2015年6月22日 星期一

2015-06-23 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
వెంకయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు   
సాక్షి
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సోమవారం ఎస్వీయూలో 54వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు.
ప్రత్యేక హోదా ఎమయ్విందో చెప్పండి... విద్యార్థుల నిరసన... వెంకయ్యకు చేదు అనుభవం   వెబ్ దునియా
ఎస్వీ వర్సిటీలో వెంకయ్యకు చేదు అనుభవం   Namasthe Telangana
ఎస్వీలో వెంకయ్యకు చేదు, తెలుగురాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన: హర్ష   Oneindia Telugu
Andhrabhoomi   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నెల్లూరు జిల్లాలో సచిన్‌కు రెండెకరాలు: పాస్ పుస్తకానికి ఆర్జీ   
Oneindia Telugu
నెల్లూరు: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. నెల్ూరు జిల్లా తడ మండలం కాదలూరు గ్రామానికి చెందిన వి. మునికృష్ణయ్యకు సర్వే నెం.263/2 (బీ)లో రెండెకరాల పట్టాభూమి ఉండేది. దీన్ని 2006లో సచిన్‌ టెండూల్కర్‌కు విక్రయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ భూమికి పట్టాదారు ...

తెలుగు రైతుగా మాస్టర్ బ్లాస్టర్... ! సచిన్ కు పట్టాదార్ పాసుపుస్తకం..!!   వెబ్ దునియా
నెల్లూరు జిల్లాలో సచిన్ రెండెకరాల ఆసామీ   ఆంధ్రజ్యోతి
సచిన్.. ఓ రెండెకరాల ఆసామీ   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జర్నలిస్టులకు భారత్ సురక్షిత దేశం కాదు.. 22 ఏళ్లలో 58 మంది హతం   
వెబ్ దునియా
జర్నలిస్టులకు భారత్ సురక్షిత దేశం కాదని, ప్రమాదకరమైన దేశమని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. భారత్‍‌ పత్రికారంగంలో పనిచేయాలంటే కత్తిమీద సాము లెక్కేనని ఓ వెబ్ సైట్ 'ప్రొటెక్ట్ టు జర్నలిస్ట్' పేరిట నిర్వహించిన సర్వే తేల్చింది. ఇందుకు గత 22 సంవత్సరాల్లో 58 మంది జర్నలిస్టులు హత్యకు గురైయ్యారని ఆ సర్వేలో వెల్లడైంది. కానీ ఈ మధ్యకాలంలో ...

జర్నలిస్టులకు ఇండియా డేంజర్!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆయనే సూపర్ బాస్...! హైదరాబాద్ కు గవర్నరే సర్వోన్నతాధికారి.   
వెబ్ దునియా
హైదరాబాద్రెం డు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు చర్చనీయాంశం అయ్యింది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ పై హక్కులు ఎవరికి? బాధ్యతలు ఎవరికి అనేది పెద్ద చర్చగా మారింది. దీనిపై ఎవరి అభిప్రాయలు వారివి. ఎవరి వాదనలు వారికున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఎన్నో ధర్మసందేహాలున్నాయి. వీటన్నింటిని పటాపంచలు ...

సెక్షన్ 8 రైట్.. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం స్పష్టత ఇచ్చిన అటార్నీ జనరల్‌ ముకుల్‌ ...   ఆంధ్రజ్యోతి
'నోటు'సంగతి చూడండి   Andhrabhoomi
టీఆర్ఎస్‌కు అటార్నీ షాక్: హైద్రాబాద్‌లో సెక్షన్ 8కు యనమల డిమాండ్   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుష్యంత్ - లలిత్ మోడీల ఆర్థిక అక్రమ లావాదేవీలు అవాస్తవం: నితిన్ గడ్కరీ   
వెబ్ దునియా
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తనయుడు దుష్యంత్ సింగ్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీల మధ్య ఆర్థిక అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. ఈ అంశంలో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం ముక్తకంఠంతో ఖండించారు.
రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజేతో నితిన్‌ గడ్కరీ భేటీ   ఆంధ్రజ్యోతి
గడ్కరీతో భేటి అయిన వసుంధర రాజె   Oneindia Telugu
వసుంధర రాజెతో గడ్కరీ భేటీ   సాక్షి
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆసుపత్రులలో రోగులు: రోడ్డెక్కిన డాక్టర్లు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వివిధ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వ వైద్యలు రోడ్ల మీదకు వచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడుతున్నారు. వెంటనే మా డిమాండ్లు తీర్చకుంటే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని 20 ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న సుమారు 2,000 మంది వైద్యులు సమ్మెకు ...

రెండు వేలమంది వైద్యుల సమ్మె   సాక్షి
న్యూఢిల్లీలో డాక్టర్ల నిరవధిక సమ్మె   Namasthe Telangana
రోడ్డెక్కిన ఢిల్లీ వైద్యులు   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
6 కిలోల బంగారు నగలు చోరీ   
సాక్షి
ఆగ్రా: సాయుధులు బంగారు వ్యాపారి నుంచి 6 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. రింకు బన్సాల్, ఆయన సోదరుడు రాబిన్ బన్సాల్ తమ నగల దుకాణం నుంచి ఇంటికి బయల్దేరారు. బన్సాల్ సోదరులు రెండు సంచుల్లో నగలు తీసుకుని స్కూటర్ పై తీసుకెళ్తుండగా.
ఆరు కేజీల బంగారం లూటి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య   
సాక్షి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి ఆవరణలో కలకలం రేగింది. కాగా మృతి చెందిన వ్యక్తి కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన శివప్రసాద్ గా గుర్తించారు. శివప్రసాద్ దగ్గర ఏపీ టీవీ చాంబర్‌కు చెందిన గుర్తింపు ...

గాంధీ ఆస్పత్రి భవనం నుంచి దూకి ఒకరు ఆత్మహత్య   Andhrabhoomi
గాందీ ఆస్పత్రి నుంచి దూకి ఆత్మహత్య   News Articles by KSR
ఆస్పత్రి మీద నుంచి దూకి...   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   


సిగరెట్లు తీసుకురాలేదని బాలుడి హత్య   
సాక్షి
నాసిక్: సిగరెట్లు తీసుకొనిరావడానికి నిరాకరించాడనే కోపంతో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలుడిని కిరాతంగా చంపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ ఘటన జరిగింది. ప్లంబర్ శాలిగ్రామ్ ఫిర్యాదు మేరకు ఆయన కొడుకు గోలు అలియాస్ విశాల్ భలేరావు సిగరెట్లు తీసుకురానందుకు ఇటీవల ఇద్దరు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో జయ ప్రచారం   
సాక్షి
చెన్నై: తమిళనాడులోని ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో దిగిన సీఎం జయలలిత సోమవారం అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నోర్ రోడ్డు జంక్షన్ వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. 'వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు శుభ సూచికగా ఆర్‌కే నగర్ గెలుపును అందివ్వండి. నా సర్వస్వం మీరే.
ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభించిన జయ లలిత   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言