సాక్షి
ఆ భూకంపం ఎవరెస్టును జరిపేసింది
సాక్షి
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం ...
ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదు, కానీ 3 సెం.మీ. కదిలిందిOneindia Telugu
ఎవరెస్ట్ ఎత్తులో మార్పు లేదు.. కానీ పక్కకు జరిగిందంతే : చైనా సర్వే సంస్థవెబ్ దునియా
భూకంపం ప్రభావం నైరుతి దిశగా ఎవరెస్ట్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం ...
ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదు, కానీ 3 సెం.మీ. కదిలింది
ఎవరెస్ట్ ఎత్తులో మార్పు లేదు.. కానీ పక్కకు జరిగిందంతే : చైనా సర్వే సంస్థ
భూకంపం ప్రభావం నైరుతి దిశగా ఎవరెస్ట్
Oneindia Telugu
ఇండోనేషియాలో భూకంపం: తీవ్రత 6.0గా నమోదు
Oneindia Telugu
జకార్తా: ఇండోనేషియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ మేరకు ఇండోనేషియా వాతావరణ, జియో ఫిజిక్స్ ఎజెన్సీ అధికార ప్రతనిధి మాట్టాడుతూ.. ప్రస్తుతం సంభవించిన భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. సునామీ సృష్టించేంత తీవ్రంగా భూకంపం సంభవించకపోయినప్పటికీ ప్రజలను ...
ఇండోనేషియాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదువెబ్ దునియా
ఇండోనేషియాలో భూకంపంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
జకార్తా: ఇండోనేషియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ మేరకు ఇండోనేషియా వాతావరణ, జియో ఫిజిక్స్ ఎజెన్సీ అధికార ప్రతనిధి మాట్టాడుతూ.. ప్రస్తుతం సంభవించిన భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. సునామీ సృష్టించేంత తీవ్రంగా భూకంపం సంభవించకపోయినప్పటికీ ప్రజలను ...
ఇండోనేషియాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు
ఇండోనేషియాలో భూకంపం
వెబ్ దునియా
ఛార్మి-పూరీ క్లోజ్గా... చిరు సినిమాపై కామెంట్... ఛార్మి ఓవరాక్షన్కు బ్రేక్ ...
వెబ్ దునియా
నటి ఛార్మి ఇటీవలే జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్లో పూరీ కార్యాలయంలో సొంత ఆఫీసులా బిహేవ్ చేసింది. అక్కడి స్టాఫ్ను స్వంత మనుషుల్లా పిలిస్తూ అది చేయండి... ఇది ఇలా చేయండని సలహాలు ఇచ్చింది. దీంతో పూరీ ఈమెకు పూర్తి స్వాతంత్య్రాన్ని ఇచ్చాడని తెలిసింది. అందుకు తగినట్లుగానే నితిన్ సినిమా ఆగిపోవడంలో చార్మి ప్రమేయం వుందని వార్త ...
ఛార్మి సారీ చెప్పింది...ఆంధ్రజ్యోతి
నితిన్ పై ఛార్మి నిన్న కామెంట్... ఈ రోజు క్షమాపణFIlmiBeat Telugu
నితిన్కు సారీ చెప్పిన ఛార్మీ...తప్పు ఒప్పుకుందిNeti Cinema
Teluguwishesh
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నటి ఛార్మి ఇటీవలే జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్లో పూరీ కార్యాలయంలో సొంత ఆఫీసులా బిహేవ్ చేసింది. అక్కడి స్టాఫ్ను స్వంత మనుషుల్లా పిలిస్తూ అది చేయండి... ఇది ఇలా చేయండని సలహాలు ఇచ్చింది. దీంతో పూరీ ఈమెకు పూర్తి స్వాతంత్య్రాన్ని ఇచ్చాడని తెలిసింది. అందుకు తగినట్లుగానే నితిన్ సినిమా ఆగిపోవడంలో చార్మి ప్రమేయం వుందని వార్త ...
ఛార్మి సారీ చెప్పింది...
నితిన్ పై ఛార్మి నిన్న కామెంట్... ఈ రోజు క్షమాపణ
నితిన్కు సారీ చెప్పిన ఛార్మీ...తప్పు ఒప్పుకుంది
Namasthe Telangana
ఆత్మాహుతి దాడి..11 మంది మృతి
సాక్షి
అబుజా: నైజిరియాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మానవబాంబు దాడిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ దాడిని చూసి ఒక్కసారిగా ప్రభుత్వ బలగాలు ఉలిక్కిపడ్డాయి. బోకో హారానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మానవ బాంబులుగా తయారై వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారుల ప్రాథమిక సమాచారం.
నైజిరియాలో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతిNamasthe Telangana
నైజీరియాలో ఆత్మహుతి దాడి... 11 మంది మృతివెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
అబుజా: నైజిరియాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మానవబాంబు దాడిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ దాడిని చూసి ఒక్కసారిగా ప్రభుత్వ బలగాలు ఉలిక్కిపడ్డాయి. బోకో హారానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మానవ బాంబులుగా తయారై వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారుల ప్రాథమిక సమాచారం.
నైజిరియాలో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి
నైజీరియాలో ఆత్మహుతి దాడి... 11 మంది మృతి
వెబ్ దునియా
వైమానిక దాడులు.. 71 మంది మృతి
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ సైన్యం ఉగ్రవాదులపై పంజా విసిరింది. అనూహ్య దాడులు చేసి వారిని మట్టుబెట్టింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాల సాయంతో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వాహనాలపై వరుసగా బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండగా కొందరు ...
ఇరాక్ లోని వైమానిక దాడుల్లో 71 మంది మృతివెబ్ దునియా
సైన్యం వైమానిక దాడుల్లో 70 మంది మృతిAndhrabhoomi
ఇరాక్ లో దాడులు 71 మంది మృతిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ సైన్యం ఉగ్రవాదులపై పంజా విసిరింది. అనూహ్య దాడులు చేసి వారిని మట్టుబెట్టింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాల సాయంతో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వాహనాలపై వరుసగా బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండగా కొందరు ...
ఇరాక్ లోని వైమానిక దాడుల్లో 71 మంది మృతి
సైన్యం వైమానిక దాడుల్లో 70 మంది మృతి
ఇరాక్ లో దాడులు 71 మంది మృతి
ఆంధ్రజ్యోతి
బ్రిటన్లో ఓ యువతిని వివస్త్రను చేశారు...
ఆంధ్రజ్యోతి
లండన్, జూన్ 16: ఆమె లండన్లో పౌర సంబంధాల వంటి కీలకమైన వృత్తిలో ఉన్న యువతి. ఒక రోజున ఆ యువతి స్నేహితులతో సరదాగా నాటింగ్హామ్లోని ఒక క్లబ్కి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఒక పెగ్గు కూడా తీసుకుంది. అంతటితో చాలనుకుంది. కాని ఆ తర్వాత ఎవరో మరో పెగ్గు ఆమె వద్దకు తీసుకువచ్చారు. ఎవరన్నది ఆమెకు తెలియదు. ఆ స్నేహితులలోనే ఎవరైనా అది పంపించి ...
ఆమె రిలీజ్ ఆలస్యం, బ్రిటన్లో మహిళను వివస్త్రని చేసిOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లండన్, జూన్ 16: ఆమె లండన్లో పౌర సంబంధాల వంటి కీలకమైన వృత్తిలో ఉన్న యువతి. ఒక రోజున ఆ యువతి స్నేహితులతో సరదాగా నాటింగ్హామ్లోని ఒక క్లబ్కి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఒక పెగ్గు కూడా తీసుకుంది. అంతటితో చాలనుకుంది. కాని ఆ తర్వాత ఎవరో మరో పెగ్గు ఆమె వద్దకు తీసుకువచ్చారు. ఎవరన్నది ఆమెకు తెలియదు. ఆ స్నేహితులలోనే ఎవరైనా అది పంపించి ...
ఆమె రిలీజ్ ఆలస్యం, బ్రిటన్లో మహిళను వివస్త్రని చేసి
సాక్షి
అల్ కాయిదా నెంబర్ 2 హతం!
సాక్షి
కైరో : అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో అల్ కాయిదా నెం.2 ఉగ్రవాది హతమయ్యాడు. అల్ కాయిదాకు సంబంధించిన యెమెన్ విభాగానికి నేతృత్వం వహించిన నసీర్ అల్ వహాయిసి మరణించినట్లు జూన్ 14న విడుదలైన వీడియో ప్రకటనలో నిర్ధరించారు. ఒసామా బిన్ లాడెన్ ను అమెరికన్ నేవీ సీల్స్ హతమార్చిన తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదే.
వైమానిక దాడుల్లో అల్ కాయిదా నం.2 మృతి..వెబ్ దునియా
అమెరికా డ్రోన్ దాడిలో అల్ కాయిదా యెమెన్ చీఫ్ మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కైరో : అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో అల్ కాయిదా నెం.2 ఉగ్రవాది హతమయ్యాడు. అల్ కాయిదాకు సంబంధించిన యెమెన్ విభాగానికి నేతృత్వం వహించిన నసీర్ అల్ వహాయిసి మరణించినట్లు జూన్ 14న విడుదలైన వీడియో ప్రకటనలో నిర్ధరించారు. ఒసామా బిన్ లాడెన్ ను అమెరికన్ నేవీ సీల్స్ హతమార్చిన తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదే.
వైమానిక దాడుల్లో అల్ కాయిదా నం.2 మృతి..
అమెరికా డ్రోన్ దాడిలో అల్ కాయిదా యెమెన్ చీఫ్ మృతి
సాక్షి
చాంద్ లో ఆత్మాహుతి దాడులు : 25 మంది మృతి
Andhrabhoomi
ఎన్'డిజమెనా: మధ్య ఆఫ్రికా దేశం చాంద్ సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని నగరం ఎన్'డిజమెనాలో ఉగ్రవాదులు జరిపిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 25 మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. Related Article. జార్జియా రాజధానిని ముంచెత్తిన వరదలు · లండన్లోని అంబేద్కర్ ఇంటిని కొనుగోలు చేస్తున్న భారత్ · బమియాన్ బుద్ధ విగ్రహాలకు జీవం ...
చాద్ లో జంట పేలుళ్లు: 25 మంది మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఎన్'డిజమెనా: మధ్య ఆఫ్రికా దేశం చాంద్ సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని నగరం ఎన్'డిజమెనాలో ఉగ్రవాదులు జరిపిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 25 మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. Related Article. జార్జియా రాజధానిని ముంచెత్తిన వరదలు · లండన్లోని అంబేద్కర్ ఇంటిని కొనుగోలు చేస్తున్న భారత్ · బమియాన్ బుద్ధ విగ్రహాలకు జీవం ...
చాద్ లో జంట పేలుళ్లు: 25 మంది మృతి
వెబ్ దునియా
అమెరికా వెళ్లిన 40 రోజుల్లోనే
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్రావునగర్: ఐ ఫోన్ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్కుమార్గౌడ్(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్కుమార్గౌడ్ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...
ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతివెబ్ దునియా
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్వాసిని కాల్చి చంపారుOneindia Telugu
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేతప్రజాశక్తి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్రావునగర్: ఐ ఫోన్ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్కుమార్గౌడ్(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్కుమార్గౌడ్ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...
ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతి
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్వాసిని కాల్చి చంపారు
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
వెబ్ దునియా
మనిషి రక్త రుచి మరిగిన సొర చేపలు...! తీరంలో పర్యాటకులపై దాడి..!! అమెరికాలో ఇద్దరికి ...
వెబ్ దునియా
సరదా సరదాగా సేద దీరుదామని వచ్చిన వారిపై సొరచేపలు కన్నేశాయి. మానవ రక్తానికి అలవాటు పడ్డ చేపలు సముద్రతీరానికి వచ్చిన వారిపై దాడి చేస్తున్నాయి. రక్తం రుచి చూస్తున్నాయి. అమెరికాలో ఇద్దరు టీనేజర్లపై దాడి చేసి గాయపరిచాయి. వివరాలిలా ఉన్నాయి. అమెరికాలోని ఉత్తర కరోలినాలోని ఓక్ ఐలాండ్ కు ఓ ఫ్యామిలీ విహారం కోసం వచ్చింది. వారిలో 14 ఏళ్ళ ...
కాళ్లు చేతులు పీక్కు తిన్న సొరచేపసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సరదా సరదాగా సేద దీరుదామని వచ్చిన వారిపై సొరచేపలు కన్నేశాయి. మానవ రక్తానికి అలవాటు పడ్డ చేపలు సముద్రతీరానికి వచ్చిన వారిపై దాడి చేస్తున్నాయి. రక్తం రుచి చూస్తున్నాయి. అమెరికాలో ఇద్దరు టీనేజర్లపై దాడి చేసి గాయపరిచాయి. వివరాలిలా ఉన్నాయి. అమెరికాలోని ఉత్తర కరోలినాలోని ఓక్ ఐలాండ్ కు ఓ ఫ్యామిలీ విహారం కోసం వచ్చింది. వారిలో 14 ఏళ్ళ ...
కాళ్లు చేతులు పీక్కు తిన్న సొరచేప
沒有留言:
張貼留言