాక్
పెళ్లి బస్సుకు విద్యుదాఘాతం
రాజస్థాన్లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...
సాక్షి
తిరుమలలో మళ్లీ అపచారం
సాక్షి
తిరుమల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి. శనివారం కూడా ఆలయ ప్రధాన గోపురం పైనుంచి విమానం వెళ్లింది. నో ఫ్లయింగ్ జోన్గా ఉన్న ప్రదేశంలో విమానాల రాకపోకలను నిషేధించినప్పటికీ ఇలా జరగడంపై వేదపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ...
అపచారం..అపచారం... తిరుమల శ్రీవారి గర్భగుడి మీదుగా విమానం...వెబ్ దునియా
తిరుమలలో కలకలం రేపిన విమాన విహారంఆంధ్రజ్యోతి
తిరుమల కొండపై విమానం.. అపచారం..Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి. శనివారం కూడా ఆలయ ప్రధాన గోపురం పైనుంచి విమానం వెళ్లింది. నో ఫ్లయింగ్ జోన్గా ఉన్న ప్రదేశంలో విమానాల రాకపోకలను నిషేధించినప్పటికీ ఇలా జరగడంపై వేదపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ...
అపచారం..అపచారం... తిరుమల శ్రీవారి గర్భగుడి మీదుగా విమానం...
తిరుమలలో కలకలం రేపిన విమాన విహారం
తిరుమల కొండపై విమానం.. అపచారం..
వెబ్ దునియా
స్టింగ్ ఆపరేషన్లో ఏసీబీ దూకుడు.. చంద్రబాబుపై ముప్పేట దాడి కసరత్తు!
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసే విషయంపై ఆయనకు నోటీసు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏసీబీ విభాగం నిర్ణయించింది. ఇందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదికలు, అదనపు ఎఫ్ఐఆర్లతో ఆయనపై ముప్పేట దాడి చేసేలా కసరత్తులు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ ...
అనే దానిపై పరిశీలన... 'కట్ అండ్ పేస్ట్' చేశారన్నసాక్షి
బాబుపై ముప్పేట దాడి!.. స్టింగ్ కేసులో దూకుడు ఈ వారంలో చంద్రబాబుకు ఏసీబీ నోటీసులుఆంధ్రజ్యోతి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసే విషయంపై ఆయనకు నోటీసు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏసీబీ విభాగం నిర్ణయించింది. ఇందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదికలు, అదనపు ఎఫ్ఐఆర్లతో ఆయనపై ముప్పేట దాడి చేసేలా కసరత్తులు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ ...
అనే దానిపై పరిశీలన... 'కట్ అండ్ పేస్ట్' చేశారన్న
బాబుపై ముప్పేట దాడి!.. స్టింగ్ కేసులో దూకుడు ఈ వారంలో చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు
沒有留言:
張貼留言