2015年6月28日 星期日

2015-06-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
సంస్కరణలకు ఆద్యుడు పీవీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి కాపాడి ప్రపంచదేశాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కొనియాడారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీనే అని కీర్తించారు. ఆది వారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీవీ 94వ జయంతి వేడుకల్లో ...

విభజన బిల్లులో సెక్షన్ 8ను పొందుపరుస్తున్నపుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారు : దిగ్విజయ్   వెబ్ దునియా
ఓటుకునోటు వ్యవహారంపై సీబీఐవిచారణ జరిపించాలి ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ ...   ఆంధ్రజ్యోతి
డిగ్గీ, డీఎస్ మధ్య విభేదాలు?   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పీవీ జయంతి వేడుకలు   
సాక్షి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంతి వేడుకలను ఆదివారం (28-06-15) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు పీవీకి ఘనంగా ...

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీ జయంతి వేడుకలు   Namasthe Telangana
భారత్‌ ఆగ్రగామిగే ఎదిగేందుకు పీవీ సంస్కరణలే కారణం   ప్రజాశక్తి
పీవీ జయంతి వేడుకలకు డుమ్మా కొట్టిన కేసీఆర్.. మండిపడిన కాంగ్రెస్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉన్నత విద్యామండలి అంశంలో తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని అన్నారు.
టి సర్కార్ సహకరించడం లేదు   Andhrabhoomi
మీ వద్ద సమాచారం, విద్యార్థుల భవిష్యత్తుతో వద్దు: కేసీఆర్‌కు గంటా, మీడియా ముందే ...   Oneindia Telugu
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు?   
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీబీ నోటిసులిస్తుందనే భయంతోనే జిల్లాల్లో పర్యటన చేపట్టినట్లు వైఎస్సార్ సీపీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో ...

పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : అంబటి రాంబాబు విమర్శలు   వెబ్ దునియా
పవన్.. బాబుకు పెయిడ్ ఆర్టిస్టువా?: అంబటి, పతివ్రతలు లేరన్న జూపూడీ   Oneindia Telugu
చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్ట్ గా పవన్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబుపై మాటలా, మీ నాన్నకే లేదు, నీకెప్పుడు రావాలి: కెటిఆర్‌పై పల్లె   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఎన్ని సెక్షన్లు, షెడ్యూళ్లు, పేజీలు ఉన్నాయో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెలుసా అని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. చట్టం గురించి తెలియకపోయినా ఏపీ మంత్రులకు అవగాహన లేదని వ్యాఖ్యానించడం కడియం శ్రీహరి అహంకారానికి నిదర్శమన్నారు. చంద్రబాబును విమర్శించే ...

విభజన చట్టంలో ఎన్ని సెక్షన్లున్నాయో తెలుసా? నీలాంటి మంత్రులు దొరకడం తెలంగాణ ...   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బయట పడ్డానికి కామా ఫుల్‌స్టాప్‌లతో చదువుతున్నారు: ఓటుకు నోటుపై దేవీప్రసాద్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావును ఒకే గాటన కట్టి మాట్లాడవద్దని, ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందని టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం ...

చంద్రబాబును, కేసీఆర్‌ను ఒకే గాటిన కట్టొద్దు కేసీఆర్‌లా బాబు హామీ ఇవ్వలేదు: టి ...   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
పుష్కరం.. ముహూర్తమే అయోమయం   
సాక్షి
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అనే దానిపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం ఒక ముహుర్తం ఆమోదించి ఏర్పాట్లు చేస్తుండగా...ఇద్దరు ప్రముఖ సిద్ధాంతులు వేర్వేరు ముహుర్తాలు నిర్ణయించడం విశేషం. ఈ మూడు ముహుర్తాలతో భక్తులలో అయోమయం నెలకొంది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతుల ముహూర్తం ప్రకారం పుష్కరాలు జూలై 14న ...

పుష్కరాలు: కేసీఆర్‌కు బాబు సర్కార్ ఆహ్వానం, అప్పుడే వచ్చాయట!   Oneindia Telugu
గోదావరికి పుష్కర కళ.. రాజమండ్రిలో ఇదీ షెడ్యూల్..   ఆంధ్రజ్యోతి
గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Telangana99
   
పివికి ఘనంగా నివాళి   
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 28:మాజీ ప్రధాన మంత్రి పాములపర్తి నరసింహరావు 94వ జయంతిని నెక్లెస్‌రోడ్‌లోని పివి జ్ఞాన భూమిలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. స్పీకర్, మంత్రులు, పివి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. పివి నరసింహరావుకు భారత రత్న ప్రకటించాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పివికి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు ...

పివి జయంతి-కాంగ్రెస్ హడావుడి   News Articles by KSR
పివి 94వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణా ప్రభుత్వం   Telangana99

అన్ని 4 వార్తల కథనాలు »   


జూలై 1న తిరుమలకు రాష్ట్రపతి   
సాక్షి
తిరుమల, తిరుచానూరు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1న తిరుమలకు రానున్న నేపథ్యంలో అధికారులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు, కపిల తీర్థం తదితర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తదితరులతో కూడిన ...

జూలై 1న తిరుమలకు రాష్ట్రపతి రాక   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక   
సాక్షి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.
భాగ్యనగరికి నేడే రాష్ట్రపతి రాక   ఆంధ్రజ్యోతి
రాష్ట్రపతి రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు   Namasthe Telangana
నేడు రాష్టప్రతి ప్రణబ్ రాక   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言