2015年6月27日 星期六

2015-06-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
తెగే దాకా లాగొద్దు: ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్   
Oneindia Telugu
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. ఈ ట్వీట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏ అంశాలను ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు. పూర్తిగా ఆంగ్లంలో ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తెగే దాకా లాగొద్దంటూ ...

తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్   సాక్షి
నేతలు 'మండేలా'ను ఆదర్శంగా తీసుకోవాలి: పవన్   ఆంధ్రజ్యోతి
పవన్ ట్వీట్ చేసాడు   Kandireega
News Articles by KSR   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సీఎం క్యాంఫ్ ఆఫీస్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: వామపక్షాల ఐక్య విద్యార్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి కార్యక్రమం విఫలమైంది. క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్ధి నేతలను అరెస్టు చేసిన బలవంతంగా ...

కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు   సాక్షి
కలెక్టరేట్ల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన   ఆంధ్రజ్యోతి
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబు చేసిన సిగ్గుమాలిన పనికి ఆంధ్ర ప్రజలకేం సంబంధం... కేటీఆర్ ప్రశ్న   
వెబ్ దునియా
సెక్షన్ 8 వ్యవహారంపై తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 కోట్ల ఆంధ్రప్రజల కోసం కాకుండా రూ. 5 కోట్ల నోట్లపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన సిగ్గుమాలిన పనితో ఆంధ్ర ప్రజలకు ఎలాంటి సంబంధం లేదనీ, ఐతే అదేదో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలా చిత్రీకరించేందుకు చంద్రబాబు నాయుడు ...

నిధులు లాగేసుకోవడం చట్టవిరుద్ధం   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చేయి చేసుకున్న భారత హై కమిషనర్ భార్య, రీకాల్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భార్య సిబ్బందిపై దాడి చేసిందన్న ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్‌ భారత హైకమిషనర్‌ను స్వదేశానికి రీకాల్ చేయించింది. న్యూజిలాండ్‌లో భారత హై కమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల ఇంట్లో పనిచేసే షెఫ్‌పై చేయి చేసుకుంది. దీంతో భారత హై కమిషనర్ రవి థాపర్ ఇంటి నుంచి గత నెలలో ఓ రాత్రి షెప్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిపోయాడు. అక్కడ ...

సిబ్బందిపై చెయ్యి చేసుకున్న న్యూజిలాండ్..   ఆంధ్రజ్యోతి
చెఫ్ పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్   సాక్షి
న్యూజిలాండ్‌లో భారత రాయబారి రీకాల్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కార్యకర్తల మధ్య సమన్వయం పెరగాలి: బాబు, ముందు వరుసలో లోకేశ్   
Oneindia Telugu
అమరావతి: విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి, నేతల మధ్య సమన్యయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలోకి కొంత మంది నేతలు వస్తున్నారని, మంచివాళ్లకు ఆహ్వానం పలుకుదామని తెలిపారు. పార్టీ అంటే కుటుంబం వంటిదని, ...

పార్టీకి, నేతల మధ్య సమన్వయం పెంచుకోవాలి కార్యకర్త సంక్షేమానికే ప్రాధాన్యత ...   ఆంధ్రజ్యోతి
కార్యకర్తలతో సమన్యయానికి నేతలదే భాద్యత:చంద్రబాబు   ప్రజాశక్తి
కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. చంద్రబాబు   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
యాసిడ్‌ దాడిలో గాయపడ్డ మహిళ మృతి   
సాక్షి
కేసరపల్లి సమీపంలోని బుడమేరు వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తుల యాసిడ్ దాడిలో గాయపడిన రాణి శనివారం మృతిచెందారు. తలకు బలమైన గాయాలతో ప్రయివేటు ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. - వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే దాడి ఘటన - పోలీసుల అదుపులో ఐదుగురు గన్నవరం : యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాణి ...

మిత్రుడితో బైక్‌పై వెళ్తుండగా యాసిడ్ దాడి: మహిళ మృతి   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నోటీసులిచ్చాక చంద్రబాబు భవిష్యత్తేమిటో తెలుస్తుంది: కడియం   
Oneindia Telugu
హైదరాబాద్: సెక్షన్ 8 అమలుపై, హైదరాబాదును యుటిగా చేయాలనే డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులకు చేస్తున్న వాదనలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటు సమాధానం ఇచ్చారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలనే హక్కు ఆంధ్రవాళ్లకు లేదని ఆయన శనివారంనాడు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చాక ...

'దొంగలకు నీతులు చెప్పే హక్కులేదు'   సాక్షి
త్వరలోనే బాబు భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది : కడియం   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు పట్టపగలు దొరికిన దొంగ   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ   
సాక్షి
మహబూబ్‌నగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బస్సు ప్రయాణికుడు ...

కేశినేని బస్సులో నాలుగు కిలోల బంగారం చోరీ   Andhrabhoomi
బస్సులో చోరీ.. నాలుగు కిలోల బంగారం అపహరణ   Namasthe Telangana
టీకి దిగారు-4 కిలోల బంగారం చోరి చేశారు   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆల్మట్టికి భారీగా వరద నీరు...   
సాక్షి
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ...

ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అనంతపురం: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమం: జేసీ ...   
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూన్ 27: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్టు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. లెఫ్టినెంట్‌ కల్నల్ పర్యవేక్షణలో సహాయ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. రోడ్డు క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అక్కడ చిక్కుకున్న130 మంది యాత్రికులను రెండ్రోజుల్లో సురక్షితంగా రాష్ట్రానికి ...

వరదలు చిక్కుకున్న ఉత్తారాఖండ్   ప్రజాశక్తి
ఉత్తరాఖండ్‌లో వరదలు   Andhrabhoomi
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం   సాక్షి

అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言