2015年6月11日 星期四

2015-06-12 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి
   
కుక్కల కోసం సోదరి.. ఆమె కోసం తండ్రి.. ఏం జరిగింది?   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: పెంపుడు కుక్కల కోసం సోదరి.. ఆమె కోసం తండ్రి ఒకరి తర్వాత ఒకరు మరణించారు. వారిని విడిచి ఉండలేని యువకుడు ఆరు నెలలగా వారి కళేబరాలతో మానసిక వికలాంగుడిలా ఓ గదిలో ఉండిపోయాడు. చివరకు ఆ గదిలో అగ్నిప్రమాదం జరగడంతో అతడి ఉనికిని పోలీసులు గుర్తించారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.. అతడు ఏం చెప్పాడు.. తన పేరు పార్థా డే అని, తనకు తన కుటుంబమంటే ...

వారంటే ప్రాణం... సోదరి - కుక్కల అస్థికలు, తండ్రి శవంతో కోల్‌కతా మాజీ టెక్కీ సహవాసం!   వెబ్ దునియా
సోదరి, కుక్కల కళేబరాలతో జీవిస్తున్న టెక్కీ అరెస్ట్   Oneindia Telugu
సోదరి పుర్రె.. తండ్రి శవం.. ఓ మాజీ టెకీ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కలను ఉసిగొల్పాడు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 11: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తనపై కుక్కలను ఉసిగొల్పడంతో పాటు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన హింసలకు గురిచేశారని, అబార్షన్ చేయించుకోవాల్సిందిగా తనపై వత్తిడి తీసుకువచ్చారని, ఈ వేధింపులను భరించలేక ఒక సందర్భంలో మణికట్టును ...

నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..   సాక్షి
కేజ్రీకి మరో చిక్కు: సోమనాథ్ హింసిస్తున్నాడని భార్య   Oneindia Telugu
ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది.. నా భార్య ఆరోపణలతో షాక్‌కు గురయ్యా : సోమనాథ్   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిషేధంపై నెస్లే పిటిషన్   
సాక్షి
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి ...

'మ్యాగీ' నిషేధంపై ముంబయి హైకోర్టుకు నెస్లే   Andhrabhoomi
మ్యాగీ వివాదం: హైకోర్టును ఆశ్రయించిన నెస్లె   Oneindia Telugu
మ్యాగీ నిషేధంపై నెస్లే సవాల్   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
అన్ని 10 వార్తల కథనాలు »   


పరువు కోసం..చంపేశారు   
సాక్షి
టికమ్ గఢ్ : మధ్యప్రదేశ్ లోని టికమ్ గఢ్ గ్రామంలో ఓ యువజంటను కొంతమంది వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇది పరువు హత్య కేసు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది వచ్చే వరకు మృతికి కారణం ఏంటో చెప్పలేమని అదనపు ఎస్పీ సునీల్ తివారీ చెప్పారు. హనుపురా గ్రామంలో ఈ యువజంట మృతదేహాలు ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
బిజెపి ఇక ఇంటికే   
Andhrabhoomi
పాట్నా, జూన్ 11: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 68వ జన్మదినోత్సవం వేడుకల్లో బిజెపిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో లౌకిక పార్టీలన్నీ కలిసి బిజెపిని ఇంటికి పంపిస్తాయని ఆయన చెప్పారు. బిజెపి చేపట్టిన ఘర్‌వాపసీకి అర్థం మార్చి ఆయన వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 'బీహార్ అసెంబ్లీకి త్వరలో ...

లాలూ @68: ఇంటికొచ్చిన సీఎం నితీశ్ (ఫోటోలు)   Oneindia Telugu
బిజెపిని మట్టి కరిపిస్తాం: లాలూ   ప్రజాశక్తి
బీహార్‌ రాజకీయం!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ అతి చేస్తున్నారు..! గుర్రుగా బీజేపీ నేతలు   
వెబ్ దునియా
చంద్రబాబును ఇరికించేందుకు ఉన్న దారులన్నీ తొక్కుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భాగోతం తమకు తెలుసుననీ, ఆయన వ్యవహారం చాలా అతిగా ఉందని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబే తమకు నమ్మకమైన భాగస్వామ్య పార్టీ నేత అని భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి బీజేపీ జాతీయ శాఖ ...

కేసీఆర్‌ ఏమీ పుణ్యాత్ముడు కాడు.. ఆయన 'సమాచారమూ' మా దగ్గరుంది: కేంద్రమంత్రులు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యోగా నుంచి సూర్య నమస్కార్ తొలగింపు   
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూన్ 11: ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించనున్న కార్యక్రమాల నుంచి సూర్యనమస్కార్ ఆసనాలను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. యోగాలో పాల్గొనేవారు శ్లోకాలను జపించడం తప్పనిసరికాదని కూడా స్పష్టంచేసింది. ఇక ముస్లిమ్‌లు, క్రైస్తవులు నిరభ్యంతరంగా ...

సూర్య నమస్కారం తప్పనిసరి కాదు   Andhrabhoomi
'ఆ రోజు మీకు ఇష్టమైన దైవాన్నే తలుచుకోండి'   సాక్షి
అల్లా పేరు ఉచ్చరిస్తూ ఆసనాలు వెయ్యొచ్చు   ఆంధ్రజ్యోతి
10tv   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   


అమెరికా అప్పీళ్ల కోర్టు ముందుకు సోనియా కేసు   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌, జూన్‌ 11: సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా దాఖలైన దావాను అమెరికా అప్పీళ్ల కోర్టు ఆగస్టులో విచారించనుంది. అల్లర్లకు పాల్పడిన వారికి సోనియా కొమ్ము కాస్తున్నారంటూ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. ఆగస్టు 18న రెండో అప్పీళ్ల సర్య్కూట్‌ కోర్టు ...

సిక్కులపై దాడుల కేసు...   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వేధింపులు, ఫిర్యాదు చేసేందుకు వెళ్లి శవమయ్యాడు   
Oneindia Telugu
ముజఫర్ నగర్: ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని షామిలి జిల్లాలోని గ్రామంలో నివాసం ఉంటున్నబచన్ దాస్ అనే ఆయన మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బచన్ దాస్ బుధవారం ముజఫర్ నగర్ లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గరకు బయలుదేరాడు.
ఫిర్యాదు చేయడానికెళ్లి ...శవం అయ్యాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేంద్రంతో కేజ్రీవాల్ ప్రత్యక్ష పోరు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీపై ఆధిపత్య పోరులో మరోసారి కేంద్రం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్‌పాల్‌ను తొలగిస్తూ ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గురువారం రద్దు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, హోం శాఖ, భూభవనాల శాఖల ముఖ్యకార్యదర్శిగా ఉన్న ధరమ్‌పాలే ...

ఢిల్లీ హోం కార్యదర్శి బదిలీ రద్దు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言