2015年6月13日 星期六

2015-06-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
మంత్రి ఈటల వాహనం బోల్తా   
సాక్షి
కరీంనగర్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఆయన బుల్లెట్‌ప్రూఫ్ కారు (టొయోటా ఫార్చునర్ టీఎస్ 09పీఏ 1648)లో వెళ్తుండగా మార్గమధ్యంలో మానకొండూరు నియోజకవర్గంలోని ఈదులగట్టపల్లి సమీపంలో ఆయన వాహనం టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ...

నిలకడగా మంత్రి ఈటెల ఆరోగ్యపరిస్థితి   10tv
ఈదులగట్టెపల్లిలో మంత్రి కారుకు ప్రమాదం   Andhrabhoomi
ఈటెల కారు బోల్తా.. స్వల్ప గాయాలతో బయటపడిన మంత్రి   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Kandireega   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముఖ్యమంత్రులూ.! మీకు ప్రశాంతత అవసరం. రండి యోగా చేద్దాం..!! కిషన్ రెడ్డి   
వెబ్ దునియా
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శారీరకంగా, మానసికంగా గొడవపడి అలసిపోయారనీ, వారికి ప్రస్తుతం ప్రశాంతత అవసరమని, అందుకోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతతను పొందాలని భారతీయ జనతాపార్టీ తెలంగాణ పార్టీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హితవు పలికారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ...

'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం'   సాక్షి
ఇద్దరు సీఎంలకు మానసిక ప్రశాంతత అవసరం: కిషన్ రెడ్డి   ఆంధ్రజ్యోతి
రాజధాని శాంతిభద్రతలపై బిజెపి భిన్న వైఖరి   News Articles by KSR
తెలుగువన్   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మృతులకు రూ.2లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా   
Andhrabhoomi
రాజమండ్రి, జూన్ 13: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 22 మందికి రూ. 2లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. శనివారం ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని మృతదేహాలను సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ దుర్ఘటనలో ...

ఆస్పత్రిలో ఆ రెండు గంటలు..   సాక్షి
మూడు తరాలు.. మృత్యువాత ధవళేశ్వరం ఆనకట్టపై ఘోర ప్రమాదం   ఆంధ్రజ్యోతి
అంతా మృతి: కుటుంబంలో మిగిలింది ఒక్కడే!   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 31 వార్తల కథనాలు »   


సాక్షి
   
అట్టహాసంగా పయ్యావుల కేశవ్ నామినేషన్   
సాక్షి
అనంతపురం క్రైం : స్థానిక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా కొనసాగింది. శనివారం కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బి. లక్ష్మీకాంతం చాంబర్‌లో పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్. ప్రభుత్వ ఛీప్ విప్ కాలువ ...

అనంతపురం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన పయ్యావుల   వెబ్ దునియా
అట్టహాసంగా ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన 'ముద్దు'   Andhrabhoomi
ముద్దు,కేశవ్ ల నామినేషన్   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్టింగ్ ఆపరేషన్‌లో ఏసీబీ దూకుడు.. చంద్రబాబుపై ముప్పేట దాడి కసరత్తు!   
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసే విషయంపై ఆయనకు నోటీసు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏసీబీ విభాగం నిర్ణయించింది. ఇందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ వాంగ్మూలం, ఫోరెన్సిక్‌ నివేదికలు, అదనపు ఎఫ్‌ఐఆర్‌లతో ఆయనపై ముప్పేట దాడి చేసేలా కసరత్తులు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ ...

అనే దానిపై పరిశీలన... 'కట్ అండ్ పేస్ట్' చేశారన్న   సాక్షి
బాబుపై ముప్పేట దాడి!.. స్టింగ్ కేసులో దూకుడు ఈ వారంలో చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు   ఆంధ్రజ్యోతి
రేపే స్టీఫెన్‌సన్ వాంగ్మూలం   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


Telugu Times (పత్రికా ప్రకటన)
   
డిండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌   
Telugu Times (పత్రికా ప్రకటన)
డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఆంధ్రా సన్నాసులు అడ్డుపడుతున్నారని.. అయినా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి తీరుతామన్నారు. పాలమూరు కన్నా ముందే 'డిండి'ని పూర్తిచేస్తామన్నారు. ఈ రెండు పథకాలకు 'సమైక్య' పాలనలోనే అనుమతులు వచ్చాయని.. కానీ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
నోటుకు ఓటుపై చంద్రబాబు సమాలోచన: ఏం చేద్దాం?   
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. ఈ పరిణామాలపై ఏం చేద్దామని ఆయన వారితో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఉపకరణాలను, వీడియోలు, ఆడియో క్లిప్లింగ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన నేపథ్యంలో ఈ సమావేశం ...

అమరావతి నిర్మాణానికి ముగ్గురు ప్రధానులు...! ఆసక్తిగా జపాన్, సింగపూర్ పీఎంలు..!!   వెబ్ దునియా
అమరావతి శంకుస్థాపనకు ముగ్గురు ప్రధానులు   ఆంధ్రజ్యోతి
దసరాకి అమరావతి శంకుస్థాపన   Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టిఎస్‌-ఐపాస్‌లో పారిశ్రామిక వేత్తలకు ఆకర్షించే ప్రతిపాదనలు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు పలు ప్రతిపాదనలతో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం విడుదలైంది. క్షణాల్లో అనుమతులు, రోజుల్లో క్లియరెన్సులు, సకల సౌకర్యాల కల్పన, అవినీతిరహిత మంజూరీలు.. పెట్టుబడిదారులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కూర్చున్న చోటికే ...

టిఎస్-ఐపాస్!   Andhrabhoomi
పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్   Oneindia Telugu
పెట్టుబడులకు స్వాగతం   సాక్షి
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 30 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలంగాణకు ఎదురుదెబ్బ ఆర్డర్ టు సర్వ్‌కు హైకోర్టు బ్రేక్   
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ జెన్కో, డిస్కాంలలో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లు, ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. తమ రాష్ట్ర పరిధిలో జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టప్రతి ఉత్తర్వులు, 610 జీవోలను ఉల్లంఘించి తమను ఆంధ్ర ...

ఏపీ మూలాలున్న ఇంజనీర్ల చెక్‌ పవర్‌ రద్దు టి విద్యుత్ సంస్థల నిర్ణయం   ఆంధ్రజ్యోతి
తెలంగాణ సర్కారుకు చుక్కెదురు   సాక్షి
టి సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు : ఉద్యోగుల మార్గదర్శకాలు నిలిపివేత   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 26 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటుపై చంద్రబాబుపై ప్రశ్నలు సంధించిన జెపి   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో లోకసత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం ఆయన చంద్రబాబుకు ఆ ప్రశ్నలు వేశారు. "మీ ఎమెల్యే 5 కోట్ల రూపాయలు ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు ...

చంద్రబాబుకు జేపీ సూటిప్రశ్నలు   సాక్షి
చంద్రబాబుకు జెపి ప్రశ్నలు- జవాబు వస్తుందా   News Articles by KSR
చంద్రబాబుపై జేపీ ప్రశ్నల వర్షం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言