2015年6月23日 星期二

2015-06-24 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
'ఢిల్లీ'కి సెహ్వాగ్‌ గుడ్‌ బై..!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఢిల్లీ టీమ్‌ను వీడేందుకు డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో జూనియర్లకు అవకాశం కల్పించడం కోసం మరో రాషా్ట్రనికి ఆడాలనే ఆలోచనలో సెహ్వాగ్‌ ఉన్నట్లు తెలిసింది. రాబోయే సీజన్‌లో ఇతర రాష్ట్ర సంఘాల ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1997-98 ...

ఢిల్లీని వదిలేయనున్న వీరూ!   సాక్షి
ఆహ్వానాలు: ఢిల్లీ జట్టును వీడనున్న సెహ్వాగ్   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జింబాబ్వే, పాక్ టూర్‌ భగ్నానికి 'రా' కుట్ర..!   
ఆంధ్రజ్యోతి
కరాచీ: గత నెల పాకిస్థాన్‌లో జరిగిన జింబాబ్వే పర్యటనను భగ్నం చేయడానికి భారత గూఢచర్య విభాగం 'రా' (ఆర్‌ఏడబ్ల్యూ) తీవ్ర ప్రయత్నాలు చేసిందని పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్‌జాదా ఆరోపించాడు. పాక్‌లో అడుగుపెడితే.. ఏ ఒక్క క్రికెటర్‌ కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లడని జింబాబ్వే మేనేజర్‌కు రా అధికారులు సందేశం పంపారని ఆయన మంగళవారం ...

జింబాబ్వేను అడ్డుకోబోయారు   Andhrabhoomi
జింబాబ్వే ఆటగాళ్లను బెదిరించారు: 'రా'పై పాక్ మంత్రి తీవ్ర ఆరోపణ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ట్యాపింగ్ చేసిన మాట నిజమే : సిట్‌కు సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధుల వెల్లడి!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు సర్వీస్ ప్రొవైడర్ల సంస్థలకు చెందిన ప్రతినిధులు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ట్యాపింగ్ కూడా రెండు నెలలుగా పక్కా ప్రణాళికతో ట్యాపింగ్ చేసినట్టు వెల్లడించారు. అయితే, మా కంపెనీలకు చెందిన ...

టవర్లు తొలగించేలా ఉద్యమాలొస్తాయి   సాక్షి
ట్యాపింగ్‌ పక్కా!: ఏపీ సిట్‌ వద్ద ఆపరేటర్ల అంగీకారం?   ఆంధ్రజ్యోతి
ట్యాపింగ్ నిజమే.. ఇక సిట్ దూకుడే   Teluguwishesh
Oneindia Telugu   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 47 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముస్తాఫిజుర్‌ను కిడ్నాప్ చేయం: సరదాగా అశ్విన్   
Oneindia Telugu
మీర్పూర్: బంగ్లాదేశ్‌తో జరగనున్న చివరి వన్డేలో గెలవడమే తమ ముందున్న సవాల్ అని భారత జట్టు స్పిన్నర్ ఆర్ అశ్విన్ చెప్పాడు. గత రెండు వన్డేల్లో తాము సమష్టిగా విఫలమయ్యామని ఆవేదన చేశారు. ఓటమి నుంచి తాము పాఠం నేర్చుకున్నామని చెప్పారు. సిరీస్‌లో ఓడిపోవడం అవమానంగా భావించడం లేదన్నారు. బాగా ఆడిన బంగ్లాదేశ్ సిరీస్ గెలిచిందని చెప్పాడు.
'ముస్తాఫిజుర్ ను కిడ్నాప్ చేయం'   సాక్షి
ముస్తాఫిజూర్ రెహ్మాన్ వల్లే ఓడిపోయాం.. కిడ్నాప్ చేయలేకపోయాం: అశ్విన్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫేస్‌బుక్ ప్రేమ: టీచర్‌ను పెళ్లి పేరిట మోసం.. రూ.18.11 లక్షలు టోకరా   
వెబ్ దునియా
ఫేస్‌బుక్ ప్రేమ-మోసంతో ఓ టీచర్ రూ.18.11 లక్షలు పోగొట్టుకుంది. ఫేస్ బుక్‌లో బంజారాహిల్స్‌కు చెందిన ఓ మహిళా టీచర్‌కు నైజీరియాకు చెందిన అనిజాన్ఇబుచి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మార్చుకోవాలనుకున్నాడు. టీచర్‌ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి కూడా చేసుకుంటానని మాయమాటలు పలికాడు. అంతటితో ఆగకుండా పెళ్లికి ...

పేస్ బుక్ ప‌రిచ‌యంతో 18 ల‌క్ష‌ల‌కు కుచ్చుటోపీ   ప్రజాశక్తి
ఫేస్‌బుక్‌లో పరిచయం ప్రేమ... పెళ్లిపేరుతో ఉపాధ్యాయురాలికి ఎర   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీమిండియా మహిళా జట్టులో కల్పనకు చోటు   
ఆంధ్రజ్యోతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ యువ మహిళా క్రికెటర్‌ కల్పన టీమిండియాకు ఎంపికైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో కల్పనకు చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ బెంగళూరు వేదికగా జరగనుంది. ఆంధ్రా క్రికెట్‌ సంఘం (ఏసీఏ) నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా కల్పన నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షులు, ఏసీఏ కార్యదర్శి ...

భారత జట్టులో కల్పన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బంగ్లాతో చివరి మ్యాచ్‌నైనా గెలిచేనా?   
ఆంధ్రజ్యోతి
ప్రత్యర్థి చిన్నజట్టే కదా అని పరాగ్గా ఉన్న టీమిండియాను బంగ్లాదేశ్‌ పాతరేసింది..! ఓ సారి దెబ్బకొట్టినా ఏమరుపాటు ప్రదర్శించిన ధోనీసేనకు దిమ్మదిరిగే షాకిచ్చింది..! జట్టులో అనుభవుజ్ఞులు తక్కువే అయినా.. పటిష్ట భారత్‌ను ఓ ఆటాడుకుంది..! బంగ్లా బెబ్బులి దెబ్బకు సిరీస్‌తో పాటు మనోళ్ల పరువూ పోయింది..! ఇక మిగిలింది ఒకే వన్డే..! ఈ మ్యాచ్‌లో కనీసం ...


ఇంకా మరిన్ని »   


thatsCricket Telugu
   
టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం చెడిందా?   
ఆంధ్రజ్యోతి
ఢాకా: టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం ఏమంత ఆరోగ్యకరంగా లేదని ధోనీ, విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కోచ్‌లు చంచల్‌ భట్టాచార్య, రాజ్‌కుమార్‌ శర్మ అంటున్నారు. బంగ్లా దేశ్‌ చేతిలో ఘోర ఓటమితో భారత టీమ్‌లో యుద్ధ వాతావరణం నెలకొందని, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని కొన్ని ఇండియా చానెళ్లు గొంతు చించుకుని అరుస్తున్నాయి. 'మహీ ఎంతో ...

'డ్రెస్సింగ్ రూంలో విభేదాల వల్లే ధోనీపై ఒత్తిడి'   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉత్సాహంగా ఒలంపిక్ డే రన్   
Andhrabhoomi
నెల్లూరు , జూన్ 23:ప్రపంచ ఒలింపిక్ డే సందర్భంగా నెల్లూరులో మంగళవారం ఉదయం ఒలింపిక్ రన్ ఉత్సాహంగా జరిగింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్తంగా నిర్వహించిన మంగళవారం ఉదయం ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో డిఎం అండ్ హెచ్‌ఓ వైద్యశాఖ అధికారి భారతీరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం నుంచి విఆర్ కళాశాల ...

'ఒలింపిక్ డే' రన్ ప్రారంభం   సాక్షి
ఏపీలో ఘనంగా ఒలింపిక్‌ రన్‌   ఆంధ్రజ్యోతి
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరుగు   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


ఏసీబీకి చిక్కిన వీఆర్వో   
Namasthe Telangana
చిన్నచింతకుంట: లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌కు చెందిన నేనావత్ భద్యానాయక్ ఎకరా 30 గుంటల పొలాన్ని కొనుగోలు చేశాడు. ఈ భూమిని తన భార్య సరోజ పేరిట పట్టా చేయాలని వీఆర్వో కావలి లక్ష్మన్నను సంప్రదించగా, రూ.6 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言