కోపా అమెరికా ఫుట్బాల్ ఆదుకున్న హిగున్
Andhrabhoomi
సాంటియాగో, జూన్ 21: కోపా అమెరికా ఫుట్బాల్ చాంపియన్షిప్లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. జమైకాతో జరిగిన కీలక మ్యాచ్ని 1-0 తేడాతో గెల్చుకొని ఈ జట్టు ముందంజ వేయగా, మ్యాచ్ని డ్రా చేసుకున్న ఉరుగ్వే, పరాగ్వే జట్లు కూడా క్వార్టర్స్లో స్థానం సంపాదించాయి. బొలీవియా, చిలీ జట్లు అంతకు ముందే క్వార్టర్స్ చేరాయి. ప్రీ క్వార్టర్స్లో ...
నాకౌట్కు అర్జెంటీనాఆంధ్రజ్యోతి
అర్జెంటీనా 'టాప్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
సాంటియాగో, జూన్ 21: కోపా అమెరికా ఫుట్బాల్ చాంపియన్షిప్లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. జమైకాతో జరిగిన కీలక మ్యాచ్ని 1-0 తేడాతో గెల్చుకొని ఈ జట్టు ముందంజ వేయగా, మ్యాచ్ని డ్రా చేసుకున్న ఉరుగ్వే, పరాగ్వే జట్లు కూడా క్వార్టర్స్లో స్థానం సంపాదించాయి. బొలీవియా, చిలీ జట్లు అంతకు ముందే క్వార్టర్స్ చేరాయి. ప్రీ క్వార్టర్స్లో ...
నాకౌట్కు అర్జెంటీనా
అర్జెంటీనా 'టాప్'
Oneindia Telugu
వాగులో చిక్కుకున్న యువకుడు: కాపాడాలని వేడుకుంటున్న బంధువులు
Oneindia Telugu
కృష్ణా: పొలం పనులు చూసుకుని వస్తూ ఓ యువకుడు వాగులో చిక్కుకుపోయాడు. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం శెనగపాడు వద్ద చోటుచేసుకుంది. యేసునాథ్ అనే యువకుడు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తూ మున్నేరువాగులో చిక్కుకుపోయాడు. యేసునాథ్ ఉన్న ప్రాంతాన్ని వరద ముంచే అవకాశం ఉండడంతో బోటు పంపి అతడిని కాపాడాలని బంధువులు ...
వాగులో చిక్కుకున్న యువకుడుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కృష్ణా: పొలం పనులు చూసుకుని వస్తూ ఓ యువకుడు వాగులో చిక్కుకుపోయాడు. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం శెనగపాడు వద్ద చోటుచేసుకుంది. యేసునాథ్ అనే యువకుడు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తూ మున్నేరువాగులో చిక్కుకుపోయాడు. యేసునాథ్ ఉన్న ప్రాంతాన్ని వరద ముంచే అవకాశం ఉండడంతో బోటు పంపి అతడిని కాపాడాలని బంధువులు ...
వాగులో చిక్కుకున్న యువకుడు
సాక్షి
'యోగాను ప్రోత్సహించేందుకు రూ. 25 కోట్లు'
సాక్షి
విజయవాడ: యోగా ప్రజలందరి జీవనశైలిలో భాగం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద యోగా అని చెప్పారు. మనుషులు ఆనందంగా, ఆరోగ్యం ఉండాలంటే యోగా చాలా ముఖ్యమన్నారు. విజయవాడలోని 'ఏ' కన్వెక్షన్ హాలులో అంతర్జాతీయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర ...
సింగపూర్లోనూ యోగాఆంధ్రజ్యోతి
ప్రజల జీవన శైలిలో యోగా భాగం కావాలి: చంద్రబాబు పిలుపువెబ్ దునియా
యోగా దినచర్య కావాలిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ: యోగా ప్రజలందరి జీవనశైలిలో భాగం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద యోగా అని చెప్పారు. మనుషులు ఆనందంగా, ఆరోగ్యం ఉండాలంటే యోగా చాలా ముఖ్యమన్నారు. విజయవాడలోని 'ఏ' కన్వెక్షన్ హాలులో అంతర్జాతీయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర ...
సింగపూర్లోనూ యోగా
ప్రజల జీవన శైలిలో యోగా భాగం కావాలి: చంద్రబాబు పిలుపు
యోగా దినచర్య కావాలి
ఆంధ్రజ్యోతి
జాలిముడి ప్రాజెక్టు నీటి ముంపులో చిక్కుకున్న ఇంజనీర్లను రక్షించిన అధికారులు
ఆంధ్రజ్యోతి
మధిర (ఖమ్మం), జూన్ 21 : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని జాలిముడి ప్రాజెక్టు నీటి ముంపులో చిక్కుకుంది. అందులో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లు వరదనీటిలో చిక్కుకుపోయారు. దీంతో ఒడ్డున ఉన్న పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అతి కష్టంమీద తాళ్ల సాయంతో వారిని రక్షించారు. మధిర ప్రాంతంలోని జాలిమూడి ప్రాజెక్టుకు గండిపడడంతో వరద నీరు భారీగా ...
వరద నీటిలో చిక్కుకున్న జాలిముడి ప్రాజెక్టు సిబ్బందిAndhrabhoomi
జాలిముడి ప్రాజెక్టులో చిక్కుకున్న అధికారులుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మధిర (ఖమ్మం), జూన్ 21 : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని జాలిముడి ప్రాజెక్టు నీటి ముంపులో చిక్కుకుంది. అందులో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లు వరదనీటిలో చిక్కుకుపోయారు. దీంతో ఒడ్డున ఉన్న పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అతి కష్టంమీద తాళ్ల సాయంతో వారిని రక్షించారు. మధిర ప్రాంతంలోని జాలిమూడి ప్రాజెక్టుకు గండిపడడంతో వరద నీరు భారీగా ...
వరద నీటిలో చిక్కుకున్న జాలిముడి ప్రాజెక్టు సిబ్బంది
జాలిముడి ప్రాజెక్టులో చిక్కుకున్న అధికారులు
సాక్షి
మళ్ళీ... మళ్ళీ భారత్ ఓటమి... సీరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్
వెబ్ దునియా
భారత జట్టు మరోమారు పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్ డే సీరీస్ లో వరుసగా రెండు వన్డేను కూడా చేజార్చుకుంది. దీంతో ఏకంగా సీరిస్ నే బంగ్లాదేశ్ తన్నుకు పోయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. బంగ్లాదేశ్ నగరం మిర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ...
రెండో వన్డేలోనూ చేతులెత్తేసిన భారత్..సాక్షి
బంగ్లాతో నేడు రెండో వన్డే భారత్కు చావో రేవోఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత జట్టు మరోమారు పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్ డే సీరీస్ లో వరుసగా రెండు వన్డేను కూడా చేజార్చుకుంది. దీంతో ఏకంగా సీరిస్ నే బంగ్లాదేశ్ తన్నుకు పోయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. బంగ్లాదేశ్ నగరం మిర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ...
రెండో వన్డేలోనూ చేతులెత్తేసిన భారత్..
బంగ్లాతో నేడు రెండో వన్డే భారత్కు చావో రేవో
వెబ్ దునియా
నన్నెప్పుడు తప్పుకోమంటారు...? కెప్టెన్సీ కావాలని ఎప్పుడూ కోరలేదు..! :ధోనీ
వెబ్ దునియా
'నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఎప్పుడు తప్పుకోమంటే అప్పుడు తప్పుకుంటా... నేను కెప్టన్సీ నుంచి తప్పుకోవడం వలన భారత జట్టుకు ప్రయోజనం ఒనగూరుతుందనుకుంటే అంత కంటే నాకు సంతోషం ఏముంటుంది ? ఏనాడు కెప్టెన్సీ కావాలని నేర కోరలేదు 'అని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భారత జట్టును ...
సంతోషంగా తప్పుకుంటా..- ధోనీఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఎప్పుడు తప్పుకోమంటే అప్పుడు తప్పుకుంటా... నేను కెప్టన్సీ నుంచి తప్పుకోవడం వలన భారత జట్టుకు ప్రయోజనం ఒనగూరుతుందనుకుంటే అంత కంటే నాకు సంతోషం ఏముంటుంది ? ఏనాడు కెప్టెన్సీ కావాలని నేర కోరలేదు 'అని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భారత జట్టును ...
సంతోషంగా తప్పుకుంటా..- ధోనీ
సాక్షి
యాదాద్రిలో భక్తుల కిటకిట
సాక్షి
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. గర్భాలయం, సంగీత భవనం, ఆలయ పరిసరాలు, కొండపైన బస్టాండు తదితర పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దైవ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 50 వేల మంది భక్తులు ...
యాదాద్రికి పోటెత్తిన భక్తులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. గర్భాలయం, సంగీత భవనం, ఆలయ పరిసరాలు, కొండపైన బస్టాండు తదితర పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దైవ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 50 వేల మంది భక్తులు ...
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
రన్నరప్ బోపన్న-మెర్జియా జోడీ
సాక్షి
హాలె (జర్మనీ): వరుసగా రెండో వారం మరో టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు నిరాశ ఎదురైంది. గెర్రీ వెబెర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బోపన్న-మెర్జియా జోడీ రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 2-6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ ...
రన్నరప్ బోపన్న జోడీఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
హాలె (జర్మనీ): వరుసగా రెండో వారం మరో టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు నిరాశ ఎదురైంది. గెర్రీ వెబెర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బోపన్న-మెర్జియా జోడీ రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 2-6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ ...
రన్నరప్ బోపన్న జోడీ
సాక్షి
తొలి టెస్ట్లో శ్రీలంక చిత్తు-పాకిస్థాన్ సంచలన విజయం
ఆంధ్రజ్యోతి
గాలె: లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (7/76) సంచలన స్పెల్తో శ్రీలంకతో తొలి టెస్ట్లో పాకిస్థాన్ పది వికెట్లతో ఘన విజయం సాధించింది. యాసిర్ దెబ్బకు చివరి రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య లంక 206 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు మహమ్మద్ హఫీజ్ (46 నాటౌట్) ...
పాక్ సంచలనంసాక్షి
శ్రీలంక చిత్తుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గాలె: లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (7/76) సంచలన స్పెల్తో శ్రీలంకతో తొలి టెస్ట్లో పాకిస్థాన్ పది వికెట్లతో ఘన విజయం సాధించింది. యాసిర్ దెబ్బకు చివరి రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య లంక 206 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు మహమ్మద్ హఫీజ్ (46 నాటౌట్) ...
పాక్ సంచలనం
శ్రీలంక చిత్తు
సాక్షి
23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్
సాక్షి
హైదరాబాద్: లారీ యజమానుల సమస్యల పరిష్కారానికిగాను ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చామని, దీనిని విజయవంతం చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆదివారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు నూకల ...
23న లారీల బంద్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: లారీ యజమానుల సమస్యల పరిష్కారానికిగాను ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చామని, దీనిని విజయవంతం చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆదివారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు నూకల ...
23న లారీల బంద్
沒有留言:
張貼留言