2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు: అంతా క్షేమం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌లో ఆంధ్ర పర్యాటకులు చిక్కుకున్నారనే వార్తలో శుక్రవార సాయంత్రం తీవ్ర కలకలం చెలరేగింది. ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారనే ...

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని తరలించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు   ఆంధ్రజ్యోతి
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం   సాక్షి
చండీహోమం కోసం వెళ్లి...   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విషాదం: షిర్డీలో అదృశ్యమై గాంధీ ఆస్పత్రిలో విఠల్ రావు మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: గజల్స్ రారాజుగా ప్రఖ్యాతి వహించిన విఠల్‌రావు అభిమానులను విషాదంలో ముంచుతూ కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర వేడుకల్లో సాహితీరంగంలో రాష్ట్ర అవార్డు అందుకోవాల్సి ఉండింది. అయితే అంతకుముందే విఠల్‌రావు అదృశ్యమయ్యారు. ఆయన జాడ కోసం కుటుంబసభ్యులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ...

విఠల్‌రావు విషాదాంతం   సాక్షి
గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'సాక్ష్యాధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'   
Oneindia Telugu
ముంబై: పల్లీ పట్టీల కుంభకోణంలో మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేపై విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తమ ప్రభుత్వం అవినీతికి పూర్తిగా వ్వతరేకమని, మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి తగిన ...

'ఆధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'   సాక్షి
పంకజ ముండేపై సరైన ఆధారాలిస్తే యాక్షన్ తీసుకుంటాం: ఫడ్నవిస్   వెబ్ దునియా
'పల్లీ పట్టీ'పై మహారాష్ట్ర కాంగ్రెస్ ఆగ్రహం   Namasthe Telangana
News Articles by KSR   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్‌కు పదవీగండమే: హైద్రాబాద్‌పై ఉండవల్లి కొత్త వాదన   
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పనిగా పెట్టుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రుజువు అయితే కేసీఆర్‌కు పదవీగండం తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జోస్యం అన్నారు. రేవంత్ రెడ్డి వ్యహారంలో ఏపీకి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా సెక్షన్ 8 అమలు కోరడ ...

ఫోన్ ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం : ఉండవల్లి   వెబ్ దునియా
ఫోన్‌ ట్యాపింగ్‌ రుజువైతే కేసీఆర్‌కు పదవీగండం: మాజీ ఎంపీ ఉండవల్లి   ఆంధ్రజ్యోతి
పట్టిసీమ పేరుతో రూ.400 కోట్ల అవినీతి : మాజీ ఎంపీ ఉండవల్లి   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మీదే బాధ్యత.. అన్నీ మాదాకా తెస్తే ఎలా? గవర్నర్‌పై కేంద్రం అసంతృప్తి   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ''అన్నీ మాదాకా తీసుకురావద్దు. మీరే సర్దుబాటు చేయండి. పరిస్థితులు చక్కదిద్ది ఇరువురు ముఖ్యమంత్రులు తమ పరిపాలనపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలని చెప్పినప్పటికీ నాన్చడంవల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి'' అని గవర్నర్‌ నరసింహన్‌ ముందు కేంద్ర పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గవర్నర్‌ను తప్పించండి   సాక్షి
నార్త్‌బ్లాక్‌లో గవర్నర్ బిజీ బిజీ   Andhrabhoomi
నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యమేమిటి?: జైల్లో రేవంత్ ఇఫ్తార్ విందు   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 36 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కూకట్ పల్లి ఎమ్మెల్యేపైనా వేటు వేయండి'   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు. శుక్రవారం టి.టీడీపీ నాయకులను స్పీకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గతంలో చాలాసార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ...

కేసీఆర్ రాజకీయ రాబందు: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: టీటీడీపీ   వెబ్ దునియా
ఎమ్మెల్యే కృష్ణారావుపై అనర్హత వేటువేయండి   Namasthe Telangana
కుకట్ పల్లి ఎమ్మెల్యే పై వేటు వేయండి   News Articles by KSR
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మత్తయ్య కేసులో సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, జూన్ 26: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరుసలెం మత్తయ్య కాల్ డేటా కావాలన్న సీఐడీ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఆ మేరకు ఎయిర్‌టెల్‌, ఐడియా, రిలయన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు జారీ చేసింది. మత్తయ్య, అతని భార్య, సోదరుడు, అతని స్నేహితులకు సంబంధించి... మే 1వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్య కాలంలోని కాల్‌డేటాను జులై 1వ తేదీ లోపు ...

'ట్యాపింగ్' వివరాలు ఇవ్వండి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'   
సాక్షి
న్యూఢిల్లీ : తాను లండన్ లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి ...

లలిత్ మోడీది రోజుకో మాట, పూటకో పేరు: గౌడ   Oneindia Telugu
లండన్‌లో ప్రియాంకను కలిశా - లలిత్ మోడీ లేటెస్ట్ గూగ్లీ   ఆంధ్రజ్యోతి
లలిత్‌ మోడీతో ప్రియాంక గాంధీ మాట్లాడడం నేరం కాదు: రణ్ దీప్ సూర్జీవాలా   వెబ్ దునియా
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్‌తో స్టీఫెన్ సన్‌ ఫోటోలు: ఫాంహౌస్ వద్దకు మీడియాకు నో ఎంట్రీ   
Oneindia Telugu
హైదరాబాద్: అల్లం సాగుపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎరవలిలోని తన ఫాం హౌస్‌కు చేరుకున్నారు. గురువారం కూడా ఆయన రోజంతా అక్కడే గడిపారు. అయితే తొలిరోజు ఓటుకు నోటు వ్యవహారంలో కీలక వ్యక్తి, తెలంగాణ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కలిసి తిరిగారు. ఈ ఫోటోలు దాదాపుగా ...

ఫాంహౌస్‌ వద్దకు మీడియా వద్దు: కేసీఆర్   ఆంధ్రజ్యోతి

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ   
సాక్షి
నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని 'భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ...

ఓల్వో బస్సులో ఆరు కిలోల బంగారం మాయం   Andhrabhoomi
కేశినేని ట్రావెల్స్‌ బస్సులో 5.5 కిలోల బంగారు నగల చోరీ   ప్రజాశక్తి
కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నా   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言