2015年6月13日 星期六

2015-06-14 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
తండ్రిని శ్మశానంలో వదిలేసిన కొడుకు: తల్లికి కొడుకుల హెచ్చరిక   
Oneindia Telugu
విజయవాడ: తమను కనిపెంచిన కనికరం కూడా లేకుండా తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన రెండు సంఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూశాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ కొడుకు తండ్రి బతికుండగానే శ్మశానంలో వదిలివేశాడు. నెల్లూరు జిల్లాలో కన్నకొడులు 72 గంటల్లో ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని తల్లిని ఆదేశించారు.
బతికుండగానే కాటికి..   సాక్షి
పాలకొల్లులో తండ్రిని శ్మశానంలో వదిలేసిన కొడుకు : నెల్లూరులో అమ్మకు అల్టిమేటం ...   వెబ్ దునియా
పశ్చిమగోదావరి : బతికుండగానే తండ్రిని శ్మశానంలో వదిలేసిన కసాయి కొడుకు   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నాని ప్లేస్‌లో సుమ..   
ఆంధ్రజ్యోతి
భారీ బడ్జెట్‌తో రూపొందిన బాహుబలి ఆడియో వేడుక శనివారం తిరుపతి ఎస్వీయూ మైదానంలో ఘనంగా జరగనుంది. ఈ ఆడియో వేడుకకు వ్యాఖ్యతగా ముందుగా నానిని చేయమన్నారు రాజమౌళి. అయితే నానికి ఓ చిన్న గాయం కారణంగా నాని ప్లేస్‌ను సుమ కొట్టేసింది. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆడియో విడుదల కార్యక్రమం కోసం ...

నానీ కాదు...సుమ అట..   సాక్షి
బాహుబలి ఆడియో యాంకరింగ్: నాని అవుట్.. సుమ ఇన్: రాజమౌళి   వెబ్ దునియా
బాహుబలి ఆడియో నాని యాంకరింగ్ చేయడం లేదు   FIlmiBeat Telugu
Namasthe Telangana   
TELUGU24NEWS   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పవర్ స్టార్ పంపిన మామిడి పళ్లు అందాయి.. పళ్లబుట్ట ఫోటోతో నితిన్ ట్వీట్...   
వెబ్ దునియా
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌ శివార్లలో ఓ మామిడితోట ఉంది. ఈ చెట్లకు ప్రతి యేడాది కాచే మామిడి పండ్లను తన అప్తులకి పంపిణీ చేస్తుంటారు. తొలుత తన ఇద్దరన్నయ్యలైన చిరంజీవి, నాగబాబుకి ఆ మామిడి పళ్ళను పంపించడం అలవాటు. ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఇంకా పలువురు సినిమా రంగంలోని ప్రముఖులకు పవన్ కళ్యాణ్ ...

పవన్ పండ్లా..మజాకా..   ఆంధ్రజ్యోతి
నితిన్ కు మామిడి పళ్లు పంపిన పవన్   సాక్షి
మామిడి పండ్లతో పండగ చేసుకుంటున్నారు   Kandireega
Namasthe Telangana   
FIlmiBeat Telugu   
TELUGU24NEWS   
అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
వరుణ్, పూరిల చిత్రం   
Andhrabhoomi
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన జ్యోతిలక్ష్మి చిత్రం విడుదలవడంతో మరో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ముకుంద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరుణ్‌తేజ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పలు హిట్ చిత్రాలను అందించిన నిర్మాత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ ...

నితిన్ ప్లేస్‌లో...!   సాక్షి
చాలా క్యూట్‌గా ఉంది: వరుణ్ తేజ్-పూరి మూవీ హీరోయిన్ ఈమేనా?   FIlmiBeat Telugu
40 రోజుల్లో 40 కోట్లు ఖర్చు   Telangana99
ఆంధ్రజ్యోతి   
TELUGU24NEWS   
Kandireega   
అన్ని 22 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ విడుదలకు సిద్దం   
ఆంధ్రజ్యోతి
సుధీర్‌బాబు, నందిత జంటగా తెరకెక్కిన చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని.... ఆర్.చంద్రు దర్శకత్వం వహించగా.. చైతన్యకృష్ణ, అభిజిత్ ఇతర పాత్రల్లో నటించారు... గతంలో స్టైల్, స్నేహగీతం, వియ్యాలవారి కయ్యాలు వంటి చిత్రాలు నిర్మించిన లగడపాటి శిరీష శ్రీధర్... రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకులు ...

అందమైన ప్రేమకథ   Andhrabhoomi
ఆ కథతో ప్రేమలో పడ్డా!   సాక్షి
ప్రేమ కథా చిత్రం జంటతో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' 19న విడుదల   TELUGU24NEWS
ప్రజాశక్తి   
Palli Batani   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెళ్లాడుతానన్న కుర్రాడితో వ్యభిచార గృహం నుంచి 'జ్యోతిలక్ష్మీ' లేచిపోతే ...   
వెబ్ దునియా
మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల 'మిసెస్‌ పరాంకుశం' ఆధారంగా ఈ 'జ్యోతిలక్ష్మీ' చిత్రాన్ని తెరకెక్కించానని పూరి జగన్నాథ్ ఇప్పటికే చెప్పేశారు కాబట్టి కథ ఏమిటో చాలామటుకు క్లియర్. ఇకపోతే ఈ చిత్రంలో జ్యోతిలక్ష్మీగా టైటిల్‌ పాత్రలో నటించిన ఛార్మి నటనకే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా తొలిసారి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో చార్మి ...

మగవాళ్ళకు వేశ్యలు అంటే ఇష్టమే....   Telugu Times (పత్రికా ప్రకటన)
జ్యోతిలక్ష్మి ఇచ్చే టెంపర్‌ తీర్పు   ప్రజాశక్తి
ఈ వేశ్యకు వందమార్కులేయాల్సిందే... జ్యోతిలక్ష్మి జీవించేసింది   Palli Batani
Teluguwishesh   
అన్ని 8 వార్తల కథనాలు »   


TELUGU24NEWS
   
ఆడియో వేడుకలో పెళ్లి కబురు..!   
TELUGU24NEWS
అడియో వేడుకలో పెళ్లి కబురు చెప్పబోతున్నారా.. అవుననే సమాదానం వస్తుంది. పెళ్లి కబురు, ఆడియో వేడుక అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది మోస్ట్ ఎవైటెడ్ బ్యాచిలర్ బాహుబలి హీరో ప్రభాస్ కానీ విషయం ఏంటంటే ఈ పెళ్లి కబురు మన ప్రేమ పక్షి నయనతార గురించి. నయన్ ప్రస్తుతం నటిస్తున్న నానుమ్ రౌడీదాన్ చిత్ర దర్శకుడితో పీకలోతు ప్రేమలో ఉందని ఓ రూమర్ ...

ఆ ప్రకటన కోసం వెయిటింగ్!   సాక్షి
మళ్ళీ ప్రేమలో నయనతార... పెళ్లి ప్రకటనకు సిద్ధం..   వెబ్ దునియా
దర్శకుడితో నయనతార ఎఫైర్, ఫోటోలు హల్ చల్..(?)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోర్టుకెక్కిన హీరో విశాల్   
సాక్షి
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు అతడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. శరత్ కుమార్ చర్యలను విశాల్ తరచుగా ...

శరత్ కుమార్‌తో ఢీ అంటే ఢీ: కోర్టు కెక్కిన హీరో విశాల్   FIlmiBeat Telugu
కాలీవుడ్ సినీ'మా' ఎన్నికలలోనూ అలజడి..! కోర్టును ఆశ్రయించిన హీరో   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
శ్రీకాంత్‌ 'టెర్రర్‌'   
ఆంధ్రజ్యోతి
శ్రీకాంత్‌, నిఖితా జంటగా నటిస్తోన్న చిత్రం 'టెర్రర్‌'. అఖండ భారత క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ మస్తాన్‌ నిర్మిస్తున్నారు. సతీశ్‌ కాసెట్టి దర్శకుడు. ఇటీవల ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా లోగోను ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, ఎమ్‌ఎల్‌ కుమార్‌ చౌదరి సంయక్తంగా ఆవిష్కరించారు. హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''గత చిత్రాలతో కంపేర్‌ చేస్తే ఇందులో పోలీస్‌ పాత్ర ...

థ్రిల్లర్‌ నేపథ్యంలో 'టెర్రర్‌'   ప్రజాశక్తి
పోలీస్ టెర్రర్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
డ్రీమ్ గర్ల్ అమ్మమ్మ అయింది, ఫుల్ హ్యాపీ...   
FIlmiBeat Telugu
హైదరాబాద్: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా కీర్తి గడించిన హేమా మాలిని అమ్మమ్మ అయింది. హేమా మాలిని, ధర్మేంద్ర దంపతుల కూతురు అహనా డియోల్ జూన్ 11 మగ బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో అహనా డియోల్ బిజినెస్ మేన్ వైభవ్ వోహ్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాను అమ్మమ్మ అయిన విషయాన్ని హేమా మాలిని తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు ...

అమ్మమ్మ అయిన 'డ్రీమ్‌ గాళ్‌'   ఆంధ్రజ్యోతి
డ్రీమ్ గర్ల్ మళ్లీ ప్రమోషన్ కొట్టేసింది   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言