2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
విషాదం: షిర్డీలో అదృశ్యమై గాంధీ ఆస్పత్రిలో విఠల్ రావు మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: గజల్స్ రారాజుగా ప్రఖ్యాతి వహించిన విఠల్‌రావు అభిమానులను విషాదంలో ముంచుతూ కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర వేడుకల్లో సాహితీరంగంలో రాష్ట్ర అవార్డు అందుకోవాల్సి ఉండింది. అయితే అంతకుముందే విఠల్‌రావు అదృశ్యమయ్యారు. ఆయన జాడ కోసం కుటుంబసభ్యులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ...

విఠల్‌రావు విషాదాంతం   సాక్షి
గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్‌కు పదవీగండమే: హైద్రాబాద్‌పై ఉండవల్లి కొత్త వాదన   
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పనిగా పెట్టుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రుజువు అయితే కేసీఆర్‌కు పదవీగండం తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జోస్యం అన్నారు. రేవంత్ రెడ్డి వ్యహారంలో ఏపీకి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా సెక్షన్ 8 అమలు కోరడ ...

ఫోన్ ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం : ఉండవల్లి   వెబ్ దునియా
ఫోన్‌ ట్యాపింగ్‌ రుజువైతే కేసీఆర్‌కు పదవీగండం: మాజీ ఎంపీ ఉండవల్లి   ఆంధ్రజ్యోతి
కేసీఆర్ కు పదవీగండమే.. ఉండవల్లి   తెలుగువన్
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మత్తయ్య కేసులో సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జూన్ 26: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరుసలెం మత్తయ్య కాల్ డేటా కావాలన్న సీఐడీ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఆ మేరకు ఎయిర్‌టెల్‌, ఐడియా, రిలయన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు జారీ చేసింది. మత్తయ్య, అతని భార్య, సోదరుడు, అతని స్నేహితులకు సంబంధించి... మే 1వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్య కాలంలోని కాల్‌డేటాను జులై 1వ తేదీ లోపు ...

'ట్యాపింగ్' వివరాలు ఇవ్వండి   సాక్షి
మత్తయ్య పోన్ కాల్ డేటాకు కోర్టు ఆదేశాలు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కూకట్ పల్లి ఎమ్మెల్యేపైనా వేటు వేయండి'   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు. శుక్రవారం టి.టీడీపీ నాయకులను స్పీకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గతంలో చాలాసార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ...

కేసీఆర్ రాజకీయ రాబందు: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: టీటీడీపీ   వెబ్ దునియా
ఎమ్మెల్యే కృష్ణారావుపై అనర్హత వేటువేయండి   Namasthe Telangana
కుకట్ పల్లి ఎమ్మెల్యే పై వేటు వేయండి   News Articles by KSR
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఓటుకు నోటు' కేసులో కీలక మలుపు   
సాక్షి
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అవుతోంది. ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకొని ప్రత్యేకంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు అనర్హత వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నదని సమాచారం. ఇప్పటికే ఈ కేసు ...

ఓటుకు నోటు కేసు వీడియో, ఆడియో టేపులివ్వండి : కోర్టును కోరిన ఈసీ   వెబ్ దునియా
ఆడియో, వీడియో టేపులు మాకివ్వండి.. ఈసీ   తెలుగువన్
రేవంత్ కేసు: ఆ టేపులు మాకివ్వండి కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం మెమో   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెక్షన్-8 అమలు చేసేలా ఆదేశాలివ్వండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ...

సెక్షన్ 8 అమలుకు ఆదేశాలివ్వండి   తెలుగువన్
సెక్షన్ 5, 8ల అమలుకు ఆదేశించండి.... హైకోర్టులో మరో పిటీషన్   వెబ్ దునియా
సెక్షన్‌ 8పై పిటిషన్‌ మరో బెంచికి!   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇందిరాసాగర్ ప్రాజెక్టు పేరు మార్చిన ప్రభుత్వం   
తెలుగువన్
సుమారు రెండు దశాబ్దాలుగా ఇందిరాసాగర్ (పోలవరం ప్రాజెక్టు) నిర్మాణం కొనసాగుతూనే ఉంది. వేల కోట్లు నిధులు దానిపై ఖర్చు చేసారు. కానీ నేటి వరకు అది పూర్తి కాలేదు. రాష్ర్ట విభజన సందర్భంలో దానిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని పూర్తి చేసే బాధ్యత కేంద్రమే స్వీకరించింది. కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమా భారతి ఆ ప్రాజెక్టుని వచ్చే ...

పేరు మారిన పోల‌వ‌రం...ఇందిరాసాగ‌ర్ నేమ్ అవుట్‌   Palli Batani
పేరు మారిన 'పోలవరం'!   Andhrabhoomi
పోలవరం ప్రాజెక్టు పేరు మార్పు   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'తెలంగాణకు రూ.1300 కోట్లు కేటాయింపు'   
సాక్షి
హైదరాబాద్:ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రానికి పెట్రోలియం శాఖ నుంచి రూ. 1300 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే తెలంగాణకు గ్యాస్ పైప్ లైన్లు, ఎల్పీజీ, సీఎన్జీ కనెక్టివిటీలను ఏర్పాటు చేయడానికి వంద శాతం ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ కోసం ఈస్ట్, వెస్ట్ నుంచి ప్రత్యేక గ్యాస్ ...

హైదరాబాద్‌లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్‌   ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటుపై భన్వర్ లాల్, సెక్షన్ 8 మాత్రమే ఎందుకని ఉండవల్లి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజీనామా చేయలేదు..జగన్ తోనే ఉంటా   
సాక్షి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ...

ఝలక్: వైయస్ జగన్‌కు ఫ్యాక్స్‌లో నల్లపురెడ్డి రాజీనామా లేఖ   Oneindia Telugu
వైకాపాకు రాజీనామా చేయలేదు : నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి   వెబ్ దునియా
నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామా   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ   
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్‌ జనరల్‌ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్‌ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...

షెడ్యూల్ 10 వివాదం కదిలింది.... ఆధిపత్యం కోసం తెలగు రాష్ట్రాలు పోటాపోటీ   వెబ్ దునియా
షెడ్యూల్ పదిలోని అన్ని సంస్థలు తెలంగాణవే   Teluguwishesh
పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే ఏపీ చర్యలపై జాగ్రత్త: అధికారులకు టీ సీఎస్ ఆదేశం   ఆంధ్రజ్యోతి
సాక్షి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言