వెబ్ దునియా
పట్టాలు తప్పిన రైలు
సాక్షి
చెన్నై: తృటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి చెన్నై వెళుతున్న బెంగళూరు-చెన్నై మెయిల్ రైలు బుధవారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. చెన్నైకి కొంచెం దూరంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో రైలు లోని రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, ఆర్టీఎఫ్ సహాయక చర్యలు ...
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై మెయిల్.. మరో చోట లారీని ఢీకొన్న రైలు.. ఒకరి మృతివెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: తృటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి చెన్నై వెళుతున్న బెంగళూరు-చెన్నై మెయిల్ రైలు బుధవారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. చెన్నైకి కొంచెం దూరంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో రైలు లోని రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, ఆర్టీఎఫ్ సహాయక చర్యలు ...
పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై మెయిల్.. మరో చోట లారీని ఢీకొన్న రైలు.. ఒకరి మృతి
10tv
నా భార్యకు ఆపరేషన్ జరిగినప్పుడు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే అక్కడే ఉన్నారు... లలిత్ ...
వెబ్ దునియా
ఐపిఎల్ లో అక్రమాలకు పాల్పడ్డ లలిత్ మోదీకి వీసా ఇచ్చే కేసు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మెడకు చుట్టుకుంది. అమె తమకు ఎక్కడెక్కడ, ఏవిధంగా సాయం చేశారనే అంశాలను మోదీనే స్వయంగా వివరించారు. దీంతో వసుంధర రాజేను కూడా ఈ ఊబిలోకి లాగినట్లైంది. వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం మాంటెనీగ్రోలో ఉన్న లలిత్ మోదీ అక్కడ ఓ మీడియా సంస్థతో ...
మోడీ వీసా వ్యవహారంలో కొత్త ట్విస్ట్..10tv
లలిత్ వివాదంలోకి రాజే!సాక్షి
సుష్మ అయింది.. ఇక వసుంధర వంతు!ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 68 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపిఎల్ లో అక్రమాలకు పాల్పడ్డ లలిత్ మోదీకి వీసా ఇచ్చే కేసు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మెడకు చుట్టుకుంది. అమె తమకు ఎక్కడెక్కడ, ఏవిధంగా సాయం చేశారనే అంశాలను మోదీనే స్వయంగా వివరించారు. దీంతో వసుంధర రాజేను కూడా ఈ ఊబిలోకి లాగినట్లైంది. వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం మాంటెనీగ్రోలో ఉన్న లలిత్ మోదీ అక్కడ ఓ మీడియా సంస్థతో ...
మోడీ వీసా వ్యవహారంలో కొత్త ట్విస్ట్..
లలిత్ వివాదంలోకి రాజే!
సుష్మ అయింది.. ఇక వసుంధర వంతు!
సాక్షి
'జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు తగ్గాయి'
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడులు 25 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లోని భద్రతా అంశాలపై ప్రస్తావిస్తూ అక్కడ ఉగ్రదాడులు 25 తగ్గాయని ఆయన పేర్కొన్నారు. భద్రతా పరమైన అంశాలలో విశేషమైన అభివృద్ధి సాధించామని హోం మంత్రి వివరించారు. శాంతి ...
కాశ్మీర్ లో తగ్గిన ఉగ్రవాదం.. రాజనాథ్వెబ్ దునియా
సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ భేటీప్రజాశక్తి
సుష్మాకు పార్టీ, ప్రభుత్వాలు బాసట : జైట్లీ, రాజ్ నాథ్Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడులు 25 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లోని భద్రతా అంశాలపై ప్రస్తావిస్తూ అక్కడ ఉగ్రదాడులు 25 తగ్గాయని ఆయన పేర్కొన్నారు. భద్రతా పరమైన అంశాలలో విశేషమైన అభివృద్ధి సాధించామని హోం మంత్రి వివరించారు. శాంతి ...
కాశ్మీర్ లో తగ్గిన ఉగ్రవాదం.. రాజనాథ్
సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ భేటీ
సుష్మాకు పార్టీ, ప్రభుత్వాలు బాసట : జైట్లీ, రాజ్ నాథ్
సాక్షి
టెకీకి ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం
సాక్షి
మంగళూరు: తన సొంత మావయ్య ఆరోగ్యం విషమించడంతో చూసేందుకు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మంగళూరు ఎయిర్ పోర్ట్ లోచేదు అనుభవం ఎదురైంది. గత శుక్రవారం బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఓ యువతి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగింది. అయితే అక్కడ స్థానిక క్యాబ్ డ్రైవర్లు ఆమెకు చుక్కలు చూపించారు. ముందుగానే ఆమె ఓలా క్యాబ్ ...
టెక్కీని అడ్డుకున్న డ్రైవర్లు...! ఆటోలో ఇంటికి వెళ్లిన టెక్కీ... !! అప్పటికే మృతి చెందిన ...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
మంగళూరు: తన సొంత మావయ్య ఆరోగ్యం విషమించడంతో చూసేందుకు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మంగళూరు ఎయిర్ పోర్ట్ లోచేదు అనుభవం ఎదురైంది. గత శుక్రవారం బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఓ యువతి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగింది. అయితే అక్కడ స్థానిక క్యాబ్ డ్రైవర్లు ఆమెకు చుక్కలు చూపించారు. ముందుగానే ఆమె ఓలా క్యాబ్ ...
టెక్కీని అడ్డుకున్న డ్రైవర్లు...! ఆటోలో ఇంటికి వెళ్లిన టెక్కీ... !! అప్పటికే మృతి చెందిన ...
Oneindia Telugu
కేసులు ఏమీ చేయలేవు, కెసిఆర్వి గల్లీ రాజకీయాలు: నారా లోకేష్
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తాజాగా సంభవించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావువి గల్లీ రాజకీయాలని, చంద్రబాబువి దేశ రాజకీయాలని ఆయన అన్నారు. పార్టీ ...
ఆయన గేమ్ ఆయనది.. మన ఆట మనది: లోకేశ్సాక్షి
చంద్రబాబువి ఢిల్లీ రాజకీయాలైతే.. కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలు: లోకేష్వెబ్ దునియా
కెసిఆర్వి గల్లీ పాలిటిక్స్ :నారా లోకేష్ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తాజాగా సంభవించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఈ కేసులు తమను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావువి గల్లీ రాజకీయాలని, చంద్రబాబువి దేశ రాజకీయాలని ఆయన అన్నారు. పార్టీ ...
ఆయన గేమ్ ఆయనది.. మన ఆట మనది: లోకేశ్
చంద్రబాబువి ఢిల్లీ రాజకీయాలైతే.. కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలు: లోకేష్
కెసిఆర్వి గల్లీ పాలిటిక్స్ :నారా లోకేష్
Oneindia Telugu
కుప్పకూలిపోయిన జగ్వార్ యుద్ద విమానం
Oneindia Telugu
అలహాబాద్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. అయితే ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. అలహాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుండి మంగళవారం ఉదయం 7.25 నిమిషాలకు జాగ్వార్ యుద్ద విమానం ...
విమానాలకు వీడని గ్రహణం.. కుప్పకూలిన జగ్వార్ యుద్ధ విమానంవెబ్ దునియా
అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానంసాక్షి
అలహాబాద్లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానంNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
అలహాబాద్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. అయితే ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. అలహాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుండి మంగళవారం ఉదయం 7.25 నిమిషాలకు జాగ్వార్ యుద్ద విమానం ...
విమానాలకు వీడని గ్రహణం.. కుప్పకూలిన జగ్వార్ యుద్ధ విమానం
అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం
అలహాబాద్లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం
Oneindia Telugu
ఆప్ నేతలకు సినిమా చూపించిన మాజీ మంత్రి తోమర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిలీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహ ఆప్ నేతలకు చుక్కలు చూపించాడు. ఇంత కాలం తాను ఒక న్యాయవాదిని అని అందరికి ప్రచారం చేసుకున్న తోమర్ ఇప్పుడు నేను ఏ ఎల్ఎల్ బీ చెయ్యలేదని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ దెబ్బతో నీతి నిజాయితీకి మారు పేరు తామేనని చంకలు గుద్దుకుంటున్న ఆప్ ...
చదువులో వెనుకబడ్డా.. అందుకే అలా!సాక్షి
నకిలీ సర్టిఫికెట్ల కేసు: తప్పు ఒప్పేసుకున్న ఆప్ నేత తోమర్వెబ్ దునియా
బెయిల్ పిటిషన్ ఉపసంహరణప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిలీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహ ఆప్ నేతలకు చుక్కలు చూపించాడు. ఇంత కాలం తాను ఒక న్యాయవాదిని అని అందరికి ప్రచారం చేసుకున్న తోమర్ ఇప్పుడు నేను ఏ ఎల్ఎల్ బీ చెయ్యలేదని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ దెబ్బతో నీతి నిజాయితీకి మారు పేరు తామేనని చంకలు గుద్దుకుంటున్న ఆప్ ...
చదువులో వెనుకబడ్డా.. అందుకే అలా!
నకిలీ సర్టిఫికెట్ల కేసు: తప్పు ఒప్పేసుకున్న ఆప్ నేత తోమర్
బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
సాక్షి
యోగాను అంతా పాటించాలి: మూన్
సాక్షి
ఐరాస: యోగా అందరికీ సంబంధించినదనీ.. అది ఎవరి పట్లా భేదభావం చూపదనీ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ అన్నారు. గత జనవరిలో న్యూఢిల్లీలో పర్యటించినప్పుడు ఆసనాలు వేశానని, అవి మనసిక ప్రశాంతత ఇచ్చాయని ఆయన అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సందర్భంగా మూన్ ఓ సందేశాన్ని విడుదల చేశారు. యోగాను అందరూ ...
ప్రశాంతత కోసమే యోగాNamasthe Telangana
యోగా వివక్ష చూపదు, సంతృప్తినిస్తుంది: ఐరాసOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఐరాస: యోగా అందరికీ సంబంధించినదనీ.. అది ఎవరి పట్లా భేదభావం చూపదనీ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ అన్నారు. గత జనవరిలో న్యూఢిల్లీలో పర్యటించినప్పుడు ఆసనాలు వేశానని, అవి మనసిక ప్రశాంతత ఇచ్చాయని ఆయన అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సందర్భంగా మూన్ ఓ సందేశాన్ని విడుదల చేశారు. యోగాను అందరూ ...
ప్రశాంతత కోసమే యోగా
యోగా వివక్ష చూపదు, సంతృప్తినిస్తుంది: ఐరాస
సాక్షి
అద్దె చెల్లించలేదని నటుడికి నోటీసులు
సాక్షి
బెంగళూరు : ఇంటి అద్దె చెల్లించకపోవటంతో కన్నడ నటుడుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కన్నడ యువ నటుడు యశ్ నాలుగేళ్లుగా తన ఇంట్లో అద్దెకు ఉంటూ... అద్దె ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇంటి యజమాని డాక్టర్ మునిప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కత్రిగుప్పెలో ఉంటున్న తన ఇంటిలో కొంతభాగాన్ని నటుడు యశ్ కు ...
ఇంటి అద్దె వివాదం: కన్నడ యువ నటుడు యాష్కు నోటీసులువెబ్ దునియా
చిక్కుల్లో రాకింగ్ స్టార్ యశ్: ఇంటి అద్దె బాకీపై కోర్టుకెక్కిన యజమానిFIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు : ఇంటి అద్దె చెల్లించకపోవటంతో కన్నడ నటుడుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కన్నడ యువ నటుడు యశ్ నాలుగేళ్లుగా తన ఇంట్లో అద్దెకు ఉంటూ... అద్దె ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇంటి యజమాని డాక్టర్ మునిప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కత్రిగుప్పెలో ఉంటున్న తన ఇంటిలో కొంతభాగాన్ని నటుడు యశ్ కు ...
ఇంటి అద్దె వివాదం: కన్నడ యువ నటుడు యాష్కు నోటీసులు
చిక్కుల్లో రాకింగ్ స్టార్ యశ్: ఇంటి అద్దె బాకీపై కోర్టుకెక్కిన యజమాని
Oneindia Telugu
మ్యాగీ నిషేధం, ప్లాంట్ మూత: ఉద్యోగి ఆత్మహత్య
Oneindia Telugu
నైలితాల్: మ్యాగీ నూడుల్స్ నిషేదించడంతో ఆ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు భార్య, బిడ్డలను పోషించలేక గత 13 రోజుల నుండి నరకం అనుభవించాడు. చివరికి కంపెనీలో ఉద్యోగం రాదని భావించి పైలోకాలకు వెళ్లి పోయాడు. ఉత్తరాఖండ్ లోని నైనితాల్ కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న రుద్రాపూర్ లో నివాసం ఉంటున్న లల్డా ప్రసాద్ (32) ...
మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్యసాక్షి
మూతబడిన మ్యాగీ సంస్థ... ఉద్యోగి ఆత్మహత్యవెబ్ దునియా
బుడిద కానున్న మ్యాగీ నూడుల్స్ స్టాక్ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
నైలితాల్: మ్యాగీ నూడుల్స్ నిషేదించడంతో ఆ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు భార్య, బిడ్డలను పోషించలేక గత 13 రోజుల నుండి నరకం అనుభవించాడు. చివరికి కంపెనీలో ఉద్యోగం రాదని భావించి పైలోకాలకు వెళ్లి పోయాడు. ఉత్తరాఖండ్ లోని నైనితాల్ కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న రుద్రాపూర్ లో నివాసం ఉంటున్న లల్డా ప్రసాద్ (32) ...
మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్య
మూతబడిన మ్యాగీ సంస్థ... ఉద్యోగి ఆత్మహత్య
బుడిద కానున్న మ్యాగీ నూడుల్స్ స్టాక్
沒有留言:
張貼留言