Oneindia Telugu
మద్యం తాగడం ప్రాథమిక హక్కు: మంత్రి బాబూలాల్
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు ...
పుట్టినవాడు గిట్టక మానడు!సాక్షి
మద్యపానం ప్రాథమికహక్కు..!Namasthe Telangana
మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ ...వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు ...
పుట్టినవాడు గిట్టక మానడు!
మద్యపానం ప్రాథమికహక్కు..!
మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ ...
సాక్షి
తీహార్ జైలుకు ఖైదీల కన్నం!
సాక్షి
... * మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి... * పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో ...
తీహార్ జైలుకు కన్నం!ఆంధ్రజ్యోతి
తీహార్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీAndhrabhoomi
తీహార్ జైలులో సొరంగం.. ఇద్దరు ఖైదీల పరారీNamasthe Telangana
Oneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
... * మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి... * పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో ...
తీహార్ జైలుకు కన్నం!
తీహార్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీ
తీహార్ జైలులో సొరంగం.. ఇద్దరు ఖైదీల పరారీ
సాక్షి
'ఆమెను పెళ్లాడతా.. అనుమతివ్వండి'
సాక్షి
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అబూసలేం.. వివాహానికి సిద్ధపడ్డాడు. తనను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చిన 26 ఏళ్ల యువతిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నానని.. అందుకు అనుమతించాలని సలేం సోమవారం టాడా కోర్టును కోరాడు. ఆ యువతి తన లాయర్ ద్వారా సలేంను వివాహం చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది.
పెండ్లికి సరేనన్న అబూసలేంNamasthe Telangana
అబూసలేంతో పెళ్లి లేకుంటే సూసైడ్: యువతి బెదిరింపుOneindia Telugu
అబూ సలేంతో పెళ్లి చేస్తారా లేదా చావమంటారా : థానే యువతి అల్టిమేటంవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అబూసలేం.. వివాహానికి సిద్ధపడ్డాడు. తనను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చిన 26 ఏళ్ల యువతిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నానని.. అందుకు అనుమతించాలని సలేం సోమవారం టాడా కోర్టును కోరాడు. ఆ యువతి తన లాయర్ ద్వారా సలేంను వివాహం చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది.
పెండ్లికి సరేనన్న అబూసలేం
అబూసలేంతో పెళ్లి లేకుంటే సూసైడ్: యువతి బెదిరింపు
అబూ సలేంతో పెళ్లి చేస్తారా లేదా చావమంటారా : థానే యువతి అల్టిమేటం
Oneindia Telugu
చెన్నైమెట్రో ప్రత్యేకతలెన్నో, రైల్ డ్రైవర్ మహిళ(పిక్చర్స్)
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం నాడు మధ్యాహ్నం చెన్నైలో మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తొలి కొత్త మెట్రో సర్వీసును ప్రారంభించారు. నాలుగు బోగీలు ఉండే మెట్రో రైలులో 1276 మంది ప్రయాణించగలరు. మెట్రో రైలు కేవలం 18 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని ...
మెట్రో రైలుకు మహిళా డ్రైవర్సాక్షి
జయ చేతులు మీదుగా మెట్రో సేవలు: ఇద్దరు మహిళా డ్రైవర్లు...వెబ్ దునియా
మెట్రోరైల్ సర్వీసును ప్రారంభించిన సీఎం జయలలితఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం నాడు మధ్యాహ్నం చెన్నైలో మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తొలి కొత్త మెట్రో సర్వీసును ప్రారంభించారు. నాలుగు బోగీలు ఉండే మెట్రో రైలులో 1276 మంది ప్రయాణించగలరు. మెట్రో రైలు కేవలం 18 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని ...
మెట్రో రైలుకు మహిళా డ్రైవర్
జయ చేతులు మీదుగా మెట్రో సేవలు: ఇద్దరు మహిళా డ్రైవర్లు...
మెట్రోరైల్ సర్వీసును ప్రారంభించిన సీఎం జయలలిత
Andhrabhoomi
వేములపల్లిలో మూడేళ్ల బాలిక హత్య
సాక్షి
కృష్ణా (కంచికచర్ల) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరి(3)ని.. గ్రామ పరిసర పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సంఘటనాస్థలంలో మద్యం సీసాలు కనుగొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ...
రేప్ చేసి.. చంపేశారుAndhrabhoomi
మూడేళ్ల చిన్నారి దారుణ హత్యప్రజాశక్తి
ముళ్లపొదల్లో మూడేళ్ల పాప మృతదేహం...హత్యగా అనుమానంఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కృష్ణా (కంచికచర్ల) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరి(3)ని.. గ్రామ పరిసర పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సంఘటనాస్థలంలో మద్యం సీసాలు కనుగొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ...
రేప్ చేసి.. చంపేశారు
మూడేళ్ల చిన్నారి దారుణ హత్య
ముళ్లపొదల్లో మూడేళ్ల పాప మృతదేహం...హత్యగా అనుమానం
వెబ్ దునియా
''అన్నింటికీ ప్రధాని స్పందించరు''
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 29: 'లలిత్ గేట్' వ్యవహారంలో ప్రధాని మోదీ మిన్నకుండటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి వీకే సింగ్ ఖండించారు. ప్రతీ విషయంపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశమై సోమవారం మీడియాతో మాట్లాడిన వీకేసింగ్.. తప్పనిసరిగా స్పందించాల్సి వస్తే సమయం వచ్చినప్పుడు ప్రధాని స్పందిస్తారని ...
ప్రధాని స్పందించాల్సిన అవసరం ఏముంది?సాక్షి
ప్రతి చిన్న విషయానికి మోడీ స్పందించాలా : లలిత్ గేట్పై వీకే సింగ్వెబ్ దునియా
ప్రధాని బ్యాటింగ్ చేస్తే గ్రౌండ్ బయటకు బంతి: లలిత్Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 29: 'లలిత్ గేట్' వ్యవహారంలో ప్రధాని మోదీ మిన్నకుండటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి వీకే సింగ్ ఖండించారు. ప్రతీ విషయంపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశమై సోమవారం మీడియాతో మాట్లాడిన వీకేసింగ్.. తప్పనిసరిగా స్పందించాల్సి వస్తే సమయం వచ్చినప్పుడు ప్రధాని స్పందిస్తారని ...
ప్రధాని స్పందించాల్సిన అవసరం ఏముంది?
ప్రతి చిన్న విషయానికి మోడీ స్పందించాలా : లలిత్ గేట్పై వీకే సింగ్
ప్రధాని బ్యాటింగ్ చేస్తే గ్రౌండ్ బయటకు బంతి: లలిత్
Oneindia Telugu
ఐటీఐ హాల్టికెట్: తన ఫోటోకు బదులు కుక్క ఫోటో..!
Oneindia Telugu
కోల్కత్తా: ఐటీఐ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఓ విద్యార్ధి హాల్ టికెట్ను డౌన్ చేసుకోగానే కంగుతిన్నాడు. అందుకు కారణం తన ఫోటోకు బదులు కుక్క ఫోటో రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో ఆదివారం వెలుగు చూసింది. మిడ్నాపూర్కు చెందిన సౌమ్యదీప్ మహాతో (18) అనే విద్యార్ధి ఈ ఏడాది పదో తరగతి పాస్ అయ్యాడు. అనంతరం ఐటీఐ ...
హాల్ టికెట్ పై కుక్క ఫోటోతెలుగువన్
ఐటీఐ ఎంట్రన్స్ పరీక్షల హాల్ టిక్కెట్లో కుక్క ఫోటో...వెబ్ దునియా
కుక్క ఫొటోతో ఐటీఐ హాల్ టికెట్..సాక్షి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్కత్తా: ఐటీఐ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఓ విద్యార్ధి హాల్ టికెట్ను డౌన్ చేసుకోగానే కంగుతిన్నాడు. అందుకు కారణం తన ఫోటోకు బదులు కుక్క ఫోటో రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో ఆదివారం వెలుగు చూసింది. మిడ్నాపూర్కు చెందిన సౌమ్యదీప్ మహాతో (18) అనే విద్యార్ధి ఈ ఏడాది పదో తరగతి పాస్ అయ్యాడు. అనంతరం ఐటీఐ ...
హాల్ టికెట్ పై కుక్క ఫోటో
ఐటీఐ ఎంట్రన్స్ పరీక్షల హాల్ టిక్కెట్లో కుక్క ఫోటో...
కుక్క ఫొటోతో ఐటీఐ హాల్ టికెట్..
Oneindia Telugu
ఆత్మహత్య చేసుకుందామని పిలిచి.. ప్రేయసి హత్య
Oneindia Telugu
ముంబై: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తన ప్రియురాలిని ఆత్మహత్య చేసుకుందామని రమ్మన్నాడు. అతడ్ని ఎంతో ప్రేమించిన ఆ యువతి నమ్మి వచ్చింది. అయితే ఆ దుర్మార్గుడు మాత్రం ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రంలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
నమ్మించి ప్రియురాలి..గొంతు కోశాడుసాక్షి
ఆత్మహత్య చేసుకుందామని.. ప్రియురాలి గొంతుకోసి.. లొంగిపోయిన..?వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తన ప్రియురాలిని ఆత్మహత్య చేసుకుందామని రమ్మన్నాడు. అతడ్ని ఎంతో ప్రేమించిన ఆ యువతి నమ్మి వచ్చింది. అయితే ఆ దుర్మార్గుడు మాత్రం ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రంలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
నమ్మించి ప్రియురాలి..గొంతు కోశాడు
ఆత్మహత్య చేసుకుందామని.. ప్రియురాలి గొంతుకోసి.. లొంగిపోయిన..?
Oneindia Telugu
ఎక్కువకి జీతం అడగరు: భారతీయులు పనిమంతులు
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిర్ణీత పని గంటల కంటే ఎక్కువసేపు పని చేసే వారిలో భారతీయ ఉద్యోగులు ముందు ఉంటారని డేల్ కార్నేజీ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. 61 శాతం మంది అదనంగా చేసిన సమయానికి జీతం ఆశించడం లేదని ఆ సంస్థ పేర్కొంది. India ranks 143rd on global peace index; Iceland tops list. 46 శాతం భారతీయులు ఇచ్చిన పనిని పూర్తి నిబద్ధతతో పూర్తి చేస్తారని, ఈ విషయంలో ప్రపంచ ...
మనోళ్లే పనిమంతులుసాక్షి
మన సిబ్బందిలోనే నిబద్ధత అధికంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిర్ణీత పని గంటల కంటే ఎక్కువసేపు పని చేసే వారిలో భారతీయ ఉద్యోగులు ముందు ఉంటారని డేల్ కార్నేజీ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. 61 శాతం మంది అదనంగా చేసిన సమయానికి జీతం ఆశించడం లేదని ఆ సంస్థ పేర్కొంది. India ranks 143rd on global peace index; Iceland tops list. 46 శాతం భారతీయులు ఇచ్చిన పనిని పూర్తి నిబద్ధతతో పూర్తి చేస్తారని, ఈ విషయంలో ప్రపంచ ...
మనోళ్లే పనిమంతులు
మన సిబ్బందిలోనే నిబద్ధత అధికం
'పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతి'
సాక్షి
ఢిల్లీ: జులై 5 వరకు గోదావరి పుష్కరాల పనులు పూర్తవుతాయని ఏపీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపం లేదని, పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకే వచ్చానని చెప్పారు. పుష్కరాలకు రాజమండ్రికి 18 ప్రత్యేక రైళ్లు ...
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పుష్కరాల ఏర్పాట్లు: మాణిక్యాలరావుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ఢిల్లీ: జులై 5 వరకు గోదావరి పుష్కరాల పనులు పూర్తవుతాయని ఏపీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపం లేదని, పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకే వచ్చానని చెప్పారు. పుష్కరాలకు రాజమండ్రికి 18 ప్రత్యేక రైళ్లు ...
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పుష్కరాల ఏర్పాట్లు: మాణిక్యాలరావు
沒有留言:
張貼留言