వెబ్ దునియా
అమరావతి నిర్మాణానికి ముగ్గురు ప్రధానులు...! ఆసక్తిగా జపాన్, సింగపూర్ పీఎంలు..!!
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కార్యక్రమం అట్టహాసంగా జరుగనున్నది. ప్రపంచంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న అమరావతి నిర్మాణ కార్యక్రమం దసరా నుంచి ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ముగ్గురు ప్రధానులు విచ్చేయనున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానాలు వెళ్ళాయి. అదే విధంగా వారి నుంచి కూడా ...
అమరావతి శంకుస్థాపనకు ముగ్గురు ప్రధానులుఆంధ్రజ్యోతి
ముగ్గురు ప్రధానమంత్రులుప్రజాశక్తి
జపాన్,సింగపూర్ ప్రధానులకు బాబు ఆహ్వానంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కార్యక్రమం అట్టహాసంగా జరుగనున్నది. ప్రపంచంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న అమరావతి నిర్మాణ కార్యక్రమం దసరా నుంచి ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ముగ్గురు ప్రధానులు విచ్చేయనున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానాలు వెళ్ళాయి. అదే విధంగా వారి నుంచి కూడా ...
అమరావతి శంకుస్థాపనకు ముగ్గురు ప్రధానులు
ముగ్గురు ప్రధానమంత్రులు
జపాన్,సింగపూర్ ప్రధానులకు బాబు ఆహ్వానం
సాక్షి
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యం
సాక్షి
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ...
సాంకేతిక సమస్యతో అమెరికా పాస్ పోర్టు, వీసాలు ఆలస్యంవెబ్ దునియా
అమెరికా వీసా సేవలు ఆలస్యంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ...
సాంకేతిక సమస్యతో అమెరికా పాస్ పోర్టు, వీసాలు ఆలస్యం
అమెరికా వీసా సేవలు ఆలస్యం
వెబ్ దునియా
అండమాన్ లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు
సాక్షి
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2 గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్ కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని ...
నేపాల్లో మళ్లీ భూకంపం... రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు...వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2 గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్ కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని ...
నేపాల్లో మళ్లీ భూకంపం... రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు...
రష్యాతో బలపడనున్న బంధం
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 12: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలు రానున్న రోజుల్లో ఇరు దేశాలను మరింత సన్నిహితం చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాల ఆవశ్యకత భవిష్యత్తులో మరింత ...
వచ్చే నెలలో ప్రధాని మోదీ రష్యా పర్యటనNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 12: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలు రానున్న రోజుల్లో ఇరు దేశాలను మరింత సన్నిహితం చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాల ఆవశ్యకత భవిష్యత్తులో మరింత ...
వచ్చే నెలలో ప్రధాని మోదీ రష్యా పర్యటన
Andhrabhoomi
ఒక అమెరికా డాలర్కు.. 35000000000000000
Andhrabhoomi
హరారే, జూన్ 12: డాలరుతో రూపాయి విలువ పడిపోయిందన్న వార్త వస్తేచాలు స్టాక్ మార్కెట్ గుండెల్లో రాయి పడుతుంది. డాలరుతో రూపాయి విలువ కొద్ది పైసలు పడిపోతేనే మార్కెట్లో మదుపరులు కొన్ని వందల కోట్లు నష్టపోతుంటారు. అయినా ఇప్పటికీ డాలరుకు మన కరెన్సీ మారకం రేటు 62-63 రూపాయల మధ్యనే ఉంది. అలాంటిది జింబాబ్వేలో ఒక అమెరికా డాలరు విలువ ...
వంద లక్షల కోట్లిస్తే వచ్చేది 40 పైసలే..Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హరారే, జూన్ 12: డాలరుతో రూపాయి విలువ పడిపోయిందన్న వార్త వస్తేచాలు స్టాక్ మార్కెట్ గుండెల్లో రాయి పడుతుంది. డాలరుతో రూపాయి విలువ కొద్ది పైసలు పడిపోతేనే మార్కెట్లో మదుపరులు కొన్ని వందల కోట్లు నష్టపోతుంటారు. అయినా ఇప్పటికీ డాలరుకు మన కరెన్సీ మారకం రేటు 62-63 రూపాయల మధ్యనే ఉంది. అలాంటిది జింబాబ్వేలో ఒక అమెరికా డాలరు విలువ ...
వంద లక్షల కోట్లిస్తే వచ్చేది 40 పైసలే..
వెబ్ దునియా
బ్రిటన్లో వర్క్ పర్మిట్ల జారీ కఠినతరం.. కామెరూన్ సర్కారు నిర్ణయం
వెబ్ దునియా
బ్రిటన్లో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాదు. ఇతర దేశాలకు చెందిన నిరుద్యోగులను కట్టడి చేసేందుకు ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ నేతృత్వంలోని బ్రిటన్ సర్కారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వర్క్ ఆర్డర్ల జారీని కఠినతరం చేసింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కనీస వేతనాలను కూడా గణనీయంగా పెంచాలని భావిస్తోంది. స్థానికులకు ...
బ్రిటన్ కొలువు సులువు కాదు.. మన పైనే ప్రభావం!ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బ్రిటన్లో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాదు. ఇతర దేశాలకు చెందిన నిరుద్యోగులను కట్టడి చేసేందుకు ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ నేతృత్వంలోని బ్రిటన్ సర్కారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వర్క్ ఆర్డర్ల జారీని కఠినతరం చేసింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కనీస వేతనాలను కూడా గణనీయంగా పెంచాలని భావిస్తోంది. స్థానికులకు ...
బ్రిటన్ కొలువు సులువు కాదు.. మన పైనే ప్రభావం!
Oneindia Telugu
మయన్మార్ కాదు: పాక్ హెచ్చరిక, పారికర్ కౌంటర్
Oneindia Telugu
ఇస్లామాబాద్: మయన్మార్లాంటి దేశంగా పాకిస్తాన్ను ఎంత మాత్రం భావించడానికి వీల్లేదని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రి నిస్సార్ అలీ ఖాన్ భారత్కు స్పష్టం చేశారు. భారత్ ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తాము లొంగే ప్రసక్తే లేదని అన్నారు. భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే దేశాలకు మయన్మార్లో భారత కమెండోలు జరిపిన చర్య హెచ్చరికేనంటూ భారత ...
ఆపరేషన్ బర్మా!ఆంధ్రజ్యోతి
మయన్మార్ ఆపరేషన్పై రగడసాక్షి
మా దగ్గర అలాంటి పప్పులు ఉడకవ్: భారత్కు పాకిస్థాన్ వార్నింగ్వెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
Vaartha
అన్ని 22 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: మయన్మార్లాంటి దేశంగా పాకిస్తాన్ను ఎంత మాత్రం భావించడానికి వీల్లేదని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రి నిస్సార్ అలీ ఖాన్ భారత్కు స్పష్టం చేశారు. భారత్ ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తాము లొంగే ప్రసక్తే లేదని అన్నారు. భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే దేశాలకు మయన్మార్లో భారత కమెండోలు జరిపిన చర్య హెచ్చరికేనంటూ భారత ...
ఆపరేషన్ బర్మా!
మయన్మార్ ఆపరేషన్పై రగడ
మా దగ్గర అలాంటి పప్పులు ఉడకవ్: భారత్కు పాకిస్థాన్ వార్నింగ్
Oneindia Telugu
టీచర్ మీద కత్తితో దాడి చేసిన విద్యార్థి అరెస్టు
Oneindia Telugu
లండన్: పాఠం చెబుతున్న టీచర్ మీద విద్యార్థి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసి పరారైన సంఘటన లండన్ లో జరిగింది. పోలీసులు హత్యాయత్నం చేసిన బాలుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. లండన్ లోని పోర్డ్ లోని డైకాన్స్ కింగ్స్ అకాడమీలో 14 సంవత్సరాల బాలుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో విన్సెంట్ ఉజోమ్స్ (50) ఉపాధ్యాయుడిగా ...
టీచర్ పై విద్యార్థి కత్తితో దాడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: పాఠం చెబుతున్న టీచర్ మీద విద్యార్థి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసి పరారైన సంఘటన లండన్ లో జరిగింది. పోలీసులు హత్యాయత్నం చేసిన బాలుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. లండన్ లోని పోర్డ్ లోని డైకాన్స్ కింగ్స్ అకాడమీలో 14 సంవత్సరాల బాలుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో విన్సెంట్ ఉజోమ్స్ (50) ఉపాధ్యాయుడిగా ...
టీచర్ పై విద్యార్థి కత్తితో దాడి
సాక్షి
గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం: కవిత
సాక్షి
బహ్రెయిన్ : ఎడారిలో ఉన్నా.. ప్రవాసీయులు నూటికి నూరుపాళ్లు తెలంగాణ బిడ్డలేనని, వాళ్ల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించకుండా చూస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర పరిధిలోని ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తానని తెలిపారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న ...
గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గంNamasthe Telangana
ప్రవాస కార్మికుల సంక్షేమమే లక్ష్యం : కవితTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
బహ్రెయిన్ : ఎడారిలో ఉన్నా.. ప్రవాసీయులు నూటికి నూరుపాళ్లు తెలంగాణ బిడ్డలేనని, వాళ్ల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించకుండా చూస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర పరిధిలోని ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తానని తెలిపారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న ...
గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం
ప్రవాస కార్మికుల సంక్షేమమే లక్ష్యం : కవిత
Oneindia Telugu
ఏనుగు పేడతో బ్లాక్ ఐవరీ కాఫీ: కప్ ధర 850
Oneindia Telugu
బ్యాంకాగ్: పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచంలోని దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో థాయ్లాండ్ ముందు వరసలో ఉంటుంది. థాయ్లాండ్ లోని రెస్టారెంట్లు, హోటళ్లు, కాఫీ హౌస్ లు వివిధ రుచులతో పర్యాటకులను ఆకర్షించడంలో పోటీ పడుతుంటాయి. ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి విచిత్రమైన ప్లాన్ వేశాడు. అతని ప్లాన్ ...
ఏనుగు పేడ నుంచి ఖరీదైన కాఫీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బ్యాంకాగ్: పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచంలోని దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో థాయ్లాండ్ ముందు వరసలో ఉంటుంది. థాయ్లాండ్ లోని రెస్టారెంట్లు, హోటళ్లు, కాఫీ హౌస్ లు వివిధ రుచులతో పర్యాటకులను ఆకర్షించడంలో పోటీ పడుతుంటాయి. ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి విచిత్రమైన ప్లాన్ వేశాడు. అతని ప్లాన్ ...
ఏనుగు పేడ నుంచి ఖరీదైన కాఫీ
沒有留言:
張貼留言