Oneindia Telugu
నిప్పువా, కందిపప్పువా?: చంద్రబాబుపై కెటిఆర్ సెటైర్లు
Oneindia Telugu
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యంగ్య బాణాలు విసిరారు. రాజకీయాల్లో తనను తాను చంద్రబాబు నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎసిబికి సహకరించి నిప్పువో, కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన శుక్రవారం ఆ విధంగా ...
నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలిసాక్షి
బాబు తప్పు చేయకపోతే.. ఎందుకంత భయం..?: కేటీఆర్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యంగ్య బాణాలు విసిరారు. రాజకీయాల్లో తనను తాను చంద్రబాబు నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎసిబికి సహకరించి నిప్పువో, కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన శుక్రవారం ఆ విధంగా ...
నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలి
బాబు తప్పు చేయకపోతే.. ఎందుకంత భయం..?: కేటీఆర్
వెబ్ దునియా
అది పక్కా కుట్ర.. జగన్, హరీష్, స్టీఫెన్ ముందే భేటీ అయ్యారు... యనమల
వెబ్ దునియా
రేవంత్ వ్యవహారం పక్కా కుట్ర.. ఇందులో అనుమానం ఎందుకు? చంద్రబాబు నాయుడును ఇరికించడానికి వేసిన పన్నాగం. జగన్, హరీష్, స్టీఫెన్ ముగ్గురు ముందే భేటీ అయ్యారు. వారు కూడ బలుక్కునే ఈ పని చేశారంటూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ...
జగన్ సిఫార్సుతోనే స్టీఫెన్సన్కు ఎమ్మెల్యే పదవిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రేవంత్ వ్యవహారం పక్కా కుట్ర.. ఇందులో అనుమానం ఎందుకు? చంద్రబాబు నాయుడును ఇరికించడానికి వేసిన పన్నాగం. జగన్, హరీష్, స్టీఫెన్ ముగ్గురు ముందే భేటీ అయ్యారు. వారు కూడ బలుక్కునే ఈ పని చేశారంటూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ...
జగన్ సిఫార్సుతోనే స్టీఫెన్సన్కు ఎమ్మెల్యే పదవి
Oneindia Telugu
చంద్రబాబు ఆడియోపై టీ న్యూస్కు ఎపి పోలీసుల నోటీసు జారీ
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆడియో టేపుల లీక్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందడుగు వేశారు. టీ న్యూస్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు టీ న్యూస్కు నోటీసులు అందజేశారు. ఈనెల 7వ ...
టీ-న్యూస్ కు అర్థరాత్రి ఏపీ పోలీసుల నోటీసులు.. పరువు నష్టం కేసువెబ్ దునియా
టీన్యూస్కు ఏపీ సీఐడీ నోటీసులుసాక్షి
టీ న్యూస్కు నోటీస్ అర్ధరాత్రి అందజేసిన ఏపీ పోలీస్ఆంధ్రజ్యోతి
10tv
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆడియో టేపుల లీక్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందడుగు వేశారు. టీ న్యూస్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు టీ న్యూస్కు నోటీసులు అందజేశారు. ఈనెల 7వ ...
టీ-న్యూస్ కు అర్థరాత్రి ఏపీ పోలీసుల నోటీసులు.. పరువు నష్టం కేసు
టీన్యూస్కు ఏపీ సీఐడీ నోటీసులు
టీ న్యూస్కు నోటీస్ అర్ధరాత్రి అందజేసిన ఏపీ పోలీస్
సాక్షి
45వ ఏట అడుగిడిన రాహుల్
సాక్షి
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం 45వ ఏట అడుగుపెట్టారు. ఉదయమే సోనియాగాంధీ ఢిల్లీలోని రాహుల్ ఇంటికెళ్లి తనయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్కు శుభాకాంక్షలు తెలిపారు. 'రాహుల్గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ...
బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్Oneindia Telugu
రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్: నరేంద్ర మోడీకి రాహుల్ కృతజ్ఞతలువెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం 45వ ఏట అడుగుపెట్టారు. ఉదయమే సోనియాగాంధీ ఢిల్లీలోని రాహుల్ ఇంటికెళ్లి తనయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్కు శుభాకాంక్షలు తెలిపారు. 'రాహుల్గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ...
బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్: నరేంద్ర మోడీకి రాహుల్ కృతజ్ఞతలు
Oneindia Telugu
గ్యాంగ్రేప్?:యువకుడి గదిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Oneindia Telugu
గుంటూరు: జిల్లాలోని రేపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తన స్నేహితుడిగా భావిస్తున్న యువకుడి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దీంతో చుట్టుపక్కల అంతా వెతికిన ...
రూమ్కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణసాక్షి
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతిప్రజాశక్తి
ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని మధ్యాహ్నానికి శవమైంది.. ఆ గదిలో ఏం జరిగింది?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: జిల్లాలోని రేపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తన స్నేహితుడిగా భావిస్తున్న యువకుడి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దీంతో చుట్టుపక్కల అంతా వెతికిన ...
రూమ్కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణ
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని మధ్యాహ్నానికి శవమైంది.. ఆ గదిలో ఏం జరిగింది?
Oneindia Telugu
హోటల్లో చెలరేగిన మంటలు: 10 సజీవదహనం
Oneindia Telugu
లక్నో: హోటల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 10 మంది సజీవదహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలహాబాద్లోని ప్రతాప్ గడ్ లోని బాబాగంజ్ ప్రాంతంలో శుక్రవారం వేకువ జామున ఈ దుర్ఘటన జరిగింది. లక్నోకు 170 కిలోమీటర్ల దూరంలో ప్రతాప్ గడ్ ఉంది. బాబాగంజ్ ప్రాంతంలో గోయెల్ హోటల్ ఉంది. గురువారం రాత్రి హోటల్ లో బస చేసినవారు ఎవరి గదులలో వారు ...
అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనంసాక్షి
యూపీ : హోటల్లో అగ్నిప్రమాదం...10 మంది మృతిఆంధ్రజ్యోతి
హోటల్లో భారీ అగ్ని ప్రమాదంNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: హోటల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 10 మంది సజీవదహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలహాబాద్లోని ప్రతాప్ గడ్ లోని బాబాగంజ్ ప్రాంతంలో శుక్రవారం వేకువ జామున ఈ దుర్ఘటన జరిగింది. లక్నోకు 170 కిలోమీటర్ల దూరంలో ప్రతాప్ గడ్ ఉంది. బాబాగంజ్ ప్రాంతంలో గోయెల్ హోటల్ ఉంది. గురువారం రాత్రి హోటల్ లో బస చేసినవారు ఎవరి గదులలో వారు ...
అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం
యూపీ : హోటల్లో అగ్నిప్రమాదం...10 మంది మృతి
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
Oneindia Telugu
కృష్ణా జిల్లాలో చేపల వర్షం: ఎగబడి ఏరుకున్న జనం
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో గురువారం రాత్రి చేపల వర్షం కురిసింది. దీంతో శుక్రవారం ఉదయం రైతులంతా రోడ్లపైనే బుట్టలు పట్టుకొని వాటిని ఏరుకుంటున్నారు. అంతే కాదు వర్షం కురిసే సమయంలో ఈ చేపలు ఏంటంటూ ఆశ్చర్యపోయారు. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా వాలుగ ...
ఆకాశం నుంచి పడుతున్న చేపలు.. రోడ్లపైనే బుట్టలు పట్టుకుని..?వెబ్ దునియా
చేపలు వర్షంగా కురిస్తే..! (19-Jun-2015)ఆంధ్రజ్యోతి
కృష్ణాజిల్లాలో చేపల వర్షం …!Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో గురువారం రాత్రి చేపల వర్షం కురిసింది. దీంతో శుక్రవారం ఉదయం రైతులంతా రోడ్లపైనే బుట్టలు పట్టుకొని వాటిని ఏరుకుంటున్నారు. అంతే కాదు వర్షం కురిసే సమయంలో ఈ చేపలు ఏంటంటూ ఆశ్చర్యపోయారు. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా వాలుగ ...
ఆకాశం నుంచి పడుతున్న చేపలు.. రోడ్లపైనే బుట్టలు పట్టుకుని..?
చేపలు వర్షంగా కురిస్తే..! (19-Jun-2015)
కృష్ణాజిల్లాలో చేపల వర్షం …!
సాక్షి
సిసోడియాకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కారు పరిమితికి మించి వేగంగా వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 12న ఈశాన్య జిల్లాలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో సిసోడియా కారు వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు.. తర్వాత ప్రాంత పోలీసులకు సమాచారమిచ్చి కారును ఆపించారు. కారులో సిసోడియా ...
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు చుక్కలు చూపించిన పోలీసులుOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కారు పరిమితికి మించి వేగంగా వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 12న ఈశాన్య జిల్లాలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో సిసోడియా కారు వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు.. తర్వాత ప్రాంత పోలీసులకు సమాచారమిచ్చి కారును ఆపించారు. కారులో సిసోడియా ...
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు చుక్కలు చూపించిన పోలీసులు
Oneindia Telugu
ముంబై నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు (వీడియో)
Oneindia Telugu
ముంబై: వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయ్యింది. గురువారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరం జలమయం అయ్యింది. రవాణా వ్యవస్థ దాదాపు పూర్తిగా స్థంబించింది. కార్పొరేషన్ అధికారులు ఏ ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలో తెలియక నానా తంటాలు పడ్డారు. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ముంబై నగరంలో ఎడతెరపి ...
ముంబై జలమయం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయ్యింది. గురువారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరం జలమయం అయ్యింది. రవాణా వ్యవస్థ దాదాపు పూర్తిగా స్థంబించింది. కార్పొరేషన్ అధికారులు ఏ ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలో తెలియక నానా తంటాలు పడ్డారు. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ముంబై నగరంలో ఎడతెరపి ...
ముంబై జలమయం!
సాక్షి
టీఆర్ఎస్తో కాళ్లబేరానికి సిద్ధమై జగన్పై విమర్శలా?
సాక్షి
... * టీడీపీ కేంద్రమంత్రి ఢిల్లీలో తెలంగాణ మంత్రిని కలిసింది నిజం కాదా? * గవర్నర్పై నిన్నటిదాకా విమర్శలు చేసి ఇప్పుడు వెనక్కు తగ్గడం ఆయనద్వారా రాజీ చేసుకోవడానికేనా? * సెక్షన్-8 అమలులోకి రాకున్నా ఎందుకు వెనక్కు తగ్గారు? సాక్షి, హైదరాబాద్: 'ఐదు కోట్లకు ఓటు' కేసులో దేశ ప్రజలందరూ చూసేలా పూర్తిగా దొరికిపోయిన టీడీపీ నేతలు ఆ కేసునుంచి ...
కేటీఆర్ కాళ్లు సుజన పట్టుకోలేదా?: జగన్-హరీష్ల భేటీపై బొత్స సవాల్Oneindia Telugu
టీఆర్ఎస్ మంత్రి కాళ్లు పట్టుకున్నారు!ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
... * టీడీపీ కేంద్రమంత్రి ఢిల్లీలో తెలంగాణ మంత్రిని కలిసింది నిజం కాదా? * గవర్నర్పై నిన్నటిదాకా విమర్శలు చేసి ఇప్పుడు వెనక్కు తగ్గడం ఆయనద్వారా రాజీ చేసుకోవడానికేనా? * సెక్షన్-8 అమలులోకి రాకున్నా ఎందుకు వెనక్కు తగ్గారు? సాక్షి, హైదరాబాద్: 'ఐదు కోట్లకు ఓటు' కేసులో దేశ ప్రజలందరూ చూసేలా పూర్తిగా దొరికిపోయిన టీడీపీ నేతలు ఆ కేసునుంచి ...
కేటీఆర్ కాళ్లు సుజన పట్టుకోలేదా?: జగన్-హరీష్ల భేటీపై బొత్స సవాల్
టీఆర్ఎస్ మంత్రి కాళ్లు పట్టుకున్నారు!
沒有留言:
張貼留言