2015年6月20日 星期六

2015-06-21 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
రెస్టారెంట్ లో కాల్పులు: 10 మంది కాల్చివేత   
Oneindia Telugu
మెక్సికో: రెస్టారెంట్ లో చోరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన సంఘటన మెక్సికోలో జరిగింది. దాడి చేసిన దుండగులు రక్తపుమడుగులో పడి ఉన్న వారి దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తులు లూటీ చేశారు. మెక్సికోలోని అంత్యంత సంపన్నులు నివాసం ఉంటున్న మోంటరీ నగరంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ...

రెస్టారెంట్ లో కాల్పులు: మందుబాబులు మృతి   సాక్షి
ఉత్తర మెక్సికోలో దుండగులు కాల్పులు   Andhrabhoomi
మెక్సిక్ పబ్ లో కాల్పులు- పది మంది మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ యోగా చేస్తారా?   
Andhrabhoomi
సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 20: 'మోదీ యోగా చేస్తారా?' ప్రధాని నరేంద్ర మోదీ యోగా మంత్రిత్వ శాఖను ప్రారంభించనున్నట్లు భారతీయ మీడియా ప్రతినిధి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ఆయన యోగా వేడుకల్లో మోదీ యోగా చేస్తారా అని ప్రశ్నించారు. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతిలాంటి దేశీయ వైద్య ...

మోదీ యోగా చేస్తున్నారా?   సాక్షి
ఇంతకీ మోడీ యోగా చేస్తుంటారా? : పుతిన్‌   ప్రజాశక్తి
మోదీ యోగా చేస్తారా? : పుతిన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సౌదీ అరేబియా 100 మందిని శిరచ్ఛేదం చేసి... పండుగ చేసుకుందట! వికిలీక్స్‌ చెప్పింది!   
ఆంధ్రజ్యోతి
కేన్‌బెరా, జూన్‌ 20: కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న వికిలీక్స్‌ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. తాజాగా వికిలీక్స్‌ విడుదల చేసిన 61వేల కేబుల్స్‌ పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. వీటికి సౌదీ కేబుల్స్‌ అని పేరు పెట్టారు. ఇవి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి సంబంధించిన కేబుల్స్‌ కావడంతో ఆ దేశంతో సంబంధాలు గల అన్ని దేశాలూ ఈ ...

మా నాన్న డెత్‌ సర్టిఫికేట్‌ ఇవ్వండి   ప్రజాశక్తి
100 మందిని శిరచ్ఛేదం చేసిన సౌదీ అరేబియా.. పండుగ చేసుకుందట.. వికీలీక్స్‌ కేబుల్స్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాకిస్థాన్ ఆర్మీ   
వెబ్ దునియా
పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులపై కొనసాగిస్తోంది. ఉగ్రవాదులపై జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించింది. గిరిజన ప్రాంతాల్లోని ఉగ్రవాదుల స్థావరాలపై పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒక్క కైబర్ ఏజన్సీలోనే 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పెషావర్ లోని ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు దాడి చేసి 140 మందిని ...

20 మంది ఉగ్రవాదుల హతం   సాక్షి
పాక్ దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు హతం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అఫ్ఘాన్ లో బాంబు పేలి 12 మంది మృతి   
సాక్షి
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లో బాంబు పేలి సుమారు 12 మంది మృతిచెందారు. చాలా శక్తివంతమైన బాంబు అని పోలీసులు తెలిపారు. దక్షిణ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసు అధికారి నబీ జన్ ముల్లాఖలి హెల్మాండ్ వివరించారు. శనివారం మధ్యాహ్నం బాంబు పేలడంతో 12 మంది మృతిచెందగా, మరో 8 మంది గాయపడ్డారు. చనిపోయిన వారి ...

ఆఫ్గానిస్తాన్ లో బాంబు పేలుడు... 12 మంది దుర్మరణం   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మా నాన్న డెత్ సర్ట్ఫికెట్ ఇవ్వండి   
Andhrabhoomi
రియాద్, జూన్ 19: అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ డెత్ సర్ట్ఫికెట్ ఇవ్వాలని లాడెన్ కుమారుడు అమెరికాకు విజ్ఞప్తి చేశాడు. యుఎస్ నావీ సీల్స్ ఆపరేషన్‌లో బిన్‌లాడెన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం ఇప్పించాల్సిందిగా అబ్దుల్లా బిన్ లాడెన్ అమెరికా ప్రభుత్వానికి రాసిన లేఖను వికీలీక్స్ బయటపెట్టింది. రియాద్‌లోని యుఎస్ ...

మా నాన్న డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి..   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో కాల్పులు, 9 మంది మృతి   
సాక్షి
చార్లెస్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా ...

సౌత్‌కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతి   Oneindia Telugu
అమెరికా : సౌత్‌కరోలినా చర్చిలో కాల్పులు   ఆంధ్రజ్యోతి
అమెరికా చర్చిలో కాల్పులు   Namasthe Telangana
ప్రజాశక్తి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐదు దశాబ్దాల తర్వాత చోరీ..   
సాక్షి
లండన్: యూకేలోని స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా! ఇందులో విశేషం ఏముందంటారా? సుమారు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన చోరీ ఇది. ఇక్కడ చివరిసారిగా ద్వీపంలోని చర్చిలో 1960లో చెక్కతో తయారు చేసిన ఓ ప్లేట్ అపహరించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పరిష్కారం కాకపోవడం, నిందితుడిని ...

50 ఏళ్ల తరువాత మొదటి సారి చోరీ జరిగింది   Oneindia Telugu
అదో ద్వీపం... యాబై యేళ్ళ తరువాత అక్కడ చోరీ..   వెబ్ దునియా
50 ఏండ్ల తరువాత అక్కడ చోరీ!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జయలలితకు పాకిస్థాన్ మీడియా జేజేలు   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నిత్యం ఏదో ఒక వార్తలలో సంచలనం సృష్టిస్తుంటారు. జయలలితకు తమిళనాడుతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దాయాది పాకిస్థాన్ లో జయలలితకు జేజేలు పలుకుతున్నారు. అందుకు కారణం తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం ముస్లీంల కోసం అమలు ...

జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు   సాక్షి
జయలలితకు పాకిస్తాన్ టీవీ ప్రశంసలు   వెబ్ దునియా
త‌మిళ'త‌ల్లి‌' కి పాకిస్థాన్ వంద‌నం   ప్రజాశక్తి
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వియత్నాం కోడి కూరా....మ‌జాకా....   
ప్రజాశక్తి
హైదరాబాద్: వియత్నాం రెస్టారెంట్లలో అత్యధికంగా అమ్ముడవుతున్నది కోడి కూర...అది సాదా సీదా కోడి కాదు...ఆ కోడి పేరు\" డాంగ్ టావో \". వియత్నాం రెస్టారెంట్లలో అత్యధికంగా అమ్ముడయ్యేది ఈ కోడి కూరే. అందుకే వీటి పెంపకందార్ల ఆనందానికి అంతే లేదు. ఈ కోడి బరువు కూడా తక్కువేంకాదు..మూడు నుంచి 6 కిలోలుంటుంది.దాని కాళ్లు కూడా లావుగా ఉంటాయి.
ఆహా ఏమి రుచి... తినరా మైమరచి..   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言