2015年6月20日 星期六

2015-06-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ఓటేయకుంటే 2.5 కోట్లు ఇస్తామన్నారు టీడీపీకి వేస్తే రూ.5 కోట్లు: స్టీఫెన్సన్ ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.2.5 కోట్లు... తమ అభ్యర్థికే ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు'... ఇది ముడుపుల కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ చెప్పిన మాట! న్యాయమూర్తి ఎదుట స్టీఫెన్‌సన్‌ ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాలు బయటపడ్డాయి. ఈ వాంగ్మూలంలో ఆయన ఏపీ ...

అన్నింటికీ నేనున్నా..   సాక్షి
స్టీఫెన్‌సన్ వాంగ్మూలం లీక్: చంద్రబాబుపై ఏం చెప్పారు?   Oneindia Telugu
తుస్సుమన్న స్టీఫెన్‌సన్ వాంగ్మూలం   తెలుగువన్
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్: 'తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు బాలేదు'   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తొలిసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్వవహరిస్తున్న తీరు బాగాలేదని అన్నారు. నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో ఈరోజు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ...

'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి'   సాక్షి
గవర్నర్‌ను కించపర్చేలా మాట్లాడటం తగదు - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు   ఆంధ్రజ్యోతి
వారిద్దరి తీరు బాగోలేదు.. వివాదాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడాలి : వెంకయ్య   వెబ్ దునియా
Namasthe Telangana   
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నారాయణ క్యాంపస్‌‌లో విద్యార్ధుల ఫైటింగ్: 40 మందికి గాయాలు   
Oneindia Telugu
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో ఉన్న మిథులాపురి కాలనీలోని నారాయణ కాలేజ్‌ క్యాంపస్‌లో శనివారం తెల్లవారుజామున విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో 40 మంది విద్యార్ధులకు గాయలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులను చికిత్స నిమిత్తం ఉజ్వల ...

తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి   సాక్షి
'నారాయణ' విద్యార్థులు గ్యాంగ్ వార్.. 31 మందికి తీవ్ర గాయాలు..   వెబ్ దునియా
విశాఖ నారాయణకాలేజ్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ 31మంది విద్యార్థులకు గాయాలు ...   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
రోడ్డు ప్రమాదంలో కవితకు గాయాలు   
సాక్షి
కృష్ణా: టీడీపీ నాయకురాలు, సీనీనటి కవిత రోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. శనివారం మద్యాహ్నం జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద కవిత ప్రయాణిస్తోన్న కారు.. ఆగిఉన్న కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కవితను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ...

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకురాలు, సినీ నటి కవితకు గాయాలు..   వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో సినీ నటి కవితకు గాయాలు   ఆంధ్రజ్యోతి
సినీ నటి కవితకు గాయాలు   News Articles by KSR
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
టి న్యూస్‌కు నోటీసులపై.. తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన   Andhrabhoomi
టీ న్యూస్‌కు నోటీసులివ్వటం అక్రమం   Namasthe Telangana
బాబు ఆడియో టేప్ లీక్: టీ న్యూస్‌కు జారీ చేసిన నోటీస్ పాఠం   Oneindia Telugu

అన్ని 51 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది పక్కా కుట్ర.. జగన్, హరీష్, స్టీఫెన్ ముందే భేటీ అయ్యారు... యనమల   
వెబ్ దునియా
రేవంత్ వ్యవహారం పక్కా కుట్ర.. ఇందులో అనుమానం ఎందుకు? చంద్రబాబు నాయుడును ఇరికించడానికి వేసిన పన్నాగం. జగన్, హరీష్, స్టీఫెన్ ముగ్గురు ముందే భేటీ అయ్యారు. వారు కూడ బలుక్కునే ఈ పని చేశారంటూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌ ...

మీరు భేటీ అయ్యారా? లేదా?.. యనమల   తెలుగువన్
జగన్, హరీశ్, స్టీఫెన్‌సన్ రహస్య భేటీ రేవంత్ అరెస్టుకు 10 రోజుల ముందే: యనమల   ఆంధ్రజ్యోతి
జగన్, హరీశ్, స్టీపెన్ సన్ భేటీ అయ్యారా..? లేదా..?   Teluguwishesh
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎపిలో కుండపోత: పొంగిపొర్లుతున్న వాగులు, జాలర్ల గల్లంతు   
Oneindia Telugu
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ ...

మత్స్యకారుల కోసం హెలికాప్టర్లతో అన్వేషణ   సాక్షి
కాకినాడ : గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాఫ్టర్‌ ద్వారా గాలిస్తాం- మంత్రి రావెల ...   ఆంధ్రజ్యోతి
గల్లంతైన జాలర్లు క్షేమం!   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓటుకు నోటు ఉదంతం... ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు ఆడియో, వీడియో టేపులు   
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాల నేతలను, ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్న ఓటుకు నోటు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన 14 ఆడియో, వీడియో టేపులను ఇప్పటికే నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థితిలో ఆ టేపులను ఇతర రాష్ట్రాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు కూడా పంపించామని తెలంగాణ ఏసీబీ ...

మరింత పక్కాగా తేల్చేందుకు..   Namasthe Telangana
ఓటుకు కోట్లు: టేపుల డీకోడింగ్ ప్రారంభం   సాక్షి
పక్క రాష్ట్రాలకు ఆడియో, వీడియో టేపులు   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటిపై ట్విస్ట్: కాంపౌండ్ ఫీజు విధింపు?   
Oneindia Telugu
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం మరో మలుపు తిరగనుంది. నిబంధనలకు విరుద్ధమని, ప్లాన్‌ను సవరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఫైల్‌ను వెనక్కి పంపిన జీహెచ్‌ఎంసీ తదుపరి చర్యల దిశగా అడుగులు వేస్తోంది. అనుమతి ఇవ్వకముందే పనులు ...

హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి కాంపౌండింగ్ ఫీజు : జీహెచ్ఎంసీ   వెబ్ దునియా
చంద్రబాబు ఇంటికి కాంపౌండింగ్‌ ఫీజు?   ఆంధ్రజ్యోతి
భవన నిర్మాణ అనుమతుల్లో వివక్ష!   Andhrabhoomi
సాక్షి   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
'పట్టిసీమ' పాక్షిక ప్రారంభం   
Andhrabhoomi
పోలవరం, జూన్ 18 : వచ్చే ఆగస్టు 15నాటికి పట్టిసీమ ఎత్తిపోతల పధకం పాక్షికంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు, కాంట్రాక్టు ఏజన్సీలకు ఆదేశాలు ఇచ్చారు. ఈపధకానికి సంబంధించి మూడవవంతు పనులను వచ్చే ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని వాటిని ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం రోజున ...

ఆగస్టు 15 కల్లా కృష్ణా డెల్టాకు నీళ్లు   సాక్షి
ఆగస్టులో పట్టిసీమ ట్రయల్‌   ప్రజాశక్తి
పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు నో కామెట్, పట్టిసీమపైనే...   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言