2015年6月27日 星期六

2015-06-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
తెగే దాకా లాగొద్దు: ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్   
Oneindia Telugu
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. ఈ ట్వీట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏ అంశాలను ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు. పూర్తిగా ఆంగ్లంలో ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తెగే దాకా లాగొద్దంటూ ...

తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్   సాక్షి
నేతలు 'మండేలా'ను ఆదర్శంగా తీసుకోవాలి: పవన్   ఆంధ్రజ్యోతి
పవన్ ట్వీట్ చేసాడు   Kandireega
News Articles by KSR   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'వ్యక్తిగా, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తప్పుచేశాడు'   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో నిర్వహించిన ఆర్థిక మంత్రుల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించామన్నారు. తెలంగాణ ఖాతా నుంచి రూ. 1270 కోట్లు అక్రమంగా తీసుకున్నారని, మా ...

నిధులు లాగేసుకోవడం చట్టవిరుద్ధం   సాక్షి
బాబు చేసిన సిగ్గుమాలిన పనికి ఆంధ్ర ప్రజలకేం సంబంధం... కేటీఆర్ ప్రశ్న   వెబ్ దునియా
అరుణ్‌జైట్లీతో ముగిసిన కేటీఆర్ భేటీ   Namasthe Telangana
తెలుగువన్   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సీఎం క్యాంఫ్ ఆఫీస్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: వామపక్షాల ఐక్య విద్యార్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి కార్యక్రమం విఫలమైంది. క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్ధి నేతలను అరెస్టు చేసిన బలవంతంగా ...

కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు   సాక్షి
కలెక్టరేట్ల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన   ఆంధ్రజ్యోతి
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కార్యకర్తల మధ్య సమన్వయం పెరగాలి: బాబు, ముందు వరుసలో లోకేశ్   
Oneindia Telugu
అమరావతి: విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి, నేతల మధ్య సమన్యయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలోకి కొంత మంది నేతలు వస్తున్నారని, మంచివాళ్లకు ఆహ్వానం పలుకుదామని తెలిపారు. పార్టీ అంటే కుటుంబం వంటిదని, ...

పార్టీకి, నేతల మధ్య సమన్వయం పెంచుకోవాలి కార్యకర్త సంక్షేమానికే ప్రాధాన్యత ...   ఆంధ్రజ్యోతి
కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. చంద్రబాబు   తెలుగువన్
కార్యకర్తలతో సమన్యయానికి నేతలదే భాద్యత:చంద్రబాబు   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నోటీసులిచ్చాక చంద్రబాబు భవిష్యత్తేమిటో తెలుస్తుంది: కడియం   
Oneindia Telugu
హైదరాబాద్: సెక్షన్ 8 అమలుపై, హైదరాబాదును యుటిగా చేయాలనే డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులకు చేస్తున్న వాదనలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటు సమాధానం ఇచ్చారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలనే హక్కు ఆంధ్రవాళ్లకు లేదని ఆయన శనివారంనాడు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చాక ...

'దొంగలకు నీతులు చెప్పే హక్కులేదు'   సాక్షి
త్వరలోనే బాబు భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది : కడియం   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు పట్టపగలు దొరికిన దొంగ   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఓటుకు నోటు: టేపుల కేసులో ఈసీ మెమో తిరస్కరణ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులతోపాటు ఇతర పత్రాలు ఇప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన వ్యవహారం కావడంతో టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా దర్యాప్తు ...

ఓటుకు కోట్లులో ఈసీ పిటిషన్ తిరస్కరణ   సాక్షి
ఓటుకు నోటు కేసులో ఈసీ పిటిషన్ కొట్టివేత   Namasthe Telangana
ఎన్నికల సంఘం పిటిషన్ -ఎసిబి కోర్టు నో   News Articles by KSR
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ   
సాక్షి
మహబూబ్‌నగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బస్సు ప్రయాణికుడు ...

కేశినేని బస్సులో నాలుగు కిలోల బంగారం చోరీ   Andhrabhoomi
టీకి దిగారు-4 కిలోల బంగారం చోరి చేశారు   News Articles by KSR
బస్సులో చోరీ.. నాలుగు కిలోల బంగారం అపహరణ   Namasthe Telangana
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆల్మట్టికి భారీగా వరద నీరు...   
సాక్షి
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ...

ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులు   Namasthe Telangana
ఎగువ కృష్ణాకు వరద   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ   
Oneindia Telugu
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్‌ జనరల్‌ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్‌ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ...

షెడ్యూల్ 10 వివాదం కదిలింది.... ఆధిపత్యం కోసం తెలగు రాష్ట్రాలు పోటాపోటీ   వెబ్ దునియా
షెడ్యూల్ పదిలోని అన్ని సంస్థలు తెలంగాణవే   Teluguwishesh
పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే ఏపీ చర్యలపై జాగ్రత్త: అధికారులకు టీ సీఎస్ ఆదేశం   ఆంధ్రజ్యోతి
సాక్షి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భేటీతో క్లియర్: కేసు దర్యాప్తు ఎసిబికే, సెక్షన్ 8 వేరు..   
Oneindia Telugu
న్యూఢిల్లీ: నోటుకు ఓటు కేసులో కేంద్రం జోక్యం చేసుకోదని, దర్యాప్తును తెలంగాణ ఎసిబికే వదిలేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గవర్నర్ నరసింహన్ భేటీలో ఈ విషయంపై కేంద్ర వైఖరి స్పష్టమైనట్లు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసును సెక్షన్ 8 నుంచి వేరు చేసి చూడాలని కూడా ...

సెక్షన్: 8పై కేంద్రం నేడు నిర్ణయం తీసుకొనే అవకాశం?   తెలుగువన్
'గవర్నర్ కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'   సాక్షి
పరాకాష్టకు ఏపీ కుట్రలు!   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言