2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఎన్‌బీఏ జట్టులో సత్నామ్‌ సింగ్‌ 7.2 అడుగుల ఆటగాడి ఘనత   
ఆంధ్రజ్యోతి
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని 'బల్లో కె' అనే మారుమూల గ్రామం. బాస్కెట్‌బాల్‌ కోర్టుల సంగతి అటుంచితే.. కనీసం కేబుల్‌ టీవీ సౌకర్యం కూడా లేని పల్లెటూరది. అక్కడ చదువుకోవడమే కష్టం. ఇక ఇంగ్లీష్‌ కూడానా..! అలాంటి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 12 ఏళ్ల వయసులోనే బాస్కెట్‌బాల్‌పై మక్కువ పెంచుకోవడమంటేనే అతిపెద్ద సాహసం. ఒకవేళ ...

సత్నామ్ సంచలనమ్!   సాక్షి
సత్నాం సాధించాడు   Andhrabhoomi
ఎన్‌బిఎలో భారతీయుడు   ప్రజాశక్తి
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించేనా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో సిరీస్ ఓటమి నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ మూడో వన్డేకు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఉద్దేశ్యం ఏదో కానీ, మూడో వన్డేకు ముందు మాత్రం తీవ్ర వ్యాఖ్యలే ...

ధోనీ, కోహ్లీకి మధ్య ఆధిపత్య పోరు లేదు.. అవన్నీ ఊహాగానాలే: గంగూలీ   వెబ్ దునియా
డ్రెస్సింగ్ రూంలో విభేదాలు లేవు: గంగూలీ   thatsCricket Telugu
కెప్టెన్ X కెప్టెన్   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
21వ శాతాబ్దపు గొప్ప టెస్ట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్... ఆస్ట్రేలియా సర్వే వెల్లడి..   
వెబ్ దునియా
21వ శతాబ్దపు గొప్ప క్రికెట్ టెస్ట్ క్రీడాకారుడిగా భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఎంపిక చేయబడ్డారు. ఆ వెబ్‌సైట్ తాజాగా 2000 సంవత్సరం తర్వాత టెస్ట్ క్రికెట్‌ మ్యాచ్‌లలో ప్రత్యేకతను చాటుకున్న 100 మంది క్రికెట్ క్రీడాకారుల పేర్లతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ...

ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్   సాక్షి
21 శతాబ్దపు బెస్ట్ టెస్టు ప్లేయర్ గా సచిన్ టెండుల్కర్   Teluguwishesh
ఈ శతాబ్దపు ఉత్తమ ఆటగాడు సచిన్   ఆంధ్రజ్యోతి
Telangana99   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సానియా జంటకు షాక్   
సాక్షి
ఈస్ట్‌బోర్న్ (లండన్) : ఎగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా జోడి 5-7, 4-6తో గార్సియా (ఫ్రాన్స్)- స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడింది. సానియా జోడీకి 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చినా ...

ఏగాన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సానియా జోడీ అవుట్‌   ఆంధ్రజ్యోతి
సానియా జోడీ ఓటమి ఏగాన్‌ ఇంటర్నేషనల్‌   ప్రజాశక్తి
ఏగాన్ టోర్నీ: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జా జోడీ   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


జింబాబ్వే పర్యటనకు 29న టీమిండియా ఎంపిక   
ఆంధ్రజ్యోతి
ముంబై: జింబాబ్వే పర్యటనపై ఇంకా సందేహాలు ఉన్నప్పటికీ ఈ సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఢిల్లీ వేదికగా ఈనెల 29న జట్టును ఎంపిక చేయాలని జాతీయ సెలెక్లర్లను బోర్డు అదేశించింది. వచ్చే నెలలో జరిగే ఈ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ సిరీస్‌కు సీనియర్‌ ప్లేయర్లు అందుబాటులో ఉంటారో లేదో తెలియరాలేదు.
సీనియర్లు వెళతారా?   సాక్షి
జింబాబ్వే టూర్‌కు 29న టీమిండియా ఎంపిక   Andhrabhoomi
29న టీమిండియా ఎంపిక   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కేరళ ఆయుర్వేదానికి స్టెఫీ ప్రచారం   
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: కేరళ ఆయుర్వేద వైద్యానికి జర్మన్‌ టెన్నిస్‌ లెజెండ్‌ స్టెఫీ గ్రాఫ్‌ ప్రచారకర్తగా వ్యవహరించనుంది. 46 ఏళ్ల స్టెఫీ గ్రాఫ్‌ను ఆయుర్వేద బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ సీఎం ఊమెన్‌ చాందీ బుధవారమిక్కడ తెలిపారు. ఈ మేరకు కేరళ పర్యాటక శాఖ, స్టెఫీ గ్రాఫ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. 1980-90 ...

కేరళ బ్రాండ్ అంబాసిడర్‌గా జర్మనీ టెన్నిస్ స్టార్   Oneindia Telugu
కేరళ బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీగ్రాఫ్   సాక్షి
కేరళ ఆయుర్వేద బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్టెఫీగ్రాఫ్‌   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్   
సాక్షి
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సరం పాటు జహీర్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. పాలసీ ప్రకారం అధ్యక్ష పదవి పాకిస్తాన్‌కు దక్కాల్సి ఉండగా.... పీసీబీ అబ్బాస్ పేరును ...

ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా జహీర్‌ అబ్బాస్‌   ఆంధ్రజ్యోతి
ఐసిసి అధ్యక్షుడిగా జహీర్ బాధ్యతల స్వీకరణ   Andhrabhoomi
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్   వెబ్ దునియా
ప్రజాశక్తి   
thatsCricket Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన భారత్   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బంగ్లాదేశ్ పర్యటన నుంచి బయట పడింది. సీరీస్ క్లీన్ స్వీప్ నుంచి బయట పడింది. చివరి ఒన్డే మ్యాచ్ లో విజయం సాధించి పరువు దక్కించుకుంది. చివరి మ్యాచ్ లో తన స్థాయికి తగిన ఆట ఆడి అభిమానుల ఆగ్రహం నుంచి బయట పడింది. ధోనీసేన సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది.
ఊరట విజయం   సాక్షి
చివరి వన్డేలో భారత్ విజయం, క్లీన్‌స్వీప్‌ ఆశలపై నీళ్లు   thatsCricket Telugu
మర్యాదైనా దక్కె   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు   
సాక్షి
న్యూఢిల్లీ : ప్రత్యేక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సైనాకు క్రీడా శాఖ రూ. 9 లక్షలను మంజూరు చేసింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ముగిసే వరకు సైనా ఫిజియోథెరపిస్ట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఫిజియోగా ...

సైనాకు వ్యక్తిగత ఫిజియో   Andhrabhoomi
సైనాకు రూ.9 లక్షలు   ప్రజాశక్తి
సైనాకు కేంద్రం రూ. 9 లక్షలు ఆర్థిక సాయం... ఫిజియోథెరపిస్ట్‌ నియామకం...   వెబ్ దునియా
Namasthe Telangana   
Telangana99   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్‌తో భారత్ మ్యాచ్ డ్రా   
Andhrabhoomi
ఆంట్‌వర్ప్, జూన్ 26: వరల్డ్ లీగ్ హాకీ సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చిరకాల ప్రత్యర్థి జట్లు చెరి రెండు గోల్స్ సాధించాయి. ఇరు జట్ల మధ్య ఇది 162వ మ్యాచ్‌కాగా, డ్రాగా ముగిసిన 30వ మ్యాచ్. భారత్ 52 విజయాలను సాధిస్తే, పాకిస్తాన్ ఖాతాలో 80 విజయాలున్నాయి. అభిమానులు ...

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ డ్రా   ప్రజాశక్తి
భారత్ X పాకిస్తాన్   సాక్షి
హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ నేడు భారత్‌ పాక్‌ సమరం   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言