Oneindia Telugu
ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతి
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంట్ వైరు తీగలు తెగి పడ్డాయి. దీంతో బస్సులో మంటలు చేలరేగాయి. ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ దుర్ఘటన టోంక్ ...
బస్సుకు కరెంట్ షాక్సాక్షి
రాజస్థాన్లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...వెబ్ దునియా
పెళ్లి బస్ పై కరెంటువైర్లు-25 మంది మృతిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంట్ వైరు తీగలు తెగి పడ్డాయి. దీంతో బస్సులో మంటలు చేలరేగాయి. ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ దుర్ఘటన టోంక్ ...
బస్సుకు కరెంట్ షాక్
రాజస్థాన్లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...
పెళ్లి బస్ పై కరెంటువైర్లు-25 మంది మృతి
Oneindia Telugu
బాబును జైలుకు పంపాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా: విజయసాయి రెడ్డి
Oneindia Telugu
కాకినాడ: తమను అన్యాయంగా జైలుకు పంపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమను జైలుకు పంపిన కుట్రలో చంద్రబాబు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేరం చేశాడు కాబట్టే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ...
టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు అమ్మేది సుజనా చౌదరి కంపెనీనే : విజయసాయిరెడ్డివెబ్ దునియా
చంద్రబాబూ అదే జైలుకు వెళతారు..సాక్షి
చంద్రబాబు జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాః విజయసాయిరెడ్డిఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాకినాడ: తమను అన్యాయంగా జైలుకు పంపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమను జైలుకు పంపిన కుట్రలో చంద్రబాబు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేరం చేశాడు కాబట్టే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ...
టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు అమ్మేది సుజనా చౌదరి కంపెనీనే : విజయసాయిరెడ్డి
చంద్రబాబూ అదే జైలుకు వెళతారు..
చంద్రబాబు జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాః విజయసాయిరెడ్డి
సాక్షి
ఫోరెన్సిక్ ల్యాబ్ కు 14 ఆడియో, వీడియో టేపులు
సాక్షి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. రెండు సెల్ ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్ కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్ కు పంపారు.
ఓటుకు నోటు కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆడియో, వీడియో సీడీలుOneindia Telugu
రేవంత్ రెడ్డి వాయిస్ నిర్ధారణ... ఫోరెన్సిక్ ల్యాబ్కు సెల్ఫోన్లువెబ్ దునియా
ఫోరెన్సిక్లాబ్కు ఓటుకు నోటు టేపులుప్రజాశక్తి
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. రెండు సెల్ ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్ కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్ కు పంపారు.
ఓటుకు నోటు కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆడియో, వీడియో సీడీలు
రేవంత్ రెడ్డి వాయిస్ నిర్ధారణ... ఫోరెన్సిక్ ల్యాబ్కు సెల్ఫోన్లు
ఫోరెన్సిక్లాబ్కు ఓటుకు నోటు టేపులు
సాక్షి
రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : 'ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా, అక్కడ పాలమూరు కూలీలు ఉంటారు. కానీ పాలమూరుకు మాత్రం ప్రాజెక్టు లేదు. వారికోసం ఒక ప్రాజెక్టు కడదాం అనుకుంటే అడ్డు పడుతున్నారు. మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టును కూడా అడ్డుకుంటున్న ఒకే ఒక్క నేత చంద్రబాబు, ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం'.. అని రాష్ట్ర ...
సమైక్య సర్కారు ప్రాజెక్టులే ఇవిNamasthe Telangana
ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతోనే ప్రాజెక్టుల నిర్మాణం పట్టిసీమ ఏ అనుమతితో ...ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : 'ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా, అక్కడ పాలమూరు కూలీలు ఉంటారు. కానీ పాలమూరుకు మాత్రం ప్రాజెక్టు లేదు. వారికోసం ఒక ప్రాజెక్టు కడదాం అనుకుంటే అడ్డు పడుతున్నారు. మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టును కూడా అడ్డుకుంటున్న ఒకే ఒక్క నేత చంద్రబాబు, ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం'.. అని రాష్ట్ర ...
సమైక్య సర్కారు ప్రాజెక్టులే ఇవి
ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతోనే ప్రాజెక్టుల నిర్మాణం పట్టిసీమ ఏ అనుమతితో ...
Oneindia Telugu
బొత్స ఎఫెక్ట్: జగన్పై ఎమ్మెల్యే సుజయకృష్ణ అసంతృప్తి
Oneindia Telugu
విజయనగరం: మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేరికతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా బొత్స సొంత జిల్లా విజయనగరంలో రాజకీయ సమీకరణాల్లో తేడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి వ్యక్తం ...
వైసీపీకి దూరంకానున్న బొబ్బిలి రాజులు.! బొత్సపై కినుకు.. కార్యకర్తలతో ఎమ్మెల్యే ...వెబ్ దునియా
జగన్ వ్యవహార శైలిపై సుజయకృష్ణ రంగారావు అసంతృప్తిఆంధ్రజ్యోతి
వైకాపాకు సుజయ్ గుడ్బై?Andhrabhoomi
Palli Batani
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయనగరం: మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేరికతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా బొత్స సొంత జిల్లా విజయనగరంలో రాజకీయ సమీకరణాల్లో తేడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి వ్యక్తం ...
వైసీపీకి దూరంకానున్న బొబ్బిలి రాజులు.! బొత్సపై కినుకు.. కార్యకర్తలతో ఎమ్మెల్యే ...
జగన్ వ్యవహార శైలిపై సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి
వైకాపాకు సుజయ్ గుడ్బై?
Oneindia Telugu
తెలంగాణకు ఎదురుదెబ్బ ఆర్డర్ టు సర్వ్కు హైకోర్టు బ్రేక్
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ జెన్కో, డిస్కాంలలో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లు, ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. తమ రాష్ట్ర పరిధిలో జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టప్రతి ఉత్తర్వులు, 610 జీవోలను ఉల్లంఘించి తమను ఆంధ్ర ...
వెనక్కి తగ్గేది లేదుసాక్షి
జెన్కోలో ఉద్యోగుల బదిలీని నిలిపివేయండిప్రజాశక్తి
టి సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు : ఉద్యోగుల మార్గదర్శకాలు నిలిపివేతవెబ్ దునియా
అన్ని 25 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ జెన్కో, డిస్కాంలలో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లు, ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. తమ రాష్ట్ర పరిధిలో జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టప్రతి ఉత్తర్వులు, 610 జీవోలను ఉల్లంఘించి తమను ఆంధ్ర ...
వెనక్కి తగ్గేది లేదు
జెన్కోలో ఉద్యోగుల బదిలీని నిలిపివేయండి
టి సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు : ఉద్యోగుల మార్గదర్శకాలు నిలిపివేత
Oneindia Telugu
గోదావరి నదిలో పడిన తుఫాన్ వాహనం: 22 మంది దుర్మరణం
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తుఫాన్ వాహనం గోదావరి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. వాహనం ధవళేశ్వరం బ్యారేజీపై డివైడర్ను ఢీకొట్టి గోదావరి నదిలోకి బోల్తా కొట్టింది. మృతులు విశాఖ జిల్లా ...
ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తుఫాన్ వాహనం గోదావరి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. వాహనం ధవళేశ్వరం బ్యారేజీపై డివైడర్ను ఢీకొట్టి గోదావరి నదిలోకి బోల్తా కొట్టింది. మృతులు విశాఖ జిల్లా ...
ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఆంధ్రజ్యోతి
టిఎస్-ఐపాస్లో పారిశ్రామిక వేత్తలకు ఆకర్షించే ప్రతిపాదనలు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు పలు ప్రతిపాదనలతో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం విడుదలైంది. క్షణాల్లో అనుమతులు, రోజుల్లో క్లియరెన్సులు, సకల సౌకర్యాల కల్పన, అవినీతిరహిత మంజూరీలు.. పెట్టుబడిదారులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కూర్చున్న చోటికే ...
టిఎస్-ఐపాస్!Andhrabhoomi
పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్Oneindia Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు పలు ప్రతిపాదనలతో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం విడుదలైంది. క్షణాల్లో అనుమతులు, రోజుల్లో క్లియరెన్సులు, సకల సౌకర్యాల కల్పన, అవినీతిరహిత మంజూరీలు.. పెట్టుబడిదారులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కూర్చున్న చోటికే ...
టిఎస్-ఐపాస్!
పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్
సాక్షి
బాబేమయినా టెర్రరిస్టా... నక్సలైటా?
సాక్షి
గోపాలపట్నం: కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబేమయినా టెర్రరిస్టా.. నక్సలైటా... అని కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రెండు రాష్ట్రాల ...
టెర్రరిస్టా? నక్సలైటా?: అశోక్ గజపతి, చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపుOneindia Telugu
చంద్రబాబు నక్సలైటా... ఆయన ఫోన్ను ఎందుకు ట్యాప్ చేశారు : అశోకగజపతిరాజువెబ్ దునియా
చంద్రబాబు టెర్రరిస్టా? అశోకగజపతిరాజుతెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
గోపాలపట్నం: కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబేమయినా టెర్రరిస్టా.. నక్సలైటా... అని కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రెండు రాష్ట్రాల ...
టెర్రరిస్టా? నక్సలైటా?: అశోక్ గజపతి, చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు
చంద్రబాబు నక్సలైటా... ఆయన ఫోన్ను ఎందుకు ట్యాప్ చేశారు : అశోకగజపతిరాజు
చంద్రబాబు టెర్రరిస్టా? అశోకగజపతిరాజు
ఆంధ్రజ్యోతి
పాలమూరు, డిండి ప్రాజెక్టులు గత నిర్ణయాలే
ఆంధ్రజ్యోతి
నల్గొండ, జూన్ 12: పాలమూరు, డిండి పథకాలకు గత ప్రభుత్వమే జీవోలు ఇచ్చిందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన డిండి, పాలమూరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఏడాదిలో ఒక్క ఎకరానికి ...
సన్నాసులైతే ఎందుకు చేర్చుకున్నావు: కెసిఆర్కు గుత్తా ప్రశ్నOneindia Telugu
కాంగ్రెస్ నేతలు సన్నాసులైతే తెరాసలో ఎందుకు చేర్చుకుంటున్నారు : గుత్తావెబ్ దునియా
డిండి, పాలమూరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ సహకారం :ఎంపీ గుత్తాAndhrabhoomi
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నల్గొండ, జూన్ 12: పాలమూరు, డిండి పథకాలకు గత ప్రభుత్వమే జీవోలు ఇచ్చిందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన డిండి, పాలమూరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఏడాదిలో ఒక్క ఎకరానికి ...
సన్నాసులైతే ఎందుకు చేర్చుకున్నావు: కెసిఆర్కు గుత్తా ప్రశ్న
కాంగ్రెస్ నేతలు సన్నాసులైతే తెరాసలో ఎందుకు చేర్చుకుంటున్నారు : గుత్తా
డిండి, పాలమూరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ సహకారం :ఎంపీ గుత్తా
沒有留言:
張貼留言