2015年6月21日 星期日

2015-06-22 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
యోగా మతపరమైంది కాదు: సుష్మ   
సాక్షి
న్యూయార్క్: యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని.. హింస, ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో మానవులను శాంతి మార్గంలో నడిపించగలదని భారత్ పేర్కొంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు.
యోగాకు జాతి, మతం లేదు: సుష్మా స్వరాజ్   ఆంధ్రజ్యోతి
కనీవినీ ఎరుగని ఉత్సాహం   Andhrabhoomi
ప్రపంచదేశాల్లో మె(యో)గా ఈవెంట్   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'యోగా డే' కు దూరంగా పాక్   
సాక్షి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకోగా.. పాకిస్తాన్ మాత్రం దూరంగా ఉండిపోయింది. దాంతో పాక్‌లోని భారత ఎంబసీలో దౌత్యాధికారి టీసీఏ రాఘవన్ ఆధ్వర్యంలో ఆ కార్యాలయ సిబ్బంది, పాకిస్తాన్‌లోని పలువురు విదేశీ రాయబారులు యోగా డే జరుపుకున్నారు. మొదట పాక్‌లోనూ యోగా డేకు ...

యోగా మతం కాదు... పాక్ తన తీరు మార్చుకోవాలి: రవిశంకర్ ప్రసాద్ హితవు   వెబ్ దునియా
యోగాపై పాకిస్థాన్ వైఖరి మారాలి: రవిశంకర్ ప్రసాద్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు   
సాక్షి
లండన్/ వాషింగ్టన్/ భోపాల్ : ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బ్రిటన్ హోంశాఖనుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందడానికి బ్రిటన్ యువరాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూతోపాటు ఇతర రాజ కుటుంబీకుల పేర్లను కూడా వాడుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆదివారం సండేటైమ్స్ అనే పత్రిక ఈ విషయాన్ని ...

బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా వదలని లలిత్ మోడీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
డెట్రాయిట్ లో కాల్పులు, ఒకరి మృతి   
సాక్షి
డెట్రాయిట్: సౌత్ కరోలినాలో పురాతన చర్చిపై కాల్పులు ఉదంతం నుంచి కోలుకోకముందే అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. డెట్రాయిట్ లోని బాస్కట్ బాల్ కోర్టులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ తెలిపింది. బ్లాక్ పార్టీలో శనివారం రాత్రి ఈ ...

డెట్రాయిట్ లో కాల్పులు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జయలలితకు పాకిస్థాన్ మీడియా జేజేలు   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నిత్యం ఏదో ఒక వార్తలలో సంచలనం సృష్టిస్తుంటారు. జయలలితకు తమిళనాడుతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దాయాది పాకిస్థాన్ లో జయలలితకు జేజేలు పలుకుతున్నారు. అందుకు కారణం తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం ముస్లీంల కోసం అమలు ...

జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు   సాక్షి
జయలలితకు పాకిస్తాన్ టీవీ ప్రశంసలు   వెబ్ దునియా
త‌మిళ'త‌ల్లి‌' కి పాకిస్థాన్ వంద‌నం   ప్రజాశక్తి
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ యోగా చేస్తారా?   
Andhrabhoomi
సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 20: 'మోదీ యోగా చేస్తారా?' ప్రధాని నరేంద్ర మోదీ యోగా మంత్రిత్వ శాఖను ప్రారంభించనున్నట్లు భారతీయ మీడియా ప్రతినిధి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ఆయన యోగా వేడుకల్లో మోదీ యోగా చేస్తారా అని ప్రశ్నించారు. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతిలాంటి దేశీయ వైద్య ...

మోదీ యోగా చేస్తున్నారా?   సాక్షి
ఇంతకీ మోడీ యోగా చేస్తుంటారా? : పుతిన్‌   ప్రజాశక్తి
మోదీ యోగా చేస్తారా? : పుతిన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రెస్టారెంట్ లో కాల్పులు: 10 మంది కాల్చివేత   
Oneindia Telugu
మెక్సికో: రెస్టారెంట్ లో చోరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన సంఘటన మెక్సికోలో జరిగింది. దాడి చేసిన దుండగులు రక్తపుమడుగులో పడి ఉన్న వారి దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తులు లూటీ చేశారు. మెక్సికోలోని అంత్యంత సంపన్నులు నివాసం ఉంటున్న మోంటరీ నగరంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ...

రెస్టారెంట్ లో కాల్పులు: మందుబాబులు మృతి   సాక్షి
ఉత్తర మెక్సికోలో దుండగులు కాల్పులు   Andhrabhoomi
మెక్సిక్ పబ్ లో కాల్పులు- పది మంది మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాకిస్థాన్ ఆర్మీ   
వెబ్ దునియా
పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులపై కొనసాగిస్తోంది. ఉగ్రవాదులపై జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించింది. గిరిజన ప్రాంతాల్లోని ఉగ్రవాదుల స్థావరాలపై పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒక్క కైబర్ ఏజన్సీలోనే 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పెషావర్ లోని ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు దాడి చేసి 140 మందిని ...

20 మంది ఉగ్రవాదుల హతం   సాక్షి
పాక్ దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు హతం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిటన్ లో భారత జవాన్లుకు గాయాలు   
Oneindia Telugu
లండన్: వేగంగా వెళుతున్న రెండు వాహనాలు ఢీకొనడంతో భారత్ సైనికులకు గాయాలైన సంఘటన బ్రిటన్ లో జరిగింది. భారత్ సైనికులతో పాటు ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలైనాయని అధికారులు వెల్లడించారు.భారత్ జవాన్లు బ్రిటన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. లండన్ లో భారత్- బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాలలో పాల్గోంటున్నారు.
భారతీయ జవాన్లకు గాయాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సౌదీ అరేబియా 100 మందిని శిరచ్ఛేదం చేసి...   
ఆంధ్రజ్యోతి
కేన్‌బెరా, జూన్‌ 20: కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న వికిలీక్స్‌ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. తాజాగా వికిలీక్స్‌ విడుదల చేసిన 61వేల కేబుల్స్‌ పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. వీటికి సౌదీ కేబుల్స్‌ అని పేరు పెట్టారు. ఇవి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి సంబంధించిన కేబుల్స్‌ కావడంతో ఆ దేశంతో సంబంధాలు గల అన్ని దేశాలూ ఈ ...

మా నాన్న డెత్‌ సర్టిఫికేట్‌ ఇవ్వండి   ప్రజాశక్తి
100 మందిని శిరచ్ఛేదం చేసిన సౌదీ అరేబియా.. పండుగ చేసుకుందట.. వికీలీక్స్‌ కేబుల్స్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言