2015年6月11日 星期四

2015-06-12 తెలుగు (India) ప్రపంచం


అమెరికా అప్పీళ్ల కోర్టు ముందుకు సోనియా కేసు   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌, జూన్‌ 11: సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా దాఖలైన దావాను అమెరికా అప్పీళ్ల కోర్టు ఆగస్టులో విచారించనుంది. అల్లర్లకు పాల్పడిన వారికి సోనియా కొమ్ము కాస్తున్నారంటూ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. ఆగస్టు 18న రెండో అప్పీళ్ల సర్య్కూట్‌ కోర్టు ...

సిక్కులపై దాడుల కేసు...   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అణుబాంబు తయారుచేస్తున్న ఐఎస్ఐఎస్?   
సాక్షి
మెల్ బోర్న్ : తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇప్పుడు ఏకంగా అణుబాంబు తయారు చేయడానికే ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం గతంలో ఇరాక్, సిరియాలలో దాడులు చేసినప్పుడు ఆస్పత్రులు, పరిశోధన సంస్థల నుంచి భారీ మొత్తంలో రేడియోధార్మిక పదార్థాలను సేకరించిందని, త్వరలోనే ...

అణుబాంబు తయారీకి సిద్ధమవుతున్న ఇసిస్ : ఆస్ట్రేలియా నిఘా వర్గాలు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బంపర్ ఆఫర్: తండ్రయితే పూర్తి జీతంతో ఏడాది లీవ్   
Oneindia Telugu
లండన్: ప్రసవం కోసం గర్భిణీ మహిళలకు మెటర్నటీ లీవ్ ఇవ్వడం సాధారణమే. కానీ. ఇక్కడ 'వర్జిన్' అనే సంస్థ మాత్రం మగవాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తండ్రి అయితే పూర్తి జీతంతో కూడిన ఏడాది సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ఆ సంస్థలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని అర్హతను నిర్ణయించింది. యూకేలోని వర్జిన్ గ్రూప్‌‌కు చెందిన ...

తండ్రి అయితే పూర్తి జీతంతో యేడాది సెలవు.. ఏ కంపెనీ.. ఎక్కడ?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అరవైయేళ్ళుగా.. కడుపులో బుల్లెట్‌తో..   
ప్రజాశక్తి
బీజింగ్‌ : కడుపునొప్పితో డాక్టరు దగ్గరకు వెళ్ళిన 94ఏళ్ళ చైనా యుద్ధ యోధుడికి దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది. తన పొత్తికడుపులో ఒక బుల్లెట్‌ వుందని పైగా అది 60ఏళ్ళకు పైగా తన శరీరంలో ఉండిపోయిందని తెలుసుకుని ఆశ్చర్యచకితుడయ్యాడు. వాయవ్య చైనా ప్రావిన్స్‌ సిచువాన్‌కి చెందిన డుయాన్‌ జికారుకు రెండేళ్ళ క్రితం నుంచి కడుపులో నొప్పి ...

94 యేళ్ళ వ్యక్తి కడుపులో బుల్లెట్ : ఆరు దశాబ్దాలుగా ఎలా ఉంది?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాజ్‌పేయికి 'బంగ్లా' అవార్డు అందించిన మోదీ   
సాక్షి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రకటించిన 'బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారా'న్ని(లిబరేషన్ వార్ ఆనర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అందజేశారు. తమ దేశ స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి చురుకైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా బంగ్లాదేశ్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మయన్మార్ కాదు: పాక్ హెచ్చరిక, పారికర్ కౌంటర్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: మయన్మార్‌లాంటి దేశంగా పాకిస్తాన్‌ను ఎంత మాత్రం భావించడానికి వీల్లేదని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రి నిస్సార్ అలీ ఖాన్ భారత్‌కు స్పష్టం చేశారు. భారత్ ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తాము లొంగే ప్రసక్తే లేదని అన్నారు. భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే దేశాలకు మయన్మార్‌లో భారత కమెండోలు జరిపిన చర్య హెచ్చరికేనంటూ భారత ...

ఆపరేషన్‌ బర్మా!   ఆంధ్రజ్యోతి
మయన్మార్ ఆపరేషన్‌పై రగడ   సాక్షి
పాకిస్థాన్ మంత్రి జడుసుకున్నారు.. అందుకే అలా స్పందించారు : పారికర్   వెబ్ దునియా
Andhrabhoomi   
Namasthe Telangana   
Vaartha   
అన్ని 23 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సూర్యుడిపై ప్లాట్లు: ఈబేపై మహిళ వ్యాజ్యం దాఖలు   
Oneindia Telugu
లండన్: తాను సూర్యుడిపై ప్లాట్లు అమ్మేందుకు నిషేధం విధించిడంపై ఓ 54ఏళ్ల స్పానిష్ మహిళ ఇ కామర్స్ దిగ్గజం ఈబేపై లా సూట్ దాఖలు చేసింది. 2010 నుంచి సూర్యుడిపై తనకు హక్కులున్నాయని, సోలార్ పవర్‌ను వాడుకునే వారందరూ తనకు బిల్లు చెల్లించాలని గాలిసియాలోని స్పానిష్ ప్రాంతం విగోకు చెందిన మారియా డూరన్ డిమాండ్ చేశారు. అంతేగాక ...

సూర్యుడిపై ఇంటి ప్లాట్లు... హాట్ కేకుల్లా అమ్మేస్తా...!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Telugu Times
   
తానా సభలో మరో ఇరవై మూడు రోజుల్లో   
News Articles by KSR
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల సందర్భంగా ఆ సభల ప్రాధాన్యతను ప్రతినిధులు ఎక్కువగా రావల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రచార కమిటీ ఈ కౌంట్ డౌన్ వ్యాసాన్ని పంపించింది.ఆ విశేషాలు ఇస్తున్నాం. .................................. “ సేవ, సంస్కృతికి జీవం, సమైక్యత బలం “ తానా సభల ధ్యేయం ¨ జూలై 2,3,4 తేదీలలో నిర్వహించబడే 20వ తానా మహా సభలు తెలుగు వారి ...

20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 రోజుల్లో...   వెబ్ దునియా
20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 Days   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైట్‌హౌస్‌కి బాంబు బెదిరింపు: పరుగులు తీశారు   
Oneindia Telugu
వాషింగ్టన్: వైట్‌హౌస్‌లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మీడియా సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించే సమయంలో బాంబు ఉందంటూ ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. ఏం చేద్దామని యోచిస్తుండగా మరో ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా బాంబుకి సంబంధించిన ఫోన్ కాల్ కావడంతో అధికారులు ...

ఒబామా ఇంటికి బాంబు బూచీ.. పరుగులుతీసిన   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీచర్ పై విద్యార్థి కత్తితో దాడి   
సాక్షి
లండన్: పద్నాలుగేళ్ల విద్యార్థి ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచిన ఘటన లండన్ లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. పరారీలో ఉన్న ఆ విద్యార్థిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం కత్తిపోట్లకు గురైన ఆ ఉపాధ్యాయుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బ్రాడ్ పోర్డ్ లోని డైక్సాన్స్ కింగ్స్ అకాడమీలో చదువుతున్న ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言