2015年6月12日 星期五

2015-06-13 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
నోటుకు ఓటు: స్టీఫెన్‌సన్ వాంగ్మూలం తర్వాత ఎసిబి దూకుడు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తర్వాత ఎసిబి దూకుడు పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యవహారంతో సంబంధం ఉన్నవారికి నోటీసులు జారీ చేయడం, ...

ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు   సాక్షి
రేవంత్ కేసు: స్టీఫెన్‌ వాంగ్మూలం తర్వాత దూకుడే! వెనువెంటనే నోటీసులు.. మరికొందరి ...   ఆంధ్రజ్యోతి
బాస్ ఆడియో బద్దలు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీఏ కార్యదర్శిగా గంగరాజు   
సాక్షి
విజయవాడ స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఏసీఏ 62వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 2019 వరకు కొనసాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీవీఎస్‌ఎస్ సోమయాజులు ...

ఏసీఏ అధ్యక్షుడిగా సోమయాజులు   ఆంధ్రజ్యోతి
మళ్లీ 'శ్రీని'కే పగ్గాలు, ఏసీఏ కార్యదర్శిగా గోకరాజు   thatsCricket Telugu
ఆంద్ర క్రికెట్ సంఘం కార్యదర్శిగా గంగరాజు   News Articles by KSR
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా పద్నాలుగో సారి శ్రీనివాసన్ ఎన్నిక   
ఆంధ్రజ్యోతి
చెన్నై: తమిళనాడు క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్‌. శ్రీనివాసన్‌ 14వ సారి ఎన్నికయ్యాడు. శుక్రవారమిక్కడ జరిగిన టీఎన్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీనిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో అతడు ఏడాదికాలం కొనసాగుతాడు. కాశీ విశ్వనాథ్‌ కార్యదర్శి పదవిని నిలబెట్టుకొన్నాడు. కోశాధికారిగా వీపీ నరసింహన్‌ ఎన్నికయ్యాడు.
సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవా   సాక్షి
టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌   ప్రజాశక్తి
తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
తృటిలో రహానే సెంచరీ మిస్   
సాక్షి
ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కూ మూడో రోజూ వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(173), మురళీ విజయ్(150) సెంచరీలు చేశారు. అజింక్య రహానే తృటిలో సెంచరీ కోల్పోయాడు. 103 బంతుల్లో 14 ఫోర్లతో 98 పరుగులు చేసి అవుటయ్యాడు.
మూడో రోజూ సంగం ఆటే..   ఆంధ్రజ్యోతి
ఫతుల్లా టెస్టు: రహానే 98 ఔట్, భారత్ 462 /6   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏడాదికి రూ. 7కోట్లు: టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి!   
Oneindia Telugu
ముంబై: టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ప్రస్తుతం జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవి శాస్ర్తీని కోచ్‌గా నియమిస్తారన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏడాదికి రూ. 7 కోట్లతో ఒప్పందం కూడా జరిగినట్టు ఆ వర్గాలు చెప్పాయి. అంటే మాజీ కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో పోలిస్తే రూ. 2.8 కోట్లు ఎక్కువే ...

ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి?   సాక్షి
రూ. 7 కోట్ల డీల్‌?   ఆంధ్రజ్యోతి
టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ!   Andhrabhoomi
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రహానే రాగం...మురళీ గానం...   
సాక్షి
స్లో వికెట్... విపరీతంగా టర్న్ అవుతున్న బంతి... ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని వాతావరణం... వెరసి బంగ్లాదేశ్‌తో టెస్టులో బ్యాట్స్‌మెన్‌కు ప్రతికూల పరిస్థితులు. అయినా భారత్ జోరు తగ్గలేదు. వేగంగా పరుగులు చేసి ఫలితం కోసం ప్రయత్నించాలనే తపనతో ఆడారు. ఓపెనర్ మురళీ విజయ్ తన నిలకడను అలాగే కొనసాగిస్తే... రహానే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వేగంగా ...

మురళీ సెంచరీ రహానే మిస్‌   ప్రజాశక్తి
ఫతుల్లా టెస్ట్‌ : భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ : 462 /6   ఆంధ్రజ్యోతి
173 పరుగుల వద్ద శిఖర్ ధావన్ అవుట్ : ఎట్టకేలకు వికెట్ పడగొట్టిన బంగ్లా బౌలర్లు   వెబ్ దునియా
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 33 వార్తల కథనాలు »   


సాక్షి
   
వెంటనే వేరుశెనగ విత్తనాలు   
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 11: రాయలసీమ జిల్లాల్లోని రైతులకు వేరుశెనగ విత్తనాలను తక్షణమే సఫరా చేసి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును కోరారు. అనంతరపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో సాగు జరుగుతున్న వేరుశెనగ రాష్ట్రం మొత్తం మీద జరిగే సాగులో 95 శాతం జరుగుతోందని ఆయన తెలిపారు ...

కోటి ఆశల ఖరీఫ్   సాక్షి
వేరుశనగ విత్తనాల సరఫరాపై దృష్టిపెట్టండి   Namasthe Telangana
పుట్టపర్తిలో వేరుశెనగ రైతుల ఆందోళన   ఆంధ్రజ్యోతి

అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధోని సంపాదన ఎంతో తెలుసా!   
సాక్షి
న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ...

ఫోర్బ్స్ జాబితాలో 23 స్థానంలో ధోని   10tv
ఒకే ఒక్కడు   Andhrabhoomi
ధనిక క్రీడాకారుల లిస్ట్: భారత్ నుంచి ధోనీ మాత్రమే   Oneindia Telugu
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ మృతి   
Andhrabhoomi
ముంబయ, జూన్ 10: భారత మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనీత్కర్ మృతి చెందాడు. మహారాష్ట్ర జట్టుకు వికెట్‌కీపర్‌గా సుమారు 15 సంవత్సరాలు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన హేమంత్‌కు కేవలం రెండు టెస్టులు ఆడే అవకాశం లభించింది. 1974-75 సీజన్‌లో క్లెయవ్ లాయడ్ నాయకత్వంలో వచ్చిన వెస్టిండీస్‌తో అతను ఈ రెండు టెస్టులు ఆడాడు. 72 సంవత్సరాల హేమంత్ గత ...

మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనిత్కర్ కన్నుమూత   Oneindia Telugu
మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత   సాక్షి
మాజీ క్రికెటర్ కన్నుమూత   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తిరుమలలో భక్తుల ఆందోళన   
సాక్షి
శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చిన భక్తులు శుక్రవారం(12-06-2015) తిరుమలలో ఆందోళనకు పూనుకున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో ఉదయం 7 గంటలకు తమ లగేజీ డిపాజిట్ చేసినా సాయంత్రం వరకు తిరుమలకు చేరలేదని ఆరోపిస్తూ భక్తులు ఇక్కడి జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు, విజిలెన్స్ ...

లగేజీ అందించడంలో ఆలస్యం   Andhrabhoomi
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言