2015年6月24日 星期三

2015-06-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
బాలయ్య ఇలాకాలో ఎన్ని సమస్యలో...! ప్రజాదర్బార్ కు 1300 వినతి పత్రాలు   
వెబ్ దునియా
టాలీవుడ్ అగ్ర నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో సమస్యలు కొలువుదీరాయి. ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యాక్రమం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. కొన్ని వందల సమస్యలను పరిష్కరించాలంటూ వినతులు రావడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రజా దర్బార్ కు 1300 వినతులు అందాయి. ఆయన స్వీకరించిన అర్జీల ...

ప్రజాదర్బార్‌లో 1300 వినతిపత్రాలు స్వీకరించిన బాలకృష్ణ   ఆంధ్రజ్యోతి
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజాదర్బార్   Oneindia Telugu
హిందూపురంలో బాలయ్య ప్రజాదర్బార్   సాక్షి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్టీఫెన్ సన్ తో కేసీఆర్ అల్లెం బెల్లెం.. ఫామ్ హౌజ్ లో ఏకాంత చర్చలు   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదీదారుడు, కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు గంటల సేపు ఏకాంత చర్చలు జరిపారు. తన ఫామ్ హౌజ్ లో బుధవారం ఆయన స్టీఫెన్ ను వెంటబెట్టుకుని ఫామ్ హౌజ్ అంతా కలియతిరిగారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ సమీపంలోని వ్యవసాయం క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ వద్దకు బుధవారం ...

ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో భేటీ: కి.మీ. మేర పోలీసు ఆంక్షలు! కేసీఆర్ అల్లం సాగు   Oneindia Telugu
ఫాంహౌస్‌లో కేసిఆర్‌తో స్టీఫెన్‌సన్‌ భేటీ   ప్రజాశక్తి
కేసీఆర్‌తో స్టీఫెన్‌సన్‌ భేటీ   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నో కట్ అండ్ పేస్ట్... ఆ టేపులు ఒరిజినలే...! ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్ ఎల్‌) అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక ఒకటి సమర్పించారు. ఆడియో, వీడియో టేపుల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ లేదు. ఒరిజినల్‌ టేపులేనని ప్రస్తుత పరిశీలనలో తేలినట్లు అందులో వివరించారని తెలిసింది. ఈ మేరకు బుధవారం సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. ఓటుకు ...

కేసు క్లైమాక్స్‌కు   సాక్షి
ఆ టేపుల్లో అతుకులేవీ లేవు! 'ఓటుకు నోటు'లో ఎఫ్‌ఎస్ఎల్‌ ప్రాథమిక నివేదిక   ఆంధ్రజ్యోతి
అతుకులు లేవు!   Andhrabhoomi
Oneindia Telugu   
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాజీనామా చేయలేదు..జగన్ తోనే ఉంటా   
సాక్షి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ...

ఝలక్: వైయస్ జగన్‌కు ఫ్యాక్స్‌లో నల్లపురెడ్డి రాజీనామా లేఖ   Oneindia Telugu
వైకాపాకు రాజీనామా చేయలేదు : నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి   వెబ్ దునియా
నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామా   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్ బెయిల్ పిటిషన్ వాయిదా, తెలంగాణ వద్ద కీలక సమాచారం!   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బుధవారం నాడు రేవంత్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వాదనలు వినిపించేందుకు కొంత సమయం కోరారు. అదనపు కౌంటర్ దాఖలుకు తెలంగాణ ఏసీబీ సమయం ...

రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా   సాక్షి
రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ జూన్ 26కు వాయిదా...   వెబ్ దునియా
రేవంత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా   ఆంధ్రజ్యోతి
Palli Batani   
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆరు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వాణిజ్య వ్యాపారంలో భాగంగా జపాన్‌, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజం సరఫరాకు ...

దేశవ్యాప్తంగా మరో 6 కొత్త ఐఐఎంలు   Namasthe Telangana
విశాఖలో ఐఐఎంకు కేంద్ర గ్రీన్ సిగ్నల్   ప్రజాశక్తి
విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దారి మళ్లించేందుకే సెక్షన్ 8: విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్న డీఎస్   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ అన్నారు. ప్రశాంతంగా జరిగిన రాష్ట్ర విభజనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెక్షన్-8 పేరుతో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికే వైషమ్యాలను ...

'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి'   సాక్షి
సెక్షన్‌-8 పేరుతో హైదరాబాద్‌లో అలజడి రేపేందుకు కుట్ర: డీఎస్‌   ఆంధ్రజ్యోతి
సెక్షన్ 8 పేరుతో అల్లర్లకు కుట్ర: డీఎస్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
బోనులో బంధించి...నీటిలో ముంచి!   
సాక్షి
బాగ్దాద్ : ఇరాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్‌బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో ...

ఐసిస్ పైశాచికత్వం: స్విమ్మింగ్ ఫూల్లోకి దింపి...   Oneindia Telugu
చేతికి చిక్కితే అంతే...! ముంచి ముంచి చంపుతారు..!! పైగా ఎవరి గోతి వారు ...   వెబ్ దునియా
కొన‌సాగుతున్న ఐఎస్‌ఐఎస్ అరాచకాలు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైదరాబాద్‌లో సమాంతర ప్రభుత్వం: అచ్చన్న హెచ్చరిక, 'కేసువల్లే కేసీఆర్‌కు జగన్ అండ'   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులో ప్రభుత్వ సంస్థలు, శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో లేకుంటే తాము సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెక్షన్ 8 అమలు చేయకుంటే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని తాము డిమాండ్ చేస్తామని చెప్పారు. సెక్షన్ 8 లేకుంటే విభజన ...

సెక్షన్ 8ను వద్దంటే హైదరాబాద్‌ను యూటీ చేయాలని డిమాండ్ చేస్తాం : అచ్చెన్నాయుడు   వెబ్ దునియా
నిరసనలతో చట్టాలు మారితే లక్షమందితో చేస్తాం.. విభజన చట్టం వెనక్కి పోతుందా ...   ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ను యూటీ చేయాలని పోరాడతాం : మంత్రి అచ్చెన్నాయుడు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీజేఎఫ్ రౌండ్ టేబుల్ రసాభాస   
Namasthe Telangana
హైదరాబాద్: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుపై ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. సెక్షన్ 8 విషయం ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని పలువురు న్యాయవాదులు నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము సుదీర్ఘకాలం ఆందోళనలు చేసినప్పుడు ఇక్కడ ...

రౌండ్‌ టేబుల్‌ సమావేశం రసాభాస   ప్రజాశక్తి
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస   సాక్షి
సెక్షన్ 8- విశాఖ రౌండ్ టేబుల్ లో గందరగోళం   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言