సాక్షి
యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది?
సాక్షి
పాట్నా: యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ప్రపంచ యోగా ...
అమిత్...షా ! నీ ఒంటికి యోగా సరిపోతుందా...! స్టంట్లు ఆపండి : నితీష్ కుమార్వెబ్ దునియా
బీహార్లో ఎన్డీఏ ఉమ్మడి ప్రచారంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ప్రపంచ యోగా ...
అమిత్...షా ! నీ ఒంటికి యోగా సరిపోతుందా...! స్టంట్లు ఆపండి : నితీష్ కుమార్
బీహార్లో ఎన్డీఏ ఉమ్మడి ప్రచారం
Oneindia Telugu
గ్యాస్ లీక్: 6గురు మృతి, వందమందికి అస్వస్థత
Oneindia Telugu
లూథియానా: అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పంజాబ్లోని లూథియానాకు సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్తో ఓ ట్యాంకర్ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ...
ఆమ్మోనియా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్...6గురు మృతి,100 మందికి అస్వస్థతఆంధ్రజ్యోతి
లూథియానాలో గ్యాస్ ట్యాంకర్ లీక్... ఆరుగురువెబ్ దునియా
ట్యాంకర్ నుంచి అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతిసాక్షి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
లూథియానా: అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో వంద మంది వరకు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పంజాబ్లోని లూథియానాకు సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం నుంచి అమ్మోనియా గ్యాస్తో ఓ ట్యాంకర్ లూథియానాకు బయలుదేరింది. ధోరా బైపాస్ రోడ్డుపై గల ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద ...
ఆమ్మోనియా ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్...6గురు మృతి,100 మందికి అస్వస్థత
లూథియానాలో గ్యాస్ ట్యాంకర్ లీక్... ఆరుగురు
ట్యాంకర్ నుంచి అమ్మోనియం లీక్ : ఆరుగురు మృతి
వెబ్ దునియా
సముద్రంలో దొరికిన కూలిన ఎయిర్ క్రాఫ్ట్ జాడలు
వెబ్ దునియా
గల్లంతైన కోస్టుగార్డు విమానం జాడలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమాన సిగ్నళ్ల ను అధికారులు శనివారం గుర్తించారు. ఇప్పటికే దీనికి ఆచూకీలో తలనమునకలై ఉన్న ఐఎన్ ఎస్ సాంధ్యక్ .. డోర్నియర్ ఎయిర్ క్రాప్ట్ రాడార్ సంకేతాలను గుర్తించినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
కోస్ట్ గార్డ్ విమానం: సముద్రంలో ఆనవాళ్లుOneindia Telugu
ఆ విమానం కూలిపోయిందా?సాక్షి
డోర్నియర్ గాలింపులో పురోగతిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గల్లంతైన కోస్టుగార్డు విమానం జాడలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమాన సిగ్నళ్ల ను అధికారులు శనివారం గుర్తించారు. ఇప్పటికే దీనికి ఆచూకీలో తలనమునకలై ఉన్న ఐఎన్ ఎస్ సాంధ్యక్ .. డోర్నియర్ ఎయిర్ క్రాప్ట్ రాడార్ సంకేతాలను గుర్తించినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
కోస్ట్ గార్డ్ విమానం: సముద్రంలో ఆనవాళ్లు
ఆ విమానం కూలిపోయిందా?
డోర్నియర్ గాలింపులో పురోగతి
Andhrabhoomi
పెళ్లి బస్సుకు విద్యుదాఘాతం
Andhrabhoomi
జైపూర్/ నవాన్షహర్, జూన్ 12: రాజస్థాన్లో శుక్రవారం ఘోర దుర్ఘటన జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుకు విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. టోంక్ జిల్లాలోని పచేవార్ వద్ద జరిగిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారని, మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని జిల్లా కలెక్టర్ రేఖా ...
బస్సుకు కరెంట్ షాక్సాక్షి
ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతిOneindia Telugu
రాజస్థాన్లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
జైపూర్/ నవాన్షహర్, జూన్ 12: రాజస్థాన్లో శుక్రవారం ఘోర దుర్ఘటన జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుకు విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. టోంక్ జిల్లాలోని పచేవార్ వద్ద జరిగిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారని, మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని జిల్లా కలెక్టర్ రేఖా ...
బస్సుకు కరెంట్ షాక్
ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతి
రాజస్థాన్లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...
సాక్షి
తిరుమలలో మళ్లీ అపచారం
సాక్షి
తిరుమల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి. శనివారం కూడా ఆలయ ప్రధాన గోపురం పైనుంచి విమానం వెళ్లింది. నో ఫ్లయింగ్ జోన్గా ఉన్న ప్రదేశంలో విమానాల రాకపోకలను నిషేధించినప్పటికీ ఇలా జరగడంపై వేదపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ...
అపచారం... తిరుమల శ్రీవారి గర్భగుడి మీదుగా ఎయిర్ ఇండియా విమానం...వెబ్ దునియా
తిరుమలలో కలకలం రేపిన విమాన విహారంఆంధ్రజ్యోతి
తిరుమల కొండపై విమానం.. అపచారం..Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి. శనివారం కూడా ఆలయ ప్రధాన గోపురం పైనుంచి విమానం వెళ్లింది. నో ఫ్లయింగ్ జోన్గా ఉన్న ప్రదేశంలో విమానాల రాకపోకలను నిషేధించినప్పటికీ ఇలా జరగడంపై వేదపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ...
అపచారం... తిరుమల శ్రీవారి గర్భగుడి మీదుగా ఎయిర్ ఇండియా విమానం...
తిరుమలలో కలకలం రేపిన విమాన విహారం
తిరుమల కొండపై విమానం.. అపచారం..
Oneindia Telugu
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి
ఎటా: ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరో 33 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వేగంగా వస్తున్న లారీ ఎటా సమీపంలో మాలావాన్ వద్ద భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్లను వెనకవైపు నుంచి ఢీకొట్టింది. తొలుత లారీ ఒక ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ తీవ్రతకు దెబ్బతిన్న ట్రాక్టర్ ...
ఘోర రోడ్డు ప్రమాదం: 19 మంది మృతిOneindia Telugu
ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొన్న ఆటో...ఒకరు మృతిఆంధ్రజ్యోతి
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు : ఏడుగురు మృతిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఎటా: ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరో 33 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వేగంగా వస్తున్న లారీ ఎటా సమీపంలో మాలావాన్ వద్ద భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్లను వెనకవైపు నుంచి ఢీకొట్టింది. తొలుత లారీ ఒక ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ తీవ్రతకు దెబ్బతిన్న ట్రాక్టర్ ...
ఘోర రోడ్డు ప్రమాదం: 19 మంది మృతి
ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొన్న ఆటో...ఒకరు మృతి
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు : ఏడుగురు మృతి
వెబ్ దునియా
స్మృతి విద్యార్హతలపై విచారణ జరిపించండి
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 13: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తోమర్ బోగస్ సర్ట్ఫికెట్తో మంత్రిగా కొనసాగుతున్నారన్న ఆరోపణలపై పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తోమర్ వివాదంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ...
స్మృతి ఇరానీ తప్పుడు డిగ్రీ పత్రాలపై విచారణ జరపాల్సిందే: ఆప్ డిమాండ్వెబ్ దునియా
జీజేపీ పై ఆప్ పోరుతెలుగువన్
స్మృతి, రాంశంకర్ ల సంగతేంటి? ఆప్ ఎదురుదాడిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 13: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తోమర్ బోగస్ సర్ట్ఫికెట్తో మంత్రిగా కొనసాగుతున్నారన్న ఆరోపణలపై పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తోమర్ వివాదంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ...
స్మృతి ఇరానీ తప్పుడు డిగ్రీ పత్రాలపై విచారణ జరపాల్సిందే: ఆప్ డిమాండ్
జీజేపీ పై ఆప్ పోరు
స్మృతి, రాంశంకర్ ల సంగతేంటి? ఆప్ ఎదురుదాడి
సాక్షి
నెస్లేకు బాంబే హైకోర్టులో దక్కని ఊరట
సాక్షి
ముంబై: మ్యాగీ నూడుల్స్ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆ కంపెనీ 9 రకాల నూడుల్స్ను నిషేధిస్తూ భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ గురువారం నెస్లే దాఖలు చేసిన పిటిషన్ను ...
నెస్లేకు చుక్కెదురుAndhrabhoomi
జూన్ 30 వరకు మ్యాగీ నూడుల్స్పై నిషేధంOneindia Telugu
మ్యాగీకి లభించని ఊరటఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: మ్యాగీ నూడుల్స్ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆ కంపెనీ 9 రకాల నూడుల్స్ను నిషేధిస్తూ భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ గురువారం నెస్లే దాఖలు చేసిన పిటిషన్ను ...
నెస్లేకు చుక్కెదురు
జూన్ 30 వరకు మ్యాగీ నూడుల్స్పై నిషేధం
మ్యాగీకి లభించని ఊరట
వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్కు క్లాస్ పీకిన కేంద్రం! : చంద్రబాబుకు అండ... అంతర్గత విచారణకు ...
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్రం అండగా నిలిచినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం... అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అదేసమయంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరిసంహన్కు క్లాస్ పీకడమే కాకుండా, తన బాధ్యతలను గుర్తు చేసి ...
అందుకే రాత్రిపూట కలవాల్సి వచ్చింది..ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు కేసు: మీరే చక్కదిద్దాలంటూ గవర్నర్కు రాజ్నాథ్...?Oneindia Telugu
ఏడాది పాలనపై నివేదిక !ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్రం అండగా నిలిచినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం... అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అదేసమయంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరిసంహన్కు క్లాస్ పీకడమే కాకుండా, తన బాధ్యతలను గుర్తు చేసి ...
అందుకే రాత్రిపూట కలవాల్సి వచ్చింది..
ఓటుకు నోటు కేసు: మీరే చక్కదిద్దాలంటూ గవర్నర్కు రాజ్నాథ్...?
ఏడాది పాలనపై నివేదిక !
Oneindia Telugu
నాపైకి కుక్కలను ఉసిగొల్పాడు: ఆప్ ఎంఎల్ఏ భార్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: గర్బవతిగా ఉన్న సమయంలో తాను చాలా చిత్రహింసలకు గురైనానని, తన భర్త వేదింపులు భరించలేకపోయానని అమ్ ఆధ్మీ పార్టీ శాసన సభ్యుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చిత్రహింసలు పెట్టిన తన భర్త మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మనవి చేస్తున్నారు. ఆప్ ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతీ భార్య లిపిక మిత్రా చేసిన ఫిర్యాదులపై ...
గర్భవతి అని చూడకుండా.. కుక్కను ఊసిగొల్పాడుఆంధ్రజ్యోతి
గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కలను ఉసిగొల్పాడు.. అబార్షన్ చేయించుకోవాల్సిందిగా?వెబ్ దునియా
నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..సాక్షి
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: గర్బవతిగా ఉన్న సమయంలో తాను చాలా చిత్రహింసలకు గురైనానని, తన భర్త వేదింపులు భరించలేకపోయానని అమ్ ఆధ్మీ పార్టీ శాసన సభ్యుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చిత్రహింసలు పెట్టిన తన భర్త మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మనవి చేస్తున్నారు. ఆప్ ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతీ భార్య లిపిక మిత్రా చేసిన ఫిర్యాదులపై ...
గర్భవతి అని చూడకుండా.. కుక్కను ఊసిగొల్పాడు
గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కలను ఉసిగొల్పాడు.. అబార్షన్ చేయించుకోవాల్సిందిగా?
నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..
沒有留言:
張貼留言