2015年6月15日 星期一

2015-06-16 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో ఎన్నారై డాక్టర్‌ని హత్యచేసిన స్నేహితుడు   
ఆంధ్రజ్యోతి
అమెరికా, జూన్ 15: యుఎస్‌లోని హ్యూస్టన్ నగరంలో భారత సంతతికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ సురేష్ గడసల్లి(53)ని ఆయన అరవై ఏళ్ళ స్నేహితుడు అయ్యసామి తంగం కాల్చి చంపాడు. అనంతరం అతడు కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హెల్దీ హార్ట్ సెంటర్‌లోని డాక్టర్ సురేష్ గదిలోకి ప్రవేశించిన తంగం, తలుపులు మూసేసి గన్‌తో కాల్పులు జరిపినట్లు ...

ఇంతకీ ఏం జరిగిందంటే..?   సాక్షి
అమెరికాలో గన్ కల్చర్: స్నేహితుడే టాప్ ఇండియన్ డాక్టర్ని చంపేశాడు!   వెబ్ దునియా
భారత వైద్యుడి కాల్చివేత: స్నేహితుడే హంతకుడు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ఒక కండిషన్‌తో దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం'   
Oneindia Telugu
సియోల్: అమెరికాతో సంయుక్త విన్యాసాలకు స్వస్తి చెబితే దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ దారు జంగ్, ఉత్తర కొరియా యొక్క దివంగత నేత కిమ్ జోంగ్ ఇల్‌లు కలిసి ఇరు దేశాల మధ్య సయోధ్య, సహకారం కు సంబంధించి ఉమ్మడి ప్రకటన విడుదల చేసి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తర ...

ఇస్లాంకు.. అతివాదానికి సంబంధమే లేదు: ఫ్రాన్స్ ప్రధాని వాల్స్   వెబ్ దునియా
అమెరికాను దూరం పెడితే చర్చలకు సిద్ధమే   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెల్ఫీల పిచ్చి.. 2వేల మంది మెక్సికన్లు సెల్ఫీ రికార్డు కోసం..?   
వెబ్ దునియా
సెల్ఫీల పిచ్చి రోజు రోజుకీ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో సెల్ఫీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎవరు కలిసినా సెల్పీ తీసి ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో అప్ లోడ్ చేసి, లైకులు, కామెంట్లు, అభినందనలు, షేర్లు అందుకోవడంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సెల్ఫీలో రికార్డు సృష్టించేందుకు అమెరికాలో ఓ గ్రూప్ సభ్యులు 2,997 మంది సెల్పీ ...

రెండువేలమందితో 'సెల్ఫీ'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా వెళ్లిన 40 రోజుల్లోనే   
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్‌రావునగర్‌: ఐ ఫోన్‌ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్‌కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్‌కుమార్‌గౌడ్‌(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్‌కుమార్‌గౌడ్‌ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...

ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతి   వెబ్ దునియా
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్‌వాసిని కాల్చి చంపారు   Oneindia Telugu
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత   ప్రజాశక్తి
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిటన్‌లో అతి పిన్న వయస్కుడైన సూసైడ్ బాంబర్‌   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రటన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌కు కుటుంబానికి చెందిన 17 ఏళ్ల యువకుడిని బ్రిటన్ అధికారులు ఐఎస్ఐఎస్‌లో చేరి హతమైన అతి పిన్న వయస్కుడు ఇతడేనని నిర్ధారించారు. అతని పేరు తల్హా అస్మాల్. ఐఎస్ఐఎస్‌పై మక్కువతో బ్రిటన్ నుంచి వెళ్లి సూసైడ్ బాంబర్‌గా మారి ఇటీవల ఇరాక్‌లోని బైజీ పట్టణంలో జరిపిన ఆత్మాహుతి దాడిలో తనను తాను పేల్చేసుకున్నాడు ...

ఐఎస్ఐఎస్‌పై మక్కువ: అతి పిన్న వయస్సులేనే ఆత్మాహుతి బాంబర్‌గా..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నేపాల్ లో తిరిగి పర్యాటకులకు ఆహ్వానం'   
సాక్షి
భక్తాపూర్: తీవ్ర భూకంపానికి గురైన నేపాల్ మెల్లగా కోలుకుంటోంది. భూకంప కారణంగా దెబ్బతిన్న హెరిటేజ్ ప్రాంతాలను శరవేగంగా పునరుద్ధరించి తిరిగి ప్రారంభించింది. విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు అనువుగా వీటి రూపు రేఖల్లో స్వల్ప మార్పులు చేసి సుందరంగా ముస్తాబు చేసింది. ఈ మేరకు అక్కడి పర్యాటక శాఖమంత్రి కృపాసుర్ షెర్పా ...

నేపాల్‌లో పర్యాటకం షురూ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
చాంద్ లో ఆత్మాహుతి దాడులు : 25 మంది మృతి   
Andhrabhoomi
ఎన్'డిజమెనా: మధ్య ఆఫ్రికా దేశం చాంద్ సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని నగరం ఎన్'డిజమెనాలో ఉగ్రవాదులు జరిపిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 25 మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. Related Article. జార్జియా రాజధానిని ముంచెత్తిన వరదలు · లండన్‌లోని అంబేద్కర్ ఇంటిని కొనుగోలు చేస్తున్న భారత్ · బమియాన్ బుద్ధ విగ్రహాలకు జీవం ...

చాద్ లో జంట పేలుళ్లు: 25 మంది మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బమియన్ బుద్ధుడు ప్రత్యక్షం!   
Namasthe Telangana
కాబూల్: తాలిబన్ల చేతిలో ధ్వంసమైన ప్రపంచ ప్రఖ్యాత బమియన్ బుద్ధుడు ప్రత్యక్షం ఏంటనుకుంటున్నారా? లేజర్ లైట్ ప్రొజెక్షన్ టెక్నాలజీ ఉపయోగించి బమియన్ బుద్ధులను ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక రాత్రి మాత్రం వాటిని ప్రతిష్టింప చేశారు. జాన్సన్ యూ, లియన్ హూ లనే చైనా జంట బమియన్ బుద్ధుల ధ్వంసానికి చలించిపోయి కొంత సమయం పాటైనా వాటిని ...

ఆఫ్ఘన్‌లో బమియాన్ బుద్ధ విగ్రహాలు మెరిశాయ్!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మనకు ముద్దు.. అమెరికాకు వద్దు   
ఆంధ్రజ్యోతి
అమ్మ పాలు వద్దు, మా డబ్బా పాలు తాగండి. బొద్దుగా మీ పాపాయిని పెంచండి. బూస్ట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ, ఫాస్ట్‌ టు కుక్‌....గుడ్‌ టు ఈట్‌. ఇలా రకరకాల ప్రకటనలతో అదరగొట్టే బహుళజాతి కంపెనీల ప్రకటనల బండారం బయట పడుతోంది. ఈ కంపెనీల ప్రచారం అంతా నేతి బీర చందమని దేశంలోని పోషకాహార నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అంతెందుకు వైట్‌ కాలర్‌ ...

పలు భారత ఉత్పత్తులకు అమెరికా నో..   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అమెరికాకు బయల్దేరిన మంత్రి జూపల్లి   
Namasthe Telangana
హైదరాబాద్ : పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారుల బృందం ఆదివారం రాత్రి అమెరికాకు బయల్దేరింది. వారం రోజుల పాటు జూపల్లి, అధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ నెల 15 నుంచి 18 వరకు ఫిలడెల్షియాలో జరిగే బయో ఇంటర్నేషనల్ సదస్సులో జూపల్లి బృందం పాల్గొననుంది. ఈ సదస్సులో 30 దేశాలకు చెందిన 1100 బయోటెక్నాలజీ కంపెనీల ...

అమెరికా బయో సదస్సుకు జూపల్లి   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言