2015年6月20日 星期六

2015-06-21 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
నారాయణ క్యాంపస్‌‌లో విద్యార్ధుల ఫైటింగ్: 40 మందికి గాయాలు   
Oneindia Telugu
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో ఉన్న మిథులాపురి కాలనీలోని నారాయణ కాలేజ్‌ క్యాంపస్‌లో శనివారం తెల్లవారుజామున విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో 40 మంది విద్యార్ధులకు గాయలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులను చికిత్స నిమిత్తం ఉజ్వల ...

తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి   సాక్షి
'నారాయణ' విద్యార్థులు గ్యాంగ్ వార్.. 31 మందికి తీవ్ర గాయాలు..   వెబ్ దునియా
విశాఖ నారాయణకాలేజ్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ 31మంది విద్యార్థులకు గాయాలు ...   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అందులో ధోనీ తప్పేమీలేదు'   
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ -భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివాదంలో టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి.. ధోనీకి మద్దతుగా నిలిచాడు. ఈ సంఘటనలో ధోనీ తప్పేమీలేదంటూ రవిశాస్త్రి సమర్థించాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గురువారం బంగ్లాతో జరిగిన తొలి వన్డే సిరీస్ సందర్భంగా ముస్తాఫిజుర్ ను ధోనీ ఢీకొనడం వివాదమైన సంగతి ...

బంగ్లా బౌలర్‌ను ఢీకొట్టిన ధోనీ.. మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత   వెబ్ దునియా
ధోనీ, ముస్తాఫిజుర్‌కు భారీ జరిమానా! తొలి వన్డేలో పరస్పరం ఢీ   ఆంధ్రజ్యోతి
ముస్తాఫిజుర్‌తో ఢీ: ధోనీ మ్యాచు ఫీజులో భారీ కోత   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
'సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి'   
సాక్షి
జబల్‌పూర్: క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'సచిన్ భారతరత్న అవార్డు ద్వారా లభించిన గౌరవాన్ని పలు వ్యాపార ఒప్పందాలకు వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాడని' ఆరోపిస్తూ భోపాల్‌కు చెందిన వి.కె. నస్వాహ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు గురువారం స్వీకరించింది ...

కష్టాల్లో సచిన్‌..! భారతరత్న దుర్వినియోగం ఆరోపణలు!   ఆంధ్రజ్యోతి
'సచిన్.. భారతరత్నను దుర్వినియోగం చేస్తున్నారు'   Oneindia Telugu
సచిన్ నుంచి భారతరత్నను వెనక్కి తీసుకోవాలని వ్యాజ్యం   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫోన్ ట్యాపింగ్ గరం, వేములవాడకు వెళ్తే పదవి హుష్‌కాకీ!: ధైర్యం చేసిన కేసీఆర్   
Oneindia Telugu
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెంటిమెంటు కాదని ధైర్యం చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ మంత్రులు ఓ అడుగు ముందుకేసి, తమ వద్ద ఉన్న ఆధారాలతో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.
రాజన్నకు ఏటా రూ.100 కోట్లు   సాక్షి
అయ్యో! ఆయన వేములవాడ వెళ్ళారా?   తెలుగువన్
వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
Kandireega   
Namasthe Telangana   
అన్ని 21 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కోపా' క్వార్టర్‌ఫైనల్లో చిలీ   
ఆంధ్రజ్యోతి
శాంటియాగో: కోపా అమెరికా కప్‌లో ఆతిథ్య చిలీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఎలో జరిగిన మ్యాచ్‌లో చిలీ 5-0తో బొలీవియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్‌-ఎలో టాపర్‌గా నిలిచిన చిలీ.. క్వార్టర్స్‌లో గ్రూప్‌-బి టీమ్‌లైన ఉరుగ్వే లేదా పరాగ్వేతో తలపడే అవకాశాలున్నాయి. మరో గేమ్‌లో ఈక్వెడార్‌ 2-1తో మెక్సికోపై విజయం సాధించి నాకౌట్‌ బెర్త్‌ ...

చిలీ చిందేసింది   సాక్షి
కోపా అమెరికా ఫుట్‌బాల్ క్వార్టర్స్‌కు చిలీ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వరల్డ్‌ హాకీ లీగ్‌లో భారత్‌ శుభారంభం 3-2తో ఫ్రాన్స్‌పై విజయం   
ఆంధ్రజ్యోతి
యాంట్వెర్ప్‌ (బెల్జియం): వరల్డ్‌ హాకీ లీగ్‌ సెమీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-2తో ఫ్రాన్స్‌పై చెమటోడ్చి నెగ్గింది. ఆట ఆరంభంలోనే ఫ్రాన్స్‌ ఆటగాడు ఓలివర్‌ శాంచెజ్‌ అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌కు జలక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కోలుకున్న సర్దార్‌ సేన వరుస దాడులతో ఫ్రాన్స్‌ రక్షణ పంక్తిపై ఒత్తిడి పెంచి తొలి పెనాల్టీ కార్నర్‌ను ...

భారత్ శుభారంభం   సాక్షి
ఫ్రాన్స్‌తో భారత్ తొలి పోరు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కివీస్‌తో సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం   
ఆంధ్రజ్యోతి
చెస్టర్‌-లి- స్ట్రీట్‌ (యూకే): బెయిర్‌స్టో (83 నాటౌట్‌) హీరోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌ను ఆతిథ్య ఇం గ్లండ్‌ 3-2తో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక ఐదు, చివరి వన్డేలో ఇంగ్లండ్‌ (డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతి)లో 3 వికెట్లతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 283 ...

ఇంగ్లండ్‌దే సిరీస్   సాక్షి
చివరి వన్డేకు వర్షం అంతరాయం   ప్రజాశక్తి
చెలరేగిన మోర్గాన్: కివీస్‌పై ఇంగ్లాండ్ రికార్డు ఛేజ్   thatsCricket Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   


స్నూకర్‌ వరల్డ్‌కప్‌ సెమీస్‌లో భారత్‌   
ఆంధ్రజ్యోతి
ఉక్సీ (చైనా): స్నూకర్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-1తో బెల్జియంను ఓడించింది. క్వార్టర్స్‌లో జరిగిన బెస్ట్‌ ఆఫ్‌-7లో భారత జోడీ పంకజ్‌ ఆడ్వాణీ-ఆదిత్య మెహతా బెల్జియంపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆదివారం జరిగే సెమీస్‌ పోరులో స్కాట్లాండ్‌తో భారత్‌ తలపడనుంది.
సెమీస్‌లో భారత్‌: స్నూకర్‌ ప్రపంచకప్‌   ప్రజాశక్తి
భారత్ ముందంజ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'రితి'తో ధోనికి లింక్‌పై బీసీసీఐ విచారణ..!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయివేటు లిమిటెడ్‌తో టీమిండియా వన్డే కెప్టెన్‌ ధోనీకి ఉన్న పరస్పర ప్రయోజన లాభంపై బీసీసీఐ విచారణ ఆరంభించింది. బోర్డు అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కేపీ కజారియాలు విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 'కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ఒక ప్రకటన చేయగలమ'ని దాల్మియా ...

ధోని ముందే చెప్పాడు : దాల్మియా   ప్రజాశక్తి
చిక్కుల్లో ధోని: రితి స్పోర్ట్స్‌ ఆసక్తిపై బీసీసీఐ దర్యాప్తు   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మార్కెటింగ్ శాఖలో మరిన్ని ఉద్యోగాలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో 200 కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని... వీటితో పాటు మరికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 150 మార్కెట్ ...

మార్కెట్ యార్డుల్లో 200 కొత్త ఉద్యోగాలు   Andhrabhoomi
ప్రతి రెవెన్యూ డివిజన్‌లో రైతు బజార్లు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言