Oneindia Telugu
ఆధ్యాత్మకవేత్తగా మారిన రాజీవ్ గాంధీ హంతకుడు
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సుమారు రెండు దశాభ్దాల క్రితం ఎల్టీటీఈ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనపై మానవ బాంబుని ప్రయోగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకడైన దోషి మురుగన్ వేలూరు జైల్లో ఉన్నాడు. కాలం ...
రాజీవ్ హంతకుడి ఆధ్యాత్మిక బాట... కాషాయ వస్త్రాలలో మురగేషన్వెబ్ దునియా
ఆధ్యాత్మికవేత్తగా మారిన రాజీవ్ హంతకుడుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సుమారు రెండు దశాభ్దాల క్రితం ఎల్టీటీఈ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనపై మానవ బాంబుని ప్రయోగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకడైన దోషి మురుగన్ వేలూరు జైల్లో ఉన్నాడు. కాలం ...
రాజీవ్ హంతకుడి ఆధ్యాత్మిక బాట... కాషాయ వస్త్రాలలో మురగేషన్
ఆధ్యాత్మికవేత్తగా మారిన రాజీవ్ హంతకుడు
వెబ్ దునియా
మద్యం మత్తులో వాహనాన్ని నడిపితే రూ. 10 వేలు జరిమానా...
వెబ్ దునియా
ఇటీవల దేశ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మద్యం మత్తులో వాహనం నడిపే వారికి విధించే శిక్షలను కేంద్ర ప్రభుత్వం కఠినంతరం చేయదలచింది. ఆ ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపేవారికి విధించే జరిమానా మొత్తాన్ని ఐదంతలు పెంచే విధంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు భద్రతా శాఖ నిర్ణయించింది. ఈ కొత్త చట్టం ...
షాకిచ్చారు: డ్రంక్ అండ్ డ్రైవ్, రూ. 10 వేలు ఫైన్Oneindia Telugu
తాగి నడిపితే భారీ జరిమానా!సాక్షి
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పది వేల జరిమానాNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల దేశ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మద్యం మత్తులో వాహనం నడిపే వారికి విధించే శిక్షలను కేంద్ర ప్రభుత్వం కఠినంతరం చేయదలచింది. ఆ ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపేవారికి విధించే జరిమానా మొత్తాన్ని ఐదంతలు పెంచే విధంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు భద్రతా శాఖ నిర్ణయించింది. ఈ కొత్త చట్టం ...
షాకిచ్చారు: డ్రంక్ అండ్ డ్రైవ్, రూ. 10 వేలు ఫైన్
తాగి నడిపితే భారీ జరిమానా!
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పది వేల జరిమానా
సాక్షి
'75 ఏళ్లు దాటితే బ్రెయిన్డెడ్ అంటున్నారు'
సాక్షి
ముంబై: ప్రధాని మోదీపై బీజేపీ సీనియర్ నేత యశ్వంత్సిన్హా విమర్శల వర్షం కురిపించారు. 75 ఏళ్ల వయసు దాటిన వారందరినీ బ్రెయిన్డెడ్ అయినట్టుగా మోదీ గత ఏడాది మే 26న ప్రకటించారని విమర్శించారు. 75 ఏళ్లు దాటిన వారు మంత్రి పదవికి అనర్హులుగా మోదీ పరిగణించడాన్ని సిన్హా బుధవారం ముంబైలో తప్పుబట్టారు. 75 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లలో బీజేపీ ప్రధాన ...
75 ఏళ్లు నిండిన వారినందరినీ 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారుAndhrabhoomi
బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా.. బ్రెయిన్ డెడ్..?: యశ్వంత్ సిన్హావెబ్ దునియా
మోడీిపై యశ్వంత్ ఆరోపణలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: ప్రధాని మోదీపై బీజేపీ సీనియర్ నేత యశ్వంత్సిన్హా విమర్శల వర్షం కురిపించారు. 75 ఏళ్ల వయసు దాటిన వారందరినీ బ్రెయిన్డెడ్ అయినట్టుగా మోదీ గత ఏడాది మే 26న ప్రకటించారని విమర్శించారు. 75 ఏళ్లు దాటిన వారు మంత్రి పదవికి అనర్హులుగా మోదీ పరిగణించడాన్ని సిన్హా బుధవారం ముంబైలో తప్పుబట్టారు. 75 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లలో బీజేపీ ప్రధాన ...
75 ఏళ్లు నిండిన వారినందరినీ 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారు
బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా.. బ్రెయిన్ డెడ్..?: యశ్వంత్ సిన్హా
మోడీిపై యశ్వంత్ ఆరోపణలు
Oneindia Telugu
బిజెపి ఎంపి దిలీప్సింగ్ భూరియా కన్నమూత
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దిలీప్సింగ్ భూరియా కన్నుమూశారు. అనారోగ్యంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేరిన దిలీప్సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జాభువ(రాట్లం) పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన 1980 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
బీజేపీ ఎంపీ దిలీప్సింగ్ భూరియా కన్నుమూతఆంధ్రజ్యోతి
బీజేపీ ఎంపీ భూరియా కన్నుమూతNamasthe Telangana
బీజేపీ ఎంపి దిలీప్సింగ్ భూరియా కన్నుమూతప్రజాశక్తి
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దిలీప్సింగ్ భూరియా కన్నుమూశారు. అనారోగ్యంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేరిన దిలీప్సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జాభువ(రాట్లం) పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన 1980 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
బీజేపీ ఎంపీ దిలీప్సింగ్ భూరియా కన్నుమూత
బీజేపీ ఎంపీ భూరియా కన్నుమూత
బీజేపీ ఎంపి దిలీప్సింగ్ భూరియా కన్నుమూత
Oneindia Telugu
విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆరు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వాణిజ్య వ్యాపారంలో భాగంగా జపాన్, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజం సరఫరాకు ...
దేశవ్యాప్తంగా మరో 6 కొత్త ఐఐఎంలుNamasthe Telangana
విశాఖలో ఐఐఎంకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ప్రజాశక్తి
విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదంAndhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆరు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వాణిజ్య వ్యాపారంలో భాగంగా జపాన్, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజం సరఫరాకు ...
దేశవ్యాప్తంగా మరో 6 కొత్త ఐఐఎంలు
విశాఖలో ఐఐఎంకు కేంద్ర గ్రీన్ సిగ్నల్
విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Oneindia Telugu
సెక్షన్ 8పై అనవసర గొడవ రాష్ట్రాలు కోరితేనే కేంద్రం స్పందిస్తుంది: వెంకయ్య
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 24(ఆంధ్రజ్యోతి): 'సెక్షన్ 8పై అనవసర గొడవ జరుగుతోంది. ఇరు రాషా్ట్రల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. అంతమాత్రాన కేంద్రం జోక్యం చేసుకుంటుందా?. ఇరు రాష్ల్రాలు కోరితేనే జోక్యం చేసుకుంటాం' అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బుధవారం తన ...
షాక్, అడిగితేనే: రాష్ట్రాల గొడవలో జోక్యం చేసుకోమన్న వెంకయ్యOneindia Telugu
ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..సాక్షి
ప్రతీ సమస్యలో మేమెక్కడ తలదూర్చుతాం... వెంకయ్య నాయుడువెబ్ దునియా
Andhrabhoomi
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్ 24(ఆంధ్రజ్యోతి): 'సెక్షన్ 8పై అనవసర గొడవ జరుగుతోంది. ఇరు రాషా్ట్రల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. అంతమాత్రాన కేంద్రం జోక్యం చేసుకుంటుందా?. ఇరు రాష్ల్రాలు కోరితేనే జోక్యం చేసుకుంటాం' అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బుధవారం తన ...
షాక్, అడిగితేనే: రాష్ట్రాల గొడవలో జోక్యం చేసుకోమన్న వెంకయ్య
ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..
ప్రతీ సమస్యలో మేమెక్కడ తలదూర్చుతాం... వెంకయ్య నాయుడు
సాక్షి
కేంద్రమంత్రి గడ్కరికి తప్పిన ప్రమాదం
సాక్షి
కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన గడ్కరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలీకాప్టర్ కు కార్పెట్లు తగిలాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నితిన్ గడ్కరీకి తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి
గడ్కరీకి తప్పిన ప్రమాదం... హెలికాఫ్టర్ ను కప్పేసిన రెడ్ కార్పెట్వెబ్ దునియా
గడ్కరీకి తృటిలో తప్పిన ప్రమాదంAndhrabhoomi
Teluguwishesh
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన గడ్కరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలీకాప్టర్ కు కార్పెట్లు తగిలాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నితిన్ గడ్కరీకి తప్పిన ప్రమాదం
గడ్కరీకి తప్పిన ప్రమాదం... హెలికాఫ్టర్ ను కప్పేసిన రెడ్ కార్పెట్
గడ్కరీకి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి
జులై 21నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుండి ప్రారంభం కానున్నాయి. కానీ ఈసారి ఈ సమావేశాలు మూడు వారాలకే కుదించ బడ్డాయి. తొలుత అనుకున్న ప్రకారం జులై 20 నుండి సమావేశాలు ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఈద్ పండగను దృష్టిలో పెట్టుకుని వీటిని 21కి మార్చారు. ఈసారి సమావేశాలు వాడిగా, వేడిగా సాగే అవకాశముంది. లలిత్ మోడీ ...
జూలై 21 నుంచి పార్లమెంటుసాక్షి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: జూలై 21 నుంచి 3 వారాల పాటు..వెబ్ దునియా
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుండి ప్రారంభం కానున్నాయి. కానీ ఈసారి ఈ సమావేశాలు మూడు వారాలకే కుదించ బడ్డాయి. తొలుత అనుకున్న ప్రకారం జులై 20 నుండి సమావేశాలు ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఈద్ పండగను దృష్టిలో పెట్టుకుని వీటిని 21కి మార్చారు. ఈసారి సమావేశాలు వాడిగా, వేడిగా సాగే అవకాశముంది. లలిత్ మోడీ ...
జూలై 21 నుంచి పార్లమెంటు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: జూలై 21 నుంచి 3 వారాల పాటు..
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Oneindia Telugu
స్మృతీకి చుక్కెదురు: ఫేక్ డిగ్రీ పిటిషన్ స్వీకరించిన కోర్టు
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ర్టేట్ కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పిటిషనర్ అహ్మర్ ఖాన్ కోర్టుకు విన్నవించారు. ఈసీకి ఆమె సమర్పించిన మూడు అఫిడవిట్లు సవాలు చేస్తూ ...
స్మృతి ఇరానీ మెడకు 'విద్యార్హత' ఉచ్చుసాక్షి
స్మృతి ఇరానీ చిక్కుల్లో.. సమన్ల జారీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు నిర్ణయంవెబ్ దునియా
ఫేక్ సర్టిఫికిట్ కేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి చుక్కెదురుTeluguwishesh
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ర్టేట్ కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పిటిషనర్ అహ్మర్ ఖాన్ కోర్టుకు విన్నవించారు. ఈసీకి ఆమె సమర్పించిన మూడు అఫిడవిట్లు సవాలు చేస్తూ ...
స్మృతి ఇరానీ మెడకు 'విద్యార్హత' ఉచ్చు
స్మృతి ఇరానీ చిక్కుల్లో.. సమన్ల జారీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు నిర్ణయం
ఫేక్ సర్టిఫికిట్ కేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి చుక్కెదురు
సాక్షి
ఇవిగో ఆధారాలు.. రాజే తప్పుకోవాలి
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని, ఆమె వెంటనే రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజే సంతకంతో కూడిన రహస్య పత్రాలను ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారమిక్కడ విడుదల చేశారు. రాజేను ...
ఇదిగో పత్రం.. అదిగో సంతకంAndhrabhoomi
లలిత్ మోదీకి మద్దతుగా వసుంధర లేఖఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని, ఆమె వెంటనే రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజే సంతకంతో కూడిన రహస్య పత్రాలను ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారమిక్కడ విడుదల చేశారు. రాజేను ...
ఇదిగో పత్రం.. అదిగో సంతకం
లలిత్ మోదీకి మద్దతుగా వసుంధర లేఖ
沒有留言:
張貼留言