2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్   
సాక్షి
చెన్నై: జైలులో తాను దెబ్బలు తిన్నానని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తనకెదురైన చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తనను చెన్నై సెంట్రల్ జైలులో పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ తో పాటు 125 మంది డీఎంకే కార్యకర్తలను జైలులో ...

జైల్లో మమ్మల్ని ఖైదీలు చావబాదేవారు... మా ఎంపీ మృతి... మేం బతికాం... స్టాలిన్   వెబ్ దునియా
'జైల్లో నన్ను తోటి ఖైదీలు కొట్టారు'   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు: అంతా క్షేమం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌లో ఆంధ్ర పర్యాటకులు చిక్కుకున్నారనే వార్తలో శుక్రవార సాయంత్రం తీవ్ర కలకలం చెలరేగింది. ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారనే ...

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని తరలించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు   ఆంధ్రజ్యోతి
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం   సాక్షి
చండీహోమం కోసం వెళ్లి...   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'సాక్ష్యాధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'   
Oneindia Telugu
ముంబై: పల్లీ పట్టీల కుంభకోణంలో మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేపై విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తమ ప్రభుత్వం అవినీతికి పూర్తిగా వ్వతరేకమని, మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి తగిన ...

'ఆధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'   సాక్షి
పంకజ ముండేపై సరైన ఆధారాలిస్తే యాక్షన్ తీసుకుంటాం: ఫడ్నవిస్   వెబ్ దునియా
'పల్లీ పట్టీ'పై మహారాష్ట్ర కాంగ్రెస్ ఆగ్రహం   Namasthe Telangana
News Articles by KSR   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మీదే బాధ్యత.. అన్నీ మాదాకా తెస్తే ఎలా? గవర్నర్‌పై కేంద్రం అసంతృప్తి   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ''అన్నీ మాదాకా తీసుకురావద్దు. మీరే సర్దుబాటు చేయండి. పరిస్థితులు చక్కదిద్ది ఇరువురు ముఖ్యమంత్రులు తమ పరిపాలనపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలని చెప్పినప్పటికీ నాన్చడంవల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి'' అని గవర్నర్‌ నరసింహన్‌ ముందు కేంద్ర పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గవర్నర్‌ను తప్పించండి   సాక్షి
నార్త్‌బ్లాక్‌లో గవర్నర్ బిజీ బిజీ   Andhrabhoomi
నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యమేమిటి?: జైల్లో రేవంత్ ఇఫ్తార్ విందు   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 36 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిజెపి ఎంపి దిలీప్‌సింగ్ భూరియా కన్నమూత   
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దిలీప్‌సింగ్ భూరియా కన్నుమూశారు. అనారోగ్యంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేరిన దిలీప్‌సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జాభువ(రాట్లం) పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన 1980 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
బీజేపీ ఎంపీ దిలీప్‌సింగ్‌ భూరియా కన్నుమూత   ఆంధ్రజ్యోతి
బీజేపీ ఎంపీ భూరియా కన్నుమూత   Namasthe Telangana
బీజేపీ ఎంపి దిలీప్‌సింగ్ భూరియా కన్నుమూత‌   ప్రజాశక్తి
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విశాఖలో ఐఐఎం... దేశ వ్యాప్తంగా ఆరు.. కేంద్రం   
వెబ్ దునియా
విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఐఐఎంలో వచ్చే విద్యా సంవత్సం నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి. తొలత 140 మంది విద్యార్థులతో ఆరంభమయ్యే ఈ సంస్థలు ఏడేళ్ళలో 560 మందికి చేరుకుంటాయి. దేశవ్యాప్తంగా ఆరు సంస్థలను నెలకొల్పేందుకు మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. దేశవ్యాప్తంగా ఐఐఎంలను ...

విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం   Oneindia Telugu
విశాఖలో ఐఐఎంకు కేంద్ర గ్రీన్ సిగ్నల్   ప్రజాశక్తి
విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారీ ఆర్థిక సాయం, మోడీకి నేపాల్ ప్రశంసల వర్షం   
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్‌ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌ను కలిశారు.
నేపాల్‌కు భారత్ భారీ సహాయం   Andhrabhoomi
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయం   సాక్షి
ఎమర్జెన్సీ.. అదో చీకటి కాలం.. ఎన్నో స్మృతులను మిగిల్చింది : నరేంద్ర మోడీ   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెక్షన్ 8పై కీచులాట ఎందుకో అర్థం కావడంలేదు : వెంకయ్య నాయుడు   
వెబ్ దునియా
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం విభజన చట్టంలో రూపొందించిన సెక్షన్ 8పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ నేతల మధ్య కీచులాట, మాటల యుద్ధం ఎందుకో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అన్నీకూడా చట్ట ప్రకారమే జరుగుతాయని, చట్ట విరుద్ధంగా ఏ పని కూడా చేయలేమన్నారు. ఆయన ఢిల్లీలోని తన కార్యాలయంలో ...

రాష్ట్రాలు కోరితేనే కేంద్రం జోక్యం : వెంకయ్య   Telugu Times (పత్రికా ప్రకటన)
సెక్షన్‌ 8పై అనవసర గొడవ రాష్ట్రాలు కోరితేనే కేంద్రం స్పందిస్తుంది: వెంకయ్య   ఆంధ్రజ్యోతి
షాక్, అడిగితేనే: రాష్ట్రాల గొడవలో జోక్యం చేసుకోమన్న వెంకయ్య   Oneindia Telugu
సాక్షి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ పెట్టుబడులు రాజే ఖాతాలోకే!   
సాక్షి
న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వ్యవహారంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు తాజాగా మరో ముప్పు ముంచుకొచ్చింది. రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ పెట్టిన పెట్టుబడుల లబ్ధిదారు రాజేనే అనే వార్త శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దుష్యంత్‌కు చెందిన కంపెనీ నియంత్ ...

లబ్ధిదారు రాజే   Andhrabhoomi
అవును...! సంతకం చేశాను...!! బిజేపీ ఎదుట ఒప్పుకున్న వసుంధర ?   వెబ్ దునియా
వసుంధరను వెనుకేసుకొచ్చిన బీజేపీ నేతలు   Namasthe Telangana
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 26 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేంద్రమంత్రి గడ్కరికి తప్పిన ప్రమాదం   
సాక్షి
కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన గడ్కరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలీకాప్టర్ కు కార్పెట్లు తగిలాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నితిన్‌ గడ్కరీకి తప్పిన ప్రమాదం   ఆంధ్రజ్యోతి
గడ్కరీకి తప్పిన ప్రమాదం... హెలికాఫ్టర్ ను కప్పేసిన రెడ్ కార్పెట్   వెబ్ దునియా
గడ్కరీకి తృటిలో తప్పిన ప్రమాదం   Andhrabhoomi
Teluguwishesh   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言