ఆంధ్రజ్యోతి
అమెరికా అధ్యక్ష బరిలో బాబీ జిందాల్
ఆంధ్రజ్యోతి
వాషింగ్టన్, జూన్ 24: ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తొలిసారి భారత సంతతికి చెందిన అమెరికన్ నిలిచారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెర తీస్తూ, లూసియానా గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత బాబీ జిందాల్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. న్యూ ఆర్లీన్స్లో జరిగే సభతో ఆయన ప్రచార రంగంలోకి దిగుతారు.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో బాబీ జిందాల్!Andhrabhoomi
అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!సాక్షి
అమెరికా అధ్యక్ష బరిలో జిందాల్Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వాషింగ్టన్, జూన్ 24: ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తొలిసారి భారత సంతతికి చెందిన అమెరికన్ నిలిచారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెర తీస్తూ, లూసియానా గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత బాబీ జిందాల్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. న్యూ ఆర్లీన్స్లో జరిగే సభతో ఆయన ప్రచార రంగంలోకి దిగుతారు.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో బాబీ జిందాల్!
అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!
అమెరికా అధ్యక్ష బరిలో జిందాల్
సాక్షి
బోనులో బంధించి...నీటిలో ముంచి!
సాక్షి
బాగ్దాద్ : ఇరాక్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో ...
ఐసిస్ పైశాచికత్వం: స్విమ్మింగ్ ఫూల్లోకి దింపి...Oneindia Telugu
చేతికి చిక్కితే అంతే...! ముంచి ముంచి చంపుతారు..!! పైగా ఎవరి గోతి వారు ...వెబ్ దునియా
కొనసాగుతున్న ఐఎస్ఐఎస్ అరాచకాలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బాగ్దాద్ : ఇరాక్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమాయకులను బందీలుగా చేసుకొని రాక్షసంగా హత్య చేస్తున్నారు. బందీలందరినీ ఒకేలా కాకుండా, జేమ్స్బాండ్ చిత్రాల్లోని విలన్లా వినూత్న పద్ధతుల్లో చంపేస్తూ తమ పైశాచికానందాన్ని చాటుకుంటున్నారు. తమ అమానుషత్వాన్ని వీడియోల్లో ...
ఐసిస్ పైశాచికత్వం: స్విమ్మింగ్ ఫూల్లోకి దింపి...
చేతికి చిక్కితే అంతే...! ముంచి ముంచి చంపుతారు..!! పైగా ఎవరి గోతి వారు ...
కొనసాగుతున్న ఐఎస్ఐఎస్ అరాచకాలు
సాక్షి
పాక్ లో వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సూర్యప్రతాపానికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అక్కడి వడదెబ్బ మృతుల సంఖ్య 1200 కు చేరిందని కరాచీలో అధికారులు బుధవారం వెల్లడించారు. సింధూ దక్షిణ ప్రాంతంలో భానుడి భగభగలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి ...
వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సూర్యప్రతాపానికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అక్కడి వడదెబ్బ మృతుల సంఖ్య 1200 కు చేరిందని కరాచీలో అధికారులు బుధవారం వెల్లడించారు. సింధూ దక్షిణ ప్రాంతంలో భానుడి భగభగలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి ...
వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారు
వెబ్ దునియా
లఖ్వీతో చైనాకు పొంచి ఉన్న ప్రమాదం.. ఎంజే అక్బర్ ఆగ్రహం
వెబ్ దునియా
ముంబై పేలుళ్లలో ప్రధాన సూత్రదారి జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని శిక్షించేందుకు కాలొడ్డిన చైనాకు కూడా ముప్పు తప్పదని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ తెలిపారు. లఖ్వీన్ విడుదల చేసినందుకుగాను పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలన్న భారత్ డిమాండ్కు ఐఖ్యరాజ్య సమితిలో చైనా అడ్డు తగిలింది. వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్ను తీవ్ర నిరాశకు ...
అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై పేలుళ్లలో ప్రధాన సూత్రదారి జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని శిక్షించేందుకు కాలొడ్డిన చైనాకు కూడా ముప్పు తప్పదని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ తెలిపారు. లఖ్వీన్ విడుదల చేసినందుకుగాను పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలన్న భారత్ డిమాండ్కు ఐఖ్యరాజ్య సమితిలో చైనా అడ్డు తగిలింది. వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్ను తీవ్ర నిరాశకు ...
అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!
Oneindia Telugu
12 ఏళ్ల బాలిక ఆత్మాహుతి దాడి: పది మంది మృతి
Oneindia Telugu
నైజీరియా: నైజీరియాలో ఒక బాలిక తనను తాను పేల్చేసుకుని 10 మంది సామాన్యులను పొట్టన పెట్టుకుంది. అతి చిన్న వయస్సులో సూసైడ్ బాంబర్ గా తయారైయ్యింది. రద్దీగా ఉన్న మార్కెట్ దగ్గరకు వెళ్లిన బాలిక రిమోట్ తో తనకు అమర్చిన బాంబులు పేల్చింది. ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని ఒక మార్కెట్ లోకి 12 సంవత్సరాల బాలిక వెళ్లింది.
బాలిక ఆత్మాహుతి దాడి : 10 మంది మృతిసాక్షి
నైజీరియాలో బాలిక ఆత్మాహుతిదాడి...10 మంది మృతిఆంధ్రజ్యోతి
12 ఏళ్ల బాలిక జరిపిన ఆత్మాహుతి దాడి: నైజీరియాలో 10 మంది మృతివెబ్ దునియా
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
నైజీరియా: నైజీరియాలో ఒక బాలిక తనను తాను పేల్చేసుకుని 10 మంది సామాన్యులను పొట్టన పెట్టుకుంది. అతి చిన్న వయస్సులో సూసైడ్ బాంబర్ గా తయారైయ్యింది. రద్దీగా ఉన్న మార్కెట్ దగ్గరకు వెళ్లిన బాలిక రిమోట్ తో తనకు అమర్చిన బాంబులు పేల్చింది. ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని ఒక మార్కెట్ లోకి 12 సంవత్సరాల బాలిక వెళ్లింది.
బాలిక ఆత్మాహుతి దాడి : 10 మంది మృతి
నైజీరియాలో బాలిక ఆత్మాహుతిదాడి...10 మంది మృతి
12 ఏళ్ల బాలిక జరిపిన ఆత్మాహుతి దాడి: నైజీరియాలో 10 మంది మృతి
Namasthe Telangana
1200కు చేరిన వడగాలి మృతుల సంఖ్య
Namasthe Telangana
కరాచీ: పాకిస్తాన్ లో వడగాలి మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తాజాగా వడగాలి మృతుల సంఖ్య 1200కు చేరుకుంది. వీరిలో పాక్లోని సింధు ప్రావిన్స్లో 1000 మంది మృతి చెందగా..ఇతర ప్రాంతాల్లో 200 మంది మృతి చెందారు. వడగాలి ప్రభావంతో చాలా మంది హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. వడగాలి బారిన బాధితులతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.
పాక్లో వడగాడ్పులు.. పిట్టల్లా రాలుతున్న జనంAndhrabhoomi
పాక్లో వడగాడ్పులు :141 మంది మృతిప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
కరాచీ: పాకిస్తాన్ లో వడగాలి మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తాజాగా వడగాలి మృతుల సంఖ్య 1200కు చేరుకుంది. వీరిలో పాక్లోని సింధు ప్రావిన్స్లో 1000 మంది మృతి చెందగా..ఇతర ప్రాంతాల్లో 200 మంది మృతి చెందారు. వడగాలి ప్రభావంతో చాలా మంది హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. వడగాలి బారిన బాధితులతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.
పాక్లో వడగాడ్పులు.. పిట్టల్లా రాలుతున్న జనం
పాక్లో వడగాడ్పులు :141 మంది మృతి
Oneindia Telugu
పాక్పై చర్యకు పట్టు: భారత్ను అడ్డుకున్న చైనా
Oneindia Telugu
న్యూయార్క్: 36/11 దాడుల ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది లఖ్వీ విడుదలలో పాకిస్థాన్పై చర్యలు తీసుకోవాలన్న భారత డిమాండుకు ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుపడింది. దీంతో ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చైనా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ.. పాకిస్థాన్, ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ ...
పాక్పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండిసాక్షి
ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం...ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: 36/11 దాడుల ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది లఖ్వీ విడుదలలో పాకిస్థాన్పై చర్యలు తీసుకోవాలన్న భారత డిమాండుకు ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుపడింది. దీంతో ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చైనా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ.. పాకిస్థాన్, ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ ...
పాక్పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండి
ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం...
వెబ్ దునియా
కాలిఫోర్నియాలో అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధుల
వెబ్ దునియా
మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఎటూ తప్పించుకోలేని స్థితిలో వారంత మంటల్లో కాలిపోయారు. ప్రమాదంలో మొత్తం 16మంది వృద్ధులు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం 45 మంది ఉన్నారు.
అగ్ని ప్రమదంలో 16 మంది వృద్దులు మరణంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఎటూ తప్పించుకోలేని స్థితిలో వారంత మంటల్లో కాలిపోయారు. ప్రమాదంలో మొత్తం 16మంది వృద్ధులు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం 45 మంది ఉన్నారు.
అగ్ని ప్రమదంలో 16 మంది వృద్దులు మరణం
Oneindia Telugu
పాక్ వెళ్లిపోండి, పిలిచేందుకు పెళ్లి కాదు: సాధ్వి ప్రాచి
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగాను వ్యతిరేకించేవారు స్వేచ్ఛగా పాకిస్థాన్కు వెళ్లి పోవచ్చునని ఓ దిన పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనారోగ్య కారణాల వల్లే ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనలేదన్న బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలపై ...
యోగా ను వ్యతిరేకిస్తే పాక్ వెళ్లాలాNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగాను వ్యతిరేకించేవారు స్వేచ్ఛగా పాకిస్థాన్కు వెళ్లి పోవచ్చునని ఓ దిన పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనారోగ్య కారణాల వల్లే ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనలేదన్న బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలపై ...
యోగా ను వ్యతిరేకిస్తే పాక్ వెళ్లాలా
ఆఫ్ఘన్ పార్లమెంటుపై దాడి
ప్రజాశక్తి
సోమవారం నాడు ఆఫ్ఘన్ పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటన ఆఫ్ఘనిస్తాన్నే గాక, యావత్ ఆసియా ప్రాంతాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి మామూలు ఘటన కాదు. అక్కడ ఎన్నికైన ప్రభుత్వ అస్తిత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ లాంటి పార్లమెంటు ఉనికినే సవాల్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
సోమవారం నాడు ఆఫ్ఘన్ పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటన ఆఫ్ఘనిస్తాన్నే గాక, యావత్ ఆసియా ప్రాంతాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి మామూలు ఘటన కాదు. అక్కడ ఎన్నికైన ప్రభుత్వ అస్తిత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ లాంటి పార్లమెంటు ఉనికినే సవాల్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ...
沒有留言:
張貼留言