2015年6月12日 星期五

2015-06-13 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ప్రియుడితో సరసాలు... విదేశీయానానికి భర్త అడ్డమని.. హత్య చేసిన భార్య   
వెబ్ దునియా
తన ప్రియుడితో కలసి సరదాలు తీర్చుకోవాలనుకున్నది. విదేశీయానంలో మునిగి తేలాలని అనుకుంది. అందుకు భర్త అడ్డుగా నిలిచాడు. భర్తను అడ్డు తొలగించుకుని, విదేశాలకు ఎగిరిపోవాలని అనుకుంది ఆ మహిళ. ఇక అంతే భర్త హత్యకు పథకం రచించింది. పండ్లరసంలో మత్తుమాత్రలు కలపి తాపించింది. రాత్రికిరాత్రి భర్తను ఫినిష్ చేసింది. చివరకు పోలీసులకు చిక్కింది.
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతి   
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్‌లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంట్ వైరు తీగలు తెగి పడ్డాయి. దీంతో బస్సులో మంటలు చేలరేగాయి. ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ దుర్ఘటన టోంక్ ...

బస్సుకు కరెంట్ షాక్   సాక్షి
రాజస్థాన్‌లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది దుర్మరణం...   వెబ్ దునియా
30 మంది ప్రాణాలు తీసిన కరెంట్ తీగలు   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైల్వేలో ప్రైవేటుకు చోటివ్వాలి   
సాక్షి
న్యూఢిల్లీ: రైల్వే రంగంలోకి ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రైల్వేలో ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ(రైల్వే రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-రాయ్) ఏర్పాటు చేయాలని సూచించింది. స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణ నుంచి రైల్వే విభాగం తప్పుకోవాలని పేర్కొంది. నష్టాల నివారణకు ...

పట్టాలపైకి ప్రైవేటు రైళ్లు   Namasthe Telangana
రైల్వేపై కేంద్రం కన్ను...   10tv
ప్రైవేటు బస్సుల్లాగే ప్రైవేటు రైళ్లూ.. త్వరలో అందుబాటులోకి..   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నెస్లేకు బాంబే హైకోర్టులో దక్కని ఊరట   
సాక్షి
ముంబై: మ్యాగీ నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆ కంపెనీ 9 రకాల నూడుల్స్‌ను నిషేధిస్తూ భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ గురువారం నెస్లే దాఖలు చేసిన పిటిషన్‌ను ...

నెస్లేకు చుక్కెదురు   Andhrabhoomi
జూన్ 30 వరకు మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం   Oneindia Telugu
మ్యాగీకి లభించని ఊరట   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నాపైకి కుక్కలను ఉసిగొల్పాడు: ఆప్ ఎంఎల్ఏ భార్య   
Oneindia Telugu
న్యూఢిల్లీ: గర్బవతిగా ఉన్న సమయంలో తాను చాలా చిత్రహింసలకు గురైనానని, తన భర్త వేదింపులు భరించలేకపోయానని అమ్ ఆధ్మీ పార్టీ శాసన సభ్యుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చిత్రహింసలు పెట్టిన తన భర్త మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మనవి చేస్తున్నారు. ఆప్ ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతీ భార్య లిపిక మిత్రా చేసిన ఫిర్యాదులపై ...

గర్భవతి అని చూడకుండా.. కుక్కను ఊసిగొల్పాడు   ఆంధ్రజ్యోతి
గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కలను ఉసిగొల్పాడు.. అబార్షన్ చేయించుకోవాల్సిందిగా?   వెబ్ దునియా
నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..   సాక్షి
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మద్రాస్ హైకోర్టులో మారన్ సోదరులకు ఎదురుదెబ్బ   
సాక్షి
చెన్నై: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే ...

మారన్ సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ   Oneindia Telugu
మారన్‌ బ్రదర్స్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ   ఆంధ్రజ్యోతి
ఎయిర్‌సెల్, మాక్సిస్ డీల్: మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ...   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మయన్మార్ కాదు: పాక్ హెచ్చరిక, పారికర్ కౌంటర్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: మయన్మార్‌లాంటి దేశంగా పాకిస్తాన్‌ను ఎంత మాత్రం భావించడానికి వీల్లేదని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రి నిస్సార్ అలీ ఖాన్ భారత్‌కు స్పష్టం చేశారు. భారత్ ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తాము లొంగే ప్రసక్తే లేదని అన్నారు. భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే దేశాలకు మయన్మార్‌లో భారత కమెండోలు జరిపిన చర్య హెచ్చరికేనంటూ భారత ...

ఆపరేషన్‌ బర్మా!   ఆంధ్రజ్యోతి
మయన్మార్ ఆపరేషన్‌పై రగడ   సాక్షి
మా దగ్గర అలాంటి పప్పులు ఉడకవ్: భారత్‌కు పాకిస్థాన్ వార్నింగ్   వెబ్ దునియా
Andhrabhoomi   
Namasthe Telangana   
Vaartha   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెక్షన్ 8: మాట్లాడనన్న గవర్నర్, అమలుకాదన్న టీఆర్ఎస్ ఎంపీ   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడిచిందని, రాబోయే కాలం కూడా అలాగే గడిచిపోతుందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అన్నారు. సెక్షన్ 8పై తానేమీ మాట్లాడబోనని, తనకు ఎలాంటి అభిప్రాయాలు లేవని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలతో గురువారం భేటీ అయిన గవర్నర్ నరసింహాన్ విభజన జరిగి ...

గవర్నర్ నరసింహన్‌కు క్లాస్ పీకిన కేంద్రం! : చంద్రబాబుకు అండ... అంతర్గత విచారణకు ...   వెబ్ దునియా
అందుకే రాత్రిపూట కలవాల్సి వచ్చింది..   ఆంధ్రజ్యోతి
ఏడాది పాలనపై నివేదిక !   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయండి'   
Namasthe Telangana
న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ వినోద్ రైల్వే మంత్రిని కోరారు. ఈమేరకు ఇవాళ వాళ్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిసి విజ్ఞప్తి చేశారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు ...

రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రిస్తున్నారు   సాక్షి
ఓటుకు నోటు కేసును బాబు రెండు రాష్ర్టాల మధ్య   ఆంధ్రజ్యోతి
సురేష్ ప్రభుకు కూడా బాబుపై జగన్ ఫిర్యాదు   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బిజెపి ఇక ఇంటికే   
Andhrabhoomi
పాట్నా, జూన్ 11: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 68వ జన్మదినోత్సవం వేడుకల్లో బిజెపిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో లౌకిక పార్టీలన్నీ కలిసి బిజెపిని ఇంటికి పంపిస్తాయని ఆయన చెప్పారు. బిజెపి చేపట్టిన ఘర్‌వాపసీకి అర్థం మార్చి ఆయన వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 'బీహార్ అసెంబ్లీకి త్వరలో ...

లాలూ @68: ఇంటికొచ్చిన సీఎం నితీశ్ (ఫోటోలు)   Oneindia Telugu
బిజెపిని మట్టి కరిపిస్తాం: లాలూ   ప్రజాశక్తి
బీహార్‌ రాజకీయం!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言