Oneindia Telugu
నిప్పువా, కందిపప్పువా?: చంద్రబాబుపై కెటిఆర్ సెటైర్లు
Oneindia Telugu
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యంగ్య బాణాలు విసిరారు. రాజకీయాల్లో తనను తాను చంద్రబాబు నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎసిబికి సహకరించి నిప్పువో, కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన శుక్రవారం ఆ విధంగా ...
నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలిసాక్షి
బాబు తప్పు చేయకపోతే.. ఎందుకంత భయం..?: కేటీఆర్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యంగ్య బాణాలు విసిరారు. రాజకీయాల్లో తనను తాను చంద్రబాబు నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎసిబికి సహకరించి నిప్పువో, కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన శుక్రవారం ఆ విధంగా ...
నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలి
బాబు తప్పు చేయకపోతే.. ఎందుకంత భయం..?: కేటీఆర్
వెబ్ దునియా
అది పక్కా కుట్ర.. జగన్, హరీష్, స్టీఫెన్ ముందే భేటీ అయ్యారు... యనమల
వెబ్ దునియా
రేవంత్ వ్యవహారం పక్కా కుట్ర.. ఇందులో అనుమానం ఎందుకు? చంద్రబాబు నాయుడును ఇరికించడానికి వేసిన పన్నాగం. జగన్, హరీష్, స్టీఫెన్ ముగ్గురు ముందే భేటీ అయ్యారు. వారు కూడ బలుక్కునే ఈ పని చేశారంటూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ...
జగన్, హరీశ్, స్టీఫెన్సన్ రహస్య భేటీ రేవంత్ అరెస్టుకు 10 రోజుల ముందే: యనమలఆంధ్రజ్యోతి
జగన్ సిఫార్సుతోనే స్టీఫెన్సన్కు ఎమ్మెల్యే పదవిAndhrabhoomi
బాబు వ్యూహాత్మక మౌనం: జగన్ కట్టడికి టిడిపి ఎదురుదాడిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రేవంత్ వ్యవహారం పక్కా కుట్ర.. ఇందులో అనుమానం ఎందుకు? చంద్రబాబు నాయుడును ఇరికించడానికి వేసిన పన్నాగం. జగన్, హరీష్, స్టీఫెన్ ముగ్గురు ముందే భేటీ అయ్యారు. వారు కూడ బలుక్కునే ఈ పని చేశారంటూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ...
జగన్, హరీశ్, స్టీఫెన్సన్ రహస్య భేటీ రేవంత్ అరెస్టుకు 10 రోజుల ముందే: యనమల
జగన్ సిఫార్సుతోనే స్టీఫెన్సన్కు ఎమ్మెల్యే పదవి
బాబు వ్యూహాత్మక మౌనం: జగన్ కట్టడికి టిడిపి ఎదురుదాడి
సాక్షి
టీఆర్ఎస్తో కాళ్లబేరానికి సిద్ధమై జగన్పై విమర్శలా?
సాక్షి
... * టీడీపీ కేంద్రమంత్రి ఢిల్లీలో తెలంగాణ మంత్రిని కలిసింది నిజం కాదా? * గవర్నర్పై నిన్నటిదాకా విమర్శలు చేసి ఇప్పుడు వెనక్కు తగ్గడం ఆయనద్వారా రాజీ చేసుకోవడానికేనా? * సెక్షన్-8 అమలులోకి రాకున్నా ఎందుకు వెనక్కు తగ్గారు? సాక్షి, హైదరాబాద్: 'ఐదు కోట్లకు ఓటు' కేసులో దేశ ప్రజలందరూ చూసేలా పూర్తిగా దొరికిపోయిన టీడీపీ నేతలు ఆ కేసునుంచి ...
కేటీఆర్ కాళ్లు సుజన పట్టుకోలేదా?: జగన్-హరీష్ల భేటీపై బొత్స సవాల్Oneindia Telugu
టీఆర్ఎస్ మంత్రి కాళ్లు పట్టుకున్నారు!ఆంధ్రజ్యోతి
ఏపీ ప్రభుత్వాన్ని అస్థిర పర్చాల్సిన అవసరం వైసీపీకి లేదు : బొత్సAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
... * టీడీపీ కేంద్రమంత్రి ఢిల్లీలో తెలంగాణ మంత్రిని కలిసింది నిజం కాదా? * గవర్నర్పై నిన్నటిదాకా విమర్శలు చేసి ఇప్పుడు వెనక్కు తగ్గడం ఆయనద్వారా రాజీ చేసుకోవడానికేనా? * సెక్షన్-8 అమలులోకి రాకున్నా ఎందుకు వెనక్కు తగ్గారు? సాక్షి, హైదరాబాద్: 'ఐదు కోట్లకు ఓటు' కేసులో దేశ ప్రజలందరూ చూసేలా పూర్తిగా దొరికిపోయిన టీడీపీ నేతలు ఆ కేసునుంచి ...
కేటీఆర్ కాళ్లు సుజన పట్టుకోలేదా?: జగన్-హరీష్ల భేటీపై బొత్స సవాల్
టీఆర్ఎస్ మంత్రి కాళ్లు పట్టుకున్నారు!
ఏపీ ప్రభుత్వాన్ని అస్థిర పర్చాల్సిన అవసరం వైసీపీకి లేదు : బొత్స
సాక్షి
ఓటుకు నోటుపై హైకోర్టులో పిల్
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటుకు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది ప్రజల సొమ్ముతో ముడిపడి ఉన్న వ్యవహారం అయినందున సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిల్ లో పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ...
ఓటుకు నోటుపై సీబీఐ విచారణకు డిమాండ్: హైకోర్టులో పిల్వెబ్ దునియా
రేవంత్ కేసును సీబీఐకి అప్పగించండి...హైకోర్టులో పిటిషన్ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు కేసు- హైకోర్టుకు నారాయణNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటుకు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది ప్రజల సొమ్ముతో ముడిపడి ఉన్న వ్యవహారం అయినందున సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిల్ లో పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ...
ఓటుకు నోటుపై సీబీఐ విచారణకు డిమాండ్: హైకోర్టులో పిల్
రేవంత్ కేసును సీబీఐకి అప్పగించండి...హైకోర్టులో పిటిషన్
ఓటుకు నోటు కేసు- హైకోర్టుకు నారాయణ
Oneindia Telugu
కృష్ణా జిల్లాలో చేపల వర్షం: ఎగబడి ఏరుకున్న జనం
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో గురువారం రాత్రి చేపల వర్షం కురిసింది. దీంతో శుక్రవారం ఉదయం రైతులంతా రోడ్లపైనే బుట్టలు పట్టుకొని వాటిని ఏరుకుంటున్నారు. అంతే కాదు వర్షం కురిసే సమయంలో ఈ చేపలు ఏంటంటూ ఆశ్చర్యపోయారు. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా వాలుగ ...
ఆకాశం నుంచి పడుతున్న చేపలు.. రోడ్లపైనే బుట్టలు పట్టుకుని..?వెబ్ దునియా
చేపలు వర్షంగా కురిస్తే..! (19-Jun-2015)ఆంధ్రజ్యోతి
కృష్ణాజిల్లాలో చేపల వర్షం …!Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో గురువారం రాత్రి చేపల వర్షం కురిసింది. దీంతో శుక్రవారం ఉదయం రైతులంతా రోడ్లపైనే బుట్టలు పట్టుకొని వాటిని ఏరుకుంటున్నారు. అంతే కాదు వర్షం కురిసే సమయంలో ఈ చేపలు ఏంటంటూ ఆశ్చర్యపోయారు. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా వాలుగ ...
ఆకాశం నుంచి పడుతున్న చేపలు.. రోడ్లపైనే బుట్టలు పట్టుకుని..?
చేపలు వర్షంగా కురిస్తే..! (19-Jun-2015)
కృష్ణాజిల్లాలో చేపల వర్షం …!
సాక్షి
సెక్షన్-8 అవసరం లేదు: నారాయణ
సాక్షి
హైదరాబాద్: : 'ఓటుకు కోట్లు' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మొదలైందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మాట్లాడుతూ... టీడీపీకి అనుకూలంగా ఉంటే గవర్నర్ మంచోడు... కాకపోతే మంచి వారు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారన్నారు.
చంద్రబాబు పై నారాయణ సంచలన వ్యాఖ్యలుప్రజాశక్తి
సెక్షన్-8 అమలు అవసరంలేదు: సీపీఐ నారాయణNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: : 'ఓటుకు కోట్లు' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మొదలైందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మాట్లాడుతూ... టీడీపీకి అనుకూలంగా ఉంటే గవర్నర్ మంచోడు... కాకపోతే మంచి వారు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారన్నారు.
చంద్రబాబు పై నారాయణ సంచలన వ్యాఖ్యలు
సెక్షన్-8 అమలు అవసరంలేదు: సీపీఐ నారాయణ
Oneindia Telugu
హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిపై ట్విస్ట్: కాంపౌండ్ ఫీజు విధింపు?
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం మరో మలుపు తిరగనుంది. నిబంధనలకు విరుద్ధమని, ప్లాన్ను సవరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఫైల్ను వెనక్కి పంపిన జీహెచ్ఎంసీ తదుపరి చర్యల దిశగా అడుగులు వేస్తోంది. అనుమతి ఇవ్వకముందే పనులు ...
చంద్రబాబు ఇంటికి కాంపౌండింగ్ ఫీజు?ఆంధ్రజ్యోతి
భవన నిర్మాణ అనుమతుల్లో వివక్ష!Andhrabhoomi
అతిక్రమణలు ఉన్నందువల్లే అనుమతివ్వలేదుసాక్షి
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం మరో మలుపు తిరగనుంది. నిబంధనలకు విరుద్ధమని, ప్లాన్ను సవరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఫైల్ను వెనక్కి పంపిన జీహెచ్ఎంసీ తదుపరి చర్యల దిశగా అడుగులు వేస్తోంది. అనుమతి ఇవ్వకముందే పనులు ...
చంద్రబాబు ఇంటికి కాంపౌండింగ్ ఫీజు?
భవన నిర్మాణ అనుమతుల్లో వివక్ష!
అతిక్రమణలు ఉన్నందువల్లే అనుమతివ్వలేదు
Oneindia Telugu
ఆంధ్రులకేదీ రక్షణ?: పత్తిపాటి, వంద మంది కెసిఆర్లొచ్చినా అంటూ ఎమ్మెల్యే
Oneindia Telugu
విజయవాడ/ గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీరుతో ఆంధ్రులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ఏడాది కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పునర్విభజన చట్టంలోని ...
టెయిల్ పాండ్ వద్దకొస్తే పల్నాటి పౌరుషం చూపిస్తాం: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేనివెబ్ దునియా
వందమంది కేసీఆర్లు వచ్చినా మా ప్రాజెక్టులను తాకలేరు : యరపతినేనిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ/ గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీరుతో ఆంధ్రులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ఏడాది కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పునర్విభజన చట్టంలోని ...
టెయిల్ పాండ్ వద్దకొస్తే పల్నాటి పౌరుషం చూపిస్తాం: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని
వందమంది కేసీఆర్లు వచ్చినా మా ప్రాజెక్టులను తాకలేరు : యరపతినేని
Oneindia Telugu
గ్యాంగ్రేప్?:యువకుడి గదిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Oneindia Telugu
గుంటూరు: జిల్లాలోని రేపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తన స్నేహితుడిగా భావిస్తున్న యువకుడి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దీంతో చుట్టుపక్కల అంతా వెతికిన ...
రూమ్కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణసాక్షి
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతిప్రజాశక్తి
ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని మధ్యాహ్నానికి శవమైంది.. ఆ గదిలో ఏం జరిగింది?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: జిల్లాలోని రేపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తన స్నేహితుడిగా భావిస్తున్న యువకుడి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దీంతో చుట్టుపక్కల అంతా వెతికిన ...
రూమ్కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణ
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని మధ్యాహ్నానికి శవమైంది.. ఆ గదిలో ఏం జరిగింది?
Oneindia Telugu
ఓటుకు నోటు: స్టీఫెన్సన్ ఏం చెప్పారు?, తనకు తెలియాలంటూ రేవంత్ పిటిషన్
Oneindia Telugu
హైదరాబాద్: టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటుకు నోటు వ్వవహారంలో ఇచ్చిన వాంగ్మూలం ఏపీసీ కోర్టుకు శుక్రవారం మధ్యాహ్నాం చేరింది. దీంతో, ఆయన ఇచ్చిన వాంగ్మూలం సర్టిఫైడ్ కాపీ కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో స్టీఫెన్సన్ ఏం వాంగ్మూలం ఇచ్చాడో ...
స్టీఫెన్సన్ ఏం చెప్పారో తెలుసుకోవాలని వుంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్వెబ్ దునియా
స్టీఫెన్ సన్ వాంగ్మూలం నాకు కావాలి.. రేవంత్ రెడ్డితెలుగువన్
కోర్టుకు చేరిన స్టీఫెన్ సన్ వాంగ్మూలంAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 42 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటుకు నోటు వ్వవహారంలో ఇచ్చిన వాంగ్మూలం ఏపీసీ కోర్టుకు శుక్రవారం మధ్యాహ్నాం చేరింది. దీంతో, ఆయన ఇచ్చిన వాంగ్మూలం సర్టిఫైడ్ కాపీ కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో స్టీఫెన్సన్ ఏం వాంగ్మూలం ఇచ్చాడో ...
స్టీఫెన్సన్ ఏం చెప్పారో తెలుసుకోవాలని వుంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్
స్టీఫెన్ సన్ వాంగ్మూలం నాకు కావాలి.. రేవంత్ రెడ్డి
కోర్టుకు చేరిన స్టీఫెన్ సన్ వాంగ్మూలం
沒有留言:
張貼留言