సాక్షి
అమెరికాలో కాల్పులు, 9 మంది మృతి
సాక్షి
చార్లెస్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా ...
సౌత్కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతిOneindia Telugu
అమెరికా : సౌత్కరోలినా చర్చిలో కాల్పులుఆంధ్రజ్యోతి
విద్వేష తూటాలుప్రజాశక్తి
Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
చార్లెస్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా ...
సౌత్కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతి
అమెరికా : సౌత్కరోలినా చర్చిలో కాల్పులు
విద్వేష తూటాలు
సాక్షి
ఐదు దశాబ్దాల తర్వాత చోరీ..
సాక్షి
లండన్: యూకేలోని స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా! ఇందులో విశేషం ఏముందంటారా? సుమారు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన చోరీ ఇది. ఇక్కడ చివరిసారిగా ద్వీపంలోని చర్చిలో 1960లో చెక్కతో తయారు చేసిన ఓ ప్లేట్ అపహరించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పరిష్కారం కాకపోవడం, నిందితుడిని ...
అదో ద్వీపం... యాబై యేళ్ళ తరువాత అక్కడ చోరీ..వెబ్ దునియా
50 ఏండ్ల తరువాత అక్కడ చోరీ!Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: యూకేలోని స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా! ఇందులో విశేషం ఏముందంటారా? సుమారు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన చోరీ ఇది. ఇక్కడ చివరిసారిగా ద్వీపంలోని చర్చిలో 1960లో చెక్కతో తయారు చేసిన ఓ ప్లేట్ అపహరించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పరిష్కారం కాకపోవడం, నిందితుడిని ...
అదో ద్వీపం... యాబై యేళ్ళ తరువాత అక్కడ చోరీ..
50 ఏండ్ల తరువాత అక్కడ చోరీ!
Oneindia Telugu
గోనె సంచీలోని బాంబులు పేలి 63 మంది దుర్మరణం
Oneindia Telugu
నైజీరియా: బాంబు నిల్వచేసిన ప్రాంతంలో పేలుడు జరిగి 63 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన నైజీరియాలోని బౌచీ ప్రాంతంలో జరిగింది. బౌచీ ప్రాంతంలో బొకోహారామ్ ఉగ్రవాదులు నివాసం ఉంటున్నారు. ఇక్కడ జరిగిన బాంబు పేలుళ్లలో అనేక మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఈశాన్య నైజీరియాలోని మాంగునో పట్టణం సమీపంలోని బౌచీ ప్రాంతంలో బొకో ...
బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతిసాక్షి
ఈశాన్య నైజీరియాలో బాంబులు పేలి 63 మంది మృతిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
నైజీరియా: బాంబు నిల్వచేసిన ప్రాంతంలో పేలుడు జరిగి 63 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన నైజీరియాలోని బౌచీ ప్రాంతంలో జరిగింది. బౌచీ ప్రాంతంలో బొకోహారామ్ ఉగ్రవాదులు నివాసం ఉంటున్నారు. ఇక్కడ జరిగిన బాంబు పేలుళ్లలో అనేక మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఈశాన్య నైజీరియాలోని మాంగునో పట్టణం సమీపంలోని బౌచీ ప్రాంతంలో బొకో ...
బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతి
ఈశాన్య నైజీరియాలో బాంబులు పేలి 63 మంది మృతి
Oneindia Telugu
కొండచరియలు పడి భారతీయ డాక్టర్ దంపతుల మృతి
Oneindia Telugu
కాఠ్మాండు: నేపాల్ లో పదే పదే భూమి కంపించడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కొండ చరియలు కిందపడుతాయో అని స్థానికులు భయపడి చస్తున్నారు. కొండ చరియలు కారు మీద పడటంతో ఇద్దరు భారతీయ వైద్యులు దుర్మరణం చెందారు. డాక్టర్ తరుణ్ దీప్ సింగ్, డాక్టర్ యశోద కొచ్చర్ దంపతులు. తరుణ్ దీప్ కంటి వైద్యు నిపుణుడు. యశోద గైనకాలజిస్ట్ ...
కొండచరియలకు వైద్య దంపతులు బలిసాక్షి
నేపాల్ లో భారతీయ వైద్యులు దుర్మరణంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాఠ్మాండు: నేపాల్ లో పదే పదే భూమి కంపించడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కొండ చరియలు కిందపడుతాయో అని స్థానికులు భయపడి చస్తున్నారు. కొండ చరియలు కారు మీద పడటంతో ఇద్దరు భారతీయ వైద్యులు దుర్మరణం చెందారు. డాక్టర్ తరుణ్ దీప్ సింగ్, డాక్టర్ యశోద కొచ్చర్ దంపతులు. తరుణ్ దీప్ కంటి వైద్యు నిపుణుడు. యశోద గైనకాలజిస్ట్ ...
కొండచరియలకు వైద్య దంపతులు బలి
నేపాల్ లో భారతీయ వైద్యులు దుర్మరణం
Oneindia Telugu
ఇరాక్ ఫైటర్ ను కూల్చివేశాం: ఐఎస్ఐఎస్
Oneindia Telugu
బాగ్దాద్: వైమానిక దాడులు చెయ్యడానికి వచ్చిన ఇరాక్ ఫైటర్ జెట్ విమానాన్ని తాము కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించారు. బాగ్దాద్ సమీపంలోని అంబార్ ప్రావిన్స్ లోని రామాది సమీపంలో ఫైటర్ జెట్ ను కూల్చి వేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ లోని సున్నీ దళానికి చెందిన సవా అనే ఉగ్రవాది ట్విట్టర్ లో ఈ ...
'ఇరాక్ ఫైటర్ జెట్ ను కూల్చేశాం'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బాగ్దాద్: వైమానిక దాడులు చెయ్యడానికి వచ్చిన ఇరాక్ ఫైటర్ జెట్ విమానాన్ని తాము కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించారు. బాగ్దాద్ సమీపంలోని అంబార్ ప్రావిన్స్ లోని రామాది సమీపంలో ఫైటర్ జెట్ ను కూల్చి వేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ లోని సున్నీ దళానికి చెందిన సవా అనే ఉగ్రవాది ట్విట్టర్ లో ఈ ...
'ఇరాక్ ఫైటర్ జెట్ ను కూల్చేశాం'
వెబ్ దునియా
22-26 మధ్య అమెరికా వీసా ఇంటర్వ్యూలు రద్దు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): అమెరికా వీసాలు జారీచేసే విభాగం కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాల జారీ ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. 'బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వీసాల జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానిని పరిష్కరించేందుకు నిపుణులు 24 గంటలూ ...
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యుఎస్ వీసాలు.. పునరుద్ధరణకు వారం రోజులు?వెబ్ దునియా
అమెరికా వీసాకు ఆటంకంTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): అమెరికా వీసాలు జారీచేసే విభాగం కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాల జారీ ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. 'బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వీసాల జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానిని పరిష్కరించేందుకు నిపుణులు 24 గంటలూ ...
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యుఎస్ వీసాలు.. పునరుద్ధరణకు వారం రోజులు?
అమెరికా వీసాకు ఆటంకం
Teluguwishesh
సుష్మాజీ! నాకూ పాస్పోర్టు ఇప్పించండి ప్లీజ్!
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పించడంలో మానవతా హృదయంతో సహాయం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తన పాస్పోర్టును పునరుద్ధరించడంలో కూడా అదే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కూడంకుళం అణు విద్యుత్ వ్యతిరేక ...
సుష్మాజీ.. నాపై కరుణ చూపి పాస్ ఫోర్టు ఇప్పించరూ..Teluguwishesh
ఫేస్బుక్ పేజీలో 'సుష్మా స్వరాజ్' కు లేఖప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పించడంలో మానవతా హృదయంతో సహాయం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తన పాస్పోర్టును పునరుద్ధరించడంలో కూడా అదే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కూడంకుళం అణు విద్యుత్ వ్యతిరేక ...
సుష్మాజీ.. నాపై కరుణ చూపి పాస్ ఫోర్టు ఇప్పించరూ..
ఫేస్బుక్ పేజీలో 'సుష్మా స్వరాజ్' కు లేఖ
Namasthe Telangana
113మంది మత్స్యకారుల్ని విడుదల చేసిన పాక్
Namasthe Telangana
కరాచీ: పాకిస్థాన్ కోర్టు ఇవాళ 113మంది మత్స్యకారులను విడుదల చేసింది. భారత్-పాక్ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని నవాజ్షరీఫ్కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని విజ్ఞప్తి మేరకు సత్ప్రవర్తన కనబరిచిన మత్స్యకారులను మారిల్ జైలు నుంచి విడుదల చేయనున్నట్టు పాక్ జైలు శాఖ అధికారులు ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
కరాచీ: పాకిస్థాన్ కోర్టు ఇవాళ 113మంది మత్స్యకారులను విడుదల చేసింది. భారత్-పాక్ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని నవాజ్షరీఫ్కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని విజ్ఞప్తి మేరకు సత్ప్రవర్తన కనబరిచిన మత్స్యకారులను మారిల్ జైలు నుంచి విడుదల చేయనున్నట్టు పాక్ జైలు శాఖ అధికారులు ...
నదిలో పడిన బస్సు : నలుగురు గల్లంతు
సాక్షి
బీజింగ్: తూర్పు చైనా జియాంగ్జీ ప్రావెన్స్ లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గల్లంతయ్యిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ ఉన్నారని తెలిపింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. అనంతరం నదిలో పడిందని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బీజింగ్: తూర్పు చైనా జియాంగ్జీ ప్రావెన్స్ లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గల్లంతయ్యిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ ఉన్నారని తెలిపింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. అనంతరం నదిలో పడిందని ...
సాక్షి
విషం చిమ్మిన జాతి విద్వేషం
సాక్షి
వాషింగ్టన్: ఇప్పటికే జాతి వివక్ష ఘటనలతో కుతకుతలాడుతున్న అమెరికాలో మరోసారి జాతి విద్వేషం విషం చిమ్మింది. ఇక్కడి దక్షిణ కరోలినాలోని చరిత్రాత్మక బ్లాక్చర్చిలో చొరబడిన ఒక శ్వేతజాతి అమెరికన్ విచ్చలవిడిగా కాల్పులు జరిపి చర్చి పాస్టర్, రాష్ట్ర సెనేటర్ సహా తొమ్మిది మందిని బలిగొన్నాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇటీవలే నిరాయుధులైన ఇద్దరు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: ఇప్పటికే జాతి వివక్ష ఘటనలతో కుతకుతలాడుతున్న అమెరికాలో మరోసారి జాతి విద్వేషం విషం చిమ్మింది. ఇక్కడి దక్షిణ కరోలినాలోని చరిత్రాత్మక బ్లాక్చర్చిలో చొరబడిన ఒక శ్వేతజాతి అమెరికన్ విచ్చలవిడిగా కాల్పులు జరిపి చర్చి పాస్టర్, రాష్ట్ర సెనేటర్ సహా తొమ్మిది మందిని బలిగొన్నాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇటీవలే నిరాయుధులైన ఇద్దరు ...
沒有留言:
張貼留言