వెబ్ దునియా
కేసీఆర్ కు ఏడుపు తన్నుకొచ్చింది...! తెలంగాణ సిఎంను ఏడ్పించిందెవరు?
వెబ్ దునియా
వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివి తేటలు చూసి ...
కళ్లల్లో నీళ్లు ఆగలే!సాక్షి
కండ్లల్ల నీళ్లు తిరిగినై..!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివి తేటలు చూసి ...
కళ్లల్లో నీళ్లు ఆగలే!
కండ్లల్ల నీళ్లు తిరిగినై..!
తెలుగువన్
రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దు: ఏసీబీ
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తెలంగాణ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలకదశలో ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ హైకోర్టును కోరింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీచేసినా విచారణాధికారి ...
రేవంత్ బెయిల్ పిటిషన్ నేడే హైకోర్టులో విచారణతెలుగువన్
రేవంత్ బెయిల్ పిటిషన్పై ఏసీబీ కౌంటర్ఆంధ్రజ్యోతి
రేవంత్ కు బెయిలు ఇవ్వొద్దు... కౌంటరు దాఖలు చేసిన ఏసీబీవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తెలంగాణ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలకదశలో ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ హైకోర్టును కోరింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీచేసినా విచారణాధికారి ...
రేవంత్ బెయిల్ పిటిషన్ నేడే హైకోర్టులో విచారణ
రేవంత్ బెయిల్ పిటిషన్పై ఏసీబీ కౌంటర్
రేవంత్ కు బెయిలు ఇవ్వొద్దు... కౌంటరు దాఖలు చేసిన ఏసీబీ
Oneindia Telugu
ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా, మోడీకి కేజ్రీవాల్ సవాల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం నాడు హైడ్రామా నడిచింది. బీజేపీ ఎమ్మెల్యేను సభ నండి బయటకు పంపించారు. మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఫేక్ డిగ్రీ విషయమై విపక్ష బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తావించారు. తోమర్ విషయమై ఏఏపీని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. తోమర్ అరెస్టు, ఫేక్ డిగ్రీ పైన చర్చించేందుకు ...
మోదీ జీ నన్ను చూసి నేర్చుకోండి... కేజ్రీవాల్వెబ్ దునియా
'మోదీ.. మీ సుష్మాను దించేయండి'సాక్షి
ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళంఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం నాడు హైడ్రామా నడిచింది. బీజేపీ ఎమ్మెల్యేను సభ నండి బయటకు పంపించారు. మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఫేక్ డిగ్రీ విషయమై విపక్ష బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తావించారు. తోమర్ విషయమై ఏఏపీని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. తోమర్ అరెస్టు, ఫేక్ డిగ్రీ పైన చర్చించేందుకు ...
మోదీ జీ నన్ను చూసి నేర్చుకోండి... కేజ్రీవాల్
'మోదీ.. మీ సుష్మాను దించేయండి'
ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం
సాక్షి
సిస్టర్ నిర్మల కన్నుమూత
సాక్షి
కోల్కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ...
సిస్టర్ నిర్మల కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిOneindia Telugu
తుది శ్వాస విడిచిన సిస్టర్ నిర్మలప్రజాశక్తి
మదర్థెరిస్సా వారసురాలు సిస్టర్ నిర్మల(81) కన్నుమూతఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ...
సిస్టర్ నిర్మల కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
తుది శ్వాస విడిచిన సిస్టర్ నిర్మల
మదర్థెరిస్సా వారసురాలు సిస్టర్ నిర్మల(81) కన్నుమూత
ఆంధ్రజ్యోతి
కండ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తాం
Namasthe Telangana
కోల్కతా, జూన్ 23: పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీని సవాల్ చేసే ధైర్యంచేస్తే కండ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ హెచ్చరించడం వివాదానికి తెర తీసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో సోమవారం సాయంత్రం నిర్వహించిన యువజన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎవరైనా కండ్లు ఎత్తి చూస్తే.. వారి ...
'తృణమూల్ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా'సాక్షి
చేతులు నరికేస్తాం, కళ్లు పీకేస్తాం: ఎంపీ వార్నింగ్Oneindia Telugu
కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం...విపక్షాలకు హెచ్చరిక (23-Jun-2015)ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
కోల్కతా, జూన్ 23: పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీని సవాల్ చేసే ధైర్యంచేస్తే కండ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ హెచ్చరించడం వివాదానికి తెర తీసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో సోమవారం సాయంత్రం నిర్వహించిన యువజన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎవరైనా కండ్లు ఎత్తి చూస్తే.. వారి ...
'తృణమూల్ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా'
చేతులు నరికేస్తాం, కళ్లు పీకేస్తాం: ఎంపీ వార్నింగ్
కళ్లు పీకేస్తాం, చేతులు నరికేస్తాం...విపక్షాలకు హెచ్చరిక (23-Jun-2015)
Oneindia Telugu
దొంగల బీభత్సం: లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో దోపిడీ
Oneindia Telugu
కర్నూలు: ముంబయి నుంచి చెన్నై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి సమీపంలోని మటమర్రి వద్దకు రైలు చేరుకోగానే దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 85 గ్రాముల బంగారం, రూ.25వేల నగదు, సెల్ఫోన్లు దోచుకెళ్లారు. సోమవారం సాయంత్రం ముంబాయి నుంచి ...
కుర్లా ఎక్స్ప్రెస్లో దోపిడిసాక్షి
ముంబై-చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు.. దొరికినంత దోచుకున్నారు..వెబ్ దునియా
లోకమాన్యతిలక్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: ముంబయి నుంచి చెన్నై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి సమీపంలోని మటమర్రి వద్దకు రైలు చేరుకోగానే దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 85 గ్రాముల బంగారం, రూ.25వేల నగదు, సెల్ఫోన్లు దోచుకెళ్లారు. సోమవారం సాయంత్రం ముంబాయి నుంచి ...
కుర్లా ఎక్స్ప్రెస్లో దోపిడి
ముంబై-చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు.. దొరికినంత దోచుకున్నారు..
లోకమాన్యతిలక్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీ
సాక్షి
ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్
సాక్షి
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...గవర్నర్ తో సమావేశం ...
గవర్నర్తో సీఎం కేసీఆర్ సమావేశంఆంధ్రజ్యోతి
గవర్నర్తో భేటీయైన సీఎం కేసీఆర్Namasthe Telangana
గవర్నర్ తో కెసిఆర్ భేటీ - ఇందుకేనాNews Articles by KSR
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...గవర్నర్ తో సమావేశం ...
గవర్నర్తో సీఎం కేసీఆర్ సమావేశం
గవర్నర్తో భేటీయైన సీఎం కేసీఆర్
గవర్నర్ తో కెసిఆర్ భేటీ - ఇందుకేనా
సాక్షి
ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
సాక్షి
రాంచీ: హత్యాయత్నం, దోపిడీ కేసులో జార్ఖండ్ చెందిన ఏజేఎస్ యూ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ కు ఏడేళ్ల జైలు శిక్షపడింది. మంగళవారం రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 23 ఏళ్ల కిందటి ఈ కేసులో కమల్ తో పాటు మరో ఏజేఎస్ యూ సభ్యుడిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. కమల్ ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. 1993లో డాక్టర్ ...
హత్యాయత్నం కేసులో.. జార్ఖండ్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలుఆంధ్రజ్యోతి
ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు శిక్షAndhrabhoomi
23 సంవత్సరాలు విచారణ....7సంవత్సరాలు శిక్ష...ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
రాంచీ: హత్యాయత్నం, దోపిడీ కేసులో జార్ఖండ్ చెందిన ఏజేఎస్ యూ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ కు ఏడేళ్ల జైలు శిక్షపడింది. మంగళవారం రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 23 ఏళ్ల కిందటి ఈ కేసులో కమల్ తో పాటు మరో ఏజేఎస్ యూ సభ్యుడిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. కమల్ ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. 1993లో డాక్టర్ ...
హత్యాయత్నం కేసులో.. జార్ఖండ్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు శిక్ష
23 సంవత్సరాలు విచారణ....7సంవత్సరాలు శిక్ష...
వెబ్ దునియా
బాలిక ఆత్మాహుతి దాడి : 10 మంది మృతి
సాక్షి
నైజీరియా: ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని మార్కెట్ లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 10 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారంలో ఓ రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ అత్యంత జన సమర్థంగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 12 ఏళ్ల బాలిక మార్కెట్ లోకి ప్రవేశించి తనకు తాను పేల్చి ...
ఆత్మాహుతికి పాల్పడ్డ అమ్మాయిలు: 30మంది మృతిOneindia Telugu
నైజీరియాలో ఆత్మాహుతి బాంబర్ల దాడి... 30 మంది మృతివెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
నైజీరియా: ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని మార్కెట్ లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 10 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారంలో ఓ రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ అత్యంత జన సమర్థంగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 12 ఏళ్ల బాలిక మార్కెట్ లోకి ప్రవేశించి తనకు తాను పేల్చి ...
ఆత్మాహుతికి పాల్పడ్డ అమ్మాయిలు: 30మంది మృతి
నైజీరియాలో ఆత్మాహుతి బాంబర్ల దాడి... 30 మంది మృతి
Oneindia Telugu
జీన్స్ ఫ్యాంట్ తెచ్చిన తంటా: ఆసుపత్రిలో పడేసింది
Oneindia Telugu
అడిలైడ్: జీన్స్ ఫ్యాంట్ మీద ఉన్న మోజుతో ఒక మహిళ నానా తంటాలు పడింది. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంది. కుటుంబ సభ్యులు సరైన సమయంలో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో కేట్ మిడ్డిల్టన్ (35) అనే మహిళ నివాసం ...
ఆస్పత్రిపాలు చేసిన టైట్ జీన్స్సాక్షి
'నీ జీనూ ఫ్యాంటూ వల్లనే బుల్లెమ్మా..'Namasthe Telangana
జీన్స్ ఫ్యాంట్ తెచ్చిన తంటాప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
అడిలైడ్: జీన్స్ ఫ్యాంట్ మీద ఉన్న మోజుతో ఒక మహిళ నానా తంటాలు పడింది. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంది. కుటుంబ సభ్యులు సరైన సమయంలో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో కేట్ మిడ్డిల్టన్ (35) అనే మహిళ నివాసం ...
ఆస్పత్రిపాలు చేసిన టైట్ జీన్స్
'నీ జీనూ ఫ్యాంటూ వల్లనే బుల్లెమ్మా..'
జీన్స్ ఫ్యాంట్ తెచ్చిన తంటా
沒有留言:
張貼留言