వెబ్ దునియా
రిటైర్డు జడ్జికి ఆ మాత్రం తెలియదా..? మంత్రి పత్తిపాటి ప్రశ్న.... ఏమాత్రం..?
వెబ్ దునియా
రిటైర్డు జడ్జి అయిన ఆయనకు ఆ మాత్రం తెలియదా...? సెక్షన్ 8 హైదరాబాద్ లో అవసరమా లేదా అనే విషయం ఆయనకు అర్థం కాదు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అనే వితండవాదాన్ని ఎలా తెస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమిళనాడు పోలీసుల్ని ...
తమిళనాడు-ఏపీలకు ఉమ్మడి రాజధాని ఉందా? రిటైర్డ్ జడ్జికి ఆ మాత్రం తెలియదా ...ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రిటైర్డు జడ్జి అయిన ఆయనకు ఆ మాత్రం తెలియదా...? సెక్షన్ 8 హైదరాబాద్ లో అవసరమా లేదా అనే విషయం ఆయనకు అర్థం కాదు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అనే వితండవాదాన్ని ఎలా తెస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమిళనాడు పోలీసుల్ని ...
తమిళనాడు-ఏపీలకు ఉమ్మడి రాజధాని ఉందా? రిటైర్డ్ జడ్జికి ఆ మాత్రం తెలియదా ...
వెబ్ దునియా
నేడు చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల.. ఘన స్వాగతానికి తెదేపా శ్రేణుల ...
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీ టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ టీడీపీ ఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి నేడు విడుదల కానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆయన మంగళవారమే బెయిల్ లభించినప్పటికీ బెయిల్ మంజూరు కాపీలు కోర్టు నుంచి జైలుకు ...
రేవంత్రెడ్డి విడుదలలో జాప్యం... ఘనస్వాగతం పలికేందుకు తరలివచ్చిన తెలుగు ...ఆంధ్రజ్యోతి
బెయిల్పై సుప్రీంకు ఏసీబీసాక్షి
"రేవంత్కు 99 శాతం బెయిల్ ఇవ్వకూడదు, కానీ ఇస్తారని అనుకున్నాం"Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 81 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీ టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ టీడీపీ ఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి నేడు విడుదల కానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆయన మంగళవారమే బెయిల్ లభించినప్పటికీ బెయిల్ మంజూరు కాపీలు కోర్టు నుంచి జైలుకు ...
రేవంత్రెడ్డి విడుదలలో జాప్యం... ఘనస్వాగతం పలికేందుకు తరలివచ్చిన తెలుగు ...
బెయిల్పై సుప్రీంకు ఏసీబీ
"రేవంత్కు 99 శాతం బెయిల్ ఇవ్వకూడదు, కానీ ఇస్తారని అనుకున్నాం"
ఆంధ్రజ్యోతి
ఇరుకునపడ్డ అరకు ఎంపీ.. తప్పుడు పత్రాలతో 25 కోట్ల రుణం.. కొత్తపల్లి గీతపై సీబీఐ ...
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నేరపూరిత కుట్రకు పాల్పడి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(వీఐపీఎల్) ఎండీ పి.రామకోటేశ్వరరావు సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక ...
ఆది నుంచి వివాదాస్పదమేసాక్షి
ఎంపి గీతపై సిబిఐ చార్జిషీట్.. త్వరలో అరెస్టు?Andhrabhoomi
జగన్ పార్టీ రెబల్ ఎంపీ కొత్తపల్లి గీతపై కేసు, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ఛాన్స్..?Oneindia Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నేరపూరిత కుట్రకు పాల్పడి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(వీఐపీఎల్) ఎండీ పి.రామకోటేశ్వరరావు సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక ...
ఆది నుంచి వివాదాస్పదమే
ఎంపి గీతపై సిబిఐ చార్జిషీట్.. త్వరలో అరెస్టు?
జగన్ పార్టీ రెబల్ ఎంపీ కొత్తపల్లి గీతపై కేసు, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ఛాన్స్..?
సాక్షి
'ఔట్లుక్ మ్యాగజైన్ పై క్రిమినల్ కేసు'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: : ఔట్ లుక్ మ్యాగజైన్పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా ...
అవినీతికి పాల్పడితే నిలదీయండి.. క్యారెక్టర్పై నిందలు వేయొద్దు: మహిళాఉద్యోగులుఆంధ్రజ్యోతి
ఔట్లుక్కు స్మిత అగర్వాల్ నోటీస్: ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్తో రాజీవ్ త్రివేదిOneindia Telugu
ఔట్లుక్ పత్రికకు స్మిత సబర్వాల్ నోటీసులు: ఆపై పరువునష్టం దావావెబ్ దునియా
Namasthe Telangana
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: : ఔట్ లుక్ మ్యాగజైన్పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా ...
అవినీతికి పాల్పడితే నిలదీయండి.. క్యారెక్టర్పై నిందలు వేయొద్దు: మహిళాఉద్యోగులు
ఔట్లుక్కు స్మిత అగర్వాల్ నోటీస్: ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్తో రాజీవ్ త్రివేది
ఔట్లుక్ పత్రికకు స్మిత సబర్వాల్ నోటీసులు: ఆపై పరువునష్టం దావా
ఆంధ్రజ్యోతి
కేసీఆర్కు ఇప్పుడే జ్వరం వచ్చిందా?
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 30: తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర వివాదాలపై టీడీపీ యువనేత నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏదీ తెగే వరకు లాగకూడదన్నారు. ఫోన్ట్యాపింగ్ భయం లేకుంటే హోంశాఖ కార్యదర్శిని టీ సర్కార్ ఎందుకు ...
ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్యవెబ్ దునియా
బాబుకు ఎదురుపడలేకే కెసిఆర్ రాలేదుNews Articles by KSR
కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్నతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 30: తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర వివాదాలపై టీడీపీ యువనేత నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏదీ తెగే వరకు లాగకూడదన్నారు. ఫోన్ట్యాపింగ్ భయం లేకుంటే హోంశాఖ కార్యదర్శిని టీ సర్కార్ ఎందుకు ...
ఓటుకు నోటుపై నోటీసులిస్తే మా నెత్తిపై పాలు పోసినట్లే... లోకేష్ వ్యాఖ్య
బాబుకు ఎదురుపడలేకే కెసిఆర్ రాలేదు
కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్న
Oneindia Telugu
'పార్టీ మారే ఆలోచన లేదు, వ్యక్తిగత కారణాల వల్లే హాజరు కాలేదు'
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీ మారే ఆలోచన తనకు లేదని విజయనగరం జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆ జిల్లా నేతలు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో సమావేశమయ్యారు. వైయస్ జగన్ను కలిసిన తర్వాత సుజయ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ...
పార్టీ మారే యోచన లేదు: ఎమ్మెల్యే సుజయ్ కృష్ణసాక్షి
నేను టీడీపీతో సంప్రదింపులు జరపలేదు... వైసీపీని వీడే ప్రసక్తే లేదు...ఎమ్మెల్యే ...వెబ్ దునియా
వైఎస్ఆర్సిపి వీడను : సుజయప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీ మారే ఆలోచన తనకు లేదని విజయనగరం జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆ జిల్లా నేతలు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో సమావేశమయ్యారు. వైయస్ జగన్ను కలిసిన తర్వాత సుజయ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ...
పార్టీ మారే యోచన లేదు: ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ
నేను టీడీపీతో సంప్రదింపులు జరపలేదు... వైసీపీని వీడే ప్రసక్తే లేదు...ఎమ్మెల్యే ...
వైఎస్ఆర్సిపి వీడను : సుజయ
వెబ్ దునియా
ట్విట్టర్ బాబూ... ఆ గొంతు చంద్రబాబుది కాదని చెప్పగలవా...! లోకేష్పై టీఆర్ఎస్ విసుర్లు
వెబ్ దునియా
నారా లోకేశ్ ఓ రాజకీయ అజ్ఞాని అని, ట్విట్టర్ బాబు అని టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుది కాదని ఈ ట్విట్టర్ బాబు చెప్పగలడా అని టీఆర్ఎస్ ఎంపి బాల్కే సుమన్ తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి లోకేశ్ కు లేదని అన్నారు. చంద్రబాబుకు ఎదురుపడలేక గవర్నర్ విందుకు కేసీఆర్ రాలేదన్న లోకేష్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపి సీరియస్ ...
లోకేష్.. రాజకీయ అజ్ఞాని: బాల్క సుమన్సాక్షి
లోకేష్ రాజకీయ అజ్ఞాని : ఎంపీ బాల్కNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నారా లోకేశ్ ఓ రాజకీయ అజ్ఞాని అని, ట్విట్టర్ బాబు అని టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుది కాదని ఈ ట్విట్టర్ బాబు చెప్పగలడా అని టీఆర్ఎస్ ఎంపి బాల్కే సుమన్ తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి లోకేశ్ కు లేదని అన్నారు. చంద్రబాబుకు ఎదురుపడలేక గవర్నర్ విందుకు కేసీఆర్ రాలేదన్న లోకేష్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపి సీరియస్ ...
లోకేష్.. రాజకీయ అజ్ఞాని: బాల్క సుమన్
లోకేష్ రాజకీయ అజ్ఞాని : ఎంపీ బాల్క
Oneindia Telugu
ఖబడ్దార్: ఆంధ్ర నేతలకు టీ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరిక
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రా నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఓటుకు నోటు ...
చంద్రబాబు కేసు నుంచి తప్పించుకోలేరుప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో బాబు తప్పించుకోలేరుఆంధ్రజ్యోతి
'ఏపీ మంత్రులు రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలి'Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రా నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఓటుకు నోటు ...
చంద్రబాబు కేసు నుంచి తప్పించుకోలేరు
ఓటుకు నోటు కేసులో బాబు తప్పించుకోలేరు
'ఏపీ మంత్రులు రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలి'
Oneindia Telugu
కాంగ్రెస్ సమావేశంలో రభస
Andhrabhoomi
తార్నాక, జూన్ 30: సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావడానికి నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆదం సంతోష్కుమార్, ...
కాంగ్రెస్ సమావేశం రసాభాస: వీహెచ్పైకి ఆదాం సంతోష్ వర్గీయులుOneindia Telugu
కాంగ్రెస్ సమావేశంలో రసాభాససాక్షి
వీహెచ్కు వ్యతిరేకంగా అంజన్ నినాదాలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
తార్నాక, జూన్ 30: సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావడానికి నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆదం సంతోష్కుమార్, ...
కాంగ్రెస్ సమావేశం రసాభాస: వీహెచ్పైకి ఆదాం సంతోష్ వర్గీయులు
కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
వీహెచ్కు వ్యతిరేకంగా అంజన్ నినాదాలు
Oneindia Telugu
ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు: ఎంపి రవీంద్ర బాబుపై చంద్రబాబు ఆగ్రహం
Oneindia Telugu
హైదరాబాద్: భారత సైనిక బలగాలపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమ తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భారత రిటైర్డ్ ఆర్మీ మేజర్ విజయ్ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉచిత మద్యానికి, ఉచిత మాంసానికి, ఎల్టిసి కోసం ...
ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబుసాక్షి
సైన్యంపై ఎంపీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు...! బాబువెబ్ దునియా
సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చంద్రబాబు ఆగ్రహంఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భారత సైనిక బలగాలపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమ తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భారత రిటైర్డ్ ఆర్మీ మేజర్ విజయ్ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉచిత మద్యానికి, ఉచిత మాంసానికి, ఎల్టిసి కోసం ...
ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు
సైన్యంపై ఎంపీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు...! బాబు
సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చంద్రబాబు ఆగ్రహం
沒有留言:
張貼留言