2015年6月23日 星期二

2015-06-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్ కు ఏడుపు తన్నుకొచ్చింది...! తెలంగాణ సిఎంను ఏడ్పించిందెవరు?   
వెబ్ దునియా
వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివి తేటలు చూసి ...

కళ్లల్లో నీళ్లు ఆగలే!   సాక్షి
కండ్లల్ల నీళ్లు తిరిగినై..!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
రేవంత్ బెయిల్ పిటిషన్ నేడే హైకోర్టులో విచారణ   
తెలుగువన్
ఓటుకునోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన తెదేపా ఎమల్యే రేవంత్ రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారణకు చేపట్టనుంది. వారితో బాటు ఈ కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు విచారణకు చేపడుతుంది. ఎసిబి అధికారులు వారికి బెయిలు మంజూరు చేయవద్దని కోరుతూ ఒక కౌంటర్ దాఖలు చేసారు. ఈ కేసులో తనను ...

రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దు: ఏసీబీ   సాక్షి
రేవంత్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్   ఆంధ్రజ్యోతి
రేవంత్ కు బెయిలు ఇవ్వొద్దు... కౌంటరు దాఖలు చేసిన ఏసీబీ   వెబ్ దునియా
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్   
సాక్షి
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...గవర్నర్ తో సమావేశం ...

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం   ఆంధ్రజ్యోతి
గవర్నర్‌తో భేటీయైన సీఎం కేసీఆర్   Namasthe Telangana
గవర్నర్ తో కెసిఆర్ భేటీ - ఇందుకేనా   News Articles by KSR
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'   
సాక్షి
హైదరాబాద్: దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల కోసం, దొంగల కొరకు రాజ్యాంగ పరమైన సంస్థల జోక్యం ఉంటుందని మేం అనుకోవడంలేదని పేర్కొన్నారు. సెక్షన్-8 పై అనవసర గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేకే మండిపడ్డారు. సెక్షన్-8 పై గవర్నర్ నరసింహన్ కు ఎలాంటి ...

సెక్షన్ 8లో ఓటుకు నోటు దొంగలను పట్టుకోవద్దని ఉందా? : తెరాస ఎంపీ కేకే   వెబ్ దునియా
సెక్షన్‌-8పై కొందరు పుకార్లు సృష్టిస్తున్నారు: కేకే   ఆంధ్రజ్యోతి
కేంద్రం నుంచి సెక్షన్-8పై సమాచారం లేదు: కేకే   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెల్ఫీ పిచ్చి... స్నేహితుడి తలకు తుపాకి గురిపెట్టిన 15 ఏళ్ల బాలుడు... కాల్చి చంపిన ...   
వెబ్ దునియా
సెల్ఫీల పిచ్చి ఇటీవలి కాలంలో ముదురుతోంది. పాకిస్తాన్ లోని లాహోరులో 15 ఏళ్ల బాలుడు సెల్ఫీ కోసం తన మిత్రుడు తలకు ఓ బొమ్మ తుపాకిని గురి పెట్టాడు. అలా తుపాకిని గురిపెట్టి ఉంచి ఫోటోలపై ఫోటోలు తీసుకున్నారు. అంతేకాదు.. ఆ ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పెట్టి తమాషా చేసుకున్నారు. కానీ ఈ ఫోటోలను ఓ పోలీస్ ఆఫీసర్ చూశాడు. దాన్ని సీరియస్ గా ...

సెల్ఫీ ఖరీదు ప్రాణం..!   సాక్షి
సెల్ఫీ తీసుకుంటుండగా కాల్చి చంపిన పోలీసు   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐఎస్ ఘాతుకం: ఉపవాసం ఉండలేదని ఉరితీశారు   
Oneindia Telugu
బీరూట్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన అరాచకాలను కొనసాగిస్తోంది. రంజాన్ వేళ్లల్లో ఉపవాసం ఉండలేదని ఆగ్రహించిన.. ఉగ్రవాదులు ఓ ఇద్దరు యువకులను ఉరితీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఈ దారుణ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్ లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం ...

ఆకలికి తాళలేక భోజనం చేశారని.. ఉగ్రవాదులు ఉరితీశారు   ఆంధ్రజ్యోతి
ఉపవాసం ఉండలేదని ఇద్దరు యువకులను ఉరితీసిన ఐఎస్   Andhrabhoomi
రంజాన్ మాసం: పగటిపూట తిన్నారని.. బాలలను ఉరేసిన ఉగ్రవాదులు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జీన్స్ ఫ్యాంట్ తెచ్చిన తంటా: ఆసుపత్రిలో పడేసింది   
Oneindia Telugu
అడిలైడ్: జీన్స్ ఫ్యాంట్ మీద ఉన్న మోజుతో ఒక మహిళ నానా తంటాలు పడింది. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంది. కుటుంబ సభ్యులు సరైన సమయంలో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో కేట్ మిడ్డిల్టన్ (35) అనే మహిళ నివాసం ...

ఆస్పత్రిపాలు చేసిన టైట్ జీన్స్   సాక్షి
'నీ జీనూ ఫ్యాంటూ వల్లనే బుల్లెమ్మా..'   Namasthe Telangana
జీన్స్ ఫ్యాంట్ తెచ్చి‌న తంటా   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మీ చదువులు మీరు చెప్పుకోండి... ! తెలంగాణకు వెళ్ళిపోయిన విలీన మండలాల టీచర్లు   
వెబ్ దునియా
అప్పుడెప్పుడో మేము పని చేస్తున్న మండలాలను ఆంధ్రలో కలిపారు. పిల్లల చదువులను మధ్యలో వదిలేసి వెళ్లడం మంచి కాదని ఉన్నాం. విద్యాసంవత్సరం మొదలయ్యింది. అయినా మమ్మల్ని మీరు రిలీవ్ చేయమంటే చేయడంలేదు. మేము మా రాష్ట్రానికి వెళ్లిపోవాలంటూ తెలంగాణ టీచర్లు స్వచ్ఛందంగా రిలీవ్ లెటర్ల ఇచ్చేసి తెలంగాణకు వెళ్ళిపోయారు. తూర్పు గోదావరి ...

టీచర్ల చలో తెలంగాణ.. ఏపీలో 40 స్కూళ్ల మూత   ఆంధ్రజ్యోతి
మేం వెళ్లిపోతున్నాం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం స్థిరీకరించాలి   
సాక్షి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విస్తరణ, ఆధునీకరణ వల్ల విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ మెరుగైన లాభాలు సాధించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తిలో అవాంతరాలు, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలన్నారు. కేంద్రమంత్రి తోమర్ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ...

స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ లాభదాయకం   Andhrabhoomi
ఉత్పత్తి పెంచండి: ఎన్‌ఎండిసికి తోమర్‌ పిలుపు   ఆంధ్రజ్యోతి
వైజాగ్‌ స్టీల్‌పై మంత్రి సమీక్ష   ప్రజాశక్తి

అన్ని 10 వార్తల కథనాలు »   


పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 14 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18 వేల మంది పోలీసులు అవసరమవుతారని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో జరిగే పుష్కరాలకు స్థానిక పోలీసులతో పాటు ఇతర జిల్లాలు, కర్ణాటక నుంచి పోలీసులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఆదిలాబాద్, ...

కట్టుదిట్టమైన భద్రత   Andhrabhoomi
18 వేల మంది పోలీసులతో పుష్కర బందోబస్తు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言