2015年6月21日 星期日

2015-06-22 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మీడియా కొత్త వాదన: చంద్రబాబు, స్టీఫెన్‌సన్ ఆడియో కట్ అండ్ పేస్ట్?   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు పేర్కొంటూ రెండు చానళ్లలో ప్రసారమైన ఆడియో క్లిప్పింగ్‌ల గుట్టు విప్పేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నట్లు ఓ వర్గం మీడియాలో సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి. మీడియా వాదన ప్రకారం - ఈ ఆడియోను పరిశీలించిన పోలీసులు ...

ఆడియో క్లిప్పింగుల్లో అతుకులు.. గుట్టు విప్పే ప్రయత్నంలో ఏపీ పోలీసులు!   వెబ్ దునియా
ఎఫ్ఎస్ఎల్‌కు బాబు-స్టీఫెన్‌ ఆడియో క్లిప్పింగ్‌ల గుట్టు విప్పేందుకు ఏపీ పోలీసుల ...   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వొద్దు: టీ ప్రభుత్వ పెద్దలు   
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు వాయిస్ టెస్ట్ నిర్వహించొద్దని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎస్ఎఫ్ఎల్‌) అధికారులకు ఆదేశాలు అందాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని ఎస్ఎఫ్ఎల్‌‌కు తెలంగాణలోని ప్రభుత్వ ఉన్నత వర్గాలు సూచించాయని తెలుస్తోంది. చంద్రబాబు సీఎం స్ధాయి వ్యక్తి కాబట్టి నోటీసులు ...

సయోధ్య కుదిరింది...! చంద్రబాబుకు నోటీసులు లేనట్లే.?   వెబ్ దునియా
బాబుకు నోటీసులు లేనట్టే? ఎస్ఎఫ్ఎల్‌కు టీ ముఖ్యుల మౌఖిక ఆదేశం!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రి పోచారం డ్రైవర్‌పై బౌన్సర్ల దాడి   
సాక్షి
బంజారాహిల్స్: ఫిలింనగర్ రోడ్ నెం. 1లోని ఓ ఇంటి ముందు సహచరుల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్ నాగరాజుపై నలుగురు బౌన్సర్లు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నాగరాజు తన సహచరుల కోసం ...

మంత్రి పోచారం డ్రైవర్‌పై మంచు లక్ష్మి డ్రైవర్ల దాడి   Namasthe Telangana
డ్రైవర్‌పై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి   Andhrabhoomi
మంత్రి పోచారం డ్రైవర్‌పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి, అరెస్ట్!   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విడమరిచి చెప్పిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మి, తెలంగాణ వాదులను ఏకం చేశారని సీఎం కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ నాలుగో వర్ధంతి ...

'సార్‌ను చూసే రాష్ట్రం ఇచ్చాం.. చూడలేకపోయారు'   ఆంధ్రజ్యోతి
ప్రొ. జయశంకర్‌కు ఘన నివాళి   Andhrabhoomi
మరువలేం: జయశంకర్‌కు సిఎం కెసిఆర్, మంత్రుల నివాళి   Oneindia Telugu
Kandireega   
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   


సాక్షి
   
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హరిత హారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులకు పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అట వీ, హౌసింగ్ విభాగాల అధికారులతో సీఎం సమీక్షించారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి ...

40 కోట్ల మొక్కలు నాటాలి.. బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా... కేసీఆర్ వెల్లడి   వెబ్ దునియా
ఇకపై అన్ని జిల్లాలు బస్సులోనే తిరుగుతా: కేసీఆర్   ఆంధ్రజ్యోతి
హరితహారం ఓ ప్రజా ఉద్యమంలా జరగాలి: సీఎం   Namasthe Telangana
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 16 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దినచర్యలో భాగం : గవర్నర్‌   
ప్రజాశక్తి
ప్రతి ఒక్కరు యోగాను తమ దినచర్యల్లో భాగం చేసుకోవాలని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. ప్రతి రోజు యోగా చేయడాన్ని ఒక ముఖ్యమైన అలవాటుగా చేసుకోవలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని అధికమించాలంటే ...

యోగాడేలో గవర్నర్ నరసింహన్   సాక్షి
జీవన విధానంలో సమతుల్యత సాధించేందుకు యోగా దోహదంపడుతుంది: నరసింహన్   వెబ్ దునియా
జీవన సమతుల్యతకు యోగా ఉపయుక్తం: గవర్నర్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్‌తో బాబు కాళ్లబేరం, బస్సుల్లో నిద్రలేని రాత్రులు: బొత్స, అంబటి   
Oneindia Telugu
గుంటూరు: ఓటుకు నోటు వ్యవహారం కేసు నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని, ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు ఆదివారం అన్నారు. ఏసీబీ కేసులకు భయపడుతున్న చంద్రబాబు బస్సులలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు కాళ్ల బేరానికి ...

రేవంత్ కేసునుంచి బాబు తప్పించుకోలేరు   సాక్షి
రాజకీయాలను వ్యాపారం చేసింది చంద్రబాబే   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా... నేతల ధిక్కారంపై గవర్నర్ వేదాంతం.. ఇంకా ...   
వెబ్ దునియా
''నేను కర్మయోగాన్ని అనుసరిస్తాను. మనిషి జీవితం లో మూడు యోగాలు ముఖ్యమని కృష్ణుడు చెప్పారు. అవి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. వీటిలో ముఖ్యమైనది కర్మయోగం. కర్మ యోగమంటే పని చేయడమే మన అధికారం. దాని ఫలితం ఆశించే అధికారం మనకుండదు. విధులను సక్రమంగా నిర్వహిస్తూపోతే ఫలితం దానంతట అదే వస్తుంది'' అని ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వేదాంతం ...

నాది కర్మయోగం: తెలంగాణ, ఎపి వివాదాలపై గవర్నర్ నో కామెంట్   Oneindia Telugu
ఏడుకొండలవాడు.. ఆదుకుంటానన్నాడు నాది కర్మ యోగం: తిరుమలలో గవర్నర్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేడు ఈ నరేంద్రుడు: యోగాసనాలేసిన బాబు   
Oneindia Telugu
విజయవాడ: మన పూర్వీకులిచ్చిన వారసత్వ సంపద యోగా, ధ్యానం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సంపదను ప్రపంచానికి అందించాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పారు. నాడు ఆ నరేంద్రుడు (స్వామి వివేకానంద) మన దేశ ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెబితే, నేడు ఈ నరేంద్రుడు (ప్రధాని ...

వారసత్వ సంపద యోగా   ప్రజాశక్తి
నాడు ఆ నరేంద్రుడు.. నేడు ఈ నరేంద్రుడు.. యోగా కోసం ప్రత్యేక బడ్జెట్: చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
మోడీని వివేకానందుడితో పోల్చిన చంద్రబాబు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


విశాఖ జైలులో ఖైదీ ఆత్మహత్య   
ప్రజాశక్తి
విశాఖ కేంద్రకాగారంలో జీవిత ఖైదీ శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, మెట్టకివలస గ్రామానికి చెందిన సర్లంపూడి వినోద్‌కుమార్‌ (27) మరదల్ని కిడ్నాప్‌ చేసిన కేసులో సెప్టెంబరు 27, 2011లో విశాఖ కేంద్ర కారాగారానికి జీవిత ఖైదీగా వచ్చాడు. 2014 డిసెంబరు 20న పెరోల్‌పై ఇంటికి వెళ్లాడు.
జీవిత ఖైదీ ఆత్మహత్య   సాక్షి
విశాఖ: సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీ ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言