వెబ్ దునియా
జర్నలిస్టును మధ్యప్రదేశ్లో చంపేశారు.. ఎముకలు మహారాష్ట్రలో పూడ్చిపెట్టారు ...
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్టు మైనింగ్ మాఫియా చేతిలో హతమయ్యాడు. అక్రమ మైనింగ్పై పోరాటం చేస్తున్న సందీప్ కొఠారీ అనే 40 యేళ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ ప్రాంతానికి చెందిన ఈ జర్నలిస్టు... జబల్పూర్ కేంద్రంగా వెలువడుతున్న ఓ హిందీ పత్రికకు స్థానిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఈ విలేఖరి ...
మధ్యప్రదేశ్ లో చంపి మహారాష్ట్రలో పూడ్చారుసాక్షి
ఎంపీలో జర్నలిస్టు సజీవదహనం.. ముగ్గురి అరెస్టుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్టు మైనింగ్ మాఫియా చేతిలో హతమయ్యాడు. అక్రమ మైనింగ్పై పోరాటం చేస్తున్న సందీప్ కొఠారీ అనే 40 యేళ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ ప్రాంతానికి చెందిన ఈ జర్నలిస్టు... జబల్పూర్ కేంద్రంగా వెలువడుతున్న ఓ హిందీ పత్రికకు స్థానిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఈ విలేఖరి ...
మధ్యప్రదేశ్ లో చంపి మహారాష్ట్రలో పూడ్చారు
ఎంపీలో జర్నలిస్టు సజీవదహనం.. ముగ్గురి అరెస్టు
ఆంధ్రజ్యోతి
యోగా మతపరమైంది కాదు: సుష్మ
సాక్షి
న్యూయార్క్: యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని.. హింస, ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో మానవులను శాంతి మార్గంలో నడిపించగలదని భారత్ పేర్కొంది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు.
కనీవినీ ఎరుగని ఉత్సాహంAndhrabhoomi
ప్రపంచదేశాల్లో మె(యో)గా ఈవెంట్Namasthe Telangana
యోగాకు జాతి, మతం లేదు: సుష్మా స్వరాజ్ఆంధ్రజ్యోతి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్: యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని.. హింస, ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో మానవులను శాంతి మార్గంలో నడిపించగలదని భారత్ పేర్కొంది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు.
కనీవినీ ఎరుగని ఉత్సాహం
ప్రపంచదేశాల్లో మె(యో)గా ఈవెంట్
యోగాకు జాతి, మతం లేదు: సుష్మా స్వరాజ్
Oneindia Telugu
చరిత్ర సృష్టించిన యోగా దినోత్సవం
Andhrabhoomi
వికారాబాద్, జూన్ 21: ప్రపంచంలోని అన్ని దేశాలు ఆమోదిచిన అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజని సీనియర్ సివిల్ జడ్జి వై.గోవింద్రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగసమితి, బార్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్హాలులో ...
యోగాతో నవయుగంసాక్షి
యోగా పథ్: జపాన్ నుంచి మెక్సికో వరకు(పిక్చర్స్)Oneindia Telugu
దేశవ్యాప్తంగా యోగా దినోత్సవంప్రజాశక్తి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 49 వార్తల కథనాలు »
Andhrabhoomi
వికారాబాద్, జూన్ 21: ప్రపంచంలోని అన్ని దేశాలు ఆమోదిచిన అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజని సీనియర్ సివిల్ జడ్జి వై.గోవింద్రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగసమితి, బార్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్హాలులో ...
యోగాతో నవయుగం
యోగా పథ్: జపాన్ నుంచి మెక్సికో వరకు(పిక్చర్స్)
దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం
26 మంది భారతీయ జాలర్లు అరెస్టు
సాక్షి
కొలంబో: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని 26 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వారందరిని కాంకేసాతురాయ్ హార్బర్ కు తరలించినట్లు వెల్లడించింది. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నామని గస్తీ దళం వెల్లడించింది. తాము ఎప్పటి నుంచో చెబుతున్నా భారతీయ మత్స్యకారులు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తూనే ...
భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంకNamasthe Telangana
భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నావీఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని 26 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వారందరిని కాంకేసాతురాయ్ హార్బర్ కు తరలించినట్లు వెల్లడించింది. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నామని గస్తీ దళం వెల్లడించింది. తాము ఎప్పటి నుంచో చెబుతున్నా భారతీయ మత్స్యకారులు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తూనే ...
భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక
భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నావీ
గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి ఆవరణలో కలకలం రేగింది. మృతి చెందిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాగ్లు: Man Dies, Falling Down, gandhi hospital, గాంధీ ఆస్పత్రి, దూకి, ఆత్మహత్య ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి ఆవరణలో కలకలం రేగింది. మృతి చెందిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాగ్లు: Man Dies, Falling Down, gandhi hospital, గాంధీ ఆస్పత్రి, దూకి, ఆత్మహత్య ...
Andhrabhoomi
యోగా ఓ దివ్యౌషధం
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 21: ఆరోగ్యకర జీవనానికి అన్ని రకాల రుగ్మతల నిరోధనకు యోగా ఓ దివ్యౌషధమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. మానవ సంక్షేమానికే కాకుండా, అద్భుతమైన రోగనిరోధక లక్షణాలు యోగాలో పుష్కలంగా ఉన్నాయన్నారు. రాష్టప్రతి భవన్లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగా ...
యోగాడేలో రాష్ట్రపతి ప్రణబ్సాక్షి
రాష్ట్రపతి భవన్లో యోగా దినోత్సవంఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 21: ఆరోగ్యకర జీవనానికి అన్ని రకాల రుగ్మతల నిరోధనకు యోగా ఓ దివ్యౌషధమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. మానవ సంక్షేమానికే కాకుండా, అద్భుతమైన రోగనిరోధక లక్షణాలు యోగాలో పుష్కలంగా ఉన్నాయన్నారు. రాష్టప్రతి భవన్లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగా ...
యోగాడేలో రాష్ట్రపతి ప్రణబ్
రాష్ట్రపతి భవన్లో యోగా దినోత్సవం
సాక్షి
లలిత్మోదీ కేసులో ప్రధాని మౌనమేల? : జైరాం రమేశ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్మోదీకి కేంద్రమంత్రి ...
లలితాసన్ను కనుక్కున్న ప్రధాని మోదీAndhrabhoomi
లలిత్ మోదీ విషయంలో ప్రధాని మౌనం వీడాలి సుష్మా, వసుంధర రాజీనామా చేయాలి: జైరాంఆంధ్రజ్యోతి
అవినీతి 'యోగం'లో మోడీ సర్కారుప్రజాశక్తి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్మోదీకి కేంద్రమంత్రి ...
లలితాసన్ను కనుక్కున్న ప్రధాని మోదీ
లలిత్ మోదీ విషయంలో ప్రధాని మౌనం వీడాలి సుష్మా, వసుంధర రాజీనామా చేయాలి: జైరాం
అవినీతి 'యోగం'లో మోడీ సర్కారు
ఆంధ్రజ్యోతి
94కు చేరిన కల్తీ సారా మృతుల సంఖ్య
ప్రజాశక్తి
ముంబయ: మల్వానీలోని కల్తీ సారా తాగిన సంఘటనలో చనిపోయినవారి సంఖ్య ఆదివారానికి 94కు చేరింది. పదకొండేళ్లుగా మహారాష్ట్రలో ఇంతటి దారుణం చోటుచేసుకోలేదు. మరో 45మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకూ 20 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ మద్య వ్యాపారంలో ...
ముంబై: కల్తీసారా ఘటనలో 90కి చేరిన మృతుల సంఖ్యఆంధ్రజ్యోతి
84కు పెరిగిన కల్తీ సారా మృతులుAndhrabhoomi
81కి చేరిన ముంబై కల్తీసారా ఘటన మృతుల సంఖ్యNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముంబయ: మల్వానీలోని కల్తీ సారా తాగిన సంఘటనలో చనిపోయినవారి సంఖ్య ఆదివారానికి 94కు చేరింది. పదకొండేళ్లుగా మహారాష్ట్రలో ఇంతటి దారుణం చోటుచేసుకోలేదు. మరో 45మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకూ 20 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ మద్య వ్యాపారంలో ...
ముంబై: కల్తీసారా ఘటనలో 90కి చేరిన మృతుల సంఖ్య
84కు పెరిగిన కల్తీ సారా మృతులు
81కి చేరిన ముంబై కల్తీసారా ఘటన మృతుల సంఖ్య
Oneindia Telugu
ఆరు నెలలపాటు మీడియాతో మాట్లాడను: పారికర్
Oneindia Telugu
పనాజి: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్.. ఆరు నెలల పాటు ప్రసార మాధ్యమాల(మీడియా)తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. శనివారం గోవాలో ఒక ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ఆయన, స్వయంగా మీడియాకు ఈ విషయం వెల్లడించారు. రక్షణ శాఖ సంబంధిత కొన్ని అంశాలపై ఆయన ...
6 నెలల పాటు మీడియాతో మాట్లాడను: కేంద్ర మంత్రిసాక్షి
ఆరు నెలలు మీడియాతో మాట్లాడను... మనోహర్ పారికర్ వ్యాఖ్య..వెబ్ దునియా
మీడియాపై అలిగిన రక్షణ మంత్రిఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
పనాజి: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్.. ఆరు నెలల పాటు ప్రసార మాధ్యమాల(మీడియా)తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. శనివారం గోవాలో ఒక ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ఆయన, స్వయంగా మీడియాకు ఈ విషయం వెల్లడించారు. రక్షణ శాఖ సంబంధిత కొన్ని అంశాలపై ఆయన ...
6 నెలల పాటు మీడియాతో మాట్లాడను: కేంద్ర మంత్రి
ఆరు నెలలు మీడియాతో మాట్లాడను... మనోహర్ పారికర్ వ్యాఖ్య..
మీడియాపై అలిగిన రక్షణ మంత్రి
వెబ్ దునియా
రాజు, బ్రిజేష్లను చదివించనున్న రాహుల్ గాంధీ: ట్విట్టర్లో శుభాకాంక్షలు
వెబ్ దునియా
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గొప్ప మనస్సును చాటుకున్నారు. ఐఐటీలో 167, 410 ర్యాంకులు సాధించిన రాజు, బ్రిజేష్లను చదివించే బాధ్యతను తీసుకున్నారు. నిరాడంబరతకు పెద్దపీట వేసే రాహుల్ గాంధీ పేదల పట్ల అంతులేని ప్రేమాభిమానులు కురిస్తారన్న సంగతి తెలిసిందే. రాహుల్ పర్యటనల్లో సెక్యూరిటీ హడావుడి ఉన్నప్పటికీ ఆయన ప్రజలతో ...
45వ ఏట అడుగిడిన రాహుల్సాక్షి
బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్Oneindia Telugu
హ్యాపీ బర్త్ డే రాహుల్! థ్యాంక్యూ మోడీజీఆంధ్రజ్యోతి
Namasthe Telangana
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గొప్ప మనస్సును చాటుకున్నారు. ఐఐటీలో 167, 410 ర్యాంకులు సాధించిన రాజు, బ్రిజేష్లను చదివించే బాధ్యతను తీసుకున్నారు. నిరాడంబరతకు పెద్దపీట వేసే రాహుల్ గాంధీ పేదల పట్ల అంతులేని ప్రేమాభిమానులు కురిస్తారన్న సంగతి తెలిసిందే. రాహుల్ పర్యటనల్లో సెక్యూరిటీ హడావుడి ఉన్నప్పటికీ ఆయన ప్రజలతో ...
45వ ఏట అడుగిడిన రాహుల్
బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
హ్యాపీ బర్త్ డే రాహుల్! థ్యాంక్యూ మోడీజీ
沒有留言:
張貼留言