Oneindia Telugu
ఉత్తర్వులు అందాయి.. విధుల్లోకి చేర్చుకోండి
సాక్షి
హైదరాబాద్ సిటీ: ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. కోర్టు తీర్పు అధికారిక ప్రతి సోమవారం సాయంత్రం వారి చేతికొచ్చింది. దీని ఆధారంగా ఇటీవల రిలీవ్ చేసిన 1,452 మంది ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ తాజాగా టీఎస్ ట్రాన్స్కో సీఎండీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు ప్రతిని ...
కోర్టు చెప్పినా తెలంగాణ నో: రోడ్డున ఏపీ నేటివిటీ ట్రాన్స్కో ఉద్యోగులుOneindia Telugu
ఏపీ విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి : మంత్రి రావెలఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ సిటీ: ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. కోర్టు తీర్పు అధికారిక ప్రతి సోమవారం సాయంత్రం వారి చేతికొచ్చింది. దీని ఆధారంగా ఇటీవల రిలీవ్ చేసిన 1,452 మంది ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఏపీ ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ తాజాగా టీఎస్ ట్రాన్స్కో సీఎండీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు ప్రతిని ...
కోర్టు చెప్పినా తెలంగాణ నో: రోడ్డున ఏపీ నేటివిటీ ట్రాన్స్కో ఉద్యోగులు
ఏపీ విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి : మంత్రి రావెల
Oneindia Telugu
తప్పించుకునేందుకే బాబు ఫోన్ ట్యాపింగ్, బాలయ్యకు సీఎం అయ్యే అర్హతలు: ఆనం
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ సీఎంగా చంద్రబాబు స్థానంలో సీఎం అయ్యేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికారని ఆయన అన్నారు. Anam Ramanarayana Reddy on Hindupur Mla Balakrishna. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
బాలయ్యకు సీఎం అయ్యే అర్హత ఉంది:ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ సీఎంగా చంద్రబాబు స్థానంలో సీఎం అయ్యేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికారని ఆయన అన్నారు. Anam Ramanarayana Reddy on Hindupur Mla Balakrishna. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
బాలయ్యకు సీఎం అయ్యే అర్హత ఉంది:
వెబ్ దునియా
సెల్ టవర్ పై కుప్పకూలిన రైతు
సాక్షి
వైఎస్సార్ జిల్లా: పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఒక రైతు తహశీల్దార్ను సంప్రదించగా ఆయన రూ.4లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన రైతు సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, ప్రమాదవశాత్తు అతనికి గుండెపోటు రావడంతో టవర్పైనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ...
పాస్బుక్ కోసం రూ.4 లక్షల లంచం.. టవరెక్కిన రైతు.. గుండెపోటుతో మృతివెబ్ దునియా
లంచం ఇవ్వలేక ఆగిన రైతు గుండెNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వైఎస్సార్ జిల్లా: పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఒక రైతు తహశీల్దార్ను సంప్రదించగా ఆయన రూ.4లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన రైతు సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, ప్రమాదవశాత్తు అతనికి గుండెపోటు రావడంతో టవర్పైనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ...
పాస్బుక్ కోసం రూ.4 లక్షల లంచం.. టవరెక్కిన రైతు.. గుండెపోటుతో మృతి
లంచం ఇవ్వలేక ఆగిన రైతు గుండె
వెబ్ దునియా
బంగ్లాదేశ్తో టెస్టు డ్రా: క్రికెటర్లకు రవిశాస్త్రి డిన్నర్ పార్టీ: ర్యాంకుల్లో ...
వెబ్ దునియా
బంగ్లాదేశ్తో టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీం డైరెక్టర్ రవిశాస్త్రి క్రికెటర్లకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ వర్షంతో అంతరాయం ఏర్పడి డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత భారత టెస్టు ర్యాంకింగ్ సైతం దిగజారింది. అయినప్పటికీ, మ్యాచ్లో బాగా ఆడారంటూ ఢాకాలో అత్యంత విలాస వంతమైన ప్రాంతంగా గుర్తింపున్న ...
రవిశాస్త్రి 'టీమ్ డిన్నర్': భారత్దే నైతిక విజయంthatsCricket Telugu
టీమిండియాకు రవిశాస్త్రి డిన్నర్ పార్టీఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్తో టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీం డైరెక్టర్ రవిశాస్త్రి క్రికెటర్లకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ వర్షంతో అంతరాయం ఏర్పడి డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత భారత టెస్టు ర్యాంకింగ్ సైతం దిగజారింది. అయినప్పటికీ, మ్యాచ్లో బాగా ఆడారంటూ ఢాకాలో అత్యంత విలాస వంతమైన ప్రాంతంగా గుర్తింపున్న ...
రవిశాస్త్రి 'టీమ్ డిన్నర్': భారత్దే నైతిక విజయం
టీమిండియాకు రవిశాస్త్రి డిన్నర్ పార్టీ
సాక్షి
హెన్రిక్స్కు నేడు శస్త్ర చికిత్స
సాక్షి
లండన్: కౌంటీ మ్యాచ్లో సహచరుడిని బలంగా ఢీకొని గాయపడిన ఆస్ట్రేలియా ఆటగాడు మోజెస్ హెన్రిక్స్కు నేడు (మంగళవారం) శస్త్ర చికిత్స చేయనున్నారు. ససెక్స్తో జరిగిన మ్యాచ్లో క్యాచ్ను పట్టుకునేందుకు సర్రే ఆటగాళ్లు హెన్రిక్స్, రోరి బర్న్స్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా ఒకరినొకరు ఢీకొన్నారు. ఈక్రమంలో హెన్రిక్స్ దవడ మూడు చోట్ల విరిగింది.
మరో ప్రమాదం: క్యాచ్ పట్టబోతూ గుద్దుకున్న క్రికెటర్లుthatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: కౌంటీ మ్యాచ్లో సహచరుడిని బలంగా ఢీకొని గాయపడిన ఆస్ట్రేలియా ఆటగాడు మోజెస్ హెన్రిక్స్కు నేడు (మంగళవారం) శస్త్ర చికిత్స చేయనున్నారు. ససెక్స్తో జరిగిన మ్యాచ్లో క్యాచ్ను పట్టుకునేందుకు సర్రే ఆటగాళ్లు హెన్రిక్స్, రోరి బర్న్స్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా ఒకరినొకరు ఢీకొన్నారు. ఈక్రమంలో హెన్రిక్స్ దవడ మూడు చోట్ల విరిగింది.
మరో ప్రమాదం: క్యాచ్ పట్టబోతూ గుద్దుకున్న క్రికెటర్లు
బ్రెజిల్ను గెలిపించిన నెమార్
సాక్షి
టెముకో (చిలీ): అంతా తానై ఆడిన కెప్టెన్ నెమార్ కోపా అమెరికా కప్లో బ్రెజిల్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ 'సి' లీగ్ మ్యాచ్లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో పెరూ జట్టుపై విజయం సాధించింది. 23 ఏళ్ల వయస్సులోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నెమార్ ఆట ఐదో నిమిషంలో గోల్ చేసి స్కోరును ...
ఇంకా మరిన్ని »
సాక్షి
టెముకో (చిలీ): అంతా తానై ఆడిన కెప్టెన్ నెమార్ కోపా అమెరికా కప్లో బ్రెజిల్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ 'సి' లీగ్ మ్యాచ్లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో పెరూ జట్టుపై విజయం సాధించింది. 23 ఏళ్ల వయస్సులోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నెమార్ ఆట ఐదో నిమిషంలో గోల్ చేసి స్కోరును ...
Oneindia Telugu
డీఆర్ఎస్పై చర్చకు సిద్ధం: కోహ్లీ
ఆంధ్రజ్యోతి
ఫతుల్లా: టీమిండియా టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన కోహ్లీ తనదైన శైలిలో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. ధోనీ కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తూ వస్తున్న వివాదాస్పద నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)పై కోహ్లీ తన స్టాండ్ వేరని చెప్పకనే చెప్పా డు. డీఆర్ఎస్ అమలుపై జట్టు సభ్యులతో చర్చించడానికి సిద్ధమని ప్రకటించాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న ...
డీఆర్ఎస్ నిర్ణయంపై జట్టుతో చర్చిస్తా: కెప్టెన్ కోహ్లీOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఫతుల్లా: టీమిండియా టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన కోహ్లీ తనదైన శైలిలో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. ధోనీ కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తూ వస్తున్న వివాదాస్పద నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)పై కోహ్లీ తన స్టాండ్ వేరని చెప్పకనే చెప్పా డు. డీఆర్ఎస్ అమలుపై జట్టు సభ్యులతో చర్చించడానికి సిద్ధమని ప్రకటించాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న ...
డీఆర్ఎస్ నిర్ణయంపై జట్టుతో చర్చిస్తా: కెప్టెన్ కోహ్లీ
Oneindia Telugu
జూన్లో టూర్ ఎఫెక్ట్: బంగ్లాతో వన్డేలు అనుమానమే
Oneindia Telugu
ఢాకా: వర్షం కారణంగా బంగ్లాదేశ్తో భారత్ ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వన్డేలకు కూడా వర్షం ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. జూన్ 8వ తేదీ నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కానీ, వర్షం దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం మరకు.. బంగ్లాదేశ్లో ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీగా వర్షం కురిసింది.
వరుణుడే విజేతసాక్షి
భారత్-బంగ్లా ఏకైక టెస్ట్ డ్రాఆంధ్రజ్యోతి
భారత్తో టెస్ట్ మ్యాచ్ : ఫాలో ఆన్లో పడి డ్రాతో గట్టెక్కిన బంగ్లాదేశ్ జట్టువెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢాకా: వర్షం కారణంగా బంగ్లాదేశ్తో భారత్ ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వన్డేలకు కూడా వర్షం ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. జూన్ 8వ తేదీ నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కానీ, వర్షం దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం మరకు.. బంగ్లాదేశ్లో ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీగా వర్షం కురిసింది.
వరుణుడే విజేత
భారత్-బంగ్లా ఏకైక టెస్ట్ డ్రా
భారత్తో టెస్ట్ మ్యాచ్ : ఫాలో ఆన్లో పడి డ్రాతో గట్టెక్కిన బంగ్లాదేశ్ జట్టు
Oneindia Telugu
సెహ్వాగ్ పాత్రను పోషిస్తున్నాడు: శిఖర్పై కోహ్లీ
Oneindia Telugu
ఢాకా: గతంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు ఎలా ఆడాడో.. ఇకపై ఆ పాత్రను ధావన్ పోషించగలడని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఒక్క సెషన్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా అతనికి ఉందని ప్రశంసించాడు. టెస్టుల్లోనూ రిజర్వ్ డేను ప్రయత్నించవచ్చని.. ఫలితం వస్తుందనుకుంటే మరో రోజు ఆటను పొడిగించాలనే ఆలోచన మంచిదేనని ...
వీరేంద్ర సెహ్వాగ్ స్థానాన్ని శిఖర్ ధావన్ భర్తీ చేయగలడు: విరాట్ కోహ్లీవెబ్ దునియా
సెహ్వాగ్లాగే శిఖర్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢాకా: గతంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు ఎలా ఆడాడో.. ఇకపై ఆ పాత్రను ధావన్ పోషించగలడని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఒక్క సెషన్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా అతనికి ఉందని ప్రశంసించాడు. టెస్టుల్లోనూ రిజర్వ్ డేను ప్రయత్నించవచ్చని.. ఫలితం వస్తుందనుకుంటే మరో రోజు ఆటను పొడిగించాలనే ఆలోచన మంచిదేనని ...
వీరేంద్ర సెహ్వాగ్ స్థానాన్ని శిఖర్ ధావన్ భర్తీ చేయగలడు: విరాట్ కోహ్లీ
సెహ్వాగ్లాగే శిఖర్!
Oneindia Telugu
టెస్టు ర్యాంకింగ్స్: స్మిత్ నెం. 1, టాప్ 10లో లేని కోహ్లీ
Oneindia Telugu
దుబాయ్: ఐసీసీ సోమవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్టేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ మొదటి స్ధానంలో నిలిచాడు. జూన్ 14న వెస్టిండిస్తో ముగిసిన టెస్టు సిరిస్లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా రాణించి 913 పాయింట్లతో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. వెస్టిండిస్లో జరిగిన ...
టాప్-10 నుంచి కోహ్లీ అవుట్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: ఐసీసీ సోమవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్టేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ మొదటి స్ధానంలో నిలిచాడు. జూన్ 14న వెస్టిండిస్తో ముగిసిన టెస్టు సిరిస్లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా రాణించి 913 పాయింట్లతో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. వెస్టిండిస్లో జరిగిన ...
టాప్-10 నుంచి కోహ్లీ అవుట్
沒有留言:
張貼留言